Bjp
-
#India
Chidambaram : ఆర్థికరంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా బీజేపీ వాళ్లకు పట్టట్లేదుః చిదంబరం
Chidambaram: భారత ఆర్థికరంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా బీజేపీ(bjp)వాళ్లకు పట్టట్లేదని మాజీ అర్థికశాఖ మంత్రి పి.చిదంబరం(Chidambaram) మండిపడ్డారు. 2023-24 సంవత్సరంలో భారత ఆర్థికరంగం గొప్పగా ఉందన్న నరేంద్ర మోడీ(Narendra Modi) వ్యాఖ్యలను ఆయన ట్విట్టర్ వేదికగా ఖండించారు. విదేశీ పెట్టుబడుల్లో 31 శాతం కోత పడ్డ విషయాన్ని ప్రస్తావించారు. భారత ఆర్థికవ్యవస్థ, ప్రభుత్వ పాలసీలపై తగ్గుతున్న నమ్మకానికి ఇది కొలమానమని వ్యాఖ్యానించారు. We’re now on WhatsApp. Click to Join. ‘‘వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి, వాస్తవ […]
Date : 29-03-2024 - 1:17 IST -
#Telangana
Danam : కేటీఆర్ మాటలు నచ్చలేదు..బిఆర్ఎస్ లో ఏ నేతకు స్వేచ్ఛ ఉండదు – దానం
కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందని .. ఏ పార్టీలో ఉన్నా.. నాయకులు అందరూ కోరుకునేది స్వేచ్ఛ, ఆత్మ గౌరవం అని .. కానీ, బీఆర్ఎస్లో కొనసాగే ఏ నాయకుడికి స్వేచ్ఛ, ఆత్మగౌరవం రెండూ ఉండవని
Date : 28-03-2024 - 9:34 IST -
#India
Kejriwal: ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమే ..కోర్టులో కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ ముగియడంతో ఈడీ గురువారం ఆయనను కోర్టులో హాజరుపరిచింది. ఢిల్లీ మద్యం అంశంలోని మనీలాండరింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేసిన ఈడీ(ED) ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చింది. కేజ్రీవాల్ను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ మరో వారం రోజుల పాటు కస్టడీని కోరింది. Enforcement Directorate moves a remand application in Rouse Avenue court stating that we require […]
Date : 28-03-2024 - 3:53 IST -
#Telangana
Sanjay : బండి సంజయ్పై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station)లో కేసు(case) నమోదయింది. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారని నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. బండి సంజయ్తో పాటు ఘట్కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మరికొందరిపై కేసు నమోదయింది. ఓ వర్గం దాడిలో గాయపడిన మహిళలను పరామర్శించేందుకు బండి సంజయ్ నిన్న చెంగిచెర్లలోని పిట్టలబస్తీకి […]
Date : 28-03-2024 - 3:38 IST -
#Andhra Pradesh
JSP-BJP : జనసేన నుంచి బీజేపీకి మరో సీటు.?
ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఇప్పటికే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అభ్యర్థులను ప్రకటించింది. జనసేన (Janasena), బీజేపీ (BJP), టీడీపీ (TDP) కూటమి తమ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసి కొన్ని స్థానాలకు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Date : 28-03-2024 - 3:21 IST -
#Andhra Pradesh
AP Politics : అనపర్తితో రాజమండ్రి అవకాశాలను ఎలా ప్రభావితం చేయవచ్చు.?
భారతీయ జనతా పార్టీ (BJP) తన పది మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే వాటిలో కొన్ని స్థానాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.
Date : 28-03-2024 - 1:16 IST -
#India
Nirmala Sitharaman: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన.. డబ్బులేక పోటీ చేయట్లేదు..!
దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సంచలన ప్రకటన చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న ప్రశ్నపై నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వద్ద డబ్బు లేదని అన్నారు.
Date : 28-03-2024 - 1:05 IST -
#India
MGNREGA: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. వేతన రేటు పెంపు..!
