Andhra Pradesh
-
#Andhra Pradesh
Free Bus : ఏపీలోనూ ‘ఉచిత బస్సు ప్రయాణం’.. ఎవరికి ?
Free Bus : తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా నడుస్తోంది.
Published Date - 07:12 PM, Sat - 24 February 24 -
#Speed News
Weather Forecast: రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
గత కొద్దీ రోజులుగా దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఎండలు ఈ స్థాయిలో ఉంటే మే మాసంలో తారాస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.
Published Date - 10:54 AM, Sat - 24 February 24 -
#India
Lakhpati Didi Scheme: లఖ్ పతి దీదీ పథకం అంటే ఏమిటి..?
దేశంలో లక్షపతి దీదీ (Lakhpati Didi Scheme)ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ప్రతి సంవత్సరం కనీసం లక్ష రూపాయలు సంపాదించే లఖపతి దీదీల సంఖ్య కోటి దాటింది.
Published Date - 10:49 AM, Thu - 22 February 24 -
#Andhra Pradesh
Tiruvuru TDP : తిరువూరు టీడీపీలో రోజుకో అభ్యర్థి పేరు.. కన్ఫ్యూజన్లో క్యాడర్..!
2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారాయి. అభ్యర్థుల ఎంపికలోనే తర్జన భర్జన పడుతున్నాయి. ముఖ్యంగా టీడీపీలో అశావాహులు ఎక్కువగా ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నప్పటికి కొలిక్కిరాకపోవడంతో క్యాడర్లో నిరుత్సాహం మొదలైంది. ఇటు జనసేనతో పొత్తు క్లారిటీ వచ్చిన.. బీజేపీతో పొత్తు విషయంలో క్లారిటీ రాకపోవడంతో టికెట్ల ప్రకటన ఆలస్యం అవుతుంది. దీంతో చాలామంది నేతలు పక్క పార్టీలవైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీలో చేరిపోతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి […]
Published Date - 08:23 AM, Thu - 22 February 24 -
#Andhra Pradesh
TDP : టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేయాలి : మహిళా సంఘాల ఐక్యవేదిక సభ్యుల వినతి
మహిళలపై జరుగుతున్న అరాచకాలు, అకృత్యాల నివారణకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రాధాన్యమివ్వాలని మహిళా
Published Date - 07:40 AM, Thu - 22 February 24 -
#Devotional
Srisailam: శ్రీశైలంలో ముగిసిన మహాకుంభాభిషేక మహోత్సవం, భక్తుల సందడి
Srisailam: ఈ నెల 19వ తేదీన ప్రారంభమైన మహాకుంభాభిషేకం మహోత్సవం ఈ బుధవారం రోజుతో ముగిసింది. బుధవారం రోజు జరిగి మహాకుంబాభిషేక మహోత్సవంలో కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ మహాస్వామివారు, శ్రీశైల జగద్గురు పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామివారు, పుష్పగిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతీ మహాస్వామివారు, కాశీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మల్లికార్జున విశ్వరాధ్య శివాచార్య మహాస్వామివారు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమములో గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు మరియు దేవదాయ శాఖామాత్యులు కొట్టు సత్యనారాయణ, […]
Published Date - 11:07 PM, Wed - 21 February 24 -
#Andhra Pradesh
Gannavaram : గన్నవరం వైసీపీ అభ్యర్థిపై అధిష్టానం పునరాలోచన.. అభ్యర్థిని మార్చే ఛాన్స్..?
ఉమ్మడి కృష్ణాజిల్లాలో కీలక నియోజకవర్గమైన గన్నవరంలో వైసీపీకి అభ్యర్థులు కరువైయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీమోహన్ .. వైసీపీలోకి వెళ్లారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైసీపీ అధిష్టానం గన్నవరం టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆయన స్థానంలో కొత్త వారిని పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తుంది. ప్రస్తుతం దుట్టా సీతారామలక్ష్మీని సమన్వయకర్తగా నియమించారు. అయితే ఆమెను కూడా మార్చి వేరే వారిని అభ్యర్థిగా నిలపాలని వైసీపీ చూస్తోంది. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న మాజీ […]
Published Date - 08:08 AM, Tue - 20 February 24 -
#Andhra Pradesh
Four Month Baby : నాలుగు నెలల ‘శిశు మేధావి’.. భళా కైవల్య
Four Month Baby : కృష్ణా జిల్లా నందిగామకు చెందిన నాలుగు నెలల చిన్నారి కైవల్య ‘నోబుల్ ప్రపంచ రికార్డు’ను నెలకొల్పింది.
