Ap
-
#Andhra Pradesh
10th Exams : పరీక్ష హాల్ లో తనిఖీకి వెళ్లిన అధికారిని కాటేసిన పాము
10th Exams : వేద స్కూల్లో పరీక్షల తనిఖీకి వెళ్లిన చీఫ్ సూపరిటెండెంట్ కరీముల్లా(Karimulla)ను పరీక్షా హాలులోనే పాము కాటేసింది
Date : 28-03-2025 - 4:29 IST -
#Andhra Pradesh
AMC Chairmen: 47 మార్కెట్ కమిటీల కు ఛైర్మెన్లను ప్రకటించిన కూటమి ప్రభుత్వం
త్వరలోనే మిగతా మార్కెట్ కమిటీల ఛైర్మన్లను ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్ అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాత వారి పేర్లను ప్రకటించింది.
Date : 28-03-2025 - 3:34 IST -
#Andhra Pradesh
Jana Small Finance Bank : ఏపీలో జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రారంభం
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండి మరియు సీఈఓ అజయ్ కన్వాల్, ఇతర ప్రముఖులు మరియు బ్యాంకు సీనియర్ అధికారుల సమక్షంలో పోలిశెట్టి సోమసుందరం టుబాకో ప్రోడక్ట్స్ - డైరెక్టర్, శ్రీ శ్యామ్ సుందర్ పోలిశెట్టి ఈ శాఖను ప్రారంభించారు.
Date : 27-03-2025 - 6:53 IST -
#Andhra Pradesh
Lulu Group : లూలూ గ్రూప్కు భూమి కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం
Lulu Group : లూలూ గ్రూప్ విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్లను నిర్మించేందుకు భూమిని కేటాయించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది
Date : 26-03-2025 - 10:11 IST -
#Andhra Pradesh
State Food Lab : ఏపీలో అందుబాటులోకి రాబోతున్న స్టేట్ ఫుడ్ ల్యాబ్
State Food Lab : ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన ఆరు నెలల తర్వాత మరో మూడు ప్రాంతీయ ఫుడ్ ల్యాబ్లు తిరుపతి, గుంటూరు, తిరుమలలో అందుబాటులోకి రానున్నాయి
Date : 26-03-2025 - 4:54 IST -
#Andhra Pradesh
Mana Intiki Mana Mitra : ఏప్రిల్లో ‘మన ఇంటికి మన మిత్ర’
Mana Intiki Mana Mitra : ఈ కార్యక్రమం ద్వారా అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి 95523 00009 నంబర్ను ప్రజల స్మార్ట్ఫోన్లలో సేవ్ చేయించి, అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవల గురించి అవగాహన కల్పిస్తారు
Date : 25-03-2025 - 3:45 IST -
#Andhra Pradesh
Pending Employee Dues : ఉద్యోగుల్లో ఆనందం నింపిన చంద్రన్న
Pending Employee Dues : ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటోందన్న నమ్మకంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి
Date : 25-03-2025 - 1:55 IST -
#Andhra Pradesh
YS Jagan : అరటి రైతులను పరామర్శించిన వైఎస్ జగన్
అయితే, పంటల బీమా గతంలో ఉచిత బీమాగా వుండేది.. కానీ, కూటమి ప్రభుత్వ ఆ పథకం ఎత్తేశారని ఫైర్ అయ్యారు. 2023 – 2024కు సంబంధించిన ఖరీఫ్ ప్రీమియం సొమ్ము ఎగరకొట్టారని మండిపడ్డారు.
Date : 24-03-2025 - 2:12 IST -
#Sports
New Cricket Stadium : ఏపీలో కొత్తగా క్రికెట్ స్టేడియం..ఎక్కడంటే !
New Cricket Stadium : తిరుపతిలోని గొల్లవానిగుంటలో స్మార్ట్సిటీ నిధులతో నిర్మించిన క్రికెట్ స్టేడియంను శాప్ (SAP) ఆధీనంలోకి తీసుకుంది
Date : 24-03-2025 - 1:50 IST -
#India
Congress : వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళన
వీటికి మద్దతు ఇవ్వాలని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ను కోరింది. వక్ఫ్ బిల్లుకు మద్దతు ఉపసంహరించండి...లేకుంటే మా మద్దతును కోల్పోతారు అన్న సందేశాన్ని బీజేపీ మిత్ర పక్షాలకు పంపించడమే ఈ ధర్నాల ఉద్దేశమని పేర్కొన్నారు.
Date : 24-03-2025 - 10:54 IST -
#Speed News
KCR : రాబోయే రోజుల్లో మళ్లీ అధికారం బీఆర్ఎస్దే : కేసీఆర్
బెల్లం దగ్గరకు వచ్చిన ఈగలు మాదిరి తెలంగాణలో సంపద దోచుకునేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పదేళ్లు తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బీఆర్ఎస్ అడ్డుగా ఉందని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు.
Date : 22-03-2025 - 6:05 IST -
#Trending
Anantapur : నీటి భద్రతను సాధ్యం చేస్తోన్న అల్ట్రాటెక్ సిమెంట్
ఈ రోజు వరకు, ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్ ఈ గ్రామాల్లో ఏడు వర్షపు నీటి ఇంకుడు గుంతల నిర్మాణాలను నిర్మించింది. ఇది భూగర్భజల స్థాయిలను గణనీయంగా పెంచుతుంది. ఈ నిర్మాణాలు 35,000 క్యూబిక్ మీటర్ల మొత్తం నీటి నిల్వ సామర్థ్యాన్ని సృష్టించాయి. జనవరి 2025 నాటికి 7 లక్షల క్యూబిక్ మీటర్ల వర్షపు నీటిని ఇవి సేకరించాయి.
Date : 22-03-2025 - 5:21 IST -
#Andhra Pradesh
Marri Rajasekhar : త్వరలో టీడీపీలో చేరుతా : మర్రి రాజశేఖర్
పార్టీ నాయకుడు ఎప్పుడూ తన హామీని నిలబెట్టుకోలేదు. పార్టీకి అవసరం లేదన్నట్టుగా వ్యవహరించారు. 14 ఏళ్లు పనిచేసిన పార్టీలో గౌరవం మాత్రమే కోరా అని వివరించారు. ఎలాంటి షరతులు లేకుండానే త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతానని మర్రి రాజశేఖర్ అన్నారు.
Date : 20-03-2025 - 6:28 IST -
#Andhra Pradesh
Foreign Universities : రాష్ట్రానికి విదేశీ వర్సిటీలను రప్పిస్తాం – నారా లోకేశ్
Foreign Universities : అంతర్జాతీయ ప్రమాణాల విద్యను అందించడంతోపాటు, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పురోగతి సాధించేందుకు వీలవుతుంది
Date : 18-03-2025 - 1:11 IST -
#Andhra Pradesh
Minister Lokesh : ఏపీలో ఒంటిపూట బడుల సమయంలో మార్పులు
స్కూలుకు వచ్చిన విద్యార్థులు పదో తరగతి జవాబు పత్రాలు పంపించేంత వరకు ఎండలో వేచి చూడాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయం మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ఒంటిపూట బడులను మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో టెన్త్ పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.
Date : 18-03-2025 - 12:54 IST