Sports
-
Vehicle Falls Into Gorge : నదిలో పడిపోయిన టెంపో.. 8 మంది దుర్మరణం
22 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ అదుపుతప్పి నదిలో పడిపోయింది.
Date : 15-06-2024 - 2:55 IST -
PK Vs Nitish : మోడీ కాళ్లు మొక్కి బిహార్ పరువు తీశారు.. సీఎం నితీశ్పై పీకే ఆగ్రహం
బిహార్ పాలిటిక్స్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ యాక్టివ్ అయ్యారు.
Date : 15-06-2024 - 2:29 IST -
IAS Transfers : భారీగా ఐఏఎస్ల బదిలీలు.. 20 జిల్లాల కలెక్టర్ల మార్పు
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు భారీగా ఐఎస్ఎస్లను బదిలీ చేసింది.
Date : 15-06-2024 - 1:39 IST -
8 Maoists Encounter : 8 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్.. ఓ సైనికుడి మృతి
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతోంది.
Date : 15-06-2024 - 1:17 IST -
Amaravati Vs Hyderabad : అమరావతిలో ‘రియల్’ బూమ్.. హైదరాబాద్పై ఎఫెక్టు పడుతుందా ?
ఆంధ్రప్రదేశ్ మళ్లీ ప్రాణం పోసుకుంటోంది.. ఇది ఇప్పుడు చాలా మంది నోట వినిపిస్తోన్న మాట.
Date : 15-06-2024 - 12:41 IST -
KCR Letter : రాజకీయ కక్షతోనే నాపై విచారణ.. నరసింహారెడ్డి తప్పుకోవాలి.. కేసీఆర్ లేఖ
బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు భారీగా విద్యుత్ను కొనుగోలు చేశారు.
Date : 15-06-2024 - 12:28 IST -
PM Modi: ముగిసిన ఇటలీ పర్యటన.. ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ..!
PM Modi: ఇటలీలో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) న్యూఢిల్లీకి చేరుకున్నారు. G-7 సమయంలో మోదీ బ్రిటీష్ PM రిషి సునాక్, US అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, పోప్ ఫ్రాన్సిస్తో సహా అనేక మంది నాయకులను కలిశారు. ఢిల్లీకి బయలుదేరే ముందు అపులియాలో జరిగిన G-7 సమ్మిట్లో ఇది చాలా మంచి రోజు అని ప్రధాని Xలో పోస్ట్ చేసారు. వ
Date : 15-06-2024 - 10:52 IST -
Farmers Loan Waiver : రైతు రుణమాఫీపై త్వరలో రేవంత్ సర్కారు కీలక నిర్ణయం
త్వరలోనే రైతులకు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పనుంది.
Date : 15-06-2024 - 10:45 IST -
Vijayawada to Mumbai Flight : నేటి నుంచి విజయవాడ టు ముంబై విమాన సర్వీసులు.. విశేషాలివీ
రెండు రోజుల క్రితమే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు.
Date : 15-06-2024 - 9:42 IST -
Medicines Price Reduction: ఊరటనిచ్చే న్యూస్.. 54 నిత్యావసర మందులపై ధరలు తగ్గింపు..!
Medicines Price Reduction: వైద్యం, మందుల ఖర్చుతో ఇబ్బందులు పడుతున్న కోట్లాది మందికి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. నేటి నుంచి 54 నిత్యావసర మందుల ధరలు (Medicines Price Reduction) తగ్గాయి. మల్టీవిటమిన్లతో పాటు మధుమేహం, గుండె, చెవి వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందుల ధరలు తగ్గించారు. దీంతో సామాన్యులకు ఎంతో ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. ఎన్పీపీఏ సమావేశంలో నిర్ణయం నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిట
Date : 15-06-2024 - 9:18 IST -
H1B Visas : ‘హెచ్1 బీ’ వీసా కోటా పెంపు.. మోడీ, బైడెన్ చర్చలు
జీ7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు.
Date : 15-06-2024 - 7:59 IST -
PAK Out Of Competition: పాకిస్థాన్ కొంపముంచిన అమెరికా.. టోర్నీ నుంచి నిష్క్రమించిన పాక్..!
PAK Out Of Competition: తొలిసారిగా టీ20 ప్రపంచకప్ ఆడుతున్న అమెరికా క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. ధైర్యమైన ఆట, అదృష్టం సహాయంతో అమెరికా T20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8కి చేరుకుంది. గత ఎడిషన్లో ఫైనల్కు చేరిన పాకిస్థాన్ (PAK Out Of Competition) జట్టు గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. జూన్ 14 (శుక్రవారం) అమెరికా తన చివరి గ్రూప్ మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఒక బంతి […]
Date : 15-06-2024 - 12:15 IST -
AP Minister: వచ్చే రెండున్నరేళ్లల్లో అమరావతిని పూర్తిచేస్తాం!
AP Minister: వచ్చే రెండున్నరేళ్లల్లో అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని ఏపీ కొత్త మినిస్టర్ నారాయణ అన్నారు. రాజధాని నిర్మాణం కోసం 58 రోజుల్లో 33 వేల ఎకరాలు ఇచ్చారని, గడిచిన ఐదేళ్లలో రాజధాని పేరుతో వైసీపీ మూడు ముక్కలాట ఆడిందని ఆయన మండిపడ్డారు. అమరావతి నిర్మాణాలు 90 శాతం పూర్తి చేశామని, అమరావతి రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తామని మంత్రి నారాయణ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.
Date : 14-06-2024 - 11:54 IST -
Ramoji Rao: ఘనమైన నివాళి.. ఉత్తరాంధ్రలో రామోజీరావుకు నిలువెత్తు విగ్రహాం
Ramoji Rao: భావితరాలకు గుర్తుండిపోయేలా.. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వెల్లడించారు. శుక్రవారం కోనసీమ జిల్లా కొత్తపేటలో ఉన్న శిల్పి వద్దకు వెళ్లి, రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని రూపొందించేందుకు సన్నద్ధం చేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు
Date : 14-06-2024 - 11:51 IST -
EPFO Changes Withdrawal Rule: పీఎఫ్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్.. ఇకపై కోవిడ్-19 అడ్వాన్స్ నిలిపివేత..!
EPFO Changes Withdrawal Rule: ప్రభుత్వ, రిజిస్టర్డ్ కంపెనీల ఉద్యోగులు ఇకపై EPF నుండి కోవిడ్-19 అడ్వాన్స్ను పొందలేరు. అంటే ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా (EPFO Changes Withdrawal Rule) ఈ సదుపాయాన్ని నిలిపివేసింది. కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వం ఉద్యోగులకు వారి పిఎఫ్ ఖాతా నుండి ముందస్తు ఉపసంహరణ సౌకర్యాన్ని కల్పించింది. EPFO తన సర్క్యులర్లో కోవిడ్-19 ఇకపై అంటువ్యాధి కాదు కాబట్టి అడ్వాన్స్ ఇచ్చే ఈ సదుపాయాన్ని వెంటనే
Date : 14-06-2024 - 11:32 IST -
BC: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ధర్నా
BC: కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే సమగ్ర కులగణన చేసి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీసీ కుల, సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం 11 గంటలకు ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డి. రాజారాం యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్ష
Date : 14-06-2024 - 9:37 IST -
Singireddy: రైతులకు సాయంపై రంధ్రన్వేషణ చేస్తారా.. కాంగ్రెస్ పై సింగిరెడ్డి ఫైర్
Singireddy: రుణమాఫీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ డేటాను ప్రాతిపదికగా తీసుకోవాలన్న నిర్ణయంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు సాయంపై రంధ్రన్వేషణ చేస్తారా ! అని ప్రశ్నించారు. రుణమాఫీ అందరికీ వర్తింప చేయాలి ప్రభుత్వ ఆంక్షలు గర్హనీయమని ఆయన అన్నారు. ‘‘రైతులు ఎవరైనా రైతులే .. ఎన్నికల హామీ ప్రకారం రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేయాలి. ఏడు నెలలు
Date : 14-06-2024 - 9:27 IST -
SI: విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉట్కూర్ ఎస్ఐ సస్పెండ్
SI: విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉట్కూర్ ఎస్ఐను సస్పెండ్ అయ్యాడు. నారాయణపేట జిల్లా, ఊట్కూర్ పోలీస్ స్టేషన్కు చెందిన సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బిజ్జ శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మల్టీ జోన్-II, హైదరాబాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఊట్కూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా తక్షణమే స్పందించకుండా బాధ్యతాయుతమైన స్టేషన్ హౌస్ అధికారి
Date : 14-06-2024 - 8:41 IST -
UP CM Yogi Aditya : పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన యూపీ సీఎం యోగి ఆదిత్య
విషింగ్ యూ ఏ సక్సెస్ఫుల్ అండ్ ఇంపాక్ట్ ఫుల్ టెన్యూర్ అహెడ్ అని యోగీ ఆదిత్యనాథ్ ట్వీట్
Date : 14-06-2024 - 7:51 IST -
Bakrid 2024: బక్రీద్ సందర్భంగా నాలుగు రోజులు సెలవులు
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా జరుపుకుంటారు. ఆ రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తుంది. అయితే ఈ ఏడాది బక్రీద్ కు ఏకంగా నాలుగు రోజులు సెలవులను ప్రకటించారు. అయితే ప్రభుత్వం మాత్రం బక్రీద్ నాడు మాత్రమే సెలవును ప్రకటించింది.
Date : 14-06-2024 - 4:58 IST