Ap Assembly
-
#Andhra Pradesh
Made in India Products : మేడ్ ఇన్ ఇండియా వస్తువుల్నే కొనాలి – CBN
Made in India Products : దసరా నుంచి దీపావళి వరకు ఈ సంస్కరణలపై విస్తృతంగా ప్రచారం చేస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రజలలో అవగాహన పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని, వ్యాపారుల నుంచి రైతుల వరకు అందరికీ ఇది లాభదాయకంగా మారేలా చర్యలు కొనసాగుతాయని చెప్పారు
Date : 22-09-2025 - 9:30 IST -
#Andhra Pradesh
Increase Working Hours : ఏపీలో రోజువారీ పని గంటలు పెంపు
Increase Working Hours : అంతేకాకుండా రాత్రి పూట డ్యూటీ చేసే మహిళలకు యజమానులు తప్పనిసరిగా ట్రావెల్ సదుపాయాన్ని, భద్రతా ఏర్పాట్లను కల్పించాలని నిబంధించారు. ఈ సవరణల వల్ల ఒకవైపు కంపెనీల ఉత్పాదకత పెరుగుతుందని నిపుణులు చెబుతుండగా,
Date : 20-09-2025 - 10:45 IST -
#Andhra Pradesh
AP Assembly : అసెంబ్లీ సమావేశాలు వాయిదా
AP Assembly : సీఎం ప్రసంగం అనంతరం సభలో మరికొన్ని అంశాలపై చర్చలు జరగగా, స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Date : 19-09-2025 - 7:12 IST -
#Andhra Pradesh
AP Assembly : అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం కరెక్ట్ కాదు – సీఎం చంద్రబాబు
AP Assembly : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ఏటా సుమారు రూ.750 కోట్ల ఆదా జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఉపయోగించే యంత్రాలకు పన్ను తగ్గడం రైతులకు గొప్ప ఊరట కలిగిస్తుందని కూడా ఆయన వివరించారు
Date : 18-09-2025 - 8:42 IST -
#Andhra Pradesh
AP Assembly : GST సంస్కరణలకు మద్దతిచ్చిన తొలి రాష్ట్రం ఏపీ – పవన్
AP Assembly : జీఎస్టీ సంస్కరణలు సమాజానికి, ముఖ్యంగా అల్పాదాయ వర్గాలకు ఎంతో మేలు చేస్తాయని స్పష్టం చేశారు. పన్ను తగ్గింపులు ప్రజల దైనందిన జీవితానికి ఉపశమనం కలిగిస్తాయని, వినియోగ వస్తువుల ధరలు తగ్గి సామాన్యులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Date : 18-09-2025 - 7:20 IST -
#Andhra Pradesh
AP Assembly: మండలిలో బొత్స – ఆనం మధ్య డైలాగ్ వార్
AP Assembly: తిరుపతి, సింహాచలం దేవాలయాల్లో భక్తులు గుమికూడడంతో జరిగిన ప్రమాదాలపై చర్చ మొదలైంది. ఈ సందర్భంగా YCP నేత బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana) మాట్లాడుతూ.. ప్రభుత్వమే ఈ ఘటనలకు పూర్తి బాధ్యత వహించాల్సిందని డిమాండ్ చేశారు. భక్తుల భద్రతను కాపాడాల్సిన సమయంలో నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోతున్నాయని ఆరోపించారు
Date : 18-09-2025 - 7:15 IST -
#Andhra Pradesh
YSRCP Boycott : అసెంబ్లీకి వచ్చేదేలే అంటున్న జగన్
YSRCP Boycott : తన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, మైక్ అవకాశం ఇవ్వడంలేదని కారణాలు చెబుతూ ఇకపై అసెంబ్లీకి హాజరుకావడం మానేస్తానని ప్రకటించారు. కానీ ప్రజా ప్రతినిధులుగా వారు ప్రజల సమస్యలను సభలో లేవనెట్టి పరిష్కారం కోరడం ప్రధాన బాధ్యత. చట్టసభలను పట్టించుకోకుండా
Date : 12-09-2025 - 2:35 IST -
#Andhra Pradesh
AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక
అసెంబ్లీ నిబంధనల ప్రకారం, వరుసగా 60 రోజుల పాటు సభ్యులు సభకు హాజరుకాకపోతే, వారి సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. ఇది సరళమైన నిబంధన దాన్ని విస్మరించలేం అని ఆయన గుర్తు చేశారు.
