Bjp
-
#Telangana
Telangana: జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న గులాబీ బాస్
తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. పార్టీలోకి వచ్చే వారికోసం అధినాయకత్వం తలుపు తెరిచి ఉంచింది. ఈ నేపథ్యంలో నేతల చేరికలు ఊపందుకున్నాయి.
Date : 17-03-2024 - 7:14 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ సినిమాటిక్ యడ్.. ప్రజల్లో ప్రభావం చూపుతుందా..?
ప్రజల్లోకి సందేశాన్ని తీసుకెళ్లే శక్తి ఉన్నందున ఎన్నికలలో ప్రచారానికి పెద్ద పాత్ర ఉంది. దీనిపై పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టడం మామూలే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. టీడీపీ (TDP), బీజేపీ (BJP)తో పొత్తు పెట్టుకున్న జనసేన (Janasena) వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని పట్టుతో ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే.. పవన్ కళ్యాణ్కు సంబంధించిన సినిమాటిక్ యాడ్ను పార్టీ విడుదల చేసింది. నెట్టింట కేవలం పవన్ కళ్యాణ్ ఫోటోతో కూడిన […]
Date : 17-03-2024 - 1:16 IST -
#India
BJP Vs Congress: బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. హామీలు, విమర్శలు మొదలుపెట్టిన పార్టీలు..!
లోక్సభ ఎన్నికల తేదీలు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్లు (BJP Vs Congress) తమ పథకాలు, హామీలతో ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు.
Date : 17-03-2024 - 1:10 IST -
#India
Lok Sabha Election 2024: ఈసారి 7 దశల్లో ఎన్నికలు.. 2014, 2019లో ఎన్ని దశల్లో పోలింగ్ జరిగిందంటే..?
లోక్సభ ఎన్నికల (Lok Sabha Election 2024)కు సంబంధించి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటన చేసింది.
Date : 17-03-2024 - 7:33 IST -
#Andhra Pradesh
CM Revanth Reddy: బీజేపీ అంటే బాబు, జగన్, పవన్: సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్ర ప్రదేశ్కు నాయకులకు ప్రశ్నలను లేవనెత్తే సమర్థవంతమైన నాయకత్వం అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే వారు ఎవరూ లేకపోవడంతో రాష్ట్రం ప్రధాన సమస్యలలో కూరుకుపోయిందని ఆయన ఉద్ఘాటించారు.
Date : 17-03-2024 - 12:12 IST -
#Andhra Pradesh
AP Politics : ఆలస్యమైన ఎన్నికలు.. ఏ పార్టీకి లాభం.?
జనసేన (Janasena) పదిహేను ప్రకటించాల్సి ఉంది. మిగిలిన పది మంది బీజేపీకి మిగిలింది. టీడీపీ, జనసేనలకు కూడా రెబల్స్ను బుజ్జగించేందుకు తగిన సమయం ఉంటుంది.
Date : 16-03-2024 - 8:12 IST -
#India
విదేశాల్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉందిః జైశంకర్
Jaishankar: భారత్(India)పై ప్రపంచ దేశాల(world countries) అభిప్రాయంలో మార్పులు వస్తున్నాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్(external affairs minister s. jaishankar) అన్నారు. తన సమస్యలను తనే పరిష్కరించుకోగల దేశంగా భారత్పై అభిప్రాయం ఉందని అన్నారు. ఈటీ అవార్డ్స్ 2023(ET Awards 2023)కార్యక్రమంలో తాజాగా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ‘సంవత్సరం మేటి సంస్కరణకర్త’ అవార్డును అందించారు. అనంతరం భారత్పై ప్రపంచదేశాల ధోరణిలో వస్తున్న మార్పును ఆయన ప్రస్తావించారు. We’re now […]
Date : 16-03-2024 - 1:21 IST -
#Special
Megha Engineering : మేఘ చేతుల్లో ‘దేశ రాజకీయాలు’..అసలు నిజమెంత..?
అసలు 'మేఘ' బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? 'మేఘ సంస్థ' ఎవరిదీ..? తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఈ సంస్థ..ఇప్పుడు దేశ రాజకీయాలనే మార్చే శక్తి గా మారబోతుందా..?
