Ap Assembly
-
#Andhra Pradesh
TDP Vs YSRCP : ఏపీ అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తం, ఎద్దుల బండిలాగి టీడీపీ నేతల నిరసన
ఏపీ పోలీసుల ఓవరాక్షన్ ప్రభుత్వాన్ని నవ్వులపాలు చేస్తోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ సోమవారం జరిగిన సంఘటనగా చెప్పుకోవచ్చు.
Date : 19-09-2022 - 5:11 IST -
#Andhra Pradesh
CM Jagan: అసెంబ్లీలో 3 రాజధానులపై జగన్ కంఠషోస
పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశాన్ని మరోసారి ఏపీ అసెంబ్లీలో చర్చకు పెట్టారు.
Date : 15-09-2022 - 5:55 IST -
#Andhra Pradesh
AP Deputy Speaker : ఏపీ కొత్త డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి?
ఏపీ కొత్త డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సోమవారం ఎంపికయ్యే అవకాశం ఉంది. సోమవారం నాడు కొత్త డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకొంటారు. ఏపీ బ్రహ్మణ కార్పోరేషన్ చైర్మెన్ గా మల్లాది విష్ణును ప్రభుత్వం నియమించింది.
Date : 15-09-2022 - 4:51 IST -
#Andhra Pradesh
AP BAC Meeting : టీడీపీతో జగన్మోహన్ రెడ్డి `రాజీ`బాట
తనదాకా వస్తేగానీ నొప్పి తెలియదంటారు పెద్దలు. సతీమణి భారతిని టీడీపీ టార్గెట్ చేయడంతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం అయింది.
Date : 15-09-2022 - 2:21 IST -
#Andhra Pradesh
AP Assembly : TDP వాయిదా తీర్మానాలకు తిరస్కరించిన స్పీకర్..సభలో గందరగోళం..!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.
Date : 15-09-2022 - 9:33 IST -
#Speed News
AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. చంద్రబాబు మినహా హాజరుకానున్న టీడీపీ ఎమ్మెల్యేలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి(గురువారం) ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను...
Date : 15-09-2022 - 6:58 IST -
#Andhra Pradesh
Polaravam : పోలవరంపై చర్చకు చంద్రబాబు అసెంబ్లీకి రావాలి: మంత్రి అంబటి
ప్రతిపక్షనేత చంద్రబాబు అసెంబ్లీకి రావాలని మంత్రి అంబటి రాంబాబు కోరారు. పోలవరంపై నిజానిజాలను చర్చించడానికి అసెంబ్లీకి వస్తే బాగుంటుందని అన్నారు.
Date : 14-09-2022 - 5:26 IST -
#Andhra Pradesh
3 Capitals AP: ఏపీ అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు?
మూడు రాజధానుల అంశాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి తెరమీదకు తీసుకొస్తున్నారు.
Date : 14-09-2022 - 5:23 IST -
#Andhra Pradesh
AP Assembly: ఈనెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 15న ప్రారంభం కానున్నాయి.
Date : 10-09-2022 - 5:48 IST -
#Speed News
AP Assembly : ఈ నెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లలు ప్రవేశపెట్టే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి....
Date : 10-09-2022 - 7:41 IST -
#Speed News
AP Assembly Sessions : జూన్ 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..?
ఏపీలో జూన్ 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. ఈ నెల 20 నుంచి వారం రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మార్పు కూడా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేయనున్నారని, కొత్త స్పీకర్గా కోలగట్ల వీరభద్ర స్వామి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. సోమవారం రాజ్భవన్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సమావేశమైన […]
Date : 07-06-2022 - 1:57 IST -
#Andhra Pradesh
TDP MLAs Fight: పది మందైనా పైచేయే..!
ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటం చేయడం చాలా సందర్భాల్లో చూశాం. గతంలో స్వర్గీయ వైఎస్ సీఎం గా ఉన్నప్పుడుగానీ, కిరణ్కుమార్ రెడ్డి, రోశయ్య లు సీఎంలు ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉండేది.
Date : 25-03-2022 - 4:04 IST -
#Speed News
AP Assembly: నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. ఈరోజు కూడా టీడీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగడంతో , స్పీకర్ తమ్మినేని తీరుమార్చుకోవాలని వారిని మందలించారు. అయినా వినకుండా సభా కార్యక్రమాలకు అడ్డుపడుతుండడంతో నలుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు బెందాళం అశోక్, రామరాజు, అనగాని సత్యప్రసాద్, వెలగపూడి రామకృష్ణలను ఈ సెషన్ వరకు స్పీకర్ సస్పెండ్ చేశారు. ఇక సభ ప్రారంభం కాగానే స్పీకర్ పోడియం వద్దకు […]
Date : 22-03-2022 - 11:46 IST -
#Speed News
Minister Anil Kumar : టీడీపీకి మంత్రి అనిల్ బిగ్ ఛాలెంజ్..!
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. సభ ప్రారంభం కాగానే, నాటుసారా, జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ జరగాలని టీడీపీ నేతలు నిరసనలు తెలియజేస్తూ, స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళి ఆందోళణకు దిగడంతో వరుసగా ఐదో రోజు కూడా టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. మరోవైపు మశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేల్చిన పెగాసస్ బాంబుతో టీడీపీ ఇరకాటంలో పడింది. దీంతో పెగాసస్ పై చర్చ జరపాలని వైసీపీ సభ్యులు […]
Date : 21-03-2022 - 4:54 IST -
#Andhra Pradesh
AP Assembly: ఎమ్మెల్యేలను సభకు ఫోన్లు తీసుకురావొద్దన్న స్పీకర్.. కారణం ఇదే..?
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష శాసనసభ్యులు గత నాలుగురోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇటీవల జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీసారా మరణాలపై అసెంబ్లీలో చర్చ జరగాలని పట్టుబడుతూ స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రతిరోజు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే సభలో లైవ్ టెలికాస్ట్ కాకుండా ఆందోళన జరిగే కార్యక్రమాల విడియోలో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో స్పీకర్ శాసనసభ్యులందరూ సభకు సెల్ఫోన్లు తీసుకువెళ్లకుండా స్పీకర్ […]
Date : 18-03-2022 - 9:45 IST