Andhra Pradesh
-
#Andhra Pradesh
Four Month Baby : నాలుగు నెలల ‘శిశు మేధావి’.. భళా కైవల్య
Four Month Baby : కృష్ణా జిల్లా నందిగామకు చెందిన నాలుగు నెలల చిన్నారి కైవల్య ‘నోబుల్ ప్రపంచ రికార్డు’ను నెలకొల్పింది.
Date : 19-02-2024 - 10:26 IST -
#Speed News
Venkaiah Naidu: చదువు ఎంత ముఖ్యమో.. సంస్కారం కూడా అంతే ముఖ్యం
Venkaiah Naidu: గూగుల్ ఎప్పటికీ గురువును మించిపోలేదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దేశంలో ఉన్న మేధాశక్తి ఉందని, అందుకే మళ్లీ ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందని తెలిపారు. దేశ వారసత్వాన్ని కాపాడుకోవాలని కోరారు. భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే, మళ్లీ తనను విద్యార్థి దశకు తీసుకువెళ్లాలని కోరుకుంటానని తెలిపారు. సోమవారం విశాఖ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ, పార్లమెంట్ […]
Date : 19-02-2024 - 5:01 IST -
#India
Top News Today: దేశవ్యాప్తంగా చర్చనీయ అంశాలు
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరుపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేయనున్నారు
Date : 19-02-2024 - 1:44 IST -
#Andhra Pradesh
Free Admissions : ఏపీ ప్రైవేటు స్కూళ్లలో ఫ్రీ అడ్మిషన్లు.. విద్యాశాఖ ఉత్తర్వులు
Free Admissions : ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరంలో 1వ తరగతి ఉచిత ప్రవేశాలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 18-02-2024 - 10:45 IST -
#Andhra Pradesh
Bird Flu: నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా రెండు గ్రామాల్లో అనేక కోళ్లు మృత్యువాత పడడంతో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. చనిపోయిన కోళ్ల నమూనాలను భోపాల్లోని ల్యాబొరేటరీకి పంపగా, మిగిలిన ఫలితాల్లో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ ఉన్నట్లు నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు.
Date : 17-02-2024 - 3:48 IST -
#Andhra Pradesh
Aadudam Andhra : ఐపీఎల్కు ఎంపికైన విజయనగరం కుర్రాడు.. ‘ఆడుదాం–ఆంధ్రా’తో వెలుగులోకి
Aadudam Andhra : ఆంధ్రప్రదేశ్కు చెందిన యువ క్రికెటర్కు గొప్ప అవకాశం లభించింది.
Date : 16-02-2024 - 4:27 IST -
#Andhra Pradesh
Ap-Govt : ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి బొత్స
dsc-notification : ఇటీవల ఏపీ క్యాబినెట్ టీచర్ పోస్టుల నియామకాలకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం నేడు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 6,100 టీచర్ పోస్టుల భర్తీ కోసం నేడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. టీచర్ పోస్టుల వివరాలు… .మొత్తం పోస్టులు: 6,100 .ఎస్జీటీల సంఖ్య: 2,280 .స్కూల్ అసిస్టెంట్లు: 2,299 .టీజీటీలు: 1,264 .పీజీటీలు: 215 .ప్రిన్సిపాల్స్: 42 ముఖ్యమైన తేదీలు… .ఫిబ్రవరి […]
Date : 12-02-2024 - 2:33 IST -
#Andhra Pradesh
AP BJP: జనాల్లోకి ఏపీ బీజేపీ, పల్లెబాట కార్యక్రమానికి శ్రీకారం
AP BJP: పల్లెకుపోదాం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రజలు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా వివిధ స్థాయిల్లోని పార్టీ బాధ్యుతలు గ్రామాలకు వెళ్లనున్నారు. పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా పాల్గొనేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని క్రోసూరు గ్రామంలో శని, ఆదివారాల్లో […]
Date : 10-02-2024 - 6:30 IST -
#Andhra Pradesh
YSRCP Manifesto 2024: ఫిబ్రవరి 18న సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరి, మార్చి నెలలో తనషెడ్యూల్ను ప్రకటించారు. 2024 ఎన్నికల కోసం ఆయన పునరాగమనం బాట పట్టారు.
Date : 10-02-2024 - 3:56 IST -
#Andhra Pradesh
New Teachers Salaries : ఇకపై ఏపీలో కొత్త టీచర్లకు శాలరీలు ఇలా ఇస్తారు..
New Teachers Salaries : ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి 12 ఏళ్ల క్రితం రద్దయిన అప్రెంటిస్షిప్ విధానమే మళ్లీ అమల్లోకి వచ్చింది.
Date : 10-02-2024 - 3:01 IST -
#Speed News
KVP: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింది: కేవీపీ
KVP: బీజేపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని, పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మరిచారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ, కేవీపీ రామచంద్ర రావు ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం ఏపీకు తరతరాలుగా తీరని అన్యాయం చేసిందని అన్నారు. శుక్రవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ.. ఏపీకు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారని.. ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని, పోలవరం పూర్తి […]
Date : 09-02-2024 - 11:58 IST -
#Speed News
Bharat Rice : తెలంగాణలో ‘భారత్ రైస్’ సేల్స్ ఎప్పటి నుంచి ?
Bharat Rice : ‘భారత్ రైస్’ పేరును చెప్పారు.. రూ.29కే కిలో సన్నబియ్యం అన్నారు.. అయినా ఇప్పటికీ ఆ రైస్ తెలంగాణలో అందుబాటులోకి రాలేదు.
Date : 09-02-2024 - 10:38 IST -
#Andhra Pradesh
Nara Bhuvaneswari : అమరావతే ఏపీ రాజధాని.. నిజం గెలవాలి పర్యటనలో నారా భువనేశ్వరి వ్యాఖ్య
మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని నారా భువనేశ్వరి అన్నారు. మహిళలు తమ శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా
Date : 09-02-2024 - 8:27 IST -
#Andhra Pradesh
Mood Of the Nation 2024 : ఏపీలో ‘టీడీపీ- జనసేన’ కూటమిదే విజయం
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు పలు సంస్థలు సర్వేల పేరుతో ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే పనిలో ఉంటాయి. వారి అభిప్రాయాలను బట్టి ఏ పార్టీ గెలుస్తుందో..ఎన్ని సీట్లు సాధిస్తుందో వంటివి తెలియజేస్తుంటాయి. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అనేక సంస్థలు సర్వేలు చేసాయి. దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీదే విజయం అని తేల్చగా..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న క్రమంలో సర్వేలు మొదలుపెట్టాయి. We’re now on WhatsApp. Click to Join. తాజాగా రెండు తెలుగు […]
Date : 08-02-2024 - 8:27 IST -
#Speed News
Top News Today: ఫిబ్రవరి 8 ముఖ్యంశాలు
అమిత్ షా, జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమై పొత్తులపై చర్చించారు. చంద్రబాబుని ఎన్డీయేలో చేరాలని అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు సమాచారం
Date : 08-02-2024 - 3:48 IST