Sports
-
Electricity Purchase Scam : తెలంగాణ డిస్కంలకు వేల కోట్ల నష్టం.. కారణం అదేనా ?
బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కొత్త విషయాలు వెలుగుచూశాయి.
Date : 18-06-2024 - 11:15 IST -
Nuclear Weapons : అణ్వాయుధాల లెక్కలో పాక్ను దాటేసిన భారత్
గతంలో భారత్ కంటే పాకిస్తాన్ వద్దే అణ్వాయుధాలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆ లెక్క మారింది.
Date : 18-06-2024 - 9:01 IST -
Siddharth Mallya: ఈవారంలోనే మాల్యా కొడుకు పెళ్లి.. వధువు ఎవరో తెలుసా ?
బ్యాంకులకు సున్నంపెట్టి వ్యాపారవేత్త విజయ మాల్యా దేశం విడిచి పరారయ్యాడు.
Date : 18-06-2024 - 8:34 IST -
YSRCP : ‘మండలి’లో వైఎస్సార్ సీపీకి ఫుల్ మెజారిటీ.. ప్రభావం చూపగలరా ?
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీకి ఇప్పుడు తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే శాసన మండలిలో వైఎస్సార్ సీపీ ఇంకా స్ట్రాంగ్గానే ఉంది.
Date : 18-06-2024 - 7:44 IST -
Lockie Ferguson: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ పేసర్.. మామూలు రికార్డు కాదు ఇది..!
Lockie Ferguson: T20 వరల్డ్ కప్ 2024లో ఈరోజు న్యూజిలాండ్- PNG (పాపువా న్యూ గినియా)తో ఆడుతోంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ పీఎన్జీని తక్కవ స్కోరుకే కట్టడి చేసింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ (Lockie Ferguson) సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్గా నిలిచాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా ఈ విధంగా రికార్డు చేయలేదు. ఇంతకీ లాకీ ఫెర్గూసన్ ఏ
Date : 17-06-2024 - 11:22 IST -
Rahul Gandhi: వాయనాడ్ లోక్సభ స్థానాన్ని వదులుకున్న రాహుల్ గాంధీ
ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, కేరళలోని వాయనాడ్లలోని లోక్సభ స్థానాల నుంచి గెలుపొందిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇప్పుడు ఒకే స్థానంలో కొనసాగనున్నారు. ఈ నేపాధ్యంలో రాహుల్ కేరళలోని వాయనాడ్ లోకసభ స్థానాన్ని వదులుకోనున్నారు.
Date : 17-06-2024 - 7:51 IST -
IIT Kharagpur: ఐఐటీ ఖరగ్పూర్ విద్యార్థిని ఆత్మహత్యా
ఐఐటీ ఖరగ్పూర్లో తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కేరళకు చెందిన దేవిక పిళ్లై అనే విద్యార్థిని బయోసైన్స్ చదువుతోంది. ఈ ఉదయం ఆమె హాస్టల్ ప్రాంగణంలో సూసైడ్ చేసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది.
Date : 17-06-2024 - 7:02 IST -
Glass Bridge : ఇది చైనాలో కాదు.. మన ఇండియాలోదే..!
బీహార్కు చెందిన లిట్టి చోఖా రుచి దేశంలోని ప్రతి మూలకు చేరుకుంది , నేడు ఇది ప్రజల అత్యంత ఇష్టమైన వీధి ఆహారాలలో ఒకటిగా మారింది. ప్రస్తుతం బీహార్ పర్యటన గురించి మాట్లాడుకుంటున్నాం.
Date : 17-06-2024 - 1:17 IST -
5 Dead In Train Collision: ఘోర రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు..!
5 Dead In Train Collision: పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో ఆదివారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. సమాచారం ప్రకారం కోల్కతా నుంచి వస్తున్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మంది (5 Dead In Train Collision) మృతి చెందారు. 25-30 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. సమాచారం అందజేస్తూ ఉత్తర రైల్వే అధికారి మాట్లాడుతూ.. సోమవారం ఉదయం న్యూ జల్పాయ్గురి సమీపంలో సీల్దాహ్ వెళ్లే క
Date : 17-06-2024 - 11:10 IST -
Train Collides: మరో ఘోర రైలు ప్రమాదం.. పలువురు మృతి..!
