AAP
-
#India
CAA: సీఏఏ పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటు వ్యాఖ్యలు
Arvind Kejriwal: వివాదస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)(CAA)-2019పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(BJP Govt) నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల ఢిల్లీ(Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) బుధవారం ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “బంగ్లాదేశ్, పాకిస్థాన్, అప్ఘనిస్థాన్లో భారీ సంఖ్యలో మైనారిటీలు ఉన్నారు. వీరిని భారత్లోకి అనుమతిస్తే భారీగా వస్తారు. వీళ్లకి ఉపాధి ఎవరు ఇస్తారు? బీజేపీ నేతలు వాళ్ల ఇళ్లలో చోటు ఇస్తారా?” అని మోడీ ప్రభుత్వంపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. […]
Published Date - 02:18 PM, Wed - 13 March 24 -
#India
Sidhu: పంజాబ్ సీఎంపై నవజోత్ సింగ్ సిద్దూ సంచలన వ్యాఖ్యలు
Navjot Singh Sidhu: పంజాబ్ ముఖ్యమంత్రి(Punjab cm) భగవంత్మాన్(Bhagwantman)పై కాంగ్రెస్(Congress) నేత నవజోత్ సింగ్ సిద్దూ(Navjot Singh Sidhu) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతానంటూ ఆయన ఒకసారి తనను కలిశారని పేర్కొన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘మీరు బీజేపీ(bjp)లో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీ నుంచి ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా?’ అన్న ప్రశ్నకు సిద్దూ మరోరకంగా బదులిచ్చారు. We’re now on WhatsApp. Click […]
Published Date - 12:42 PM, Fri - 8 March 24 -
#Speed News
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు బిగ్ షాక్.. మార్చి 16 డెడ్ లైన్..!
ఢిల్లీకి చెందిన మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు రూస్ అవెన్యూ కోర్టు సమన్లు పంపింది.
Published Date - 10:42 AM, Thu - 7 March 24 -
#India
Congress AAP: కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు ఖరారు..సీట్ల సర్దుబాటు వివరాలు
Congress AAP Seat Sharing : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్(Congress), ఆప్(AAP) మధ్య పొత్తు ఖరారైంది. ఢిల్లీ, గుజరాత్, హరియాణా, చంఢీగఢ్, గోవాలో సీట్ల సర్దుబాటు వివరాలను ప్రకటించారు. పొత్తులో భాగంగా ఢిల్లీలో ఆప్ నాలుగు, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ వెల్లడించారు. గోవాలో ఉన్న రెండు లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఇక గుజరాత్లో భరూచ్, భావ్ నగర్ స్థానాల్లో […]
Published Date - 01:44 PM, Sat - 24 February 24 -
#India
Arvind Kejriwal : 2-3 రోజుల్లో కేజ్రీవాల్ అరెస్ట్..ఆప్ నేత కీలక వ్యాఖ్యలు
Arvind Kejriwal ED Arrest : లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్తో తమ పొత్తు ఖరారైన నేపథ్యంలో బీజేపీ(bjp) భయపడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ (aap) శుక్రవారం ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్(Kejriwal)ను అరెస్టు చేసేందుకు ఈడీ(ED)తో పాటు సీబీఐ(cbi)ని కూడా ఉపయోగించుకుంటోందని ఆరోపించింది. ఆప్-కాంగ్రెస్ పొత్తు కుదిరితే కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తారనే సందేశాలు వస్తున్నాయని మరో రెండు, మూడు రోజుల్లో కేజ్రీవాల్ను అరెస్టు చేయవచ్చని తెలిపింది. కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద ఇప్పటికే […]
Published Date - 01:20 PM, Fri - 23 February 24 -
#India
Arvind Kejriwal: ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఆరోసారి డుమ్మా
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరుసగా ఆరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు గైర్హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఆరోసారి పంపిన సమన్లపై కేజ్రీవాల్ స్పందించలేదు.
Published Date - 01:58 PM, Mon - 19 February 24 -
#India
BJP’s Mass Joining: బీఎస్పీ, ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేల తిరుగుబాటు తప్పదా?
