Andhra Pradesh
-
#Andhra Pradesh
Jagananna Suraksha: విజయమే లక్ష్యంగా.. జగన్ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం.. ఎవర్నీ వదిలిపెట్టేది లేదు..
గ్రామ స్థాయిలో నిర్వహించే ప్రత్యేక క్యాంపుల్లో మండలాల వారీగా ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొంటారు. వీరి ఆధ్వర్యంలో రెండు వేరువేరు టీంలను ఏర్పాటు చేయనున్నారు. ముగ్గురు చొప్పున మండల స్థాయి అధికారులు ఉంటారు.
Date : 21-06-2023 - 10:02 IST -
#Speed News
CM Jagan: ‘గడప గడపకు’ కార్యక్రమం గ్రాఫ్ పెంచింది: సీఎం జగన్
అసెంబ్లీ ఎన్నికలకు రానున్న తొమ్మిది నెలల కీలక ప్రాధాన్యతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నొక్కి చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరైన పార్టీ వర్క్షాప్ సమావేశంలో పార్టీ క్యాడర్ను పటిష్టం చేయడంలో ‘గడప గడపకు’ కార్యక్రమం మైలేజ్ ఇచ్చిందని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు మరియు ఇతర ముఖ్య వ్యక్తుల వ్యక్తిగత ప్రదర్శనల ద్వారా […]
Date : 21-06-2023 - 4:27 IST -
#Speed News
Chandrababu: వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్ గా మారిపోయింది!
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్ గా మారిపోయిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ‘‘వ్యవస్థలు చేస్తున్న హత్యలకు బడుగులు బలవుతున్నారు. దొంగతనం నేరం మోపి పోలీసులు వేధించడంతో నంద్యాలలో చిన్నబాబు అనే దళిత యువకుడు ప్రాణాలు తీసుకోవడం అత్యంత బాధాకరం. ఏ పోలీసులు అయితే వేధిస్తున్నారని 2020 నవంబర్ లో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందో…అదే పోలీస్ స్టేషన్ అధికారుల వేధింపుల […]
Date : 21-06-2023 - 3:29 IST -
#Speed News
Yogasanas: నెల్లూరులో సామూహిక యోగాసనాలు
అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులో ఉన్న అక్షర విద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వశాఖ, స్వర్ణభారత్ ట్రస్ట్, అక్షర విద్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా సామూహికంగా యోగాసనాలు వేశారు. ఇక కాకినాడలోని కేంద్రీయ విద్యాలయంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు యోగా సాధన చేశారు. యోగా చేయడం వల్ల ఎన్ని రకాలు ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. […]
Date : 21-06-2023 - 1:57 IST -
#Andhra Pradesh
Yuvagalam : యువగళంలో అన్నీ తానై.. సొంత జిల్లాలో యాత్రకు దూరమైన నేత.. కారణం ఇదేనా..?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. చిత్తూరు నుంచి
Date : 20-06-2023 - 9:00 IST -
#Andhra Pradesh
New political Party: ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. ఆరోజే పార్టీ పేరు ప్రకటన .. టార్గెట్ ఎవరంటే?
ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ప్రముఖ వ్యాపార వేత్త రామచంద్ర యాదవ్ జులై 23న పార్టీ పేరును ప్రకటించనున్నారు.
Date : 19-06-2023 - 10:03 IST -
#Speed News
Andhra Pradesh : ఏపీలో ఈ నెల 24 వరకు కొనసాగనున్న హాఫ్ డే స్కూళ్లు
రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జూన్ 24 వరకు హాఫ్ డే స్కూళ్లు కొనసాగించాలని
Date : 19-06-2023 - 8:39 IST -
#Andhra Pradesh
Goods Train Derailed : పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విశాఖ – కిరండోల్ ఎక్స్ప్రెస్ రద్దు
విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం బొడ్డవర వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇనుప ఖనిజంతో కిరండోల్ నుంచి విశాఖ వస్తుండగా గూడ్స్ రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.
Date : 18-06-2023 - 9:27 IST -
#Andhra Pradesh
Andhra Pradesh : ఏపీలో “ఆడుదాం ఆంధ్రా” క్రీడోత్సవాలు
అక్టోబర్ 2న ఆడదాం ఆంధ్ర క్రీడోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన
Date : 18-06-2023 - 9:21 IST -
#Cinema
Pushpa2 Video: లారీల ఛేజింగ్ సీన్స్.. పుష్ప2 లీక్ వీడియో వైరల్!
పుష్ప 2కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చిన ప్రతిసారీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Date : 17-06-2023 - 2:53 IST -
#Andhra Pradesh
Nara Lokesh: జగన్ బాటలో నారా లోకేష్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అనుసరించిన విధానాన్నే యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఫాలో అవుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది.
Date : 16-06-2023 - 11:22 IST -
#Andhra Pradesh
Chittoor District: పాడె మోస్తూ ముగ్గురు మృతి.. అంత్యక్రియల్లో విషాదం
చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తిని అంత్యక్రియలకు పాడెపై తీసుకెళ్తున్న క్రమంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
Date : 16-06-2023 - 9:09 IST -
#Andhra Pradesh
AP IPL Team: త్వరలో ఏపీ నుంచి ఐపీఎల్ జట్టు: సీఎం జగన్
2023 ఐపీఎల్ కథ ముగిసింది. ఈ సీజన్ టైటిల్ ని ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఎత్తుకుపోయింది. అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.
Date : 16-06-2023 - 1:00 IST -
#Andhra Pradesh
Cricketer KS Bharat: సీఎం జగన్ను కలిసిన టీమిండియా క్రికెటర్ కోన శ్రీకర్ భరత్.. సీఎంకు జెర్సీ బహుకరణ
క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఒక క్రికెటర్గా చాలా బావుందని, మున్ముందు ఇలాంటి ప్రోత్సాహం వల్ల నాలాంటి క్రీడాకారులు మరింతగా వెలుగులోకి వస్తారని భరత్ అన్నారు.
Date : 15-06-2023 - 7:07 IST -
#Speed News
TTD : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి..?
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ రోజు (గురువారం) సర్వదర్శనం కోసం భక్తులు 31
Date : 15-06-2023 - 8:22 IST