Bjp
-
#Telangana
Marri Rajasheker Reddy : పార్టీ మారాలనే.. మా మామపై ఐటీ దాడులు..!!
పార్టీ మారాలన్న ఒత్తిడితోనే మా మామ మల్లారెడ్డిపై ఐటీ దాడులు జరిగాయంటూ మంత్రి మల్లా రెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకే ఈ దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా పార్టీ మారాలనే చేస్తున్న రచ్చా అన్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఇవాళ మీడియాతో మాట్లాడారు రాజశేఖర్ రెడ్డి. ఇవాళ ఉదయం టర్కీ నుంచి రాగానే…మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయ కక్షతోనే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. తన […]
Published Date - 11:56 AM, Thu - 24 November 22 -
#India
Asaduddin Owaisi: ఉద్యోగాలు కష్టం…పెళ్లి చేసుకోవడం ఉత్తమం..!!
MIMచీఫ్ , ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అప్పుడప్పుడు సెటైర్లు వేస్తుంటారు. ఓవైసీ బీజేపీకి బీ టీం అని అరోపణలు చేస్తుంటారు కొందరు. వాటిని తిప్పికొడుతుంటారు. అయితే తాజాగా గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 1,5 వ తేదీల్లో రెండు విడుతలుగా ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లు చేసింది ఈసీ. అన్ని పార్టీలు తగ్గాఫర్ ప్రచారం నిర్వహిస్తున్నాయి. గత 27ఏళ్లుగా అధికారం చేపడుతూ వస్తున్న బీజేపీ , ప్రధాని మోదీ ట్రబుల్ […]
Published Date - 08:19 AM, Thu - 24 November 22 -
#Telangana
IT Raids : మంత్రి మల్లారెడ్డి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు..పలు కీలకపత్రాలు స్వాధీనం
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. రెండు రోజుల పాటు ఏకధాటిగా కొనసాగిన సోదాల్లో పలు కీలక...
Published Date - 07:19 AM, Thu - 24 November 22 -
#Telangana
Telangana: మంత్రికి లేఖ రాసిన బీజేపీ ఎమ్మెల్యే.. ఎందుకంటే..?
రాష్ట్ర ప్రభుత్వం దుబ్బాకపై వివక్ష చూపడం సరి అయింది కాదని,
Published Date - 09:21 PM, Wed - 23 November 22 -
#Telangana
Bandi Sanjay : బీఎల్ సంతోష్ జోలికొస్తే…పరిస్థితి మరోలా ఉంటుంది…జాగ్రత్త..!!
మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఘటన గురించి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. బీఎల్ సంతోష్ ఏం చేశారంటూ ప్రశ్నించారు. ఫాంహౌస్ లు, బ్యాంక్ అకౌంట్లు బీఎల్ సంతోష్ కు లేవన్నారు. బీఎస్ సంతోష్ జోలికి వస్తే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. సంఘ్ ప్రచారక్ లను కేసీఆర్ అవమానిస్తున్నారన్న బండి సంజయ్…రాష్ట్రాన్ని రక్షించేందుకు సంఘ్ ప్రచారక్ లు పనిచేస్తున్నారన్నారు. బీఎల్ సంతోష్ పదవులు ఆశించలేదన్నారు. స్కాం నుంచి బయటపడేందుకు బీఎల్ సంతోష్ ను […]
Published Date - 08:32 PM, Tue - 22 November 22 -
#Telangana
Marri Shashidhar Reddy: బీజేపీకి ఆ సత్తా ఉంది.. అందుకే చేరుతున్నా..! (Video)
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి.. కాషాయంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 25 లేదా 26 వ తేదీన ఢిల్లీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు. అందుకే తాను ఆ పార్టీలోకి వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు పార్టీని భ్రష్టు పట్టించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం సనత్ నగర్ లోని తన […]
Published Date - 11:43 AM, Tue - 22 November 22 -
#Speed News
Telangana SIT : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు.. ముగ్గురిపై లుక్ అవుట్ నోటీసులు జారీ
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరో మలుపు తిరిగింది. సిట్ అధికారులు ఇప్పటికే పలువురిని ప్రశ్నించగా కీలక...
