HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Why Did Icc Announce Two Venues For Champions Trophy Final

Champions Trophy Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ఐసీసీ రెండు వేదికలను ఎందుకు ప్రకటించింది?

ఛాంపియన్స్ ట్రోఫీలో అతిపెద్ద మ్యాచ్ అంటే ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య పోరు జరగనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది.

  • Author : Gopichand Date : 24-12-2024 - 8:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pakistan Refunds
Pakistan Refunds

Champions Trophy Final: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌ను ప్రకటించింది. హైబ్రిడ్ మోడల్‌లో జరగనున్న టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కాగా టైటిల్ మ్యాచ్ మార్చి 9న జరగనుంది. భారత జట్టు తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. బంగ్లాదేశ్‌పై రోహిత్ సైన్యం తన పోరాటాన్ని ప్రారంభించనుంది. ఫిబ్రవరి 23న టీమిండియా-పాకిస్థాన్ మధ్య గ్రేట్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌కు (Champions Trophy Final) ఐసీసీ రెండు వేదికలను ప్రకటించింది. దీంతో పాటు టైటిల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డేని కూడా ఉంచింది.

ఫైనల్‌కు రెండు వేదికలు ఎందుకు?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి మ్యాచ్ లాహోర్‌లో జరుగుతుందని ఐసీసీ ప్రకటించింది. దీనితో పాటు టోర్నమెంట్ టైటిల్ మ్యాచ్‌కు దుబాయ్ కూడా ఆతిథ్యం ఇవ్వవచ్చని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తెలిపింది. అయితే ఇది ఒక షరతు ప్రకారం జరుగుతుంది. టీం ఇండియాను పాకిస్థాన్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించడం, ఆ తర్వాత హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహించ‌డానికి పీసీబీ ఒప్పుకున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే.

Also Read: Police Grills Allu Arjun: అల్లు అర్జున్‌ను 4 గంట‌ల‌పాటు విచారించిన పోలీసులు.. ఎమోష‌న‌ల్ అయిన బ‌న్నీ!

ఈ క్ర‌మంలోనే భారత జట్టు తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఇప్పుడు టైటిల్ మ్యాచ్‌కు చేరుకోవడంలో రోహిత్ సేన విజయవంతమైతే ఫైనల్ మ్యాచ్‌కు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. అదే సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా ప్రయాణం కేవలం గ్రూప్ స్టేజ్ లేదా సెమీఫైనల్ లోనే ముగిస్తే.. లాహోర్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఫిబ్రవరి 23న భారత్‌-పాకిస్థాన్‌ మధ్య పోరు

ఛాంపియన్స్ ట్రోఫీలో అతిపెద్ద మ్యాచ్ అంటే ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య పోరు జరగనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. దీని తర్వాత రోహిత్ సేన తదుపరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. ఇదే సమయంలో గ్రూప్ దశలోని చివరి మ్యాచ్‌లో మార్చి 2న న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌తో పాటు టీమ్‌ ఇండియా గ్రూప్‌-ఎలో చోటు దక్కించుకుంది. గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్‌లకు చోటు దక్కింది. టోర్నీలో తొలి మ్యాచ్ ఫిబ్రవరి 19న పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • Champions Trophy News
  • dubai
  • ICC
  • ICC Champions Trophy
  • ICC Champions Trophy Final
  • ind vs pak
  • India vs Pakistan
  • PCB
  • sports news

Related News

Suryakumar Yadav

సంజు శాంసన్‌పై సూర్యకుమార్ యాదవ్ సరదా వ్యాఖ్యలు!

న్యూజిలాండ్‌తో జరగనున్న 5వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ కోసం భారత క్రికెట్ జట్టు త్రివేండ్రం చేరుకున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్‌పై ఒక సరదా వ్యాఖ్య చేశారు.

  • IND vs NZ

    భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

  • IND vs PAK

    భార‌త్‌- పాక్ మ్యాచ్‌పై శ్రీలంక ప్రత్యేక దృష్టి!

  • Team India

    40 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 4 సార్లు మాత్రమే ఆలౌట్‌!

  • Yuvraj Singh

    రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

Latest News

  • మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

  • iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు

  • ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

  • అతడి భార్య అందంగా ఉందని పదవి ఇచ్చా..నోరు జారిన డోనాల్డ్ ట్రంప్..!

  • పసిడి ధరలకు రెక్కలు.. భారత్‌లో భారీగా తగ్గిన గోల్డ్‌

Trending News

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd