PCB
-
#Sports
Sri Lanka Cricketers: పాక్లో ఆత్మాహుతి బాంబు దాడి.. శ్రీలంకకు వచ్చేస్తామని బోర్డును అభ్యర్థించిన ఆటగాళ్లు!
శ్రీలంక బోర్డు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఇలా పేర్కొంది. కొంతమంది ఆటగాళ్లు భద్రతా కారణాల వల్ల తిరిగి ఇంటికి వెళ్లాలని అభ్యర్థించారు.
Date : 13-11-2025 - 8:41 IST -
#Sports
Pakistan ODI Captain: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కీలక మార్పు.. వన్డే కెప్టెన్గా ఫాస్ట్ బౌలర్!
పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. అందులో మొదటి మ్యాచ్లో పాకిస్థాన్ విజయం సాధించింది. రెండవ టెస్ట్ మ్యాచ్ రోజున వన్డే జట్టు కొత్త కెప్టెన్ను ప్రకటించారు.
Date : 21-10-2025 - 9:20 IST -
#Sports
IND vs PAK: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. టీమిండియా అభిమానుల్లో టెన్షన్?!
2022 ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్లో మొహమ్మద్ రిజ్వాన్ 71 పరుగుల ఇన్నింగ్స్ భారత జట్టుపై భారీగా ప్రభావం చూపింది. అతని ఆ ఇన్నింగ్స్ కారణంగానే పాకిస్తాన్.. భారత్ నిర్దేశించిన 182 పరుగుల భారీ లక్ష్యాన్ని చివరి ఓవర్లో ఛేదించగలిగింది.
Date : 21-09-2025 - 6:51 IST -
#Sports
IND vs PAK: మరికాసేపట్లో భారత్- పాక్ మ్యాచ్.. వాతావరణం ఎలా ఉంటుంది?
సూపర్-4 రేసులో ఈ మ్యాచ్ కీలక మలుపుగా నిరూపితం కావచ్చు. భారత్, పాకిస్తాన్ మధ్య పోరు ఎల్లప్పుడూ హై వోల్టేజ్తో ఉంటుంది. గత మ్యాచ్లో ఆటగాళ్లు కరచాలనం చేసుకోకపోవడం ఉద్రిక్తతను మరింత పెంచింది.
Date : 21-09-2025 - 1:14 IST -
#Sports
Andy Pycroft: ఆండీ పైక్రాఫ్ట్పై ఫిర్యాదు చేసిన పాక్.. ఎవరీతను?
ఆండీ పైక్రాఫ్ట్ జింబాబ్వేకు చెందిన మాజీ క్రికెటర్. ఆయన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ పెద్దగా సాగలేదు. ఆయన కేవలం 3 టెస్టులు మరియు 20 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడారు.
Date : 17-09-2025 - 9:29 IST -
#Sports
Asia Cup 2025: ఆసియా కప్ ఎఫెక్ట్.. అధ్యక్ష పదవి నుంచి నక్వీ ఔట్?!
ఆసియా కప్ 2025 సెప్టెంబర్లో నిర్వహించడానికి సన్నహాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టోర్నమెంట్ జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.
Date : 21-07-2025 - 5:07 IST -
#Sports
Asia Cup: ఆసియా కప్కు భారత్ దూరం.. కారణమిదే?!
రిపోర్ట్ ప్రకారం.. శ్రీలంక, అఫ్గానిస్తాన్, ఒమన్ కూడా ఢాకాలో జరిగే సమావేశంలో భాగం కావడానికి నిరాకరించాయి. ఈ అన్ని విషయాలు ఉన్నప్పటికీ మొహ్సిన్ నఖ్వీ తన నిర్ణయాన్ని మార్చలేదు.
Date : 19-07-2025 - 1:05 IST -
#Sports
Pakistan: ముగ్గురు స్టార్ ప్లేయర్లకు షాక్ ఇచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు!
పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల హోమ్ టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. మరోసారి పీసీబీ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ను టీ20 జట్టు నుంచి తప్పించింది.
Date : 21-05-2025 - 4:41 IST -
#Sports
Pakistan: ఆర్సీబీ మాజీ డైరెక్టర్ని పాకిస్తాన్ హెడ్ కోచ్గా నియమించిన పీసీబీ!
మైక్ హెస్సన్ను పాకిస్థాన్ క్రికెట్ వైట్-బాల్ జట్టు కొత్త హెడ్ కోచ్గా నియమించారు. అతను ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్నాడు.
Date : 14-05-2025 - 2:57 IST -
#Sports
Mike Hesson: పాకిస్థాన్ జట్టు ప్రధాన కోచ్గా ఆర్సీబీ మాజీ డైరెక్టర్?
హెస్సన్ ఈ పదవికి ఎంపికైతే ఆయన మాజీ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ జావేద్ స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. హెస్సన్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో మూడుసార్లు ఛాంపియన్గా నిలిచిన ఇస్లామాబాద్ యునైటెడ్ హెడ్ కోచ్గా ఉన్నారు.
Date : 23-04-2025 - 5:08 IST -
#Sports
Pakistan: 2025 వరల్డ్ కప్ కోసం భారత్కు వెళ్లేది లేదు.. పాక్ సంచలన నిర్ణయం
న్యూట్రల్ వేదికల ఎంపికపై ఇంకా స్పష్టత లేనప్పటికీ దుబాయ్ లేదా శ్రీలంక సంభావ్య ఎంపికలుగా ఉన్నాయి.
Date : 19-04-2025 - 11:47 IST -
#Sports
Pakistan Super League: ఐపీఎల్కు భయపడిన పాకిస్థాన్ సూపర్ లీగ్.. ఎందుకంటే?
పీఎస్ఎల్ సీఈఓ సల్మాన్ నసీర్ ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. పీఎస్ఎల్ మ్యాచ్లు ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభమైన ఒక గంట తర్వాత, అంటే రాత్రి ఎనిమిది గంటలకు మొదలవుతాయని చెప్పారు.
Date : 11-04-2025 - 10:35 IST -
#Sports
Pak Cricketer: బ్యాట్లకు డబ్బు చెల్లించకుండా అమెరికా నుంచి పారిపోయిన పాక్ క్రికెటర్!
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వివాదాలతో సుదీర్ఘ అనుబంధం ఉంది. పాకిస్తానీ క్రికెటర్లు (Pak Cricketer) తరచూ వివాదాల్లో చిక్కుకుంటారు. దీని కారణంగా వారు పాకిస్తాన్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు గురవుతారు.
Date : 22-03-2025 - 12:38 IST -
#Sports
Pakistan Players: పాకిస్థాన్ ఆటగాళ్లకు భారీ షాక్ ఇచ్చిన పీసీబీ.. మ్యాచ్ ఫీజులో 75% వరకు తగ్గింపు!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) త్వరలో జరగనున్న జాతీయ టీ20 కప్లో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజును భారీగా తగ్గించింది. ఇప్పుడు టోర్నమెంట్లో పాల్గొనే ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్కు 10,000 పాకిస్థానీ రూపాయలు మాత్రమే ఇవ్వనుంది.
Date : 13-03-2025 - 1:43 IST -
#Sports
Champions Trophy Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సమయంలో పీసీబీ చీఫ్ ఎందుకు లేరు?
మొహ్సిన్ నఖ్వీ అందుబాటులో లేడు. ఫైనల్ కోసం దుబాయ్ రాలేదు అని ఐసిసి అధికారి జియో టివిలో తెలిపారు.
Date : 11-03-2025 - 10:23 IST