BCCI
-
#Sports
ICC Chairman Jay Shah: ఐసీసీకి కొత్త అధ్యక్షుడు, ప్రపంచ క్రికెట్కు కొత్త బాస్ జై షా.. ఆయన జర్నీ ఇదే!
ICC అధ్యక్షుడిగా తన మొదటి ప్రసంగంలో జై షా లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ క్రీడలలో క్రికెట్ను చేర్చడం, మహిళల ఆట అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంపై దృష్టి సారించాడు.
Published Date - 02:55 PM, Sun - 1 December 24 -
#Sports
Champions Trophy 2025: ఐసీసీ, బీసీసీఐ ముందు తలవంచిన పాకిస్థాన్!
ఐసీసీ, బీసీసీఐ ప్రతిపాదనలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆమోదించింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నారు.
Published Date - 07:23 PM, Sat - 30 November 24 -
#Sports
Champions Trophy: మరోసారి ఐసీసీ బోర్డు సమావేశం వాయిదా.. రేపు ఫైనల్ మీటింగ్!
ICC అత్యవసర బోర్డు సమావేశం శుక్రవారం కొన్ని నిమిషాల పాటు జరిగింది. అయితే దీని తరువాత అది అకస్మాత్తుగా శనివారం (నవంబర్ 30)కి వాయిదా పడింది.
Published Date - 09:22 PM, Fri - 29 November 24 -
#Sports
Team India New ODI Jersey: టీమిండియా కొత్త జెర్సీ విడుదల.. ఈ జెర్సీ ప్రత్యేకత ఏమిటంటే..?
ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ప్రస్తుతం సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్లో జరగనుంది.
Published Date - 08:28 PM, Fri - 29 November 24 -
#Sports
IPL Auction: వేలంలో ఫాస్ట్ బౌలర్లదే ఆధిపత్యం.. 100 పైగా కోట్లు ఖర్చు చేసిన ఫ్రాంచైజీలు
టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ మెగా వేలంలో చరిత్ర సృష్టించాడు. పంజాబ్ కింగ్స్ RTM ద్వారా 18 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఫాస్ట్ బౌలర్గా అర్ష్దీప్ సింగ్ నిలిచాడు.
Published Date - 07:19 PM, Fri - 29 November 24 -
#Sports
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ పంచాయితీ తేల్చనున్న ఐసీసీ
29న జరిగే మీటింగ్ లో ఐసీసీ అనేక సమస్యలపై చర్చించనుంది. భద్రత సమస్యలు, అలాగే హోస్టింగ్ హక్కులు మరియు హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనలపై ఐసీసీ అందరి అభిప్రాయాలు సేకరించనుంది.
Published Date - 01:28 PM, Thu - 28 November 24 -
#Sports
Australia Squad: టీమిండియాకు భయపడి ముందే జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా!
పెర్త్లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో భారత జట్టు చరిత్ర సృష్టించింది. పెర్త్లో ఆస్ట్రేలియాను ఓడించిన ప్రపంచంలోనే తొలి జట్టుగా భారత్ నిలిచింది. ఆస్ట్రేలియాలో కూడా భారత్ అత్యధిక పరుగుల తేడాతో కంగారూలను ఓడించింది.
Published Date - 05:28 PM, Tue - 26 November 24 -
#Sports
Vaibhav Suryavanshi: 13 ఏళ్లకే కోటీశ్వరుడైన యంగ్ ప్లేయర్.. ఎవరీ వైభవ్ సూర్యవంశీ?
రూ. 1.10 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసిన ఈ మెగా వేలంలో 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా ప్రవేశించాడు. దీంతో ఇప్పుడు వేలంలో కొనుగోలు చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు.
Published Date - 08:25 AM, Tue - 26 November 24 -
#Sports
Rahul-Yashasvi: పెర్త్లో రికార్డు సృష్టించిన భారత బ్యాట్స్మెన్.. 1948 తర్వాత ఇప్పుడే!
KL రాహుల్- జైస్వాల్ 2010 సంవత్సరం తర్వాత దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA) దేశాలలో మొదటి వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Published Date - 08:17 PM, Sat - 23 November 24 -
#Sports
Champions Trophy 2025: పాకిస్థాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. ఈనెల 26న కీలక నిర్ణయం తీసుకోనున్న ఐసీసీ!
ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పూర్తిగా నిలుపుకోవాలని పాకిస్థాన్ భావిస్తోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించడం లేదని బీసీసీఐ ఐసీసీకి లేఖ రాసింది.
Published Date - 11:15 AM, Sat - 23 November 24 -
#Sports
Australia: 43 ఏళ్ల తర్వాత మరో చెత్త రికార్డు నమోదు చేయనున్న ఆస్ట్రేలియా!
1981లో భారత్పై టెస్టు ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా చేసిన అత్యల్ప స్కోరు 83 పరుగులు. రెండో అత్యల్ప స్కోరు టీమిండియాపై 91 పరుగులు. ఆస్ట్రేలియా మూడో అత్యల్ప స్కోరు 93 పరుగులు.
Published Date - 05:45 PM, Fri - 22 November 24 -
#Sports
IPL Auction: ఐపీఎల్ మెగా వేలం.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై భారీ బిడ్లు?
రిషబ్ పంత్ తన బ్యాటింగ్, నాయకత్వ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందాడు. అతని కోసం ఢిల్లీ క్యాపిటల్స్ "రైట్ టు మ్యాచ్" కార్డును ఉపయోగించవచ్చు.
Published Date - 03:17 PM, Fri - 22 November 24 -
#Speed News
IPL 2025 On March 14: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. మూడు సీజన్ల షెడ్యూల్ విడుదల!
2025 సీజన్లో గత మూడు సీజన్ల మాదిరిగానే 74 మ్యాచ్లు ఆడనున్నారు. అనేక పూర్తి సభ్య దేశాలకు చెందిన విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్లో తదుపరి మూడు సీజన్లలో ఆడేందుకు తమ బోర్డుల నుంచి అనుమతి పొందారు.
Published Date - 09:47 AM, Fri - 22 November 24 -
#Sports
Rohit- Kohli: రోహిత్, కోహ్లీ కోసం రంగంలోకి దిగిన అగార్కర్
పెర్త్లోని డబ్ల్యూఏసీఏ మైదానంలో భారత జట్టు నాలుగు టెస్టు మ్యాచ్లు ఆడింది. ఇక్కడ కూడా టీమిండియా కేవలం 1 టెస్టులో మాత్రమే విజయం సాధించింది. 2008 జనవరిలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 72 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.
Published Date - 06:00 PM, Thu - 21 November 24 -
#Sports
Punjab Kings: ఆర్టీఎంతో పంజా విసురుతున్న పంజాబ్!
పంత్ తో పాటు రవి బిష్ణోయ్, లియామ్ లివింగ్స్టోన్, జానీ బెయిర్స్టో, అర్ష్దీప్ సింగ్లపై పాంటింగ్ కన్నేశాడు. వాస్తవానికి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కోసం వెతుకుతోంది.
Published Date - 10:29 PM, Wed - 20 November 24