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద పనిచేస్తున్న కూలీలకు కేంద్ర ప్రభుత్వం భారీ బహుమతిని అందజేసింది.
Date : 28-03-2024 - 11:30 IST -
#India
Punjab: బీజేపీలో చేరేందుకు ఆప్ ఎమ్మెల్యేలకు భారీ ఆఫర్
పంజాబ్లోని ఆప్ లోక్సభ ఎంపీ మరియు ఒక ఎమ్మెల్యే బుధవారం బీజేపీలో చేరారు. అయితే మరో ముగ్గురు ఆప్ శాసనసభ్యులను కూడా బీజేపీ తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించింది. అందుకు భారీగా డబ్బును ఆశచూపినట్లు సదరు బాధిత ఎమ్మెల్యేలు మీడియాకు తెలిపారు
Date : 27-03-2024 - 10:56 IST -
#Andhra Pradesh
AP BJP Assembly Candidates : ఏపీ బిజెపి అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన
పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేయబోతుంది
Date : 27-03-2024 - 7:28 IST -
#India
Sushil Kumar Rinku: ఆప్ పతనం.. ఉన్న ఒక్క ఎంపీ బీజేపీలోకి
పంజాబ్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలి. లోక్సభలో ఆ పార్టీ ఏకైక ఎంపీ సుశీల్ కుమార్ రింకూ (48) బుధవారం బిజెపిలో చేరారు. గత ఏడాది మేలో జలంధర్ లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కరమ్జిత్ కౌర్ను రింకు 58,691 ఓట్ల తేడాతో ఓడించారు.
Date : 27-03-2024 - 5:39 IST -
#Telangana
Malkajgiri War: దమ్ముంటే మల్కాజిగిరి నుంచి పోటీ చెయ్: కేటీఆర్ సవాల్
మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలన్న నా సవాల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ కేడర్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ సీఎం రేవంత్ పై హాట్ కామెంట్స్ చేశారు.
Date : 27-03-2024 - 5:01 IST -
#Andhra Pradesh
Pothina Mahesh : నిరాహారదీక్ష జనసేనకు టికెట్ దక్కేలా చేస్తుందా..?
దేశంలో చాలా కాలంగా సమ్మెలు.. నిరాహారదీక్షలకు పెద్ద ప్రాముఖ్యత ఉంది. స్వాతంత్ర్యం రాకముందు కూడా ఉదాహరణలు మనం చూడవచ్చు. స్వాతంత్య్రానంతరం రాజకీయ నాయకులు, ప్రముఖులు పెద్ద పెద్ద సమస్యలు, డిమాండ్ల కోసం సమ్మెలకు కూర్చునేవారు.
Date : 27-03-2024 - 12:09 IST -
#Speed News
Phone Taping : ఫోన్ ట్యాపింగ్పై బీజేపీ, కాంగ్రెస్లది ఒక్కటే మాట..!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. బీఆర్ఎస్ (BRS) సహచరులు తమ హయాంలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫోన్ కాల్స్ను ట్యాప్ చేశారని ఇప్పుడు వింటున్నాం.
Date : 27-03-2024 - 11:49 IST -
#India
Loksabha Elections : ఆరో జాబితా విడుదల చేసిన బీజేపీ
Loksabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులతో కూడిన ఆరో జాబితా(Sixth list)ను బీజేపీ(bjp) మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో రాజస్ధాన్(Rajasthan), మణిపూర్(Manipur)రాష్ట్రాలకు చెందిన ముగ్గురు అభ్యర్ధులకు చోటు కల్పించింది. రాజస్ధాన్లోని దౌసా నియోజకవర్గం నుంచి కన్హయ్య లాల్ మీనా, కరౌలీ-ధోల్పూర్ నుంచి ఇందూ దేవి జాటవ్లను బరిలో నిలిపింది. BJP releases sixth list of three candidates for Lok Sabha elections Read @ANI Story […]
Date : 26-03-2024 - 6:22 IST