Bihar
-
#India
CM Nitish Kumar : బీహార్లో మద్యపాన నిషేధం కొనసాగుతుంది – సీఎం నితీశ్ కుమార్
రాష్ట్రంలో మద్య నిషేధం కొనసాగుతుందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి చెప్పారు. మద్య నిషేధం కారణంగా
Published Date - 07:05 AM, Tue - 13 December 22 -
#India
Girl Gang Raped: దారుణం.. మైనర్ బాలికను తుపాకీతో బెదిరించి గ్యాంగ్ రేప్
బీహార్ రాష్ట్రంలోని గయాలోని అమాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 ఏళ్ల 7వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం (girl gang raped) జరిగింది. సామూహిక అత్యాచారాని (girl gang raped)కి చేసిన ముగ్గురు స్వగ్రామానికి చెందినవారే. ఘటన జరిగిన సమయంలో బాధితురాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో చేయి కూడా విరిగిపోయింది. ఈ విషయాన్ని బాధితురాలు తన కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచిపెట్టింది. నవంబర్ 30 సాయంత్రం జరిగిన గ్యాంగ్ […]
Published Date - 03:29 PM, Thu - 8 December 22 -
#Speed News
Gang War: బీహార్లో గ్యాంగ్వార్ కలకలం.. ఐదుగురు మృతి..?
బీహార్లోని కతిహార్లో గ్యాంగ్వార్ ఘటన చోటుచేసుకుంది.
Published Date - 10:14 AM, Sat - 3 December 22 -
#Off Beat
Road Stolen: చోరీకి గురైన రోడ్డు.. ఎక్కడంటే..?
బీహార్లోని బంకా జిల్లాలో ఓ రోడ్డు చోరీకి గురైంది.
Published Date - 08:54 AM, Thu - 1 December 22 -
#India
Prashant Kishor: బీహార్ పై పీకే గురి.. అసలు రీజన్ ఇదే!
తెలంగాణ చాణక్యుడినని ఫీలయ్యే కేసీఆర్ సైతం.. ప్రశాంత్ కిశోర్ శరణు జొచ్చారంటే అర్థం చేసుకోండి ఆయన ఐడియాలు ఎలా ఉంటాయో.
Published Date - 12:42 PM, Tue - 29 November 22 -
#India
Bihar : భార్య జుట్టు తెల్లబడిందని…రెండో పెళ్లికి యత్నించిన ప్రబుద్ధుడు…!!
భార్య భర్తల మధ్య గొడవలు సర్వ సాధారణం. చిన్న చిన్న గొడవలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతునే ఆ సంసారం చక్కగా సాగుతుంది. కానీ నేటి కాలంలో టూత్ పేస్టు నచ్చలేదని విడాకులు తీసుకున్న దంపతులను చూస్తున్నాం. చిన్న విషయానికే అలిగి పుట్టింటికి వెళ్లే భార్యను చూస్తున్నాం. కానీ ఓ వ్యక్తి తన భార్యకు జుట్టు తెల్లబడిందని …గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకునేందుకు యత్నించిన విచిత్ర ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. పెళ్లయిన రెండు సంవత్సరాల తర్వాత […]
Published Date - 11:05 AM, Tue - 29 November 22 -
#Off Beat
Bihar : విద్యార్థినిపై అత్యాచారం చూసి అడ్డుకోవాల్సిన ఉపాధ్యాయుడు తానుకూడా..!!
బీహార్ లోని కైమూర్ జిల్లాలో సమాజం తలదించుకునే ఘటన జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే నీచమైనపనికి పాల్పడ్డాడు. పూర్తివివరాలు చూస్తే..14ఏళ్ల మైనర్ బాలిక స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఆ విద్యార్థిని కాలక్రుత్యాలు తీర్చుకునేందుకు నిర్జన ప్రదేశానికి వెళ్లింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమెను ఏకాంత ప్రదేశానికి లాక్కెళ్లాడు. ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనాస్థలంలో ఆ వ్యక్తితోపాటు తన ముగ్గురు స్నేహితులు కూడా ఉన్నారు. విద్యార్థిని అరుపులు విన్న ఉపాధ్యాయుడు అక్కడి వచ్చాడు. […]
Published Date - 05:40 AM, Tue - 29 November 22 -
#India
Bihar : బీహార్ లో ఘోరప్రమాదం…జనంపైకి దూసుకెళ్లిన కారు..18మందికి తీవ్రగాయాలు..!!
