Speed News
-
Group 1 Notification : గ్రూప్-1 రద్దు.. త్వరలో కొత్త నోటిఫికేషన్.. కారణం ఇదే !
Group 1 Notification : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Date : 19-02-2024 - 5:53 IST -
Suicide: మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి డ్రైవర్ ఆత్మహత్య
మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డ్రైవర్ శివరాములు (42) ఆత్మహత్య రాజకీయంగా కలకలం రేపింది.మెదక్ పట్టణంలోని పిల్లి కొట్టాల్ వద్ద గల డబుల్ బెడ్రూమ్ కాలనీలో తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Date : 19-02-2024 - 5:39 IST -
Hyderabad: టిఎస్ఎఫ్ఏ పోస్టర్ ఆవిష్కరణ, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం
Hyderabad: మాదాపూర్ టి-హబ్ లో జరిగిన టిఎస్ఎఫ్ఏ అవార్డ్స్ 2023 ను ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి, సినిమాటోగ్రఫీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిజి వింద తో కలసి శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని జ్యోతి ప్రజల్వ చేసి ఆరభించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ల తరపున యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ అవార్డులను ప్రధానం చేయడం తో పాటు టిఎస్ఎఫ్ఏ – 2024 (తెలుగు స్టేట్ ఫిల్
Date : 19-02-2024 - 5:19 IST -
MLC Kavitha: ఆడబిడ్డల ఉద్యోగాలకు తెలంగాణలో భద్రత లేకుండా పోయింది: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో మహిళలకు తీరని అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ కొత్త జీవో తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ”సీఎం రేవంత్రెడ్డి.. మీరు రాజకీయాలపై పెట్టిన శ్రద్ధ రోస్టర్ పాయింట్పై పెట్టి ఉంటే బాగుండేది. రోస్టర్ పాయింట్ రద్దును సవాల్ చేస్తూ కేసీ
Date : 19-02-2024 - 5:11 IST -
Venkaiah Naidu: చదువు ఎంత ముఖ్యమో.. సంస్కారం కూడా అంతే ముఖ్యం
Venkaiah Naidu: గూగుల్ ఎప్పటికీ గురువును మించిపోలేదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దేశంలో ఉన్న మేధాశక్తి ఉందని, అందుకే మళ్లీ ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందని తెలిపారు. దేశ వారసత్వాన్ని కాపాడుకోవాలని కోరారు. భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే, మళ్లీ తనను విద్యార్థి దశకు తీసుకువెళ్లాలని కోరుకుంటానని తెలిపారు. సోమవారం విశాఖ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గోల్డెన్ జూబ్
Date : 19-02-2024 - 5:01 IST -
Zomato – Ecommerce : ఈ-కామర్స్లోకి జొమాటో.. అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు పోటీ
Zomato - Ecommerce : ఈ-కామర్స్ అనగానే మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ గుర్తుకొస్తాయి.
Date : 19-02-2024 - 2:35 IST -
Agniveers – Secunderabad : ‘అగ్నివీర్’ల భర్తీకి ఏఆర్వో సికింద్రాబాద్ నోటిఫికేషన్
Agniveers - Secunderabad : భారత సైన్యంలో అగ్నివీర్లుగా పనిచేయాలని భావించే వారికి ఇది మంచి అవకాశం.
Date : 19-02-2024 - 2:08 IST -
MP Santosh : వినూత్నంగా ‘హ్యాపీ సండే’ చెప్పిన ఎంపీ సంతోష్.. ఫొటోలు వైరల్
MP Santosh : పర్యావరణ పరిరక్షణపై బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఎంతగా ఆసక్తి చూపుతుంటారో తెలంగాణ ప్రజలందరికీ బాగా తెలుసు.
Date : 19-02-2024 - 1:32 IST -
AP DSC : గందరగోళంలో డీఎస్సీ అభ్యర్థులు.. ‘టెట్ హాల్టికెట్’ నంబర్ల ఎంట్రీపై ప్రశ్నలు
AP DSC : తమ జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని పలువురు ఏపీ డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Date : 19-02-2024 - 1:00 IST -
Prathipati Pulla Rao : విధ్వంసం తప్ప అభివృద్ధి జాడేది..?
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అంటే గుర్తొచ్చేది గొడ్డలి, కోడికత్తి, ఇసుక, లిక్కర్ మాఫియానే అని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) ఫైర్ అయ్యారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడమే వైసీపీ పరిపాలన అని దుయ్యబట్టారు. ఏ ఊరికెళ్లినా విధ్వంసం తప్ప అభివృద్ధి జాడేది? అని నిలదీశారు. మీడియాపై వైసీపీ మూకల దాడి ఆ పార్టీ అసహనానికి నిదర్శనమన్నారు. ఈ దుర్మార్గపు పాలన
Date : 19-02-2024 - 12:52 IST -
YSRCP : పలమనేరు వైఎస్సార్సీపీ అభ్యర్థిపై ప్రతిష్టంభన..!
