Ap Assembly
-
#Andhra Pradesh
Polaravam : పోలవరంపై చర్చకు చంద్రబాబు అసెంబ్లీకి రావాలి: మంత్రి అంబటి
ప్రతిపక్షనేత చంద్రబాబు అసెంబ్లీకి రావాలని మంత్రి అంబటి రాంబాబు కోరారు. పోలవరంపై నిజానిజాలను చర్చించడానికి అసెంబ్లీకి వస్తే బాగుంటుందని అన్నారు.
Published Date - 05:26 PM, Wed - 14 September 22 -
#Andhra Pradesh
3 Capitals AP: ఏపీ అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు?
మూడు రాజధానుల అంశాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి తెరమీదకు తీసుకొస్తున్నారు.
Published Date - 05:23 PM, Wed - 14 September 22 -
#Andhra Pradesh
AP Assembly: ఈనెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 15న ప్రారంభం కానున్నాయి.
Published Date - 05:48 PM, Sat - 10 September 22 -
#Speed News
AP Assembly : ఈ నెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లలు ప్రవేశపెట్టే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి....
Published Date - 07:41 AM, Sat - 10 September 22 -
#Speed News
AP Assembly Sessions : జూన్ 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..?
ఏపీలో జూన్ 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. ఈ నెల 20 నుంచి వారం రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మార్పు కూడా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేయనున్నారని, కొత్త స్పీకర్గా కోలగట్ల వీరభద్ర స్వామి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. సోమవారం రాజ్భవన్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సమావేశమైన […]
Published Date - 01:57 PM, Tue - 7 June 22 -
#Andhra Pradesh
TDP MLAs Fight: పది మందైనా పైచేయే..!
ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటం చేయడం చాలా సందర్భాల్లో చూశాం. గతంలో స్వర్గీయ వైఎస్ సీఎం గా ఉన్నప్పుడుగానీ, కిరణ్కుమార్ రెడ్డి, రోశయ్య లు సీఎంలు ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉండేది.
Published Date - 04:04 PM, Fri - 25 March 22 -
#Speed News
AP Assembly: నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. ఈరోజు కూడా టీడీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగడంతో , స్పీకర్ తమ్మినేని తీరుమార్చుకోవాలని వారిని మందలించారు. అయినా వినకుండా సభా కార్యక్రమాలకు అడ్డుపడుతుండడంతో నలుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు బెందాళం అశోక్, రామరాజు, అనగాని సత్యప్రసాద్, వెలగపూడి రామకృష్ణలను ఈ సెషన్ వరకు స్పీకర్ సస్పెండ్ చేశారు. ఇక సభ ప్రారంభం కాగానే స్పీకర్ పోడియం వద్దకు […]
Published Date - 11:46 AM, Tue - 22 March 22 -
#Speed News
Minister Anil Kumar : టీడీపీకి మంత్రి అనిల్ బిగ్ ఛాలెంజ్..!
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. సభ ప్రారంభం కాగానే, నాటుసారా, జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ జరగాలని టీడీపీ నేతలు నిరసనలు తెలియజేస్తూ, స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళి ఆందోళణకు దిగడంతో వరుసగా ఐదో రోజు కూడా టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. మరోవైపు మశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేల్చిన పెగాసస్ బాంబుతో టీడీపీ ఇరకాటంలో పడింది. దీంతో పెగాసస్ పై చర్చ జరపాలని వైసీపీ సభ్యులు […]
Published Date - 04:54 PM, Mon - 21 March 22 -
#Andhra Pradesh
AP Assembly: ఎమ్మెల్యేలను సభకు ఫోన్లు తీసుకురావొద్దన్న స్పీకర్.. కారణం ఇదే..?
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష శాసనసభ్యులు గత నాలుగురోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇటీవల జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీసారా మరణాలపై అసెంబ్లీలో చర్చ జరగాలని పట్టుబడుతూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రతిరోజు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే సభలో లైవ్ టెలికాస్ట్ కాకుండా ఆందోళన జరిగే కార్యక్రమాల విడియోలో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో స్పీకర్ శాసనసభ్యులందరూ సభకు సెల్ఫోన్లు తీసుకువెళ్లకుండా స్పీకర్ […]
Published Date - 09:45 AM, Fri - 18 March 22 -
#Speed News
AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్..!
ఆంధ్రప్రదేశ్లో ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభం కాగానే తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ క్రమంలో సభా కార్యక్రమాలకు టీడీపీ సభ్యులు నేడు కూడా అడ్డు తగిలారు. అసెంబ్లీలోమరోసారి ఓవరాక్షన్ చేస్తూ స్పీకర్ పోడియం వైపు టీడీపీ సభ్యులు దూసుకెళ్లారు. మరోవైపు స్పీకర్ తమ్మినేని సీతారామ్ వారిస్తున్నా టీడీపీ ఎమ్మెల్యేల తీరు మారలేదు. దీంతో సభను అడ్డుకోవడం టీడీపీకి ప్రతిరోజూ అలవాటుగా మారిందని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. […]
Published Date - 11:52 AM, Thu - 17 March 22 -
#Speed News
AP Assembly: జంగారెడ్డి గూడెం రగడ ..10 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..!
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం వాడి వేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సభకు పదే పదే అంతరాయం కల్గిస్తున్న క్రమంలో వరుసగా రెండో రోజు కూడా పది మంది టీడీపీ శాసనసభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం స్పెండ్ చేశారు. జంగారెడ్డి గూడెం కల్తీ సారా మరణాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సభను తప్పు దారి పట్టించారంటు టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం దగ్గర ఆందోళనకు దిగారు. జంగారెడ్డి గూడెం మరణాలపై విచారణ జరపాలని, […]
Published Date - 11:28 AM, Wed - 16 March 22 -
#Andhra Pradesh
Deaths in Andhra Pradesh : ‘కల్తీసారా’మరణాల్లోని ‘మర్మం’
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన మరణాలు సహజమైనవా? కల్తీ సారా మరణాలా?
Published Date - 04:25 PM, Tue - 15 March 22 -
#Andhra Pradesh
AP Assembly: అసెంబ్లీలో లిక్కర్ రగడ..!
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీ పార్టీ సభ్యుల మధ్య లిక్కర్ రగడ తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో సోమవారం అసెంబ్లీలో ఐదో రోజు టీడీపీ సభ్యులు సభను అడ్డుకుంటూ గందరగోళం సృష్టించారు. సభ ప్రారంభం కాగానే జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో సభలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వాయిదా తీర్మానంపై చర్చించాల్సిందేనని సభ్యులు పట్టుబట్టారు. ఈ నేపధ్యంలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ […]
Published Date - 02:02 PM, Mon - 14 March 22 -
#Speed News
AP CM: చిరస్థాయిగా ‘గౌతమ్’ పేరు నిలిచేలా!
చిరస్థాయిగా గౌతమ్ పేరు నిలిచిపోయేలా సంగం బ్యారేజీకి "మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజీ"గా పేరు పెడతామని ఏపీ ముఖ్యమంత్రి
Published Date - 01:22 PM, Tue - 8 March 22 -
#Andhra Pradesh
YS Jagan : నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జగన్ సంచలన వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్లో సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారభమయిన సంగతి తెలిసిందే. అయితే సభలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం మొదలు కాగానే టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున రచ్చ చేసి, అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో అసెంబ్లీలో సోమవారం నాటి పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ క్రమంలో సభలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం సందర్భంగా […]
Published Date - 11:36 AM, Tue - 8 March 22