HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Ap-news News

Ap News

  • Araku Coffee

    #Andhra Pradesh

    Araku Coffee: అరకు కాఫీపై ప్ర‌ధాని మోదీ స్పెషల్ ట్వీట్.. ఏమ‌న్నారంటే..?

    Araku Coffee: జూన్ 30 ఆదివారం నాటి మన్ కీ బాత్ 111వ ఎపిసోడ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ నుండి అరకు కాఫీ (Araku Coffee) రుచి, ప్రాముఖ్యతను ప్రశంసించారు. ఆంద్రప్రదేశ్‌లోని విశాఖపట్నం పర్యటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో అప్పటి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో క‌లిసి కాఫీ తాగుతూ ఒక క్షణం పంచుకున్న విషయాన్ని టెలికాస్ట్ సమయంలో గుర్తు చేసుకున్నారు. ఆ త‌ర్వాత దీని గురించి ట్వీట్‌లో తెలిపారు. […]

    Date : 30-06-2024 - 4:21 IST
  • Ysrcp Vs Tdp

    #Andhra Pradesh

    YSRCP vs TDP : వైసీపీ – టీడీపీ క్యాడర్‌ల మధ్య వ్యత్యాసం ఇదే..!

    వైఎస్సార్‌సీపీ క్యాడర్ అప్పుడు విజయాన్ని తట్టుకోలేకపోయింది, ఇప్పుడు ఓటమిని తట్టుకోలేకపోతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడి నెల కూడా కాలేదు.

    Date : 29-06-2024 - 8:20 IST
  • Cm Chandra Babu (3)

    #Andhra Pradesh

    CM Chandrababu : స్కిల్ సెన్సస్ కోసం డోర్-టు-డోర్ సర్వే

    భారతదేశంలోనే తొలిసారిగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్-సెన్సస్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.

    Date : 29-06-2024 - 7:28 IST
  • Ashok Gajapati Raju

    #Andhra Pradesh

    Ashok Gajapati Raju : ఇది నిజమైతే.. తిరుమలకు గేమ్ ఛేంజర్ అవుతుంది

    తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నామినేటెడ్ పదవి. బోర్డులో చోటు కోసం దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులపై ఒత్తిడి తీసుకురావడం చూస్తున్నాం.

    Date : 29-06-2024 - 6:35 IST
  • Jagan Mohan Reddy

    #Andhra Pradesh

    Polavaram Project : పోలవరం రివర్స్ టెండరింగ్.. 68,000 కోట్లు నష్టం..!

    2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రివర్స్‌ టెండరింగ్‌కు శ్రీకారం చుట్టి పలు ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని, ఆదాయం సాధిస్తామన్నారు.

    Date : 29-06-2024 - 5:04 IST
  • Cm Chandra Babu (2)

    #Andhra Pradesh

    Amaravati : అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ కోసం గెజిట్ నోటిఫికేషన్

    వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి అభివృద్ధిని పూర్తిగా నిలిపివేసింది.

    Date : 29-06-2024 - 4:17 IST
  • CM Chandrababu

    #Andhra Pradesh

    CM Chandrababu: పింఛన్‌దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ.. మాట ఇచ్చా.. అమలు చేస్తా..!

    CM Chandrababu: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) పింఛన్‌దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ‘మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్‌ను ఒకేసారి రూ.వెయ్యి పెంచి ఇస్తున్నాం. జూలై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తాం.’ అని లేఖలో సీఎం పేర్కొన్నారు. సీఎం చంద్ర‌బాబు లేఖ‌లో ఏం రాశారంటే.. ప్రియమైన పింఛనుదారులకు నమస్కారం. మీ […]

    Date : 29-06-2024 - 11:39 IST
  • Chandrababu (5)

    #Andhra Pradesh

    CM Chandrababu : ముఖ్యమంత్రి పెట్టుబడిదారులకు చేరువయ్యారా..?

    ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పుతో ప్రతిపాదిత రాజధాని అమరావతి నగరానికి గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చాయి. కూటమి అధికారంలో ఉంది. అమరావతి టీడీపీ ఆలోచనగా ఉండటంతో అధినేత చంద్రబాబు నాయుడు దీనిపై బాగానే దృష్టి సారిస్తున్నారు.