తిరుపతి పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుత జెడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులుకు కూడా టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయని ఊహాగానాలకు ఆస్కారం కల్పించిన అధికార వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్ వెంకటేగౌడ అభ్యర్థిత్వంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున వెంకటేగౌడను బరిలోకి దింపగా, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఎన్ అమరనాథరె
Date : 19-02-2024 - 12:35 IST -
MP. K.Laxman : ఇది బీఆర్ఎస్-కాంగ్రెస్ ఆడుతున్న మైండ్ గేమ్
తెలంగాణలో కె చంద్రశేఖర రావు బీఆర్ఎస్ వైపు తెలంగాణ బీజేపీ నేతల మూడ్లో మార్పు కనిపిస్తోంది. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ జాతీయ కార్యవర్గం సందర్భంగా మీడియాతో అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఒక “చచ్చిన పాము” అని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతున్న బీఆర్ఎస్-బీజేపీ దోస్తీకి సంబంధించ
Date : 19-02-2024 - 12:00 IST -
Milan 2024 : మిలన్-2024కు సిద్ధమవుతున్న విశాఖ
భారత నౌకాదళ (Indian Navy) చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన విశాఖపట్నం, గొప్ప నౌకాదళ సంప్రదాయం కలిగిన నగరం, ప్రతిష్టాత్మకమైన మిలన్-2024 (Milan 2024) నావికా విన్యాసాలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సోమవారం నుండి ఈ నెల 27 వరకు షెడ్యూల్ చేయబడిన ఈ కార్యక్రమంలో 50 కంటే ఎక్కువ దేశాలు పాల్గొననున్నాయి, ఇది నావికాదళ డొమైన్లో అత్యంత ప్రముఖమైన అంతర్జాతీయ సమావేశాలలో ఒకటిగా నిలిచింది. గతంలో ప
Date : 19-02-2024 - 11:24 IST -
T.BJP : రేపటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు
రాష్ట్రంలో ఫిబ్రవరి 20న బీజేపీ (BJP) విజయ సంకల్ప యాత్ర (Vijaya Sankalpa Yatra)ను ప్రారంభించనుంది.ఈ యాత్ర ఫిబ్రవరి 20న నాలుగు ప్రాంతాల నుంచి ఏకకాలంలో ప్రారంభమై మార్చి 1న ముగుస్తుంది. ఫిబ్రవరి 20న ముధోల్లో బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత అస్సాం ముఖ్యమంత్రి హిమతా బిస్వా శర్మ (Himantha Biswa Sharma) యాత్రను జెండా ఊపి ప్రారంభిస్తారు, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Pramod Sawanth) తాండూరులో యాత్రను ఫ్లాగ్ ఆఫ్ చేస్తార
Date : 19-02-2024 - 10:33 IST -
My Medaram : అందుబాటులోకి ‘మై మేడారం’ యాప్
తెలంగాణ కుంభమేళా (Telangana Kumbhamela) మేడారం సమ్మక్క, సారలమ్మ (Sammakka-Saralamma) జాతరకు వచ్చే భక్తుల కోసం ‘మై మేడారం’ (My Medaram) యాప్ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. నీరు, వైద్యం, పార్కింగ్, టాయిలెట్స్, స్నానాల ఘాట్లు, మిస్సింగ్ అలర్ట్స్, రిపోర్ట్ మిస్సింగ్, ఫైర్ ఇంజిన్ సేవలు దీనిలో ఉంటాయి. నెట్ వర్క్ లేకపోయినా ఈ యాప్ సహాయంతో సేవలు పొందవచ్చు. అటు నిన్న సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శిం
Date : 19-02-2024 - 10:15 IST -
Skill Development Courses : 100 డిగ్రీ కాలేజీల స్టూడెంట్స్కు గుడ్ న్యూస్.. ఇక 100 ‘స్కిల్’ కోర్సులు
Skill Development Courses : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 19-02-2024 - 8:45 IST -
Inter Hall Tickets : నేటి నుంచే ‘ఇంటర్’ హాల్టికెట్స్ రిలీజ్.. ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదీ
Inter Hall Tickets : తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి.
Date : 19-02-2024 - 8:21 IST -
53 Killed : రోడ్డుపై 53 డెడ్బాడీస్.. గిరిజన తెగల ఘర్షణ రక్తసిక్తం
53 Killed : పాపువా న్యూగినియా దేశంలో సికిన్, కైకిన్ అనే గిరిజన తెగల మధ్య జరిగిన హింసాకాండలో 53 మంది చనిపోయారు.
Date : 19-02-2024 - 8:00 IST -
MSP 5 Years : ఐదేళ్లు పంటలకు ‘మద్దతు’ ధర.. కేంద్రం ప్రపోజల్.. ‘చలో ఢిల్లీ’ ఆపేసిన రైతులు
MSP 5 Years : రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు కొంటాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ ప్రకటించారు.
Date : 19-02-2024 - 7:40 IST -
Suicide: సూర్యాపేటలో స్కూల్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
సూర్యాపేట జిల్లాలో రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది .మోతె మండలం బుర్కచర్ల గ్రామానికి చెందిన ఇరుగు ఆనంద్-జ్యోతి దంపతుల కుమార్తె అస్మిక
Date : 18-02-2024 - 10:25 IST