Sports
-
Paris Paralympics 2024: టోక్యో రికార్డు బద్దలు, పారాలింపిక్స్లో భారత్ 20 పతకాలు
టోక్యో రికార్డు బద్దలయ్యాయి. పారిస్ పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు మెరిశారు. ఈ ఈవెంట్ లో భారత్ 20 పతకాల సంఖ్యను అధిగమించింది. బుధవారం ఈ సంఖ్య మరింత పెరుగుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. మంగళవారం అర్థరాత్రి జరిగిన పారా-అథ్లెటిక్స్లో భారత్ తన పతకాల పట్టికలో మరో నాలుగు పతకాలను జోడించింది
Published Date - 02:15 PM, Wed - 4 September 24 -
Glenn Maxwell: మాక్స్వెల్కు గుడ్ బై చెప్పనున్న ఆర్సీబీ.. కారణమిదే..?
బ్యాటింగ్లో పేలవ ప్రదర్శన కనబరిచిన మ్యాక్స్వెల్ బౌలింగ్లోనూ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్ 2024లో మ్యాక్స్వెల్ బౌలింగ్లో పెద్దగా రాణించలేకపోయాడు.
Published Date - 12:00 PM, Wed - 4 September 24 -
Pakistan: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 1965 తర్వాత టెస్టు ర్యాంకింగ్స్లో దిగజారిన పాక్..!
1965 తర్వాత టెస్టు ర్యాంకింగ్ పట్టికలో పాకిస్థాన్కు ఇదే అత్యల్ప రేటింగ్ పాయింట్. తాజా ర్యాంకింగ్స్లో పాకిస్థాన్కు ఇప్పుడు 76 రేటింగ్ పాయింట్లు లభించాయి.
Published Date - 11:13 AM, Wed - 4 September 24 -
Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్.. సరికొత్త రికార్డు సృష్టించిన భారత్ జట్టు..!
మంగళవారం మహిళల 400 మీటర్ల రేసు (టీ20 కేటగిరీ)లో దీప్తి జివాన్జీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దీప్తి 55.07 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పారా అథ్లెటిక్స్లోనే భారత్కు మరో నాలుగు పతకాలు వచ్చాయి.
Published Date - 10:32 AM, Wed - 4 September 24 -
Hardik Pandya: కొడుకును కలిసిన హార్ధిక్ పాండ్యా.. ఫొటోలు వైరల్..!
హార్దిక్ పాండ్యా నుండి విడిపోయిన తర్వాత నటాషా స్టాంకోవిచ్ తన కుమారుడు అగస్త్యతో కలిసి సెర్బియాకు తిరిగి వెళ్లింది. దాదాపు నెల రోజులుగా హార్దిక్ తన కుమారుడికి దూరంగా ఉన్నాడు.
Published Date - 09:26 AM, Wed - 4 September 24 -
Ajay Ratra: పురుషుల సెలక్షన్ కమిటీ సభ్యుడిగా అంకోలా స్థానంలో అజయ్ రాత్రా.. రీజన్ ఇదే..!
ఇద్దరు సెలక్టర్లు ఒకే జోన్కు చెందిన వారు కావడంతో బీసీసీఐ ఒక సెలక్టర్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానించింది. అజిత్ అగార్కర్, అంకోలా వెస్ట్ జోన్ నుండి వచ్చినవారే. దీంతో నార్త్ జోన్ నుంచి ఎవరూ లేరు.
Published Date - 10:58 PM, Tue - 3 September 24 -
Priyansh Arya: ఆర్సీబీపై కన్నేసిన సిక్సర్ల కింగ్ ప్రియాంష్ ఆర్య
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ప్రియాంష్ ఆర్య అద్భుతమైన ఆటతీరుతో ఆశ్చర్యపరిచాడు. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ మరియు నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ప్రియాంష్ ఆర్య 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. కాగా తాజాగా ఈ యువకెరటం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడాలనే కోరికను వ్యక్తం చేశాడు
Published Date - 09:27 PM, Tue - 3 September 24 -
Sakshi Dhoni Smoking: సిగరెట్ తాగుతున్న ఎంఎస్ ధోనీ భార్య సాక్షి.. నిజమెంత..?
సాక్షి ధోని ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కొన్ని చిత్రాలను పంచుకున్నారు. అందులో ఆమె సుందరమైన గ్రీస్లో ఆనందిస్తున్నట్లు కనిపించింది. ఈ సమయంలో బాలీవుడ్ నటి, మోడల్ కరిష్మా తన్నా కూడా కనిపించింది.
Published Date - 01:13 PM, Tue - 3 September 24 -
Mohammed Shami: నేడు షమీ బర్త్డే.. టీమిండియాలోకి ఎంట్రీ అప్పుడేనా..!?
2023 వన్డే ప్రపంచకప్లో మహమ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో భారత్ తరఫున షమీకి అన్ని మ్యాచ్లు ఆడే అవకాశం రాకపోయినా.. అత్యధిక వికెట్లు పడగొట్టాడు.
Published Date - 12:14 PM, Tue - 3 September 24 -
ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమిండియా పాక్ వెళ్లే నిర్ణయం జై షా చేతుల్లో లేదా..?
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్లాలా వద్దా అనేది నిర్ణయించనున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే అది జై షా చేతుల్లో కూడా లేదని బీసీసీఐ అధికారి వెల్లడించారు.
Published Date - 11:45 AM, Tue - 3 September 24 -
Sumit Antil: పారాలింపిక్స్లో మూడో బంగారు పతకం.. మరోసారి మెరిసిన సుమిత్
బ్యాడ్మింటన్లో భారత్కు కాంస్య పతకం లభించింది. వాస్తవానికి బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ SH6 పోటీలో నిత్య శ్రీ శివన్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
Published Date - 09:07 AM, Tue - 3 September 24 -
Dinesh Karthik: పుజారా,రహానే స్థానాలను భర్తీ చేసేది వారే.. డీకే చెప్పిన క్రికెటర్లు ఎవరో తెలుసా ?
అంతర్జాతీయ క్రికెట్ లో గిల్ నైపుణ్యాన్ని ఇప్పటికే మనం చూశామన్న డీకే రానున్న రోజుల్లో మరింత అత్యుత్తమ క్రికెట్ ఆడతాడని జోస్యం చెప్పాడు. టెస్ట్ క్రికెట్ లోనూ గిల్ నుంచి కొన్ని మరిచిపోలేని ఇన్నింగ్స్ లు వస్తాయన్నాడు.
Published Date - 10:39 PM, Mon - 2 September 24 -
IND vs BAN Test: టెస్ట్ జట్టులోకి కోహ్లీ,పంత్ రీఎంట్రీ… బంగ్లాతో సిరీస్ కు భారత్ జట్టు ఇదే
సొంతగడ్డపై జరిగే సిరీస్ కు టీమిండియా పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగబోతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టగా... ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న విరాట్ కోహ్లీ దాదాపు 8 నెలల తర్వాత టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
Published Date - 08:32 PM, Mon - 2 September 24 -
Paris : పారాలింపిక్స్లో భారత్కు మరో స్వర్ణం
. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3లో నితేశ్ కుమార్ (Nitesh Kumar) పసిడి గెలిచాడు. తొలిసారి పారాలింపిక్స్లో ఆడుతున్న నితేశ్ ఫైనల్లో 21-14, 18-21, 23-21తో డానియల్ బెతెల్ (బ్రిటన్)ను ఓడించాడు.
Published Date - 06:13 PM, Mon - 2 September 24 -
Kirti Azad’s Wife Poonam: భారత మాజీ క్రికెటర్ భార్య కన్నుమూత
మాజీ క్రికెటర్ , తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ భార్య పూనమ్ ఝా ఆజాద్ మృతి చెందారు. పూనమ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు మమతా బెనర్జీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మరియు పూనమ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Published Date - 03:47 PM, Mon - 2 September 24 -
Paralympics 2024: ప్రీతీ పాల్ రెండో పతకం, మోదీ, రాష్ట్రపతి అభినందనలు
ప్రీతీ పాల్ ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. మహిళల 200 మీటర్ల టి35 ఈవెంట్లో ప్రీతి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 2024 పారాలింపిక్స్ లో ఆమెకు రెండో పతకం. భారతదేశ ప్రజలకు ఆమె స్ఫూర్తి. ఆమె అంకితభావం అమోఘం అని మోడీ ట్వీట్ చేశారు.
Published Date - 07:53 AM, Mon - 2 September 24 -
Rishabh Pant: టెస్టుల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న రిషబ్ పంత్..!
టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) కారు ప్రమాదం తర్వాత ఏ టెస్టు మ్యాచ్ ఆడలేదు. ఐపీఎల్ 2024 నుంచి పంత్ క్రికెట్ మైదానంలోకి తిరిగి వచ్చాడు. అతని పునరాగమనం అద్భుతంగా ఉంది.
Published Date - 11:30 AM, Sun - 1 September 24 -
Dwayne Bravo: టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన డ్వేన్ బ్రావో..!
బ్రావో అంతర్జాతీయ టీ20 కెరీర్ చాలా అద్భుతంగా సాగింది. 578 మ్యాచ్ల్లో 630 వికెట్లు తీశాడు. టీ20 కెరీర్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ బౌలర్గా నిలిచాడు.
Published Date - 11:56 PM, Sat - 31 August 24 -
Paralympics 2024: రుబీనాకు కాంస్యం.. భారత్ ఖాతాలో మరో పతకం
2024 పారిస్ పారాలింపిక్స్ మూడవ రోజు సాయంత్రానికి భారత్కు శుభవార్త అందింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె మొత్తం 22 షాట్లతో 211.1 స్కోర్ చేసింది.
Published Date - 07:58 PM, Sat - 31 August 24 -
DPL T20 Records: టీ ట్వంటీ ల్లో 300 ప్లస్ స్కోర్, ఢిల్లీ లీగ్ లో రికార్డుల హోరు
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ ట్వంటీలో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ చరిత్ర సృష్టించింది. ఏకంగా 308 పరుగుల స్కోరు చేసి రికార్డులకెక్కింది. ఆ జట్టు కెప్టెన్ ఆయుష్ బదౌనీ , ప్రియాన్ష్ ఆర్యా ప్రత్యర్థి నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
Published Date - 06:44 PM, Sat - 31 August 24