Train Collides: బీహార్ నుంచి ఓ విషాద వార్త వచ్చింది. సీమాంచల్లో రైలు ప్రమాదం (Train Collides) జరిగింది. సీల్దా వెళ్తున్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ రంగా పాణి- నిజబరీ మధ్య ప్రమాదానికి గురైంది. రైలులోని పలు కోచ్లు పట్టాలు తప్పాయి. పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. అందిన సమాచారం ప్రకారం.. మాల్దా నుండి సీల్దాకు వెళ్తున్న 1
Date : 17-06-2024 - 10:16 IST -
Encounter: మరోసారి భద్రతా బలగాలపై ఉగ్రవాదులు దాడి
Encounter: జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడుల పరంపర ఆగే సూచనలు కనిపించడం లేదు. సోమవారం బందిపోరా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి భద్రతా బలగాలపై దాడి (Encounter) చేశారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ప్రాంతంలో మరో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో డ్రోన్ల సాయంతో ఆ ప్రాంతమంతా సోదాలు నిర్వహిస్తున్నారు. అమర్నాథ్ యాత్రకు ముందు జమ్మూ కాశ్మ
Date : 17-06-2024 - 9:04 IST -
BJP Office: కోల్కతాలోని బీజేపీ కార్యాలయం వెలుపల ‘బాంబు’.. ఘటనా స్థలానికి బాంబు స్క్వాడ్ బృందం
BJP Office: కోల్కతాలోని బీజేపీ కార్యాలయం (BJP Office) వెలుపల ఆదివారం రాత్రి అనుమానాస్పద బాంబు లాంటి వస్తువు కనిపించింది. సమాచారం అందుకున్న వెంటనే బాంబు స్క్వాడ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. బెంగాల్లో ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాకాండపై మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ మండిపడుతోంది. ఇప్పుడు కార్యాలయం వెలుపల బాంబు పేలుడు వార్తలతో భయాందోళనలు నెలకొన్నాయి. కోల్కతా పోలీసు ఉన్న
Date : 16-06-2024 - 11:53 IST -
TDP State President: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు యాదవ్ నియామకం
TDP State President: ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని (TDP State President) మారుస్తున్నట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ ని నియమిస్తున్నట్లు చంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం పార్లమెంటు పార్టీ అధ్యక్షునిగా సమర్థవంతంగా పనిచేసిన శ్ర
Date : 16-06-2024 - 11:35 IST -
Drug Overdose: ఓవర్ డోస్ డ్రగ్స్ కారణంగా యువకుడు మృతి
హర్యానా రాష్ట్రంలోని రోహ్తక్లో ఓ ప్రైవేట్ హోటల్లో బస చేస్తున్న యువకుడు డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న సివిల్లైన్ పోలీస్స్టేషన్, ఎఫ్ఎస్ఎల్ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. యువకుడి మృతదేహం నుంచి మందు ఇంజక్షన్ను స్వాధీనం చేసుకున్నారు.
Date : 16-06-2024 - 10:02 IST -
Ramoji Rao: పాత్రికేయ శిఖరం రామోజీరావుకు అక్షరాంజలి
Ramoji Rao: తెలుగు జర్నలిజానికి జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కృషీవలుడు రామోజీరావు అని పత్రికల సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు కొనియాడారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ‘పాత్రికేయ శిఖరం రామోజీరావుకు అక్షరాంజలి’ పేరుతో సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస రెడ్డి, ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షులు అల్లం నారాయణ, ఈనాడు ఆంధ్రప్రద
Date : 16-06-2024 - 9:39 IST -
BRS: దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయి: గెల్లు శ్రీనివాస్
BRS: బిఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని, నీట్ పేపర్ లీకేజీ కచ్చితంగా జరిగిందని, గుజరాత్ లో పేపర్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి నీట్ పరీక్ష లీకేజీలపై ఎందుకు మాట్లాడటం లేదని, నీట్ వలన తెలంగాణ రాష్ట్రం నష్టపోయిందని, నీట్ రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి తన వైఖరి స
Date : 16-06-2024 - 6:04 IST -
Jagadish Reddy: కాంగ్రెస్, బీజేపీలపై జగదీశ్ రెడ్డి ఫైర్.. కారణమిదే
Jagadish Reddy: బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కాంగ్రెస్,బీజేపీ నేతలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చామని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఈఆర్సీ ముందు కాంగ్రెస్,బీజేపీ నేతలు తమ వాదనలు వినిపించారని, ఏ విచారణకు అయినా సిద్దమని మేము ఛాలెంజ్ చేశాం అని గుర్తు చేశారు. కమీషన్ పాత్రపైన కేసీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారని, విచారణ చేసే అర్హత కమీషన్ చైర్మన్ కోల్పోయారని
Date : 16-06-2024 - 5:27 IST -
Transgenders: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు 1% కోటా
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని కలకత్తా హైకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాల్లో సమానమైన విధానాన్ని అవలంబిస్తున్నదని పేర్కొన్న కోర్టు,
Date : 16-06-2024 - 5:07 IST -
TSRTC: ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం అమలుపై చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు
TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం (ఏఎఫ్సీఎస్) అమలు విషయంలో చేస్తోన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు అని టీఎస్ ఆర్టీసీ స్పందించింది. ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు మేరకు బోర్డు అనుమతితోనే ఈ వ్యవస్థను సంస్థ అమలు చేయడం జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించిందని చేస్తోన్న నిరాధారమైన ఆరోపణలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్
Date : 16-06-2024 - 5:07 IST -
Hyderabad CCS : హైదరాబాద్ సీసీఎస్ నుంచి 12 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ.. ఎందుకు ?
నేర పరిశోధన విభాగం (సీసీఎస్)లో దిద్దుబాటు చర్యలను సీఎం రేవంత్ సర్కారు మొదలుపెట్టింది.
Date : 16-06-2024 - 4:11 IST