Andhra Pradesh
-
#Andhra Pradesh
Andhra Pradesh: కర్నూలు-మంత్రాలయం రోడ్డు మరమ్మతులకు 32 కోట్లు మంజూరు
కర్నూలు-మంత్రాలయాన్ని కలిపే రహదారి మరమ్మతులకు రూ.32 కోట్లు మంజూరు చేసినట్లు రోడ్లు భవనాల శాఖ హైకోర్టుకు తెలిపింది. 14 కిలోమీటర్ల పొడవైన రహదారి అరిగిపోయినందున ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎత్తిచూపుతూ హైకోర్టులో దాఖలు
Date : 07-02-2024 - 11:42 IST -
#Speed News
Top Today News: ఫిబ్రవరి 7 ముఖ్యంశాలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఢిల్లీకి రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ పర్యటన జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం అమిత్షాతో సమావేశం అయి అదే రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.
Date : 07-02-2024 - 4:06 IST -
#Andhra Pradesh
MP Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై జూబ్లీహిల్స్ లో కేసు నమోదు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో పడిపోతుందని పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలకు గాను వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఫిబ్రవరి 6వ తేదీ మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Date : 06-02-2024 - 5:51 IST -
#Andhra Pradesh
Chandrababu: రేపు ఢిల్లీకి చంద్రబాబు, పొత్తులపై బీజేపీ నేతలతో భేటీ
Chandrababu: ఒకవైపు అసెంబ్లీ, మరోవైపు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ జనాల్లోకి వెళ్తుండటంతో ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల విషయమై వరుస భేటీలు నిర్వహించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్లుతున్నారు. బీజేపీ నాయకులతో ఆయన సమావేశం కానున్నారు. అమిత్ షాతో […]
Date : 06-02-2024 - 5:42 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: శ్రీశైలంలో తెలంగాణ మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్ట్
శ్రీశైలం చెక్పోస్టు సమీపంలోని ఓ ఇంట్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యం విక్రయిస్తున్న ఓ మహిళను పోలీసులు పట్టుకున్నారు
Date : 06-02-2024 - 4:55 IST -
#Speed News
Today Top News: ఈరోజు ముఖ్యాంశాలు
ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలో ఉన్న జిల్లా జైలులో హెచ్ఐవీ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 63 మందికి హెచ్ఐవీ పాజిటివ్గా తేలింది. జైలులో హెచ్ఐవీ కేసులు పెరుగుతుండటానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Date : 06-02-2024 - 3:22 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ పి గణేష్ ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ రోజు మంగళవారం తెల్లవారుజామున ఈ దారుణం చోటు చేసుకుంది.
Date : 06-02-2024 - 3:14 IST -
#Andhra Pradesh
TDP : జగన్ రెడ్డి అర్జునుడు కాదు..అక్రమార్జనుడు : టీడీపీ అధినేత చంద్రబాబు
సీఎం జగన్ తాను అర్జునుడిలా పోల్చుకుంటున్నాడని..ముమ్మాటికీ జగన్ అక్రమార్జనుడేనని టీడీపీ అధినేత చంద్రబాబు
Date : 06-02-2024 - 9:10 IST -
#Speed News
Top News Today: ఈ రోజు ఫిబ్రవరి 5 ముఖ్యంశాలు
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు నేపథ్యంలో నేడు అధికార జేఎమ్ఎమ్ పార్టీ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనుంది. హేమంత్ సోరెన్ తరువాత చంపయి సోరెన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
Date : 05-02-2024 - 12:08 IST -
#Andhra Pradesh
Andhra Pradesh : త్వరలో జనసేనలోకి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు..?
ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార ప్రతిపక్షపార్టీల్లో టికెట్ల కోసం నేతలు పాట్లు పడుతున్నారు. టికెట్ రాని
Date : 04-02-2024 - 8:47 IST -
#India
Top News Today: దేశవ్యాప్తంగా ఈ రోజు తాజా వార్తలు
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గౌరవం లేని చోట తాను ఉండనని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ప్రకటించారు.
Date : 03-02-2024 - 4:30 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: అమానుషం : భార్యకు గుండు కొట్టించిన భర్త..
భార్య విశ్వసనీయతపై అనుమానం వ్యక్తం చేసిన భర్త ఆమెను కొట్టిన ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండపూడి గ్రామంలో వెలుగు చూసింది.
Date : 03-02-2024 - 4:04 IST -
#Speed News
AP News: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ను స్వాగతిస్తున్నాం: నాదెండ్ల మనోహర్
AP News: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ను స్వాగతిస్తున్నామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. అంత్యోదయ పథకం కింద 81 కోట్ల మందికి ఉచిత రేషన్ గొప్ప విషయం అని అన్నారు. 2029 వరకు పథకాన్ని పొడిగించడాన్ని అభినందిస్తున్నామని, విద్యుత్ బిల్లులపై కేంద్రం ప్రకటించిన సౌర విద్యుత్ మంచి పథకంఅని, ప్రతి మహిళను లక్షాధికారిని చేసేందుకు చేయూత ఇస్తున్నారని అన్నారు. పర్యటక రంగానికి అండగా ఉండేలా కేంద్రం సహకరిస్తోందని, భారత్లో ఇతర పట్టణాలకు మెట్రో విస్తరించడం అభినందనీయని […]
Date : 01-02-2024 - 3:55 IST -
#Andhra Pradesh
TDP vs YCP : హిందూపుర్లో దూకుడు పెంచిన వైసీపీ.. టీడీపీ కంచుకోటలో పాగా వేసేందుకు ప్లాన్
టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపూర్ నియోజకవర్గంపై వైసీపీ గురిపెట్టింది. హిందూపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న
Date : 01-02-2024 - 8:13 IST -
#Andhra Pradesh
TDP : నాది విజన్.. జగన్ ది పాయిజన్ : టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు
Date : 30-01-2024 - 8:10 IST