HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Countrys Democracy In Danger Conspiracy Being Hatched To Change Constitution Sonia Gandhi

Democracy in Danger: రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోంది: సోనియా గాంధీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై సోనియా గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. గత పదేళ్ల పాలనలో బీజేపీ చేసిందేమీ లేదని, వివక్ష, దౌర్జన్యాలను మాత్రమే ప్రచారం చేసిందని అన్నారు. ప్రతిచోటా అన్యాయమే జరిగిందని దుయ్యబట్టారు.

  • By Praveen Aluthuru Published Date - 03:35 PM, Sat - 6 April 24
  • daily-hunt
Sonia Gandhi
Sonia Gandhi

Democracy in Danger: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై సోనియా గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. గత పదేళ్ల పాలనలో బీజేపీ చేసిందేమీ లేదని, వివక్ష, దౌర్జన్యాలను మాత్రమే ప్రచారం చేసిందని అన్నారు. ప్రతిచోటా అన్యాయమే జరిగిందని దుయ్యబట్టారు. బీజేపీ పాలనలో చీకట్లు అలుముకుంటున్నాయని, న్యాయ వెలుగు కోసం మనమందరం పోరాడాలని అన్నారు. మోదీ ప్రభుత్వం ఏం చేసిందో మనందరికి తెలుసని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జైపూర్‌లో కాంగ్రెస్‌ ఈరోజు మెగా ర్యాలీ నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలంతా ర్యాలీకి చేరుకున్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రసంగిస్తూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత 10 సంవత్సరాలుగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వివక్ష మరియు దౌర్జన్యాలను ప్రోత్సహించే ప్రభుత్వమే మన దేశానికి నాయకత్వం వహిస్తుందని అన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని, దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని సోనియా అన్నారు. విపక్ష నేతలపై బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని, బీజేపీలో చేరేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారని అన్నారు. ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోంది’ అని జైపూర్ ర్యాలీలో సోనియా గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join

మరోవైపు దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరాయని, ప్రతి రాష్ట్రంలో పేపర్లు లీక్ అవుతున్నాయని ప్రియాంక గాంధీ అన్నారు. పేదలు, రైతుల మాట వినేవారు లేరన్నారు. ప్రజలు వేసే ఓటు దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు ఏర్పాటైన పెద్ద పెద్ద సంస్థలు నిర్వీర్యం కావడం ద్వారా మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెప్పారు. ప్రభుత్వాస్పత్రులను దుర్వినియోగం చేస్తున్నారని, నేడు ఈవీఎంలను కూడా ప్రజలు నమ్మలేని పరిస్థితి నెలకొందని ప్రియాంక అన్నారు.

Also Read: TDP : చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకున్న పాకాల జడ్పీటీసీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • congress
  • Danger
  • democracy
  • Jaipur
  • Lok Sabha Elections 2024
  • narendra modi
  • Rally
  • sonia gandhi

Related News

PM Modi Degree

Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

Narendra Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనపై చేసిన వ్యాఖ్యలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ట్రంప్‌ తనను “గొప్ప ప్రధానమంత్రి” అని అభివర్ణించిన మాటలను మోడీ స్వాగతిస్తూ, ఇరు దేశాల సంబంధాలు ఎప్పటికీ బలంగా, సానుకూలంగానే కొనసాగుతాయని తెలిపారు.

  • We have distanced ourselves from India..Trump's key comments

    Trump : ‘భారత్‌కు దూరమయ్యాం’..ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

  • Nara Lokesh

    Nara Lokesh : ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్న నారా లోకేశ్

  • Why the eight-year delay? ..Chidambaram's response on the Centre's reduction in GST rates..

    Chidambaram : ఎనిమిదేళ్ల ఆలస్యం ఎందుకు? ..కేంద్రం జీఎస్టీ రేట్లు తగ్గింపు పై చిదంబరం స్పందన..

  • Language barriers should be removed to benefit future generations: Pawan Kalyan

    Pawan Kalyan : జీఎస్టీ సంస్కరణలపై డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇలా..!

Latest News

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

  • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd