Andhra Pradesh
-
#Andhra Pradesh
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు అస్వస్థత.. వారాహి యాత్రకు స్మాల్ బ్రేక్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ సమావేశాలు, సభలతో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే.
Date : 27-06-2023 - 12:07 IST -
#Speed News
Road Accident : కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
కర్నూలు జిల్లా కోడుమూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బొలెరో,
Date : 25-06-2023 - 12:03 IST -
#Speed News
Heavy Rains In AP : ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి 7.8 వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా
Date : 25-06-2023 - 9:44 IST -
#Speed News
Murder : విజయవాడలో దారుణం.. నడిరోడ్డుపై మహిళ హత్య
విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్పై రాత్రి 9 గంటల సమయంలో ఓ
Date : 25-06-2023 - 9:13 IST -
#Andhra Pradesh
Mudragada: పవన్ కళ్యాణ్ కు ముద్రగడ మరో లేఖ!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మరో లేఖను రాశారు. జనసేన పార్టీలోని నాయకుల నుండి తీవ్ర ప్రతిస్పందనలను రేకెత్తిస్తూ ఇప్పటికే ఆయన విమర్శనాత్మక లేఖ సంధించిన విషయం తెలిసిందే. తాజాగా పద్మనాభం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి మరో ఘాటైన లేఖను విడుదల చేస్తూ ముద్రగడ (Mudragada) సవాల్ను విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే మీరు తిట్టండి అని.. కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడిదని పవన్పై […]
Date : 23-06-2023 - 12:37 IST -
#Andhra Pradesh
AP Minister: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి
ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 50ఎకరాలు కొనొచ్చు. వైజాగ్లో భూముల ధరలు భారీగా పెరిగాయి. అక్కడ ఒక ఎకరం అమ్మితే హైదరాబాద్లో మూడెకరాలు కొనవచ్చుఅంటూ ఏపీ మంత్రి సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
Date : 22-06-2023 - 8:29 IST -
#Andhra Pradesh
Heavy Rains : ఏపీలోఈ నెల 25 వరకు భారీవర్షాలు.. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్
గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు ముందుకు సాగడంతో కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మరికొద్ది రోజుల్లో
Date : 22-06-2023 - 10:18 IST -
#Andhra Pradesh
Jagananna Suraksha: విజయమే లక్ష్యంగా.. జగన్ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం.. ఎవర్నీ వదిలిపెట్టేది లేదు..
గ్రామ స్థాయిలో నిర్వహించే ప్రత్యేక క్యాంపుల్లో మండలాల వారీగా ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొంటారు. వీరి ఆధ్వర్యంలో రెండు వేరువేరు టీంలను ఏర్పాటు చేయనున్నారు. ముగ్గురు చొప్పున మండల స్థాయి అధికారులు ఉంటారు.
Date : 21-06-2023 - 10:02 IST -
#Speed News
CM Jagan: ‘గడప గడపకు’ కార్యక్రమం గ్రాఫ్ పెంచింది: సీఎం జగన్
అసెంబ్లీ ఎన్నికలకు రానున్న తొమ్మిది నెలల కీలక ప్రాధాన్యతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నొక్కి చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరైన పార్టీ వర్క్షాప్ సమావేశంలో పార్టీ క్యాడర్ను పటిష్టం చేయడంలో ‘గడప గడపకు’ కార్యక్రమం మైలేజ్ ఇచ్చిందని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు మరియు ఇతర ముఖ్య వ్యక్తుల వ్యక్తిగత ప్రదర్శనల ద్వారా […]
Date : 21-06-2023 - 4:27 IST -
#Speed News
Chandrababu: వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్ గా మారిపోయింది!
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్ గా మారిపోయిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ‘‘వ్యవస్థలు చేస్తున్న హత్యలకు బడుగులు బలవుతున్నారు. దొంగతనం నేరం మోపి పోలీసులు వేధించడంతో నంద్యాలలో చిన్నబాబు అనే దళిత యువకుడు ప్రాణాలు తీసుకోవడం అత్యంత బాధాకరం. ఏ పోలీసులు అయితే వేధిస్తున్నారని 2020 నవంబర్ లో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందో…అదే పోలీస్ స్టేషన్ అధికారుల వేధింపుల […]
Date : 21-06-2023 - 3:29 IST -
#Speed News
Yogasanas: నెల్లూరులో సామూహిక యోగాసనాలు
అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులో ఉన్న అక్షర విద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వశాఖ, స్వర్ణభారత్ ట్రస్ట్, అక్షర విద్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా సామూహికంగా యోగాసనాలు వేశారు. ఇక కాకినాడలోని కేంద్రీయ విద్యాలయంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు యోగా సాధన చేశారు. యోగా చేయడం వల్ల ఎన్ని రకాలు ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. […]
Date : 21-06-2023 - 1:57 IST -
#Andhra Pradesh
Yuvagalam : యువగళంలో అన్నీ తానై.. సొంత జిల్లాలో యాత్రకు దూరమైన నేత.. కారణం ఇదేనా..?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. చిత్తూరు నుంచి
Date : 20-06-2023 - 9:00 IST -
#Andhra Pradesh
New political Party: ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. ఆరోజే పార్టీ పేరు ప్రకటన .. టార్గెట్ ఎవరంటే?
ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ప్రముఖ వ్యాపార వేత్త రామచంద్ర యాదవ్ జులై 23న పార్టీ పేరును ప్రకటించనున్నారు.
Date : 19-06-2023 - 10:03 IST -
#Speed News
Andhra Pradesh : ఏపీలో ఈ నెల 24 వరకు కొనసాగనున్న హాఫ్ డే స్కూళ్లు
రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జూన్ 24 వరకు హాఫ్ డే స్కూళ్లు కొనసాగించాలని
Date : 19-06-2023 - 8:39 IST -
#Andhra Pradesh
Goods Train Derailed : పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విశాఖ – కిరండోల్ ఎక్స్ప్రెస్ రద్దు
విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం బొడ్డవర వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇనుప ఖనిజంతో కిరండోల్ నుంచి విశాఖ వస్తుండగా గూడ్స్ రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.
Date : 18-06-2023 - 9:27 IST