Telangana
-
#Speed News
Group 2 Exams : తెలంగాణలో రేపు, ఎల్లుండి గ్రూప్-2 పరీక్షలు
ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున నాలుగు పేపర్లు 600 మార్కులకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. కాగా, మార్చి చివరి వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేస్తామని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు.
Date : 14-12-2024 - 1:09 IST -
#Cinema
Allu Arjun Released: అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల
చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన సినీ నటుడు అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. తన ఇంటి వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.
Date : 14-12-2024 - 9:14 IST -
#Cinema
Allu Arjun Bail Conditions: అల్లు అర్జున్కు బెయిల్.. కోర్టు విధించిన షరతులివే!
అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదల కానున్నారని జైలు అధికారులు వెల్లడించడంతో అల్లు ఫ్యామిలీ, ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.
Date : 14-12-2024 - 12:27 IST -
#Cinema
Allu Arjun Episode: అల్లు అర్జున్ ఎపిసోడ్ ఇదే.. అరెస్ట్ నుంచి బెయిల్ దాకా!
అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్కు చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు.
Date : 14-12-2024 - 12:05 IST -
#Cinema
Allu Arjun Jail: రేపు ఉదయం 6 గంటల తర్వాత అల్లు అర్జున్ విడుదల.. ఆశగా ఎదురుచూస్తున్న అర్హ!
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది.
Date : 13-12-2024 - 11:50 IST -
#Telangana
New Year Guidelines: నూతన సంవత్సర వేడుకలకు గైడ్ లైన్స్ జారీ
న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ పరిధిలో హోటళ్లు, పబ్బులు, రెస్టారంట్లు, ఈవెంట్ల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలను సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
Date : 13-12-2024 - 6:30 IST -
#Telangana
1.63 Lakh Crores: రూ.1.63 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి.. రేవంత్ కీలక విజ్ఞప్తి
ఆర్ఆర్ఆర్ నిర్మిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022లోనే ప్రకటించిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
Date : 12-12-2024 - 11:51 IST -
#Telangana
Hyderabad-Srisailam: హైదరాబాద్- శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయండి: సీఎం రేవంత్
అటవీ, పర్యావరణ శాఖ నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకంగా ఉందని, కేవలం పగటి వేళలో మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తోందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, ఇందుకు 2024-25 బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
Date : 12-12-2024 - 11:37 IST -
#Telangana
Divorce Ratio In India : భారతదేశంలో మూడు రెట్లు పెరిగిన విడాకులు.. తెలంగాణ స్థానం ఏమిటి?
Divorce Ratio In India : బాంధవ్యాలకు విలువనిచ్చే భారతదేశంలో కూడా భార్యాభర్తల మధ్య సంబంధాలు నమ్మకాన్ని కోల్పోతున్నాయి. వైవాహిక జీవితంలో కొన్ని సంవత్సరాలలో, సంబంధం విచ్ఛిన్నమవుతుంది. ఐక్యరాజ్యసమితి నివేదికలో పేర్కొన్నట్లుగా గత కొన్నేళ్లుగా విడాకుల సంఖ్య కూడా పెరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా అనేక నగరాల్లో విడాకుల పిటిషన్లు మూడు రెట్లు పెరిగాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా విడాకుల కేసులు నమోదయ్యాయి అనే గణాంకాలను కూడా ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
Date : 12-12-2024 - 7:40 IST -
#Telangana
New Ministers 2025 : ఆరుగురికి తెలంగాణ మంత్రులయ్యే భాగ్యం.. రేసులో ఎవరు ?
మంత్రి పదవుల కోసం పోటీపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల లిస్టు(New Ministers 2025) పెద్దదే ఉంది.
Date : 12-12-2024 - 6:24 IST -
#Speed News
MLC Kavitha : తెలంగాణ కృషికి ఇది న్యాయం కాదు
MLC Kavitha : కవిత తన వ్యాఖ్యల్లో, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేసిన ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు మాత్రం ఈ అంశంపై మౌనం వహించారని విమర్శించారు. తెలంగాణ కృషికి ఇది న్యాయం కాదని, బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తెచ్చి బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Date : 12-12-2024 - 12:24 IST -
#Telangana
Warangal City: వరంగల్ నగర అభివృద్దిపై ప్రత్యేక దృష్టి!
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్లను త్వరితగతిన తయారు చేయాలని అధికారులకు సూచించారు.
Date : 12-12-2024 - 12:03 IST -
#Telangana
Minister Ponguleti: ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!
గత ప్రభుత్వం పది సంవత్సరాలలో ప్రభుత్వ వసతి గృహాలలో చదువుకొనే విద్యార్ధుల మెస్ ఛార్జీలను ఒక్కసారి కూడా పెంచలేదు. తమ ప్రభుత్వం ఏడాదిలోపే 40 శాతం మెస్ ఛార్జీలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 11-12-2024 - 11:31 IST -
#Telangana
Five MPTCs : ప్రతీ మండలానికి ఐదుగురు ఎంపీటీసీలు.. ఈ ‘సెషన్’లోనే చట్ట సవరణ ?
ప్రస్తుతం ప్రతి మండలం పరిధిలో సగటున 3వేల జనాభా ఉన్న ఏరియాకు ఒక్కో ఎంపీటీసీ(Five MPTCs) ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Date : 11-12-2024 - 9:31 IST -
#Telangana
Congress Govt : కాంగ్రెస్ పాలన కాదు పీడన – కేటీఆర్
Congress Govt : ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పాలనను పీడనగా అభివర్ణిస్తూ.. తెలంగాణ ప్రజల జీవితాలు అరణ్య రోదనగా మారాయని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై తగిన చర్యలు తీసుకోకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం అనవసర చర్యలతో నష్టపరుస్తుందని విమర్శించారు.
Date : 10-12-2024 - 11:53 IST