    Date : 28-06-2024 - 11:33 IST
  • CM Revanth Comments On Jagan

    #Andhra Pradesh

    CM Revanth Comments On Jagan: జ‌గ‌న్‌పై సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

    CM Revanth Comments On Jagan: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు (CM Revanth Comments On Jagan) చేశారు. ఏపీలో టీడీపీని ఖతం చేయాలనుకుని.. జగనే ఖతమయ్యారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలనను విస్మరించినందుకే జగన్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారు. ఆయన చేసిన పాపాల వల్లే వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీ అక్రమాల వల్ల పరిశ్రమలు కుప్పకూలి రాష్ట్రం దెబ్బతింది. చంద్ర‌బాబు ఫోన్ […]

    Date : 28-06-2024 - 8:58 IST
  • Pawan Kalyan (9)

    #Andhra Pradesh

    Janasena : జనసేనకు ప్రతిపక్ష హోదా వస్తుందా..?

    ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. వైనాట్ 175 అన్న వైసీపీ కనీసం డిపాజిట్లను కూడా రాబట్టుకోలేకపోయింది.

    Date : 27-06-2024 - 8:41 IST
  • RRB JE Results

    #Andhra Pradesh

    AP Inter Supply Results: ఏపీ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు విడుద‌ల‌.. చెక్ చేసుకోండిలా..!

    AP Inter Supply Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మొద‌టి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు (AP Inter Supply Results) విడుదలయ్యాయి. విద్యార్థులు ఇప్పుడు హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి resultsbie.ap.gov.inలో BIEAP ఇంటర్ 1వ సంవత్సరం సప్లై ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ ఫ‌లితాల‌ను మంత్రి నారా లోకేష్ విడుద‌ల చేశారు. జ‌న‌ర‌ల్ కేటగిరీలో 80శాతం, వొకేష‌న‌ల్‌లో 78 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించారని అధికారులు తెలిపారు. పాసైన అభ్య‌ర్థుల మార్కుల మెమోల‌ను జూలై […]

    Date : 26-06-2024 - 4:54 IST
  • Seediri Appalraju

    #Andhra Pradesh

    Seediri Appalaraju : కాదేది సాకుకు అనర్హం..!

    గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ అంతటా రుషికొండ ప్యాలెస్ చర్చనీయాంశమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సొమ్ము రూ.500 కోట్లు తన వ్యక్తిగత ప్యాలెస్‌ను నిర్మించడానికి దుర్వినియోగం చేశారు.

    Date : 24-06-2024 - 7:40 IST
  • Atal Pension

    #Andhra Pradesh

    Pensions Distribution: అయితే పింఛన్ల పంపిణీ పూర్తిగా సెక్రటేరియట్ సిబ్బందిదే..!

    ఈరోజు జరిగిన తొలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జులై 1 నుంచి లబ్ధిదారులకు పెరిగిన పింఛన్లు (4000 రూపాయలు), 3000 రూపాయల బకాయిలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.

    Date : 24-06-2024 - 7:21 IST
  • Ntr Health University

    #Andhra Pradesh

    AP Politics : సంక్షమ పథకాల పేర్లు మార్చడం సబబే..!

    సంక్షేమ పథకాలకు అధికారంలో ఉన్న నాయకుల పేర్లను మార్చడం తెలుగు రాజకీయాల్లో సర్వసాధారణం. 2019-24లో జగన్ మోహన్ రెడ్డి పథకాలకే పరిమితం కాకుండా దిగ్గజాలను అవమానించారు.

    Date : 24-06-2024 - 6:31 IST
  • Jagan Mohan Reddy (4)

    #Andhra Pradesh

    YS Jagan : ఐదేళ్లు జగన్‌ అక్కడే ఉండేందుకు నిర్ణయించున్నారా..?

    పులివెందులలో రెండు రోజులు గడిపిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్లారు. గత పదేళ్లలో జగన్ బెంగళూరు ప్యాలెస్‌కి వెళ్లిన దాఖలాలు లేవు. వచ్చే ఐదేళ్లపాటు జగన్ బెంగళూరులోనే ఉండి పార్టీని, రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

    Date : 24-06-2024 - 5:54 IST
  • ← 1 … 13 14 15 16 17 … 22 →

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

    • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

    • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

Latest News

  • ఐసీసీ టీ20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా ఇంటికేనా?!

  • ఫిబ్ర‌వ‌రి 26న విజ‌య్‌- ర‌ష్మిక పెళ్లి?!

  • భారత్ చేతిలో ఓటమి.. పాకిస్థాన్‌లో ముదురుతున్న వివాదం, ప్రమాదంలో మొహ్సిన్ నఖ్వీ పదవి!

  • స్వదేశానికి చేరుకున్న టీమ్ ఇండియా.. తదుపరి లక్ష్యం నెదర్లాండ్స్‌తో పోరు!!

  • ప్ర‌పంచంలో అత్యంత భ‌యంక‌ర‌మైన క్యాన్స‌ర్ ఏదంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd