AP CM
-
#Andhra Pradesh
CM Jagan: రెండు రోజులపాటు ఏపీ సీఎం జగన్ బిజీ షెడ్యూల్, పూర్తి వివరాలివే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) రెండు రోజుల పాటు బిజీబిజీగా గడపనున్నారు. ఇవాళ ఉదయం 10గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి చేరుకుంటారు. కొండెపి నియోజకవర్గ వైస్సార్ సీపీ ఇంచార్జీ వరికూటి అశోక్ బాబు నివాసంలో ఆయన తల్లి భౌతికకాయానికి నివాళుర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఒంటిగంటకు తాడేపల్లి గెస్ట్ హౌజ్కు చేరుకుంటారు. సాయంత్రం 5గంటలకు రాజ్భవన్లో గవర్నర్తో ప్రత్యేకంగా జగన్ భేటీ అవుతారు. […]
Published Date - 10:28 AM, Mon - 27 March 23 -
#Andhra Pradesh
Kiran Kumar Reddy: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం సంచలన నిర్ణయం… కాంగ్రెస్ పార్టీకి రాజీనామా!
కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా
Published Date - 10:12 PM, Sun - 12 March 23 -
#Speed News
Andhra Pradesh : ఏపీలో వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్న త్రివేణి గ్లాస్
త్రివేణి గ్లాస్ లిమిటెడ్ ఎండీ వరుణ్ గుప్తా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తూర్పుగోదావరి జిల్లా పంగిడిలో 840 మెట్రిక్
Published Date - 07:42 AM, Tue - 28 February 23 -
#Andhra Pradesh
CM Jagan: మూడున్నరేళ్లలో జగన్ కట్టిన ఇళ్లు 5 మాత్రమే!
మూడున్నరేళ్ళలో సీఎం జగన్ కట్టిన ఇళ్ళు (House) ఎన్నో తెలిస్తే షాకే.
Published Date - 08:30 PM, Sun - 12 February 23 -
#Andhra Pradesh
Facial Recognition : జగన్ జనవరి `ఫస్ట్`గిఫ్ట్, ఉద్యోగులకు `టైమ్ సెన్స్` షురూ!
ఏపీ ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి `టైమ్ సెన్స్`ను నేర్పించబోతున్నారు.
Published Date - 01:29 PM, Tue - 27 December 22 -
#Andhra Pradesh
CM Jagan : నేడు ఆళ్లగడ్డలో సీఎం జగన్ పర్యటన.. వైఎస్ఆర్ రైతుభరోసా నిధులు విడుదల
నేడు ఆళ్లగడ్డలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన కింద నిధులను...
Published Date - 06:17 AM, Mon - 17 October 22 -
#Andhra Pradesh
NTR University: జగన్ వివాదాస్పద నిర్ణయం, ఎన్టీఆర్ బదులు వైఎస్సార్ పేరు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వివాదాస్పద నిర్ణయం తీసున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Published Date - 08:01 AM, Wed - 21 September 22 -
#Speed News
Chalo Vijayawada : ఉద్యోగుల ఛలో విజయవాడ వాయిదా
ఏపీ ఉద్యోగులు సెప్టెంబర్ 1న తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడింది.
Published Date - 07:21 AM, Tue - 30 August 22 -
#Andhra Pradesh
AP housing Scheme: పనులు వేగవంతం చేయండి… గృహనిర్మాణ శాఖ సమీక్షలో సీఎం జగన్
గృహనిర్మాణ శాఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని సమీక్ష నిర్వహించారు.
Published Date - 09:38 PM, Mon - 1 August 22 -
#Andhra Pradesh
Konaseema Tour: రేపు లంక గ్రామాల్లో సీఎం జగన్ పర్యటన
కోనసీమను కుదిపేసిన గోదావరి వరద ఇప్పుడిప్పుడే తగ్గు ముఖం పడుతుంది. దాదాపు 100కు పైగా గ్రామాలు గోదావరి ముంపు బారిన పడ్డాయి.
Published Date - 08:29 PM, Mon - 25 July 22 -
#Andhra Pradesh
CM Jagan: ఆ ఎమ్మెల్యేలకు జగన్ షాక్.. నెలలో 16 రోజులైనా అలా చేయకపోతే నో టిక్కెట్
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.
Published Date - 12:56 PM, Tue - 19 July 22 -
#Andhra Pradesh
Home Minister Vanitha : వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఏపీ హోంమంత్రి
రాజమహేంద్రవరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ హోంమంత్రి తానేటి వనిత పర్యటించారు.
Published Date - 02:18 PM, Thu - 14 July 22 -
#Andhra Pradesh
NITI Aayog : వైఎస్ఆర్ సంపూర్ణ పోషణను ప్రశంసించిన నీతి ఆయోగ్
ఏపీ ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించింది.
Published Date - 09:09 AM, Wed - 6 July 22 -
#Andhra Pradesh
Schools Reopen In AP : ఏపీలో ప్రారంభమైన పాఠశాలలు.. తొలిరోజే జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ
సుదీర్ఘ వేసవి సెలవుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు మంగళవారం పునఃప్రారంభమైయ్యాయి. అయితే ఈసారి విద్యాసంవత్సరం నుంచి కొత్త విద్యావిధానంలో అమలు చేయనున్నారు. విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు పీపీ-1, పీపీ-2లతో కూడిన శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలను ప్రారంభించనున్నారు. శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ-హైస్కూల్, హైస్కూల్ ప్లస్ స్కూల్స్ ఉంటాయి. అలాగే ఇప్పటి వరకు విలీనమైన ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలలు, పూర్వ ఉన్నత పాఠశాలలకు మార్చాలని విద్యాశాఖ క్షేత్రస్థాయి అధికారులకు […]
Published Date - 10:42 AM, Tue - 5 July 22 -
#Speed News
AmmaVadi : మూడో విడత అమ్మ ఒడి నిధులు విడుదల చేసిన సీఎం జగన్
శ్రీకాకుళం నగరంలోని కేఆర్ స్టేడియంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడో దశ అమ్మఒడి నిధులను విడుదల చేశారు. బహిరంగ సభ ముగిసిన అనంతరం ల్యాప్టాప్లోని డిజిటల్ కీని నొక్కి ఆన్లైన్ విధానంలో సీఎం ఆ మొత్తాన్ని విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 43, 96, 402 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.6,595 కోట్లు జమ చేయబడ్డాయి. 80 లక్షల మంది పాఠశాల మరియు కళాశాలలకు వెళ్లే పిల్లలకు ప్రయోజనం చేకూరింది. బహిరంగ సభలో సీఎం […]
Published Date - 02:03 PM, Mon - 27 June 22