Published Date - 10:26 PM, Mon - 19 February 24 -
#Speed News
Venkaiah Naidu: చదువు ఎంత ముఖ్యమో.. సంస్కారం కూడా అంతే ముఖ్యం
Venkaiah Naidu: గూగుల్ ఎప్పటికీ గురువును మించిపోలేదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దేశంలో ఉన్న మేధాశక్తి ఉందని, అందుకే మళ్లీ ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందని తెలిపారు. దేశ వారసత్వాన్ని కాపాడుకోవాలని కోరారు. భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే, మళ్లీ తనను విద్యార్థి దశకు తీసుకువెళ్లాలని కోరుకుంటానని తెలిపారు. సోమవారం విశాఖ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ, పార్లమెంట్ […]
Published Date - 05:01 PM, Mon - 19 February 24 -
#India
Top News Today: దేశవ్యాప్తంగా చర్చనీయ అంశాలు
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరుపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేయనున్నారు
Published Date - 01:44 PM, Mon - 19 February 24 -
#Andhra Pradesh
Free Admissions : ఏపీ ప్రైవేటు స్కూళ్లలో ఫ్రీ అడ్మిషన్లు.. విద్యాశాఖ ఉత్తర్వులు
Free Admissions : ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరంలో 1వ తరగతి ఉచిత ప్రవేశాలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 10:45 AM, Sun - 18 February 24 -
#Andhra Pradesh
Bird Flu: నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా రెండు గ్రామాల్లో అనేక కోళ్లు మృత్యువాత పడడంతో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. చనిపోయిన కోళ్ల నమూనాలను భోపాల్లోని ల్యాబొరేటరీకి పంపగా, మిగిలిన ఫలితాల్లో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ ఉన్నట్లు నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 03:48 PM, Sat - 17 February 24 -
#Andhra Pradesh
Aadudam Andhra : ఐపీఎల్కు ఎంపికైన విజయనగరం కుర్రాడు.. ‘ఆడుదాం–ఆంధ్రా’తో వెలుగులోకి
Aadudam Andhra : ఆంధ్రప్రదేశ్కు చెందిన యువ క్రికెటర్కు గొప్ప అవకాశం లభించింది.
Published Date - 04:27 PM, Fri - 16 February 24 -
#Andhra Pradesh
Ap-Govt : ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి బొత్స
dsc-notification : ఇటీవల ఏపీ క్యాబినెట్ టీచర్ పోస్టుల నియామకాలకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం నేడు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 6,100 టీచర్ పోస్టుల భర్తీ కోసం నేడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. టీచర్ పోస్టుల వివరాలు… .మొత్తం పోస్టులు: 6,100 .ఎస్జీటీల సంఖ్య: 2,280 .స్కూల్ అసిస్టెంట్లు: 2,299 .టీజీటీలు: 1,264 .పీజీటీలు: 215 .ప్రిన్సిపాల్స్: 42 ముఖ్యమైన తేదీలు… .ఫిబ్రవరి […]
Published Date - 02:33 PM, Mon - 12 February 24 -
#Andhra Pradesh
AP BJP: జనాల్లోకి ఏపీ బీజేపీ, పల్లెబాట కార్యక్రమానికి శ్రీకారం
AP BJP: పల్లెకుపోదాం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రజలు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా వివిధ స్థాయిల్లోని పార్టీ బాధ్యుతలు గ్రామాలకు వెళ్లనున్నారు. పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా పాల్గొనేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని క్రోసూరు గ్రామంలో శని, ఆదివారాల్లో […]
Published Date - 06:30 PM, Sat - 10 February 24