Bjp
-
#Telangana
MCC Violation: బీఆర్ఎస్ కు షాక్.. లోకసభ అభ్యర్థిపై కేసు
తెలంగాణలో త్వరలో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోకసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని తొలుత భావించినప్పటికీ, కేసీఆర్ ఆ నిర్ణయాన్ని మార్చుకుని బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.
Date : 08-04-2024 - 2:37 IST -
#India
Jan Lok Poll Survey : అసదుద్దీన్కు షాక్.. జన్ లోక్పాల్ సర్వేలో సంచలన ఫలితాలు!
Lok sabha Elections Jan Lok Poll Survey: లోక్ సభ ఎన్నికల వేళ పలు సర్వేలు రాజకీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. మాములుగా పైన మాత్రం విజయంపై ధీమాగానే ఉన్నా.. లోపల తాము గెలుస్తామో లేదో అన్న టెన్షన్ వారిని వేధిస్తోంది. అసలు జనం మనసుల్లో ఏముందోనని అభ్యర్థులు ఎప్పటికప్పుడు వారి అనుచరులు, నాయకులతో గ్రౌండ్ రిపోర్టును తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పలు […]
Date : 08-04-2024 - 1:58 IST -
#India
Yogi : ‘కాంగ్రెస్ ఉగ్రవాదులకు బిర్యానీ తినిపిస్తోంది’: యోగి ఆదిత్యనాథ్
Yogi Adityanath: దేశానికి కాంగ్రెస్ పార్టీనే పెద్ద సమస్య అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అన్నారు. రాజస్థాన్లో లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ (Congress ) పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్పించారు. ‘దేశానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద సమస్య. కర్ఫూలు విధించడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది. దేశంలో పేదలు ఆకలితో అలమటిస్తే.. కాంగ్రెస్ మాత్రం ఉగ్రవాదులకు బిర్యానీ పెట్టి పోషించింది’ అంటూ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. […]
Date : 08-04-2024 - 12:41 IST -
#India
Kangana : ‘బీఫ్’ ఆరోపణల పై స్పందించిన బీజేపీ నేత కంగనా రనౌత్
Kangana Ranaut: తాను బీఫ్(beef) తిన్నానంటూ కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్(Congress leader Vijay Wadettiwar) చేసిన ఆరోపణలను బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ(bjp) తరపున హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి పోటీచేస్తున్న కంగనా రనౌత్(Kangana Ranaut) తీవ్రంగా ఖండించారు. తాను హిందువునని గర్విస్తున్నట్టు చెప్పారు. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. Actor and BJP Lok Sabha candidate from Mandi, Kangana Ranaut tweets, "I don’t consume beef or […]
Date : 08-04-2024 - 12:04 IST -
#India
PM Modi Roadshow: ప్రధాని మోదీ రోడ్ షోలో అపశృతి.. వేదిక కూలి ఏడుగురికి గాయాలు
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ప్రధాని మోదీ రోడ్షో నిర్వహించారు. ప్రధాని మోదీ రోడ్ షో (PM Modi Roadshow) సందర్భంగా రద్దీ కారణంగా ఒక వేదిక కూలిపోయింది.
Date : 08-04-2024 - 12:20 IST -
#India
BJP 300 : బీజేపీకి 300 సీట్లు.. ఏపీలో జగన్ ఔట్, తెలంగాణలో కమలం హవా : పీకే
BJP 300 : ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన కామెంట్స్ చేశారు.
Date : 07-04-2024 - 3:30 IST -
#Andhra Pradesh
Chandrababu: కేశినేని అడ్డాలో నేడు చంద్రబాబు పర్యటన, పెద్ద ఎత్తున జన సమీకరణ
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా పామర్రు, ఉయ్యూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు
Date : 07-04-2024 - 2:14 IST -
#Andhra Pradesh
Chandrababu: నా ప్రభుత్వంలో ముస్లింలకు పూర్తి భద్రత కల్పిస్తా: చంద్రబాబు
రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం గెలిస్తే ముస్లింలకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా పెదకూరపాడులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు
Date : 07-04-2024 - 10:36 IST -
#India
Democracy in Danger: రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోంది: సోనియా గాంధీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై సోనియా గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. గత పదేళ్ల పాలనలో బీజేపీ చేసిందేమీ లేదని, వివక్ష, దౌర్జన్యాలను మాత్రమే ప్రచారం చేసిందని అన్నారు. ప్రతిచోటా అన్యాయమే జరిగిందని దుయ్యబట్టారు.
Date : 06-04-2024 - 3:35 IST -
#India
Narendra Modi : వాయనాడ్లోనూ ప్రధాని మోడీ ర్యాలీ..
బీజేపీ అధిష్టానం దక్షిణాది రాష్ట్రాలపై కన్నేసింది. ఈ సారి సౌత్ స్టేట్స్లల్లో అధిక స్థానాలు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలోనే జాతీయ నాయకులు దక్షిణాది రాష్ట్రాల్లో వరుసగా ప్రచారాలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Date : 05-04-2024 - 3:03 IST -
#Telangana
BJP : బీజేపీ మేధోమథనం.. జ్ఞాన్పై దృష్టి..
లోక్సభ ఎన్నికల తొలి దశకు మూడు వారాల కంటే తక్కువ సమయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోను త్వరలో ప్రకటించవచ్చు. బీజేపీ (BJP) మేనిఫెస్టో 'జ్ఞాన్' (GYAN)పై ఆధారపడింది.
Date : 05-04-2024 - 10:54 IST -
#Telangana
Political Campaign : ప్రచార ఖర్చుతో నేతలు పరేషాన్.. రోజుకు 20 లక్షలు అంట..!
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కోసం ఆయా పార్టీల నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈసారి లోక్ సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగునున్న విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికల షెడ్యూల్ దాదాపు రెండు నెలల పాటు ఉండటంతో ప్రచార ఖర్చును చూసి అభ్యర్థుల బెంబేలెత్తుతున్నారు.
Date : 05-04-2024 - 10:24 IST -
#Andhra Pradesh
CM Jagan: మరో ఐదు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుంది: CM జగన్
నాయుడుపేట సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయుడుపేట జన సముద్రాన్ని తలపిస్తోందని అన్నారు.
Date : 04-04-2024 - 7:49 IST -
#India
Lok Sabha Elections 2024: మమతా కోటను బద్దలు కొట్టనున్న బీజేపీ
దేశంలో ఏడు దశల లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమవుతాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి అధికారం చేజిక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
Date : 03-04-2024 - 6:58 IST -
#India
BJP : బిజెపి లో చేరితే కేసులు లేనట్లేనా..?
బీజేపీతో ఉంటే బెయిలు.. లేకుంటే జైలు అన్న విధానాన్ని కేంద్రం పాటిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ దుయ్యబట్టారు
Date : 03-04-2024 - 5:26 IST