Telangana
-
#Speed News
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అస్వస్థతకు గురైయ్యారు. ఛాతీలో నొప్పి కారణంగా న్యూఢిల్లీలోని
Published Date - 07:51 AM, Mon - 1 May 23 -
#Telangana
Weather Report: తగ్గుముఖం పట్టనున్న వర్షాలు: వెదర్ రిపోర్ట్
గత వారం రోజులుగా రెండు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణాలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది
Published Date - 07:18 AM, Mon - 1 May 23 -
#Speed News
Telangana Secretariat: బ్రేకింగ్.. డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే..!
ప్రతిష్టాత్మక తెలంగాణ సచివాలయాన్ని (Telangana Secretariat) సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తూర్పు గేటు నుంచి సచివాలయానికి సీఎం చేరుకున్నారు.
Published Date - 01:35 PM, Sun - 30 April 23 -
#Telangana
Bhupalpally : సర్పంచ్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న మాజీ మావోయిస్టులు అరెస్ట్
ఇద్దరు సర్పంచ్ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ఐదుగురు మాజీ మావోయిస్టులను కాళేశ్వరం
Published Date - 08:45 AM, Sun - 30 April 23 -
#Andhra Pradesh
Liquor Bottles Seized : కర్నూల్లో అక్రమ మద్యం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
కర్నూల్లో అక్రమ మద్యం సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పంచలింగాల సరిహద్దు చెక్పోస్టు వద్ద
Published Date - 08:30 AM, Sun - 30 April 23 -
#Speed News
KTR: పేదప్రజల కోసమే తొలి సంతకం..!
హైదరాబాద్ (Hyderabad) నగరంలో లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ మార్గదర్శకాల ఫైలుపై నూతన సచివాలయంలో తొలి సంతకం మంత్రి కేటీఆర్ (KTR) చేయనున్నారు.
Published Date - 07:10 AM, Sun - 30 April 23 -
#Telangana
Secretariat: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం పూర్తి వివరాలు ఇవే..!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోని సచివాలయం (Secretariat)లోనే కేసీఆర్ సారథ్యంలోని తొలి ప్రభుత్వం పరిపాలనను ప్రారంభించింది.
Published Date - 09:26 PM, Sat - 29 April 23 -
#Telangana
Governor Rule : తెలంగాణలో రాష్ట్రపతి పాలన, గవర్నర్ కు కాంగ్రెస్ వినతి
తెలంగాణలో రాష్ట్రపతి పాలన (Governor Rule) పెట్టాలని కాంగ్రెస్ (యావరేజ్) లీడర్ బక్కా జడ్సన్ (Bakka Jadson)వినతపత్రం అందచేశారు.
Published Date - 05:50 PM, Sat - 29 April 23 -
#Telangana
Harish on Rajinikanth: రజినీకి అర్ధమైంది కానీ.. గజినీలకు అర్థంకావడం లేదు: హరీశ్ రావు
సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యలు వైసీసీ నాయకుల్లో తీవ్ర అసహనం రేపితే.. బీఆర్ఎస్ పార్టీల నేతల్లో ఆనందం నింపింది.
Published Date - 04:59 PM, Sat - 29 April 23 -
#Andhra Pradesh
TDP Mahandu : మహానాడు ఈ సారి రాజమండ్రిలో.. నేడు అధికారికంగా ప్రకటించనున్న టీడీపీ
టీడీపీ మహానాడుకు వేదిక దాదాపు ఖరారైంది. రాజమండ్రి వేదికగా మహానాడు జరగబోతోంది. మహానాడు వేదికను ఇవాళ
Published Date - 12:17 PM, Sat - 29 April 23 -
#Telangana
Heavy Rains : హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం.. నీటమునిగిన పలు ప్రాంతాలు
హైదరాబాద్ నగరంలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. భారీవర్షాలకు నగరంలోని పలుప్రాంతాలు నీటమునిగాయి.
Published Date - 11:39 AM, Sat - 29 April 23 -
#Special
Secretariat: సాగనతీరాన అందాలసౌథం… తెలంగాణ సెక్రటేరియట్ ప్రత్యేకతలెన్నో
ఓ వైపు బుద్ధుడి విగ్రహం.. మరోవైపు ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం...రెండు విగ్రహాల మధ్య నూతన సచివాలయ భవనం...ఎన్నో ప్రత్యేకతలతో హుస్సేన్సాగర తీరాన.. సరికొత్త సచివాలయం ప్రారంభానికి ముస్తాబవుతోంది
Published Date - 06:30 AM, Sat - 29 April 23 -
#Special
Dharani Portal: భూ-యాజమాన్య సంస్కరణలా? భూ-స్వామ్య రాజకీయమా? – కోట నీలిమ
భూ-హక్కుల విషయంలో వారి ఆశలను, ఆశయాలను తుంగలో తొక్కుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ-సంస్కరణల పేరిట ధరణి పోర్టల్ (Dharani Portal) ను ప్రవేశ పెట్టింది.
Published Date - 12:00 PM, Fri - 28 April 23 -
#Speed News
Gurukul: గురుకుల్లో టీజీటీ పోస్టులు 75 శాతం మహిళలకే!
తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల్లో 75 శాతం మహిళలకే కేటాయించారు. గురుకులాల్లో ఉన్న 4,006 పోస్టులకు గాను 3,012 (అంటే 75 శాతం) పోస్టులు మహిళలకే కేటాయిస్తూ గురువారం సమగ్ర ఉద్యోగ ప్రకటన జారీ చేశారు. మిగిలిన 994 పోస్టులు జనరల్ అభ్యర్థుల కోటాకు కేటాయించారు. అయితే, వీటిలో కూడా మహిళలకు పోస్టులు దక్కే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. బాలికలు, మహిళా గురుకులాల్లో ఉండే పోస్టులన్నీ మహిళలతోనే భర్తీ […]
Published Date - 11:06 AM, Fri - 28 April 23 -
#Telangana
Telangana: సూడాన్ నుంచి భారత్ చేరుకున్న 14 మంది తెలంగాణ వాసులు
అల్లర్లతో అట్టుడుకుతున్న సూడాన్ (Sudan)లో చిక్కుకుపోయిన తెలంగాణ (Telangana)రాష్ట్రానికి చెందిన 14 మంది వ్యక్తులు జెడ్డా మీదుగా విమానంలో గురువారం ముంబై చేరుకున్నారు.
Published Date - 07:07 AM, Fri - 28 April 23