Date : 06-09-2025 - 12:26 IST -
#Andhra Pradesh
AP News : ఏపీ చట్టసభలకు సంబంధించి వివిధ కమిటీలు ఏర్పాటు
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చట్టసభలకు సంబంధించిన వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 27-07-2025 - 12:28 IST -
#Andhra Pradesh
Roja : షూటింగులు చేసుకోవడానికి ప్రజలు మీకు ఓట్లు వేశారా? : పవన్ కల్యాణ్ పై రోజా విమర్శలు
జనసేన మరియు టీడీపీ నేతల్లో మగ అహంకారం నిండిపోయింది. కానీ ప్రజల సేవకు మాత్రం వారి సమయం సరిపోవడం లేదు అంటూ మండిపడ్డారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఇప్పటి వరకూ అసెంబ్లీకి ఎంతసేపు వెళ్లారు? అసలు ప్రజల సమస్యలపై ఎన్ని సార్లు పోరాటం చేశారు? అని ఆమె ప్రశ్నించారు.
Date : 05-07-2025 - 3:36 IST -
#Andhra Pradesh
Theft : ఏపీ అసెంబ్లీ ఆవరణలో దొంగల చేతివాటం
Theft : టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులోని రూ.10 వేలు, ఆయన గన్మన్ జేబులో రూ.40 వేలు, హైకోర్టు లాయర్ జేబులో రూ.50 వేలు, మరొక వ్యక్తి జేబులో రూ.32 వేలు మాయం అయ్యాయి
Date : 03-04-2025 - 8:49 IST -
#Andhra Pradesh
Lokesh : ‘వన్ క్లాస్ వన్ టీచర్’ విధానం తెస్తాం : మంత్రి లోకేశ్
అనవసర ఆరోపణలతో సభను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. విద్యలోకి రాజకీయాలు, మతాన్ని తీసుకొచ్చి వివాదాస్పదం చేయవద్దు. రాష్ట్రంలో 7-8 వేల స్కూళ్లలో ‘వన్ క్లాస్ వన్ టీచర్’ విధానం తెస్తాం అని మంత్రి లోకేశ్ అన్నారు.
Date : 19-03-2025 - 1:15 IST -
#Andhra Pradesh
WhatsApp Governance : జూన్ 30 నాటికి వాట్సాప్ ద్వారా 500 రకాల పౌరసేవలు: మంత్రి లోకేశ్
వ్యక్తిగత డేటాను ఎక్కడా ఎవరితోనూ పంచుకోవటం లేదన్నారు. పూర్తిగా ఎన్ క్రిప్టెడ్ డేటా మాత్రమే నేరుగా వినియోగదారుకు వెళ్తుందన్నారు. కేవలం పది సెకన్లలోనే పౌరులకు సేవలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
Date : 18-03-2025 - 8:18 IST -
#Andhra Pradesh
Araku Coffee Stall : అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభం
Araku Coffee Stall : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైన గుర్తింపు లభించడంతో పాటు, అరకు ప్రాంతంలోని గిరిజన రైతులకు అధిక ఆదాయం వస్తుందని అధికారులు ఆశిస్తున్నారు
Date : 18-03-2025 - 4:57 IST -
#Andhra Pradesh
TDCO Houses : టిడ్కో ఇళ్ల పై మంత్రి నారాయణ క్లారిటీ
టిడ్కో ఇళ్ల అవకతవకలపై కమిటీ వేసి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ అన్నారు. వైసీపీ ప్రభుత్వం 22,640 ఇళ్లను తొలగించి వేరే వారికి కేటాయించిందని, 77,606 మందికి ఇళ్లు ఇవ్వకుండానే వారి పేరుపై రుణం తీసుకున్నారని తెలిపారు. బ్యాంకు బకాయిలకు ప్రభుత్వం రూ.140కోట్లకు అనుమతిచ్చిందని త్వరలోనే చెల్లిస్తామన్నారు.
Date : 13-03-2025 - 1:12 IST