బీహార్ లోని సరన్ లో ఘోరప్రమాదం జరిగింది. వేగం వచ్చిన కారు అదుపు తప్పి జనాలపై కి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 18మందితీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శరణ్ లో ఏర్పాటు చేసిన ఓ విందుకు భారీగా జనాలు హాజరయ్యారు. అంతా భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారి కారు దూసుకొచ్చింది. ఆకస్మాత్తుగా కారు దూసుకురావడంతో జనాలు కేకలు వేశారు. జనాలపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో చాలామందికి తీవ్రగాయాలయ్యారు. సమాచారం […]
Published Date - 08:28 AM, Sun - 27 November 22 -
#Speed News
Bihar Accident: బీహార్ లో దారుణం.. ట్రక్కు దూసుకురావడంతో 12 మంది భక్తులు మృతి!
దేశవ్యాప్తంగా రోజురోజుకీ రోడ్డు ప్రమాదం లో మరణించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. రోడ్డు ప్రమాదాల
Published Date - 08:11 AM, Mon - 21 November 22 -
#India
Bihar : బీహార్ లో ఘోరరోడ్డు ప్రమాదం. ట్రక్కుఢీకొని 12మంది మృతి … మృతుల్లో 8మంది చిన్నారులు..!!
బీహార్ లోని వైశాలిలో ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది మృతి చెందారు… మృతుల్లో చిన్నారులు కూడాన్నారు. వైశాలిలోని దేశర పోలీస్ స్టేషన్ పరిధిలో వేగంగా వచ్చిన లారీ ట్రక్కును ఢీ కొనడంతో ఈ ప్రమాదంలో మరణించింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఓ విందుకు హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో చిన్నారులు..మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఘటనాస్థలంలో భీకర […]
Published Date - 06:06 AM, Mon - 21 November 22 -
#India
Bihar: పాట్నా యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య కాల్పులు..!!
బీహార్ లోని పాట్నా యూనివర్సిటీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. శనివారం విద్యార్థి సంఘాల ఎన్నికలు ముగిసిన తర్వాత క్యాంపస్ లో జరిగిన కాల్పులు కలకలం రేపాయి. రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు…యూనివర్సిటీ గేటు వద్ద కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు యూనివర్సిటీకి చేరుకున్నారు. శాంతి భద్రత పర్యవేక్షణ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Published Date - 06:38 PM, Sun - 20 November 22 -
#India
Tejashwi Yadhav : నితిన్ గడ్కరీని పొగడ్తలతో ముంచెత్తిన తేజస్వీ యాదవ్..!!
బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్…కేంద్రమంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీని తెగపొగిడేశాడు. కేంద్రంలో నితిన్ గడ్కరీ లాంటి మంత్రులు ఇంకా ఉంటే…మిగతా శాఖల్లో కూడా పనులు పెండింగ్ లో ఉండవన్నారు. నితిన్ గడ్కరీ పార్టీ కోసం కాదు…డెవలప్ మెంట్ కోసం పనిచేస్తున్నారంటూ బహిరంగంగా ప్రశంసించారు. గడ్కరీ ప్రగతిశీల, సానుకూల మంత్రి అన్నారు. బీహార్ లోని రోహతాస్ లోని నేషనల్ హైవే ప్రాజెక్టు శంకుస్తాపన కార్యక్రమంలో ప్రసంగించిన తేజస్వీ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. నితిన్ గడ్కరీతో తనకు […]
Published Date - 09:37 PM, Mon - 14 November 22 -
#Speed News
Congress : బీహార్లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్న కాంగ్రెస్
భారత్ జోడో యాత్ర తరహాలో డిసెంబర్ 28 నుంచి బీహార్లో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత...
Published Date - 06:17 AM, Mon - 14 November 22 -
#India
Bihar : పెళ్లి బరాత్ లో బెదిరిన గుర్రం..జనాలను తొక్కుతూ..ఒకరి పరిస్థితి విషమం..!!
బీహార్ లో పెళ్లి వేడుకలో గుర్రం బెదిరింది. పెళ్లికి వచ్చిన జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన భాగల్ పూర్ లో చోటుచేసుకుంది. సుల్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో వివాహానికి హాజరయ్యేందుకు రథాన్ని సిద్ధం చేశారు. ఊరేగింపుగా వధువు ఇంటికి బయలుదేరారు. పెళ్లికి హాజరైన వారంతా…డ్యాన్సులతో ఫుల్ ఖుషీగా ఉన్నారు. డ్యాన్సులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రథం రోడ్డుపైకి వచ్చింది… అయితే అటుగా […]
Published Date - 08:26 PM, Sat - 12 November 22 -
#India
Kidney Donation : లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ దానం చేయనున్న కూతురు రోహిణి..!!
బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమార్తె రోహిణి ఆచార్య నుంచి కిడ్నీ పొందనున్నారు. ఈ నెలాఖరులోనే లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ మార్పిడి చేయించుకోనున్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. దీంతో సింగపూర్ లో ఉన్న లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తన తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న […]
Published Date - 05:12 PM, Fri - 11 November 22