Published Date - 10:59 AM, Tue - 22 November 22 -
#Speed News
IT Raids: మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ సోదాలు
తెలంగాణలో టీఆర్ఎస్ నేతలు టార్గెట్గా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఈ
Published Date - 08:39 AM, Tue - 22 November 22 -
#World
Imran Khan : బీజేపీ అధికారంలో ఉన్నంతవరకు భారత్ తో సత్సంబంధాలు అసాధ్యం…!!
బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. భారత్ తో తమ దేశం సత్సంబంధాలు మెరుగుపరుచుకోవల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. కానీ బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం అది సాధ్యం కాదన్నారు. బ్రిటిష్ దినపత్రిక ది టెలిగ్రాఫ్ కు ఇచ్చిన ప్రత్యేకఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు పొరుగు దేశాలు పరస్పరం వాణిజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎన్నో ఈ ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలును […]
Published Date - 06:53 AM, Tue - 22 November 22 -
#Telangana
Bandi Sanjay : ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరిగినా సహించేది లేదు..!!
తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. అధికారులను డిమోషన్ చేయడం కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయమన్నారు. ఇది తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. ట్రాన్స్ కో, జెన్ కో సంస్థల్లో ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరిగినా సహించేది లేదని తేల్చి చెప్పారు. అధికారులు చేస్తున్న పోరాటానికి తాము కూడా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వం […]
Published Date - 05:59 AM, Tue - 22 November 22 -
#India
MCD Elections : ఆప్ ఎమ్మెల్యేను దారుణంగా కొట్టిన జనం…వీడియో షేర్ చేసిన బీజేపీ..!!
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీల మధ్య గట్టి పోటీనెలకొంది. ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ ను జనాలు కొట్టిన వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ గా మారింది. ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలతో ఎమ్మెల్యేను కొట్టినట్లు సమాచారం. అయితే బీజేపీ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ […]
Published Date - 05:22 AM, Tue - 22 November 22 -
#Andhra Pradesh
Chiranjeevi : కమలంలో `మెగా` గుభాళింపు?
మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ పెద్దలు ప్రాధాన్యం ఇస్తున్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా ఆయన్ను సొంతం చేసుకునే ప్రయత్నం జరుగుతోంది.
Published Date - 04:26 PM, Mon - 21 November 22 -
#India
Gujarat : కేజ్రీవాల్ సభలో మోదీ నినాదాలు…అవాక్కయిన ఆప్ చీఫ్..!!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆదివారం గుజరాత్ లో కేజ్రివాల్ రోడ్డు షో నిర్వహించారు. అయితే రోడ్డు షోలో కొంతమంది ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. మోదీ మోదీ అంటూ గట్టిగా అరిచారు. పంచమహాల్ జిల్లాలోని హలోల్ లో […]
Published Date - 06:56 AM, Mon - 21 November 22 -
#Telangana
DHO Srinivas Sensational Comments: సీఎం కేసీఆర్ కాళ్లు వందసార్లు మొక్కుతా… మీకేమైనా ప్రాబ్లమా?
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కాళ్లు ఒక్కసారి కాదు వందసార్లు మొక్కుతా మీకేమైనా ప్రాబ్లమా అంటూ వ్యాఖ్యానించారు. సీఎం నాకు తండ్రి లాంటి వారు అందుకే ఆయన పాదాలను మొక్కాను అంటూ చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి కేసీఆర్ వైద్య శాలను కేటాయించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు మరోబాపూజీ అన్నారు. ఇక్కడ కాలేజీ లేకపోవడం తో 30 ఏళ్ల క్రితం ఎంబీబీఎస్ చేసేందుకు తాను హైదరాబాద్ లోని […]
Published Date - 06:46 AM, Mon - 21 November 22 -
#Telangana
Kishan Reddy : టీఆర్ఎస్ చేస్తోన్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు కేంద్రమంత్రి పిలుపు..!!
తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడంమే లక్ష్యంగా ప్రతిఒక్కరం పనిచేయాలని పిలుపునిచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీ చేస్తోన్న అసత్య ప్రచారాలన్నింటిని తిప్పికొడుతూ…తగిన గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదివారం షామీర్ పేటలో ప్రారంభమైన మూడు రోజుల బీజేపీ రాష్ట్రా స్థాయి శిక్షణా శిబిరంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ ను సమర్థవంతంగా ఎదుర్కొవాలన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలో తీసుకొచ్చేందుకు పార్టీ నేతలంతా […]
Published Date - 06:36 AM, Mon - 21 November 22