Bjp
-
#India
Surendran: రాహుల్ గాంధీపై పోటీ చేయనున్న సురేంద్రన్
Surendran: కేరళ(Kerala)లోని హై ప్రొఫైల్ లోక్ సభ స్థానం(Lok Sabha Seat) వయనాడ్(Wayanad) లో కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్(BJP chief) కె.సురేంద్రన్(K Surendran) పోటీ చేయనున్నారు. వయనాడ్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉంది. 2009 నుంచి అక్కడ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తూ వస్తోంది. 2019లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి గెలుపొందారు. ఇదే సమయంలో అమేథీలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ […]
Published Date - 12:36 PM, Mon - 25 March 24 -
#South
Gali Janardhan Reddy : బీజేపీలో గాలి జనార్దన్ రెడ్డి పార్టీ విలీనం.. ఎందుకు ?
Gali Janardhana Reddy : మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి సోమవారం మళ్లీ బీజేపీలో చేరారు.
Published Date - 11:51 AM, Mon - 25 March 24 -
#Andhra Pradesh
TDP-BJP-Janasena: బీజేపీ టీడీపీని నమ్మట్లేదా? బాబు స్కెచ్ ఏంటి?
ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ , బీజేపీ, జేఎస్పీలు చేతులు కలుపుతుండగా, గెలుపోటములను బట్టి అభ్యర్థుల జాబితాను రూపొందించి, కార్యకర్తలందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం మూడు పార్టీలకు సవాల్ గా మారింది.
Published Date - 09:32 AM, Mon - 25 March 24 -
#India
BJP 5th List : బిజెపి ఐదో జాబితా విడుదల..కంగనా రనౌత్ ఎక్కడి నుండి పోటీ అంటే..!!
ఈ ఐదో జాబితాలో ఏకంగా 111 మంది అభ్యర్థులను ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుంచి బాలీవుడ్ సినీనటి కంగనా రనౌత్ను బరిలోకి దింపారు
Published Date - 10:24 PM, Sun - 24 March 24 -
#Andhra Pradesh
Shrimp Feed Vs Cocaine : రొయ్యల మేత వర్సెస్ కొకైన్.. వైజాగ్ డ్రగ్స్ కంటైనర్పై పొలిటికల్ వార్
Shrimp Feed Vs Cocaine : రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విశాఖ పోర్టులో భారీగా పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది.
Published Date - 09:00 PM, Sun - 24 March 24 -
#Andhra Pradesh
Lokesh Convoy: ఒకేరోజు రెండు సార్లు లోకేష్ కాన్వాయ్ను చెక్ చేసిన పోలీసులు.. వీడియో
ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు కొన్ని నియమ నిబంధనలు అమలు చేసింది. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ (Lokesh Convoy)ను పోలీసులు ఒకేరోజులో రెండు సార్లు చెక్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
Published Date - 05:49 PM, Sun - 24 March 24 -
#Speed News
Khammam: బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగలనుందా..? బీజేపీలోకి నామా నాగేశ్వరరావు..?
BRS పార్టీ ప్రస్తుతం కాస్త ఇబ్బందులు పడుతుంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి పలువురు ప్రముఖ నేతలు పార్టీని వీడారు. అయితే తాజాగా ఖమ్మం (Khammam) ఎంపీ నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చినప్పటికీ బీజేపీలోకి మారే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Published Date - 02:46 PM, Sun - 24 March 24 -
#Andhra Pradesh
Chandrababu: సీట్లు త్యాగం చేసిన వారికీ చంద్రబాబు భరోసా
ఏపీలో కూటమి కారణంగా టీడీపీ, జనసేన ఆశావహులకు టికెట్లు లభించలేదు. దీని కారణంగా అసమ్మతి నెలకొంది. కొందరు నేతలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. ముఖ్యంగా జనసేనలోని కొందరు కీలక నేతలకు పార్టీ టికెట్ దక్కలేదు.
