Speed News
-
5000 Cases : హల్ద్వానీ హింసాకాండ.. 5000 మందిపై కేసులు.. ఐదుగురి అరెస్ట్
5000 Cases : ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో గురువారం జరిగిన హింసాకాండ వ్యవహారంలో 5వేల మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 10-02-2024 - 2:07 IST -
EPF Interest Rate: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేటు పెంపు..!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) PFపై కొత్త వడ్డీ రేటు (EPF Interest Rate)ను ఖరారు చేసింది. PF ఖాతాదారులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి వారి PF డబ్బుపై 8.25 శాతం వడ్డీని పొందబోతున్నారు.
Date : 10-02-2024 - 1:45 IST -
CAA 2024 : ఎన్నికలకు ముందే సీఏఏ అమల్లోకి.. అమిత్ షా ఇంకా ఏమన్నారంటే..
CAA 2024 : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు.
Date : 10-02-2024 - 1:27 IST -
PhonePe & Google Pay: ఫోన్ పే, గూగుల్ పేలకు బిగ్ షాక్ తగలనుందా.. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో..?
దేశంలోని UPI లావాదేవీలలో ఫోన్ పే, గూగుల్ పే (PhonePe & Google Pay) వంటి యాప్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దేశంలోని డిజిటల్ చెల్లింపుల మార్కెట్లో ఈ కంపెనీలకు 83 శాతం వాటా ఉంది.
Date : 10-02-2024 - 1:05 IST -
Formula E – 55 Crores : ఫార్ములా ఈ-రేసింగ్ కేసు.. 55 కోట్ల లెక్క తేల్చనున్న రేవంత్ సర్కారు!
Formula E - 55 Crores : ఫార్ములా ఈ - రేసింగ్’ వ్యవహారం త్వరలో అనూహ్య మలుపు తిరుగుతుందనే ప్రచారం జరుగుతోంది.
Date : 10-02-2024 - 12:54 IST -
India’s Youngest Billionaire: ఈ యువ బిలియనీర్ గురించి మీకు తెలుసా.. కంపెనీ పెట్టిన 3 నెలల్లోనే రూ. 9800 కోట్లు సంపాదన..!
భారతదేశంలో పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థతో బిలియనీర్ల (India's Youngest Billionaire) సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదిలా ఉంటే కేవలం 27 ఏళ్లకే బిలియనీర్గా మారిన వ్యక్తి కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Date : 10-02-2024 - 12:15 IST -
Largest Land Owner : మన దేశంలో ప్రభుత్వం తర్వాత అతిపెద్ద ల్యాండ్ ఓనర్.. ఎవరు ?
Largest Land Owner : మనదేశంలో భారత ప్రభుత్వం తర్వాత అత్యధిక భూసంపద ఎవరికి ఉందో తెలుసా ?
Date : 10-02-2024 - 12:06 IST -
February 15 Holiday : ఫిబ్రవరి 15 ఐచ్ఛిక సెలవు.. ఎందుకో తెలుసా ?
February 15 Holiday : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఫిబ్రవరి 15న ఐచ్ఛిక సెలవుదినంగా ప్రకటించారు.
Date : 10-02-2024 - 11:01 IST -
Sachin Das : మరో సంచలనం సచిన్ దాస్.. ఎవరీ ప్లేయర్ ? బ్యాక్గ్రౌండ్ ఏమిటి ?
Sachin Das : సచిన్ దాస్.. ఇప్పుడీ పేరు ఇండియన్ క్రికెట్లో ట్రెండ్ అవుతోంది.
Date : 10-02-2024 - 10:41 IST -
Telangana Budget: బడ్జెట్కు తెలంగాణ కేబినెట్ ఆమోదం
2024-25 ఓటాన్ బడ్జెట్ (Telangana Budget)కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 2.95 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Date : 10-02-2024 - 10:28 IST -
Lift Act Bill: ఆ రాష్ట్రంలో లిఫ్ట్, ఎస్కలేటర్ చట్టం.. ప్రభుత్వం అనుమతి తప్పనిసరి..!
