Speed News
-
Facebook Live Murder : ఫేస్బుక్ లైవ్లోనే మర్డర్, సూసైడ్.. వీడియో వైరల్.. ‘మహా’ కలకలం
Facebook Live Murder : ఫేస్బుక్ లైవ్లోనూ అఘాయిత్యాలు జరగడం కామన్గా మారుతోంది.
Date : 09-02-2024 - 7:15 IST -
Harish Rao: గవర్నర్ ప్రసంగం నిరాశ కలిగించింది : మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం నుంచి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత కేసీఆర్ కు బదులు హరీశ్ రావు హాజరయ్యారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…శాసనసభా వ్యవహారాల మంత్రికి సమాచారం కూడా ఇచ్చారు. అయితే బీఏసీ సమావేశానికి హరీశ్ రావు రావడాన్ని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తప్పుపట్టారు. కేసీఆర్ కు బదులు హరీశ
Date : 08-02-2024 - 9:47 IST -
Top News Today: ఫిబ్రవరి 8 ముఖ్యంశాలు
అమిత్ షా, జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమై పొత్తులపై చర్చించారు. చంద్రబాబుని ఎన్డీయేలో చేరాలని అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు సమాచారం
Date : 08-02-2024 - 3:48 IST -
Book Fair: ఈ నెల 9 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్
Book Fair: హైదరాబాద్ బుక్ ఫెయిర్(36వ జాతీయ పుస్తక ప్రదర్శన)ను ఈ నెల 9 నుంచి 19 వరకు జరగనుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో బుక్ ఫెయిర్ నిర్వహించేందుకు వేదికలు దొరకని దుస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బుక్ ఫెయిర్ ఓ పండుగలా జరుగుతోంది. ఈ సారి బుక్ ఫెయిర్ ప్రాంగణా నికి ప్రజా గాయకుడు గద్దర్ పేరును పెట్టినట్టు తెలిపారు. అలాగే బుక్ ఫెయిర్ వేదికకు సంస్కృత పండితుడు, ద్ర
Date : 08-02-2024 - 1:09 IST -
PDS Shops: అమెజాన్-ఫ్లిప్కార్ట్లకు గట్టి పోటీ.. కొత్త ప్రణాళికను సిద్ధం చేసిన ప్రభుత్వం..!
అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు రానున్న రోజుల్లో గట్టి పోటీని ఎదుర్కోవచ్చు. ప్రభుత్వ రేషన్ దుకాణాలు అంటే పిడిఎస్ దుకాణాలు (PDS Shops) వినియోగదారుల మన్నికైన ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించవచ్చా అని ప్రభుత్వం పరీక్షిస్తోంది.
Date : 08-02-2024 - 12:55 IST -
RBI: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. వరుసగా ఆరోసారి యథాతథం..!
2024 సంవత్సరానికి సంబంధించిన మొదటి ద్రవ్య విధానాన్ని ప్రకటించినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు.
Date : 08-02-2024 - 11:30 IST -
Pak Suspends Internet: పాకిస్థాన్లో ఎన్నికల వేళ.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన ప్రభుత్వం..!
పాకిస్థాన్లో గురువారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే ఓటింగ్ ప్రారంభమైన వెంటనే ప్రభుత్వం మొబైల్ సేవలను, ఇంటర్నెట్ (Pak Suspends Internet)ను నిలిపివేసింది.
Date : 08-02-2024 - 10:58 IST -
Jeevan Reddy: ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి రేవంత్ తో మాట్లాడుతూ: జీవన్ రెడ్డి
Jeevan Reddy: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించడానికి తానే భాధ్యత తీసుకుంటానని మాజీమంత్రి, కాంగ్రేస్ సీనియర్ నాయకులు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ల కు హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్సీ జీవ
Date : 08-02-2024 - 10:06 IST -
Gautam Adani: మరోసారి 100 బిలియన్ డాలర్ల క్లబ్లోకి గౌతమ్ అదానీ..!
వివాదాస్పద హిండెన్బర్గ్ నివేదిక నుండి భారతదేశపు అత్యంత సంపన్నులలో ఒకరైన గౌతమ్ అదానీ (Gautam Adani) పూర్తిగా కోలుకుంటున్నారు.
Date : 08-02-2024 - 10:04 IST -
TDP: రాజ్యసభలో టిడిపికి ప్రాతినిధ్యం లేనట్టేనా?
