Andhra Pradesh
-
#Andhra Pradesh
Pawan Kalyan: నాకు పదవులు ముఖ్యం కాదు.. ప్రజల కోసమే పని చేస్తా: పవన్ కళ్యాణ్
నా సినిమాలు ఆపినా.. బెదిరించినా నేనెప్పుడూ జాతీయ స్థాయి నాయకులను అడగలేదు.
Published Date - 08:28 PM, Fri - 1 December 23 -
#Devotional
TTD: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాట్లు : ఈవో
వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు.
Published Date - 05:15 PM, Fri - 1 December 23 -
#Speed News
Leopard: కోతుల వలలో చిక్కుకొని చిరుత పులి మృతి
Leopard: అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం రేగులపాడు గ్రామంలో కోతులను పట్టేందుకు వేసిన వలలో చిక్కుకుని చిరుతపులి మృతి చెందింది. చెట్టుకు అమర్చిన వలలో తలకిందులుగా వేలాడుతున్న చిరుతను గుర్తించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన రంపచోడవరం డీఎఫ్వో జీజీ నరేందర్, సబ్డీఎఫ్వో శ్రీరామరావు, ఇతర అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బయటకు తీశారు. చిరుతపులి తలక్రిందులుగా ఉండటం వల్ల ప్రాణాలకు ముప్పు అధికారులు గుర్తించారు. ఇటీవల ఏపీలో అటవీ జంతువులకు […]
Published Date - 04:46 PM, Fri - 1 December 23 -
#Andhra Pradesh
AP : సిహెచ్ ఓలు వెంటనే ఆందోళన విరమించాలని కోరిన వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
సహేతుకం కాని డిమాండ్లతో ఆందోళన చేస్తున్న సామాజిక ఆరోగ్యాధికారులు (CHOs/MLHPs) వెంటనే తమ ఆందోళనను
Published Date - 05:24 PM, Tue - 28 November 23 -
#South
Death : ఒడిశాలోని హోటల్ గదిలో శవమైన మహిళ.. అదృశ్యమైన భర్త
ఒడిశాలోని గంజాం జిల్లా బెర్హంపూర్లో ఓ హోటల్ గదిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు గుర్తు
Published Date - 08:53 AM, Mon - 27 November 23 -
#Andhra Pradesh
TDP vs YCP : ఆర్యవైశ్యులకు నేనేమి చేసానో చర్చకు సిద్ధం.. బాబు,లోకేష్, పవన్కు మాజీ మంత్రి వెల్లంపల్లి సవాల్
ఆర్యవైశ్యులకు తానేమి చేసానో బహిరంగ చర్చకు సిద్దమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ విసిరారు. తన సవాల్ను
Published Date - 07:59 AM, Mon - 27 November 23 -
#Andhra Pradesh
AP : నేటి నుంచి ఏపీలో “ఆడుదాం ఆంధ్రా” కార్యక్రమం రిజిస్ట్రేషన్లు ప్రారంభం
ఏపీ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు ‘ఆడుదాం ఆంధ్రా’ (ప్లే ఆంధ్రా) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా వేడుకలను
Published Date - 07:20 AM, Mon - 27 November 23 -
#Andhra Pradesh
Yuvagalam : నేటి నుంచి నారా లోకేష్ యవగళం పాదయత్ర పునఃప్రారంభం.. పొదలాడ నుంచి ప్రారంభంకానున్న యాత్ర
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రను ఈ రోజు (సోమవారం) ఉదయం 10.19 గంటలకు డాక్టర్
Published Date - 06:57 AM, Mon - 27 November 23 -
#Andhra Pradesh
Srisailam : శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు.. కార్తీక పౌర్ణమి వేళ ఆలయంలో ప్రత్యేక పూజలు
కార్తీక పూర్ణిమ సందర్భంగా శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సాయంత్రం
Published Date - 06:43 AM, Mon - 27 November 23 -
#Andhra Pradesh
Indrakeeladri : భవానీ దీక్షాపరులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
విజయవాడ ఇంద్రకీలాద్రీపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. భవానీ దీక్షాధారులతో ఆలయంలో రద్దీ నెలకొంది. మూడో రోజు కూడా దుర్గ గుడి వద్ద భవానీ దీక్షలు కొనసాగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్షను మూడో రోజు భక్తులు అధిక సంఖ్యలో వేసుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దీక్షల ఏర్పాట్లను ఆలయ ఈవో రామారావు పర్యవేక్షించారు. లక్షకుంకుమార్చన, శ్రీ చక్ర నవావరణ అర్చన, చండీ హోమం, […]
Published Date - 08:59 PM, Sat - 25 November 23 -
#Andhra Pradesh
YSRCP : దేశంలోని అనేక రాష్ట్రాలకు ఏపీ ఆదర్శమన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు
ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు వచ్చాయని మంత్రి
Published Date - 08:39 PM, Sat - 25 November 23 -
#Andhra Pradesh
Andhra Pradesh : తిరుపతి హథీరాంజీ ట్రస్టు భూములపై వైసీపీ నేతల డేగల కన్ను.. ప్లాట్లు వేసి అమ్మకానికి పెడుతున్న వైనం
బంజారాల ఆరాధ్య దైవం హధీరాంజీ ట్రస్టును నిర్వీర్యం చేసే పనిలో వైసీపీ నాయకత్వం తలమునకలైందని టీడీపీ ఎస్టీ సెల్
Published Date - 08:28 PM, Sat - 25 November 23 -
#Andhra Pradesh
TDP : “బీసీల వెన్ను విరుస్తున్న జగన్” పుస్తకాన్ని ఆవిష్కరించిన టీడీపీ నేతలు
వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలపై ఎక్కువగా దాడులు జరిగాయని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో
Published Date - 08:13 PM, Sat - 25 November 23 -
#Andhra Pradesh
TDP : తెర వెనుక తమ్ముడితో జగన్ రెడ్డి ఇసుక దోపీడి : మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు
తెర వెనుక తన తమ్ముడిని పెట్టి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇసుక దోపిడికి పాల్పడుతున్నారని, మైనింగ్ తో సంబందం లేని
Published Date - 08:02 PM, Sat - 25 November 23 -
#Devotional
Durga Temple: ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్షలు, కొనసాగుతున్న భక్తుల రద్దీ
నవంబర్ 14 నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు
Published Date - 12:02 PM, Sat - 25 November 23