Date : 16-03-2024 - 12:50 IST -
#India
BJP : ‘మే మోదీ కా పరివార్ హూ’..బీజేపీ ప్రచార గీతం విడుదల
BJP Campaign Song: మరికాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission)లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్( Lok Sabha Elections Schedule) విడుదల చేయనుంది. ఈ క్రమంలోనే బీజేపీ(bjp) తన ప్రచారాస్త్రాన్ని బయటకు తీసింది. ఎన్నికల ప్రచార గీతాన్ని(Election campaign song) శనివారం ఉదయం విడుదల చేసింది. ప్రతిపక్ష నేతల విమర్శలనే ఆయుధంగా చేసుకుని సాగే ఈ పాటలో అన్ని రాష్ట్రాల ప్రజలను చూపించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సింబాలిక్ గా చూపిస్తూ.. మేమంతా […]
Date : 16-03-2024 - 12:10 IST -
#India
Rahul Gandhi: ఎలక్టోరల్ బాండ్స్ పథకం ప్రధాని మానస పుత్రిక: రాహుల్ గాంధీ
Electoral Bonds Scheme: ప్రపంచంలో అతిపెద్ద వసూళ్ల దందా ఎలక్టోరల్ బాండ్స్(Electoral Bonds) అని కాంగ్రెస్(Congress) నేత రాహుల్(Rahul Gandhi) గాంధీ మండిపడ్డారు. ఈ పథకాన్ని నరేంద్ర మోడీ(Narendra Modi) మానసపుత్రికగా అభివర్ణించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra) చివరి అంకంలో భాగంగా ఆయన ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘‘రాజకీయ నిధుల సమీకరణ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని తెచ్చినట్టు కొన్నేళ్ల క్రితం మోడీ ఘనంగా […]
Date : 16-03-2024 - 11:59 IST -
#India
PM Modi Letter : దేశ ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ!
PM Modi open letter: త్వరలో ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) దేశ ప్రజలకు శుక్రవారం బహిరంగ లేఖ(pen letter) రాశారు. తమ హయాంలో భారత్(india) సాధించిన అభివృద్ధిని(Development) ప్రస్తావించిన ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా విజయం తమదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. We’re now on WhatsApp. Click to Join. ‘‘ప్రియమైన నా కుటుంబసభ్యులారా.. మన భాగస్వామ్యం దశాబ్దకాలం పూర్తి చేసుకునే దశలో ఉంది. 140 కోట్ల […]
Date : 16-03-2024 - 11:15 IST -
#India
Electoral Bonds Data : ఎలక్టోరల్ బాండ్ల కు కేరాఫ్ గా మేఘా ఇంజినీరింగ్ సంస్థ..?
ఈ వివరాల ఫై అనేకమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు భారీ ఎత్తున బాండ్లు అందజేసిన వాటి వివరాలు తక్కువగా చూపించిందని ఆరోపిస్తున్నారు
Date : 16-03-2024 - 10:35 IST -
#Andhra Pradesh
Praja Galam : చిలకలూరిపేట సభకు ‘ప్రజాగళం’ పేరు ఖరారు చేసిన కూటమి
త్వరలో ఏపీలో జరగబోయే అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లో భాగంగా టీడీపీ – జనసేన – బిజెపి కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పొత్తులో భాగంగా సీట్ల పంపకం..అభ్యర్థుల ప్రకటన పూర్తి అయ్యాయి. ఇక ప్రజల్లోకి మూడు పార్టీలు కలిసి వెళ్లడమే ఆలస్యం. దానికి కూడా సిద్ధం అయ్యాయి. ఈ నెల 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో ఎన్డీఏ కూటమి తొలి బహిరంగ సభ జరగబోతుంది. ఇప్పటికే ఈ సభకు […]
Date : 15-03-2024 - 4:04 IST -
#India
BJP : మొదటి ఓటు మోడీకే.. బీజేపీ డిజిటల్ ప్రచారం షురూ..!
భారతీయ జనతా పార్టీ (బిజెపి) (BJP) ‘పెహ్లా ఓట్ మోడీ కో’ పేరుతో డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించింది, యువత, మొదటిసారి ఓటర్లను చేరుకోవడానికి.. రాబోయే 2024 పార్లమెంట్ ఎన్నికలలో వారి మద్దతును గెలుచుకునే లక్ష్యంతో డిజిట్ ప్రచారం ప్రారంభించింది బిజెపి. ఈ మేరకు ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్ ప్రారంభించబడింది, ఇక్కడ మొదటి సారి ఓటర్లు తమను తాము నమోదు చేసుకోవచ్చు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) నేతృత్వంలోని ప్రభుత్వానికి మూడవసారి మద్దతునిచ్చేందుకు ప్రతిజ్ఞ […]
Date : 15-03-2024 - 2:25 IST -
#Telangana
Etela : కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎంకి అప్పుడే కళ్లు నెత్తికెక్కాయిః ఈటల
Etela Rajender:రానున్న పార్లమెంట్ ఎన్నిక(Parliament Election)ల్లో తెలంగాణ(telangana)నుంచి బీజేపీ(bjp)మెజార్టీ సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్9Etela Rajender)ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఆయన జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం మహావీర్ హరిత వనస్థలి పార్కులో మార్నింగ్ వాకర్స్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో ఓటర్లను కలుస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దేశాన్ని అన్ని రంగాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. ప్రపంచ […]
Date : 14-03-2024 - 5:59 IST