గత కొన్నేళ్లుగా తరచూ లిఫ్ట్ ప్రమాదాల తర్వాత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో లిఫ్ట్, ఎస్కలేటర్ చట్టం (Lift Act Bill) ఆమోదించబడింది. శుక్రవారం ఉత్తరప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి అరవింద్ కుమార్ శర్మ లిఫ్ట్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
Date : 10-02-2024 - 9:21 IST -
National Creators Awards : కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. కేంద్ర సర్కారు అవార్డులు
National Creators Awards : యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా ప్రతీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పుట్టగొడుగుల్లా కంటెంట్ క్రియేటర్లు పుట్టుకొస్తున్నారు.
Date : 10-02-2024 - 9:00 IST -
Wedding Season : రేపటి నుంచే పెళ్లిళ్ల సీజన్.. 3 నెలల్లో 30 శుభ ముహూర్తాలు
Wedding Season : శుభ ముహూర్తాలకు నెలవైన మాఘ మాసం శనివారం మొదలవుతోంది.
Date : 10-02-2024 - 8:30 IST -
Imran Vs Nawaz : ఇమ్రాన్ వర్సెస్ నవాజ్.. పోటాపోటీగా గెలుపు ప్రసంగాలు.. చేయి కలిపిన నవాజ్, భుట్టో
Imran Vs Nawaz : పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితం వచ్చింది.
Date : 10-02-2024 - 7:53 IST -
Ram Temple: నేడు పార్లమెంట్లో అయోధ్య రామ మందిరంపై చర్చ..?
బడ్జెట్ సెషన్ చివరి రోజైన శనివారం (ఫిబ్రవరి 10) కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రామమందిరాని (Ram Temple)కి సంబంధించి పార్లమెంటులో ప్రతిపాదన తీసుకురావచ్చు.
Date : 10-02-2024 - 7:39 IST -
BRS MP: పాపటపల్లి – జాన్ పాడు రైల్వే లైన్ రద్దు చేయాలి!
BRS MP: ఖమ్మం శివారు పాపటపల్లి నుంచి సూర్యాపేట జిల్లా జాన్ పాడు వరకు నూతనంగా నిర్మించ తలపెట్టిన రైల్వే లైన్ తక్షణమే రద్దు చేయాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర.. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. ఈ మార్గంలో లైన్ నిర్మాణం వల్ల రైతులు తమ విలువైన పంట పొలాలు నష్టపోతున్నారని, ప్రత్యామ్నాయ మార్గంలో సర్వే చేయాలని మంత్రి కి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణ
Date : 10-02-2024 - 12:35 IST -
CM Revanth: పీవీకి భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయం: సీఎం రేవంత్
CM Revanth: తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని, ఆర్థిక మేధావి, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తికి భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయం అని కొనియాడారు. ఆయనకు ఈ అత్యున్నత పురస్కారం దక్కడం.. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణం అని అన్నారు. మాజీ ప్రధాని చరణ్ స
Date : 10-02-2024 - 12:13 IST -
KVP: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింది: కేవీపీ
KVP: బీజేపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని, పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మరిచారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ, కేవీపీ రామచంద్ర రావు ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం ఏపీకు తరతరాలుగా తీరని అన్యాయం చేసిందని అన్నారు. శుక్రవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ.. ఏపీకు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారని.. ఆ హామీని ఎందుకు నిల
Date : 09-02-2024 - 11:58 IST -
Malla Reddy: మనిషికి జీవితం ఒకేసారి వస్తుంది, అందుకే ఎంజాయ్ చేస్తా: మల్లారెడ్డి
Malla Reddy: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ కుమారుడు భద్రారెడ్డిని మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చెయ్యడానికి తమ కొడకు సిద్ధమని స్పష్టం చేశారు. జగ్గారెడ్డి ఎంపీ టికెట్ కోసం రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారని చెప్పారు. తెలంగాణ రాజకీయాలతో పాటూ సోషల్ మీడియాలోనూ సెంటరాఫ్ అట్రాక్షన్గా ఉం
Date : 09-02-2024 - 11:39 IST -
Egg Noodles: నోరూరించే ఎగ్ నూడిల్స్.. పది నిమిషాల్లోనే తయారు చేసుకోండిలా?
ఈ మధ్యకాలంలో చాలామంది ఇంట్లో చేసిన వంటలకంటే బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ లో పిల్లల నుంచి
Date : 09-02-2024 - 9:20 IST