Andhra Pradesh
-
#Andhra Pradesh
Nara Lokesh: తిక్కోడు తిరునాళ్లకు పోతే..వైసీపీ జాబితాపై లోకేశ్ సెటైర్
Nara Lokesh: ఐదుగురి పేర్లతో వైసీపీ(ysrcp)తన 8వ జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో రెండు ఎంపీ స్థానాలు, మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గుంటూరు ఎంపీ స్థానం సమన్వయకర్తగా కిలారు రోశయ్య, పొన్నూరు సమన్వయకర్తగా అంబటి మురళి, ఒంగోలు లోక్ సభ స్థానం సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా బుర్రా మధుసూదన్ యాదవ్, గంగాధరనెల్లూరు సమన్వయకర్తగా కల్లత్తూర్ కృపాలక్ష్మి పేర్లను వైసీపీ(ysrcp) అధినాయకత్వం ప్రకటించింది. ఇందులో చెవిరెడ్డి […]
Date : 29-02-2024 - 2:22 IST -
#Andhra Pradesh
Special Category Status: ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై మార్చి 1న కాంగ్రెస్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై మార్చి 1న తిరుపతిలో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల తెలిపారు . రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా అత్యంత కీలకమైన అంశమని,
Date : 28-02-2024 - 11:50 IST -
#Andhra Pradesh
CM Jagan: రైతులకు ఉచిత పంటల బీమా కల్పించే ఏకైక రాష్ట్రం ఏపీ: సీఎం జగన్
రైతులకు ఉచిత పంటల బీమా కల్పించే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పారు సీఎం జగన్. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 19 లక్షల మందికి పైగా రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్
Date : 28-02-2024 - 4:13 IST -
#Andhra Pradesh
Municipal Commissioners: ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
Municipal Commissioners: ఎన్నికల వేళ బదిలీలు కొత్తేమీకాదు. మరికొన్ని వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలోనూ బదిలీల పర్వం కొనసాగుతోంది. తాజాగా, పలువురు మున్సిపల్ కమిషనర్లను వైసీపీ సర్కారు బదిలీ చేసింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. We’re now on WhatsApp. Click to Join. పేరు […]
Date : 27-02-2024 - 3:51 IST -
#Andhra Pradesh
Nijam Gelavali: పార్వతీపురంలో నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుత ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి శ్రీకారం చుట్టారు. ఈ సానుభూతితో వారి కుటుంబాలకు సంఘీభావాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు
Date : 27-02-2024 - 3:11 IST -
#Andhra Pradesh
TTD: టీటీడీ సంచలన నిర్ణయం.. రమణ దీక్షితులుపై వేటు
టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీతోపాటు ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేసిన తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై వేటు వేసింది.
Date : 26-02-2024 - 5:04 IST -
#Andhra Pradesh
Amrit Bharat Stations : కొత్తగా ఏపీలో 34, తెలంగాణలో 15 ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు
Amrit Bharat Stations : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్కు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్ వినిపించింది.
Date : 25-02-2024 - 6:20 IST -
#Andhra Pradesh
AP Special Status: లోకసభ ఎన్నికలకు ముందు తెరపైకి ఏపీ ప్రత్యేక హోదా అంశం
దేశంలో త్వరలో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరపనున్నారు. అయితే పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలను విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్
Date : 25-02-2024 - 1:39 IST -
#Andhra Pradesh
Free Bus : ఏపీలోనూ ‘ఉచిత బస్సు ప్రయాణం’.. ఎవరికి ?
Free Bus : తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా నడుస్తోంది.
Date : 24-02-2024 - 7:12 IST -
#Speed News
Weather Forecast: రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
గత కొద్దీ రోజులుగా దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఎండలు ఈ స్థాయిలో ఉంటే మే మాసంలో తారాస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.
Date : 24-02-2024 - 10:54 IST -
#India
Lakhpati Didi Scheme: లఖ్ పతి దీదీ పథకం అంటే ఏమిటి..?
దేశంలో లక్షపతి దీదీ (Lakhpati Didi Scheme)ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ప్రతి సంవత్సరం కనీసం లక్ష రూపాయలు సంపాదించే లఖపతి దీదీల సంఖ్య కోటి దాటింది.
Date : 22-02-2024 - 10:49 IST -
#Andhra Pradesh
Tiruvuru TDP : తిరువూరు టీడీపీలో రోజుకో అభ్యర్థి పేరు.. కన్ఫ్యూజన్లో క్యాడర్..!
2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారాయి. అభ్యర్థుల ఎంపికలోనే తర్జన భర్జన పడుతున్నాయి. ముఖ్యంగా టీడీపీలో అశావాహులు ఎక్కువగా ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నప్పటికి కొలిక్కిరాకపోవడంతో క్యాడర్లో నిరుత్సాహం మొదలైంది. ఇటు జనసేనతో పొత్తు క్లారిటీ వచ్చిన.. బీజేపీతో పొత్తు విషయంలో క్లారిటీ రాకపోవడంతో టికెట్ల ప్రకటన ఆలస్యం అవుతుంది. దీంతో చాలామంది నేతలు పక్క పార్టీలవైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీలో చేరిపోతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి […]
Date : 22-02-2024 - 8:23 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేయాలి : మహిళా సంఘాల ఐక్యవేదిక సభ్యుల వినతి
మహిళలపై జరుగుతున్న అరాచకాలు, అకృత్యాల నివారణకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రాధాన్యమివ్వాలని మహిళా
Date : 22-02-2024 - 7:40 IST -
#Devotional
Srisailam: శ్రీశైలంలో ముగిసిన మహాకుంభాభిషేక మహోత్సవం, భక్తుల సందడి
Srisailam: ఈ నెల 19వ తేదీన ప్రారంభమైన మహాకుంభాభిషేకం మహోత్సవం ఈ బుధవారం రోజుతో ముగిసింది. బుధవారం రోజు జరిగి మహాకుంబాభిషేక మహోత్సవంలో కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ మహాస్వామివారు, శ్రీశైల జగద్గురు పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామివారు, పుష్పగిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతీ మహాస్వామివారు, కాశీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మల్లికార్జున విశ్వరాధ్య శివాచార్య మహాస్వామివారు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమములో గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు మరియు దేవదాయ శాఖామాత్యులు కొట్టు సత్యనారాయణ, […]
Date : 21-02-2024 - 11:07 IST -
#Andhra Pradesh
Gannavaram : గన్నవరం వైసీపీ అభ్యర్థిపై అధిష్టానం పునరాలోచన.. అభ్యర్థిని మార్చే ఛాన్స్..?
ఉమ్మడి కృష్ణాజిల్లాలో కీలక నియోజకవర్గమైన గన్నవరంలో వైసీపీకి అభ్యర్థులు కరువైయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీమోహన్ .. వైసీపీలోకి వెళ్లారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైసీపీ అధిష్టానం గన్నవరం టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆయన స్థానంలో కొత్త వారిని పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తుంది. ప్రస్తుతం దుట్టా సీతారామలక్ష్మీని సమన్వయకర్తగా నియమించారు. అయితే ఆమెను కూడా మార్చి వేరే వారిని అభ్యర్థిగా నిలపాలని వైసీపీ చూస్తోంది. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న మాజీ […]
Date : 20-02-2024 - 8:08 IST