TDP: ప్రస్తుతం టిడిపికి ఒకే ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. ఆయనే కనకమెడల రవీంద్ర. వచ్చే నెలలో ఆయన రిటైర్ కానున్నారు. దీంతో రాజ్యసభలో టిడిపికి ప్రాతినిధ్యం లేనట్టే. ప్రస్తుతం ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెలాఖరున ఓటింగ్ జరగనుంది. అయితే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.గత ఏడాది మార్చిల
Date : 08-02-2024 - 9:52 IST -
Medaram: మేడారం భక్తులకు గుడ్ న్యూస్, ఆన్ లైన్ సేవలు ప్రారంభం
Medaram: సమ్మక్క సారక్కల గద్దెల వద్ద నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించడాన్ని భక్తులు ఎంతో పవిత్రమైన కార్యంగా భావిస్తారని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జాతరకు వెళ్ళలేని భక్తులు తమ నిలువెత్తు బంగారాన్ని అమ్మవారి గద్దెల వద్ద సమర్పించే సేవలను బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి సురేఖ ప్రారంభించారు. తన మనవడు కొండా మురళీకృష్ణ పేరును మీ సేవ వెబ్సైట్
Date : 08-02-2024 - 9:42 IST -
US Drone Strike: అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తత.. కారుపై డ్రోన్ దాడి, టాప్ కమాండర్ సహా ముగ్గురు మృతి
అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇక్కడ తాజా పరిణామంతో ఇరాక్ రాజధాని బాగ్దాద్లో అమెరికా.. కారుపై డ్రోన్ దాడి (US Drone Strike) చేసింది.
Date : 08-02-2024 - 8:47 IST -
Terrorists: జమ్మూకాశ్మీర్లో ఉగ్ర దాడి.. కార్మికుడిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
బుధవారం జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో పంజాబ్కు చెందిన ఓ కార్మికుడిని ఉగ్రవాదులు (Terrorists) కాల్చిచంపగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. జమ్మూకశ్మీర్లో మరో టార్గెట్ హత్యకేసు వెలుగు చూసింది.
Date : 08-02-2024 - 8:26 IST -
Telangana: హైదరాబాద్లో డ్రోన్ పైలట్ల శిక్షణా కేంద్రం ఏర్పాటు
డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ అందించేందుకు తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
Date : 07-02-2024 - 11:57 IST -
Medaram: మేడారం జాతరకు అంకురార్పణ, గుడిమెలిగే పండుగతో జాతర తొలిఘట్టం
Medaram: మేడారం మహాజాతరకు బుధవారం అంకురార్పణ జరిగింది. గుడిమెలిగే పండుగతో జాతర తొలిఘట్టం మొదలవుతుంది. మహా జాతరకు రెండు వారాల ముందు గుడిమెలిగే తంతు నిర్వహిస్తారు. పూజారుల కుటుంబాల ఇండ్ల శుద్ది కార్యక్రమం జరిగింది. తరువాత మేడారంలోని సమ్మక్క, కన్నేపల్లిలోని సారలమ్మ , కొండాయిలోని గోవిందరాజు, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయాలను ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం పూజారులు శుద్
Date : 07-02-2024 - 11:52 IST -
Hyderabad: హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
ప్రభుత్వ నీలోఫర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. నీలోఫర్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ విభాగం మొదటి అంతస్తులో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది.
Date : 07-02-2024 - 10:40 IST -
UCC Bill Passed : యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం.. కీలక ప్రతిపాదనలివీ
UCC Bill Passed : ఉమ్మడి పౌరస్మృతి (UCC) బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
Date : 07-02-2024 - 9:18 IST -
Income Tax: దేశంలో రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం పొందతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య ఎంతంటే..?
భారతదేశంలో సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారుల (Income Tax) సంఖ్య గణనీయంగా పెరిగింది.
Date : 07-02-2024 - 8:01 IST -
Singareni: SCCL కారుణ్య పథకం కింద 412 మంది కార్మికుల నియామకం
Singareni: కారుణ్య పథకం కింద అర్హులైన 412 మంది కార్మికులను నియమించాలని సింగరేణి కాలిరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సిసిఎల్) నిర్ణయించినందున చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు బుధవారం నెరవేరనున్నాయి. ఈ నియామకాలు ఆలస్యం కావడానికి అనేక సమస్యలు ఉన్నాయి, అయినప్పటికీ సీఎండీ బలరాం నాయక్ బాధ్యతలు స్వీకరించి పనులను వేగవంతం చేశారు. కాగా, ఈ ఉద్యోగులకు నియామక ఉత్తర్వులు బుధవారం హైదరాబాద్
Date : 07-02-2024 - 5:30 IST -
TSRTC: దాడికి గురైన సిబ్బందిని పరామర్శించిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్
TSRTC: దుండగుల చేతిలో దాడికి గురైన తమ సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ పరామర్శించారు. హైదరాబాద్ తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని బుధవారం ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ కండక్టర్, డ్రైవర్ కు టీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంట
Date : 07-02-2024 - 5:10 IST