Ap
-
#Cinema
HHVM : తెలంగాణ లో వీరమల్లు టికెట్ ధరలు భారీగా పెరగనున్నాయా..?
HHVM : తెలంగాణలో గరిష్ఠంగా రూ. 400, కనిష్ఠంగా రూ. 200 ధరల వరకు టికెట్లు ఉండే అవకాశం ఉంది. విడుదలైన తొలి వారం ఈ ధరలే అమలు కానున్నట్లు తెలుస్తోంది
Date : 31-05-2025 - 12:10 IST -
#Cinema
Gaddar Awards : ఈ తరహా గౌరవాలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలి: ఆర్ నారాయణమూర్తి
ఈ తరహా గౌరవాలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో గద్దర్ అవార్డులు అందించడమూ, కళాకారులను గౌరవించడమూ అభినందనీయం. ఏపీలోనూ ఇలాంటి సన్మానాలు జరగాలి. ఇది సినీ సృజనాత్మకతకు ప్రోత్సాహంగా మారుతుంది అని అభిప్రాయపడ్డారు.
Date : 31-05-2025 - 11:49 IST -
#Andhra Pradesh
Investment : కుప్పంలో భారీ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ 8 వేల మందికి ఉపాధి
Investment : కుప్పంలో శ్రీజ మహిళా పాల ఉత్పత్తిదారుల సంస్థ (MMPCL) మరియు మదర్ డెయిరీ తమ ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించేందుకు ముందుకొచ్చాయి
Date : 28-05-2025 - 7:52 IST -
#Trending
Ola Electric : ఆంధ్రప్రదేశ్లో రోడ్స్టర్ X డెలివరీలను ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్
దాని రైడ్ ది ఫ్యూచర్ ప్రచారంలో భాగంగా మొదటి 5,000 మంది కస్టమర్లకు రూ.10,000 విలువైన ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది · ఆఫర్లో ఉచిత ఎక్స్టెండెడ్ వారంటీ, మూవ్ఓఎస్+ మరియు ఎసెన్షియల్ కేర్ ఉన్నాయి.
Date : 27-05-2025 - 6:07 IST -
#Andhra Pradesh
Ticket Price : టికెట్ ధరల పెంపు విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం పవన్
Ticket Price : మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లలో ఆహార పదార్థాల ధరలపై నియంత్రణ తీసుకురావాలని సూచించారు
Date : 27-05-2025 - 2:59 IST -
#Andhra Pradesh
Akhanda Godavari : జూన్లో అఖండ గోదావరి ప్రాజెక్టుకు పవన్ శంకుస్థాపన..అఖండ గోదావరి ప్రాజెక్టు అంటే ఏంటి ?
Akhanda Godavari : "అఖండ గోదావరి ప్రాజెక్టు" (Akhanda Godavari)గా పేరుపెట్టిన ఈ పర్యాటక అభివృద్ధి పథకం పనులకు జూన్ మొదటి వారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) శంకుస్థాపన చేయనున్నారు
Date : 27-05-2025 - 10:54 IST -
#Andhra Pradesh
Poonam Kaur : పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ ?
Poonam Kaur : క్రిమినల్కు శిక్ష పడే వరకు గట్టిగా గళం విప్పాలని ఆమె పిలుపునిచ్చారు. మెయిన్ మీడియా ఈ విషయాన్ని కవర్ చేయకపోవడంపై, రాజకీయ నాయకుల తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Date : 26-05-2025 - 5:57 IST -
#Andhra Pradesh
Seaplane Services : ఏపీలోని 3 లొకేషన్ల నుంచి సీ ప్లేన్ సర్వీసులు
అయితే వాటికి సీ ప్లేన్(Seaplane Services) రూట్ల కేటాయింపుపై ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖ కసరత్తు చేస్తోంది.
Date : 26-05-2025 - 11:25 IST -
#Cinema
Tollywood : పవన్ హెచ్చరిక తో దెబ్బకు దిగొచ్చిన అల్లు అరవింద్
Tollywood : పవన్ విమర్శించినట్లుగా, పరిశ్రమ వర్గాలు ప్రభుత్వం పట్ల ఎలాంటి చొరవ తీసుకోలేదన్న ఆరోపణలపై ఇప్పుడు పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ప్రత్యేకంగా మీడియా సమావేశం
Date : 25-05-2025 - 7:28 IST -
#Andhra Pradesh
Cricket Stadium : ఏపీలో కొత్తగా మరో క్రికెట్ స్టేడియం
Cricket Stadium : ప్రతి నియోజకవర్గంలో స్టేడియం నిర్మించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ దిశగా కర్నూలు జిల్లాలో మునగలపాడు వద్ద కొత్త క్రికెట్ స్టేడియం అభివృద్ధికి నాంది పలికింది.
Date : 25-05-2025 - 4:00 IST -
#India
Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి.. ఏపీ, తెలంగాణలకు రెయిన్ అలర్ట్
నైరుతి రుతు పవనాలు(Southwest Monsoon) ముందే వచ్చేయడం, బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో ఏర్పడుతున్న అల్పపీడనాల వల్ల ఈ ఏడాది సాధారణం కంటే భారీ వర్షాలు పడనున్నాయి.
Date : 24-05-2025 - 12:48 IST -
#Andhra Pradesh
Ration Card : ఏపీలో స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డు..ప్రయోజనాలు అదరహో..!!
Ration Card : బియ్యం, నూనె, పప్పులు వంటి నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు పొందే అవకాశం, ఆధార్ లింకేజీ వల్ల మోసాల నివారణ
Date : 23-05-2025 - 5:42 IST -
#Andhra Pradesh
Nadendla Manohar : కొత్త రేషన్కార్డు దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్
కొత్త రేషన్కార్డుకు మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి అన్న ప్రచారంపై మంత్రి స్పందించారు. పెళ్లి కార్డు, ఫొటోలు, మ్యారేజ్ సర్టిఫికెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేదని తేల్చిచెప్పారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి అపార్థాలకు గురికాకుండా నిర్దిష్టంగా పనిచేయాలని సూచించారు.
Date : 22-05-2025 - 2:57 IST -
#Andhra Pradesh
YS Jagan : కూటమి సర్కారుపై వైఎస్ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్..!
విశాఖలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన సంపద సృష్టిస్తామన్న మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు దోపిడీ పాలనకు మోసగిస్తున్నాడు అని మండిపడ్డారు.
Date : 22-05-2025 - 12:56 IST -
#India
PM Modi : ప్రధాని మోడీ చేతుల మీదుగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల ప్రారంభం.. తెలంగాణ, ఏపీలో కీలక స్టేషన్లు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్లు ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దబడ్డాయి. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ కూడా ఈ ప్రారంభోత్సవంలో భాగంగా నూతన రూపంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
Date : 22-05-2025 - 11:41 IST