బీఎస్పీ, ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేల తిరుగుబాటు తప్పదా?, బీజేపీ రాజకీయ చదరంగంలో ఆ పార్టీకి కష్టాలు తప్పవా? తాజాగా బీజేపీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
Published Date - 09:30 AM, Mon - 19 February 24 -
#India
Arvind Kejriwal : బల పరీక్షలో భారీ మద్దతుతో నెగ్గిన సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal: అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని(wins trust vote) ప్రవేశపెట్టిన అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) భారీ మద్దతుతో విజయం సాధించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ(bjp) కుట్ర చేస్తోందని ఇటీవలే ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. ఈ నేపథ్యంలోనే ఆయన బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఈ విశ్వాస తీర్మానం సందర్భంగా కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందని మరోసారి ఆరోపించారు. ఏడుగురు ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఆఫర్ […]
Published Date - 02:51 PM, Sat - 17 February 24 -
#India
Delhi: బీజేపీపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖలు, ఆప్ ఎమ్మెల్యేలకు 25 కోట్ల ఆఫర్ అంటూ
Delhi: ఢిల్లీ నిక్కర్ స్కామ్ దేశంలో ఎంత సంచలనమైందో మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే ఈడి ఈ కేసులో మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అయిన ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీ వాళ్లను అరెస్టు చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఢిల్లీ ఎక్స్చేంజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అయినా అరవింద్ క్రేజీవాల్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడి చేసి అరెస్టు చేయనున్నారనే వార్తలు గత కొద్దికాలంగా […]
Published Date - 01:15 PM, Sat - 27 January 24 -
#South
Chandigarh Mayor Elections: జనవరి 30న చండీగఢ్ మేయర్ ఎన్నికలు
చండీగఢ్ మేయర్ ఎన్నికను జనవరి 30న నిర్వహించాలని పంజాబ్, హర్యానా హైకోర్టు బుధవారం చండీగఢ్ ప్రభుత్వాన్నిఆదేశించింది. అయితే ఎన్నికలను వాయిదా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ వేసిన పిటిషన్
Published Date - 06:07 PM, Wed - 24 January 24 -
#India
Arvind Kejriwal Vs ED : మూడోసారీ ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. ఆప్ వాదన ఇదీ
Arvind Kejriwal Vs ED : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇవాళ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరుకారని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది.
Published Date - 10:08 AM, Wed - 3 January 24 -
#India
Aam Aadmi Party : రిపబ్లిక్ డే ఉత్సవాల్లో వివక్ష ఆప్ ఆగ్రహం
డా. ప్రసాదమూర్తి అధికార బలం కొన్ని కొన్ని సార్లు ఎలాంటి పనులైనా చేయిస్తుంది. లోక్సభలో 300కు పైగా ఎంపీల బలం ఉన్న అధికార బిజెపి తాను చేసిందే శాసనం, చెప్పిందే రాజ్యాంగం అన్నట్టు ప్రవర్తిస్తోంది. పెరేడ్లో ఢిల్లీ పంజాబ్ ప్రభుత్వాలకు చెందిన ప్రదర్శన బృందాలకు అవకాశం ఇవ్వలేదట. ఢిల్లీలో, పంజాబ్ లో ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలు. తమ వ్యతిరేక విపక్ష పార్టీల పట్ల బిజెపి అగ్రనాయకత్వం ఎంతటి వివక్షకైనా తెగిస్తుందని చెప్పడానికి ఇంతకు మించిన […]
Published Date - 02:25 PM, Fri - 29 December 23 -
#India
Delhi Liquor Case: నవంబర్ 2న కేజ్రీవాల్ అరెస్ట్.. ఆప్ ఆందోళన
ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ప్రశ్నించనుంది. ఈ మేరకు కేజ్రీవాల్ కు సమన్లు పంపింది. నవంబర్ 2వ తేదీన ఈడీ ఎదుట హాజరుకావాలని పేర్కొంది.
Published Date - 05:22 PM, Tue - 31 October 23 -
#India
Liquor Scam: మనీష్ సిసోడియాకు భారీ షాక్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కోర్టులో మరో షాక్ తగిలింది. సిసోడియా రిమాండ్ను నవంబర్ 22 వరకు పొడిగిస్తూ రూస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది.
Published Date - 06:38 PM, Thu - 19 October 23 -
#India
INDIA Alliance : ఇండియా కూటమిలో 13 మందితో సమన్వయ కమిటీ.. ఏ పార్టీ నుంచి ఎవరు?
ప్రస్తుతానికి 13మందితో కూడిన కమిటీకి కామన్ మినిమం ప్రోగ్రామ్ తయారు చేసే బాధ్యతను అప్పగించింది. 13 మందితో ఇండియా కూటమి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది.
Published Date - 07:30 PM, Fri - 1 September 23