Bihar
-
#India
Nalanda University : నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ షురూ.. విశేషాలివీ
బిహార్లోని రాజ్ గిర్లో శిథిలమైన పురాతన నలంద యూనివర్సిటీ సమీపంలోనే కొత్త యూనివర్సిటీ క్యాంపస్ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం ప్రారంభించారు.
Published Date - 12:47 PM, Wed - 19 June 24 -
#Speed News
NEET Paper Leak : ఈడీ ఏం చేస్తోంది.. ‘నీట్’పై ఎందుకు స్పందించడం లేదు : వినోద్కుమార్
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 03:57 PM, Tue - 18 June 24 -
#India
PK Vs Nitish : మోడీ కాళ్లు మొక్కి బిహార్ పరువు తీశారు.. సీఎం నితీశ్పై పీకే ఆగ్రహం
బిహార్ పాలిటిక్స్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ యాక్టివ్ అయ్యారు.
Published Date - 02:29 PM, Sat - 15 June 24 -
#Andhra Pradesh
AP Special Status: ఏపీకి ప్రత్యేక హోదా ?
లోక్సభ ఎన్నికలలో బిజెపికి పూర్తి మెజారిటీ రాకపోవడంతో బీహార్ మరియు ఆంధ్రా ఎంపీ సీట్లపై బీజేపీ ఆధారపడాల్సి వచ్చింది. దీంతో మోడీ మూడోసారి ప్రధానిగా ఎన్నిక కావడానికి ఈ రెండు రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయి. దీంతో ఇరు రాష్ట్రాలకు గతంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ తెరపైకి వచ్చింది.
Published Date - 03:30 PM, Fri - 7 June 24 -
#Speed News
Delhi: హోంమంత్రి అమిత్ షాకు నితీష్ ఫోన్..
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం పాట్నా వెళ్లే ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా ఫోన్లో సంభాషించారు. అంతకుముందు నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారు.
Published Date - 06:38 PM, Mon - 3 June 24 -
#India
Nitish Meets Modi: మోడీని కలిసిన నితీష్ కుమార్
జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడే ఒకరోజు ముందు దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ఇరువురు నేతల మధ్య దాదాపు 35 నిమిషాలకు పైగా చర్చలు జరిగాయి.
Published Date - 01:24 PM, Mon - 3 June 24 -
#India
Bihar: వడదెబ్బతో 10 మంది ఎన్నికల సిబ్బంది మృతి
బీహార్లో గత 24 గంటల్లో వడదెబ్బ కారణంగా 10 మంది పోలింగ్ సిబ్బంది సహా 14 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. విపత్తు నిర్వహణ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎన్నికల విధుల్లో ఉన్న ఐదుగురు అధికారులు హీట్స్ట్రోక్తో మరణించారు
Published Date - 06:20 PM, Fri - 31 May 24 -
#India
Lok Sabha Elections 2024: ఎన్నికల నామినేషన్ తిరస్కరణ పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని జెహనాబాద్ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ స్వతంత్ర అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది
Published Date - 06:02 PM, Fri - 31 May 24 -
#India
Cyclone Remal: రెమల్ తుఫాను విధ్వంసం.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ఐఎండీ..!
Cyclone Remal: రెమల్ తుఫాను (Cyclone Remal) పశ్చిమ బెంగాల్లో చాలా విధ్వంసం సృష్టించింది. దీని కారణంగా 6 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో బలమైన తుపానుతో పాటు భారీ వర్షాలు కురిశాయి. దీని కారణంగా 13 మంది మరణించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ఇళ్లు కూలిపోయాయి. రోడ్డు, విమాన సర్వీసులు కూడా దెబ్బతిన్నాయి. ఇప్పుడు బీహార్లో తుఫాను ప్రభావం కనిపించనుంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. […]
Published Date - 12:30 PM, Tue - 28 May 24 -
#India
Lok Sabha Elections 2024: రసవత్తరంగా ఐదో దశ పోలింగ్.. బరిలో ఉన్న సీనియర్లు
దేశంలో లోక్సభ ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ రోజు మే 20న దేశవ్యాప్తంగా ఐదో దశ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 49 స్థానాలకు 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదే సమయంలో చాలా మంది సీనియర్ నేతలు ఈ దశ పోలింగ్ లో పాల్గొంటున్నారు.
Published Date - 06:25 AM, Mon - 20 May 24 -
#India
Kharges Helicopter : ఖర్గే హెలికాప్టర్ తనిఖీ.. ఎన్డీయే నేతల హెలికాప్టర్లను చెక్ చేయరా ? : కాంగ్రెస్
Kharges Helicopter : కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది.
Published Date - 01:36 PM, Sun - 12 May 24 -
#Viral
Bihar : అయ్యో అని అల్లుడ్ని చేరదీస్తే..అత్తానే లైన్లో పెట్టి పెళ్లి చేసుకున్నాడు
పిల్లలు పుట్టిన తర్వాత సికందర్ యాదవ్ భార్య చనిపోయింది. దీంతో సికందర్ యాదవ్ను, ఇద్దరు పిల్లలను.. అత్తామామలు గీతాదేవి, దిలీశ్వర్ దార్వే తీసుకువచ్చి తమ ఇంట్లో ఉంచుకున్నారు
Published Date - 10:48 PM, Tue - 30 April 24 -
#Speed News
Gopalganj Accident: బీహార్లో ఆర్మీ వెహికిల్ ప్రమాదం: ఇద్దరు జవాన్లు మృతి
బీహార్లోని గోపాల్గంజ్లో సైనికులు ప్రయాణిస్తున్న బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా డజనుకు పైగా సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన సిధ్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్హిమా మలుపు దగ్గర జరిగింది
Published Date - 01:50 PM, Sun - 28 April 24 -
#Telangana
Majlis In Bihar : బిహార్లో ‘మజ్లిస్’ పార్టీ టఫ్ ఫైట్ ఇస్తున్న స్థానాలివే..
Majlis In Bihar : మజ్లిస్ పార్టీ బిహార్ లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేస్తోంది. ముస్లిం జనాభా అత్యధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో ఆ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగారు.
Published Date - 03:33 PM, Sun - 21 April 24 -
#Speed News
Patna News: పాట్నాలో ఘోర ప్రమాదం.. క్రేన్ను ఆటో ఢీకొనడంతో ఏడుగురు మృతి
బీహార్ రాజధాని పాట్నాలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కంకర్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్రో పనిలో నిమగ్నమై ఉన్న క్రేన్, ఆటో రిక్షా ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన స్థానికంగా దిగ్బ్రాంతికి గురి చేసింది. వివరాలలోకి వెళితే..
Published Date - 01:42 PM, Tue - 16 April 24