Ap News
-
#Andhra Pradesh
Suparipalanalo Toliadgugu: సుపరిపాలనలో తొలి అడుగు.. ఏడాది పాలనపై రేపు కూటమి ప్రభుత్వం సమావేశం!
ఇదే సమయంలో ఈ ఏడాది ఏం చేయాలి? ఎలాంటి లక్ష్యాలను సాధించాలి అనే అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. గత ఏడాది ప్రోగ్రెస్ రిపోర్ట్ వివరిస్తూ.. ఈ ఏడాది చేపట్టే కార్యక్రమాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Date : 22-06-2025 - 8:14 IST -
#Andhra Pradesh
YS Jagan : వైఎస్ జగన్ పర్యటనలో అపశృతి.. జగన్ కాన్వాయ్ ఢీ కొని వృద్ధుడు మృతి
YS Jagan : గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అనుసరించిన కాన్వాయ్లో విషాదం చోటుచేసుకుంది.
Date : 18-06-2025 - 2:18 IST -
#Andhra Pradesh
Senior Journalist Kommineni: తుళ్లూరు పోలీస్ స్టేషన్కు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని!
రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఖంబంపాటి శిరీష ఫిర్యాదుతో పాటు అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీలు, మహిళా రైతులు కూడా ఫిర్యాదులు చేశారు.
Date : 09-06-2025 - 10:08 IST -
#Andhra Pradesh
Minister Lokesh: ప్రైవేటురంగాన్ని మించి ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేష్
గ్రాటిట్యూడ్ వాల్ పై పలువురు విద్యార్థులు తమ ఉన్నతికి కారకులైన వారికి కృతజ్ఞతలను తెలియజేశారు.
Date : 09-06-2025 - 8:25 IST -
#Andhra Pradesh
Shining Stars Award-2025: రేపు రాష్ట్రవ్యాప్తంగా “షైనింగ్ స్టార్స్ అవార్డ్-2025” ప్రదానం!
రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారా లోకేష్ దాదాపు దశాబ్ధం తర్వాత ఇంటర్మీడియట్ విద్యలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు.
Date : 08-06-2025 - 9:51 IST -
#Andhra Pradesh
CM Chandrababu: మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదు: సీఎం చంద్రబాబు
ఈ వ్యాఖ్యలకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి ఇంతవరకు ఖండించకపోవడం, మహిళలకు క్షమాపణ చెప్పకపోవడం విచారకరమని అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల గౌరవాన్ని కాపాడేందుకు, ఇలాంటి నీచమైన సంస్కృతిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
Date : 08-06-2025 - 7:13 IST -
#Andhra Pradesh
Web Option System: పారదర్శక వెబ్ ఆప్షన్ విధానంతోనే టీచర్లకు మేలు!
మ్యాన్యువల్ కౌన్సెలింగ్ లో ప్రధానంగా కొత్తగా వచ్చే ఖాళీలు తక్షణమే చూపించకపోవడం వల్ల సీనియర్ టీచర్లు అవకాశం కోల్పోతారు. దీనివల్ల వారికి అన్యాయం జరుగుతుంది.
Date : 07-06-2025 - 10:22 IST -
#Andhra Pradesh
Visakha Economic Region: 8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’: సీఎం చంద్రబాబు
శుక్రవారం సచివాలయంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ‘విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్’గా అభివృద్ధి చేసే అంశంపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Date : 06-06-2025 - 9:16 IST -
#Andhra Pradesh
TDP Government: ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలివే!
నెలకు 64 లక్షల మందికి రూ.2720 కోట్లు పంపిణీ చేస్తూ, ఏడాదిలో రూ.34 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవన భద్రతను బలోపేతం చేసింది.
Date : 05-06-2025 - 9:20 IST -
#Andhra Pradesh
TDP Govt: కూటమి మరో సంచలన నిర్ణయం.. 15 లక్షల ‘బంగారు కుటుంబాలు’ దత్తత!
పీ4 కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించేందుకు మిలాప్, ప్రాజెక్ట్ డీప్, రంగ్ దే, భార్గో వంటి సంస్థలు భాగస్వాములుగా సహకారం అందించేందుకు ముందుకువచ్చినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
Date : 04-06-2025 - 8:08 IST -
#Andhra Pradesh
YS Sharmila: మరోసారి జగన్ను కెలికిన షర్మిల.. ఆసక్తికర ట్వీట్ వైరల్!
"పునర్నిర్మాణం పేరుతో సంవత్సరం కాలయాపన చేశారు. సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేశారు. అప్పుల సాకుతో అభివృద్ధిని అటకెక్కించారు. కరెంటు బిల్లులతో ప్రజల జేబులకు చిల్లులు పెట్టారు" అని షర్మిల ఆరోపించారు.
Date : 04-06-2025 - 7:03 IST -
#Andhra Pradesh
Thalliki Vandanam: తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్.. అర్హతలు ఇవే!
ఈ పథకం కింద 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి సంవత్సరం రూ. 15,000 జమ చేయనుంది కూటమి ప్రభుత్వం. ఈ సొమ్ము విద్యార్థుల విద్యా ఖర్చులకు, తల్లుల ఆర్థిక సాధికారతకు ఉపయోగపడనుంది.
Date : 04-06-2025 - 1:36 IST -
#Andhra Pradesh
CM Chandrababu: రండి.. పరీక్షించండి.. ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి: సీఎం చంద్రబాబు
ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
Date : 30-05-2025 - 9:40 IST -
#Andhra Pradesh
Annadata Sukhibhava: ఖాతాల్లోకి రూ. 20 వేలు.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా!
ఈ పథకం కోసం 2025-26 బడ్జెట్లో రూ.6,300 కోట్లు కేటాయించినట్లు సీఎం తెలిపారు. అర్హత కలిగిన రైతులు, కౌలు రైతులతో సహా, ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చని, అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తోందని వివరించారు.
Date : 27-05-2025 - 10:09 IST -
#Andhra Pradesh
Mobile Ration Vans: ఏపీలో రేషన్ పొందేవారికి బిగ్ అలర్ట్.. జూన్ 1 నుంచి షాపులకు పోవాల్సిందే!
ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ రేషన్ పంపిణీ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1, 2025 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ రేషన్ వ్యాన్లను రద్దు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
Date : 20-05-2025 - 6:23 IST