AP CM Chandrababu Naidu
-
#Andhra Pradesh
CM Chandrababu Delhi Tour: సీఎం చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటన
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 22వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే 24వ తేదీన జరిగే నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి హాజరుకానున్నారు.
Date : 20-05-2025 - 4:15 IST -
#Andhra Pradesh
Kumki Elephant: మే 21న విధానసౌధలో ఏపీకి కుంకి ఏనుగుల హస్తాంతరణ
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మానవ-ఏనుగు ఘర్షణ సమస్యకు పరిష్కారం కలిగించే ప్రయత్నంలో భాగంగా, కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మే 21న అధికారికంగా అప్పగించనున్నారు.
Date : 19-05-2025 - 2:33 IST -
#Andhra Pradesh
TDP Mahanadu 2025: చరిత్ర తిరగ రాసేలా కడప మహానాడు..టీడీపీ పండుగ
ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం, తెదేపా ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో మహానాడును అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది.
Date : 15-05-2025 - 11:46 IST -
#Andhra Pradesh
Peddireddy Ramachandra Reddy: వైసీపీకి హ్యాండిచ్చిన పెద్దిరెడ్డి! అప్పుడు ఆలా? ఇప్పుడు ఇలా?
అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు పెద్ద హడావుడి చేశారు. చంద్రబాబుని అడ్డుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఆయనను ఇంటికి పంపిస్తామని చెప్పిన వాళ్లే చివరికి అధికారం కోల్పోయాక పక్కకు వెళ్లిపోయారు.
Date : 07-05-2025 - 5:28 IST -
#Andhra Pradesh
Pahalgam Terror Attack : ప్రతీకారం తీర్చుకున్న భారత సాయుధ దళాల యోధులకు నా సెల్యూట్ : సీఎం చంద్రబాబు
ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు భారత దళాలు చేసిన సాహసోపేత చర్యలపై ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. "పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చడం ద్వారా భారత సాయుధ దళాలు తమ అసమాన ధైర్యాన్ని, అప్రతిహత సంకల్పాన్ని చూపించాయి.
Date : 07-05-2025 - 12:55 IST -
#Andhra Pradesh
LG Electronics In AP: శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్కు నారాలోకేష్ శంకుస్థాపన
ఏపీలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక మైలురాయిని చేరుకుంది. తిరుపతి సమీపంలోని శ్రీసిటీలో ఎల్జీ గృహోపకరణాల తయారీ యూనిట్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు.
Date : 07-05-2025 - 11:43 IST -
#Andhra Pradesh
GVMC Mayor Seat: విశాఖలో వైసీపీకి బిగ్ షాక్.. మేయర్ పీఠం కూటమి ఖాతాలోకి!
విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో జీవీఎంసీలో కూటమి విజయం సాధించింది. 74 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేశారు.
Date : 19-04-2025 - 1:18 IST -
#Telangana
HCU: ఈ’ స్టేట్ ‘మనదిరా! ఈ’ భూమి’ మనదిరా!!
'మా వనరులు మావె.మా భూములు మాకే.మా ఉద్యోగాలు మాకే.మా నీళ్లు మావే' అనే నినాదమే ఏపీ విభజనకు పునాది.తెలంగాణ రాష్ట్రం అవతరించినప్పుడు ఆ నినాదం నిజమవుతుందని ప్రజలు భావించారు.కానీ అందుకు భిన్నంగా కోస్తాఆంధ్ర పెట్టుబడిదారీ వర్గానికి పాలకవర్గం మోకరిల్లడం ఆశ్చర్యకర పరిణామం
Date : 04-04-2025 - 11:40 IST -
#Andhra Pradesh
Seaplane : ఫ్యూచర్లో ఏ యిజం ఉండదు.. టూరిజం ఒక్కటే ఉంటుంది : సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వ హయాంలో మసకబారిన ఏపీ ఇమేజ్ను(Seaplane) సరిచేసే పనిలోనే మేం ఉన్నాం.
Date : 09-11-2024 - 1:09 IST