Andhra Pradesh
-
#Andhra Pradesh
Srisailam : శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు.. కార్తీక పౌర్ణమి వేళ ఆలయంలో ప్రత్యేక పూజలు
కార్తీక పూర్ణిమ సందర్భంగా శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సాయంత్రం
Date : 27-11-2023 - 6:43 IST -
#Andhra Pradesh
Indrakeeladri : భవానీ దీక్షాపరులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
విజయవాడ ఇంద్రకీలాద్రీపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. భవానీ దీక్షాధారులతో ఆలయంలో రద్దీ నెలకొంది. మూడో రోజు కూడా దుర్గ గుడి వద్ద భవానీ దీక్షలు కొనసాగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్షను మూడో రోజు భక్తులు అధిక సంఖ్యలో వేసుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దీక్షల ఏర్పాట్లను ఆలయ ఈవో రామారావు పర్యవేక్షించారు. లక్షకుంకుమార్చన, శ్రీ చక్ర నవావరణ అర్చన, చండీ హోమం, […]
Date : 25-11-2023 - 8:59 IST -
#Andhra Pradesh
YSRCP : దేశంలోని అనేక రాష్ట్రాలకు ఏపీ ఆదర్శమన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు
ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు వచ్చాయని మంత్రి
Date : 25-11-2023 - 8:39 IST -
#Andhra Pradesh
Andhra Pradesh : తిరుపతి హథీరాంజీ ట్రస్టు భూములపై వైసీపీ నేతల డేగల కన్ను.. ప్లాట్లు వేసి అమ్మకానికి పెడుతున్న వైనం
బంజారాల ఆరాధ్య దైవం హధీరాంజీ ట్రస్టును నిర్వీర్యం చేసే పనిలో వైసీపీ నాయకత్వం తలమునకలైందని టీడీపీ ఎస్టీ సెల్
Date : 25-11-2023 - 8:28 IST -
#Andhra Pradesh
TDP : “బీసీల వెన్ను విరుస్తున్న జగన్” పుస్తకాన్ని ఆవిష్కరించిన టీడీపీ నేతలు
వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలపై ఎక్కువగా దాడులు జరిగాయని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో
Date : 25-11-2023 - 8:13 IST -
#Andhra Pradesh
TDP : తెర వెనుక తమ్ముడితో జగన్ రెడ్డి ఇసుక దోపీడి : మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు
తెర వెనుక తన తమ్ముడిని పెట్టి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇసుక దోపిడికి పాల్పడుతున్నారని, మైనింగ్ తో సంబందం లేని
Date : 25-11-2023 - 8:02 IST -
#Devotional
Durga Temple: ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్షలు, కొనసాగుతున్న భక్తుల రద్దీ
నవంబర్ 14 నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు
Date : 25-11-2023 - 12:02 IST -
#Andhra Pradesh
Murder : పల్నాడు జిల్లాలో దారుణం.. ఒకే కుటుంబంలో ముగ్గురు హత్య
పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో చిన్న చిన్న గొడవలతో ఒకే
Date : 24-11-2023 - 7:47 IST -
#Andhra Pradesh
TDP : మహిళల ఓట్ల కోసమే మొక్కుబడి పెళ్లి కానుకలు : మాజీ మంత్రి పీతల సుజాత
2019లో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టనప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ రెడ్డి పెళ్లికానుక పథకం గురించే
Date : 23-11-2023 - 9:45 IST -
#Andhra Pradesh
APSRTC : వైజాగ్ T20 మ్యాచ్ కోసం ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ
ఇండియా ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ నేడు వైజాగ్ వైఎస్ఆర్ స్టేడియంలో జరగనుంది. అయితే స్టేడియంకు వెళ్లే ప్రేక్షకుల కోసం
Date : 23-11-2023 - 7:30 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: సంస్థల ఏర్పాటును వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 షెడ్యూల్ 13 ప్రకారం రాష్ట్రంలో సంస్థల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఏపీ గవర్నమెంట్ కేంద్రాన్ని అభ్యర్థించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో ఏపీ అధికారులు ఏర్పాటు చేయనున్న కేంద్ర సంస్థలపై సమావేశం నిర్వహించారు.
Date : 22-11-2023 - 7:00 IST -
#Devotional
Special Trains: అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు
శబరిమల యాత్ర సీజన్ను లో అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది
Date : 22-11-2023 - 5:46 IST -
#Andhra Pradesh
Nara Lokesh: ఏపీలో వైద్యులు గంజాయికి బానిసలవుతున్నారు: నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ లో వైద్యులే డ్రగ్స్ కు బానిసలవుతున్నారని అన్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైద్యం చేయాల్సిన డాక్టర్లు మద్యానికి, డ్రగ్స్ కు బానిసై ఆస్పత్రిలో చేరుతున్నట్టు లోకేష్ పేర్కొన్నారు.
Date : 22-11-2023 - 5:21 IST -
#Speed News
Visakhapatnam: ఏపీలో తప్పిన పెను ప్రమాదం
వైజాగ్ లో పెను ప్రమాదం తప్పింది. సంగం శరత్ థియేటర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పాఠశాల విద్యార్థులు గాయాలతో బయటపడ్డారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోని లారీ ఢీకొట్టడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
Date : 22-11-2023 - 3:08 IST -
#Andhra Pradesh
IND vs AUS T20 : వైజాగ్లో ఇండియా ఆసీస్ టీ20 మ్యాచ్.. వైఎస్ఆర్ స్టేడియం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు
ఇండియా ఆసీస్ టీ20 మ్యాచ్ కోసం వైజాగ్ వైఎస్ఆర్ స్టేడియం వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు
Date : 22-11-2023 - 10:59 IST