Published Date - 01:33 PM, Sun - 24 March 24 -
#India
R K S Bhadauria : బీజేపీలోకి భారత వాయుసేన మాజీ చీఫ్ భదౌరియా
R K S Bhadauria : భారత వాయుసేన మాజీ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా (రిటైర్డ్) రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు.
Published Date - 12:57 PM, Sun - 24 March 24 -
#Andhra Pradesh
YCP MLA Joins BJP : వైసీపీ కి భారీ షాక్..బిజెపిలో చేరిన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వరప్రసాద్..ఈసారి వరప్రసాద్కు వైసీపీ టికెట్ నిరాకరించడం తో..ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని భావించిన వరప్రసాద్..ఆదివారం నాడు ఢిల్లీ వేదికగా బీజేపీలోకి చేరారు.
Published Date - 12:48 PM, Sun - 24 March 24 -
#Telangana
Raghunandan : కేసీఆర్, హరీశ్ రావు..సిగ్గుతో రంగనాయక సాగర్లో దూకి చావండి!: రఘునందన్ రావు
Raghunandan Rao: కేసీఆర్(kcr), హరీశ్ రావు(HarishRao)లకు మెదక్ లోక్ సభ స్థానం(Medak Lok Sabha seat) నుంచి పోటీ చేసేందుకు ఇక్కడ ఒక్క అభ్యర్థి(candidate) దొరకలేదా? సిగ్గు(shame)తో రంగనాయక్ సాగర్(Ranganayak Sagar)లో దూకి చావండంటూ బీజేపీ(bjp) మెదక్ లోక్ సభ అభ్యర్థి రఘునందన్ రావు(Raghunandan Rao) మండిపడ్డారు. శనివారం ఆయన మర్కుక్ మండల కేంద్రంలోని రంగనాయకస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీకి మెదక్లో ఒక్క స్థానిక అభ్యర్థి దొరకకపోవడం విడ్డూరమన్నారు. […]
Published Date - 06:58 PM, Sat - 23 March 24 -
#India
Arvind Kejriwal: కేజ్రీవాల్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ డిమాండ్
లోక్సభ ఎన్నికలకు ముందు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ప్రతిపక్షాలను అణగదొక్కే చర్యలు మానుకోవాలని సూచిస్తున్నాయి
Published Date - 05:04 PM, Sat - 23 March 24 -
#India
Siddaramaiah : మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారు.. సిద్ధరామయ్య ఆరోపణలు
Siddaramaiah: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) బీజేపి(bjp) పై కర్ణాటకసంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఆపరేషన్ కమలంలో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలను (Congress MLAs) బీజేపీ పావులుగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యేకి బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్ చేసిందన్నారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. We’re now on WhatsApp. Click to Join. ‘ఆపరేషన్ […]
Published Date - 02:08 PM, Sat - 23 March 24 -
#India
Message From Jail : ఢిల్లీ నెక్ట్స్ సీఎం సునీతా కేజ్రీవాల్ ? ఇదేనా సంకేతం ?!
Message From Jail : లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి తన తొలి సందేశాన్ని విడుదల చేశారు.
Published Date - 12:52 PM, Sat - 23 March 24 -
#India
Atishi: కేజ్రీవాల్ అరెస్టుపై మంత్రి అతిషి కీలక ఆరోపణలు
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) అరెస్టు(arrest)పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి(Delhi Minister Atishi) తాజాగా కీలక ఆరోపణలు చేశారు. ఈ కేసులో ఆప్ నేతలకు అందినట్లు చెబుతున్న రూ.100 కోట్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలను అధికారులు చూపలేదన్నారు. నిజానికి ఈ మనీ ట్రయల్ మొత్తం బీజేపీ చుట్టే తిరుగుతోందని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను పరిశీలిస్తే […]
Published Date - 12:23 PM, Sat - 23 March 24