Speed News
-
CM Revanth: ఉద్యమ జర్నలిస్టుల సంఘం లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
CM Revanth: తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీియూజేఎస్) లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. సంఘానికి అన్నివిధాలా సహాయసహకారాలు అందజేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం గత ప్రభుత్వం విఫలం చెందిన నేపథ్యంలో ఉద్యమ జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు, నూత
Date : 09-02-2024 - 5:59 IST -
Rs 750 Cashback : యూపీఐ యూజర్లకు ఈజీగా రూ.750 క్యాష్బ్యాక్
Rs 750 Cashback : డిజిటల్ పేమెంట్ యాప్ BHIM యూజర్స్ను తన వైపు ఆకట్టుకునేందుకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది.
Date : 09-02-2024 - 4:15 IST -
Paytm Update : తగ్గేదేలే అంటున్న పేటీఎం.. ఏం చేయబోతుందో తెలుసా ?
Paytm Update : తన బ్యాంకింగ్ యూనిట్ 'పేటీఎం పేమెంట్స్ బ్యాంక్' తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలోనూ పేటీఎం పెద్ద సాహసమే చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Date : 09-02-2024 - 3:51 IST -
Bharat Ratna PV : మన పీవీ.. తెలుగుజాతి ఠీవీ.. నర్సింహారావు జీవిత విశేషాలివీ
Bharat Ratna PV : తెలుగుజాతి ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావును దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ వరించింది.
Date : 09-02-2024 - 3:19 IST -
Auto Drivers 12000 : ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12వేల ఆర్థిక సాయం
Auto Drivers 12000 : ఆటో డ్రైవర్లకు మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు.
Date : 09-02-2024 - 2:50 IST -
Amitabh – Ayodhya : రామయ్య సన్నిధిలో అమితాబ్.. అయోధ్యలో మెగాస్టార్ ఏం చేయబోతున్నారంటే..
Amitabh - Ayodhya : బాలీవుడ్ మెగాస్టార్ 81 ఏళ్ల అమితాబ్ బచ్చన్ శుక్రవారం మరోసారి అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నారు.
Date : 09-02-2024 - 1:26 IST -
TS Assembly : అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం..
తెలంగాణ అసెంబ్లీ సమావేశం రెండో రోజు వాడివేడిగా నడుస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రగతి భవన్ కంచెలు తీసి …అసెంబ్లీ ముందు మాత్రం మూడు వేల మంది పోలీసులను పెట్టారు….ఇదేనా మార్పు ? అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. వంద ఎకరాల అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములపై విద్యార్థులు ఆందోళన చేస్తే పోలీసులు కొట్టారు…ఇదేనా మార్పు అంటే ..మార్పు
Date : 09-02-2024 - 1:04 IST -
Bharat Ratna : పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్సింగ్, స్వామినాథన్లకు భారతరత్న
Bharat Ratna : మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు.
Date : 09-02-2024 - 12:57 IST -
IRCTC – Ayodhya : అయోధ్య రైల్వే స్టేషన్లో ఇక ఆ సదుపాయాలు కూడా..
IRCTC - Ayodhya : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కీలక ప్రకటన చేసింది.
Date : 09-02-2024 - 12:29 IST -
BJP – TDP – YCP : ఒకేసారి చంద్రబాబు, జగన్లతో బీజేపీ చర్చలు.. వ్యూహం అదేనా ?
BJP - TDP - YCP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ పోషించబోయే పాత్ర ఏమిటి ?
Date : 09-02-2024 - 11:56 IST -
Valentines Day : ‘వాలెంటైన్స్ డే’ రోజు ఆ నాలుగు రాశులవారికి లక్కీ ఛాన్స్
Valentines Day : ఫిబ్రవరి 14న మనం ప్రేమికుల రోజును (వాలెంటైన్స్ డే) జరుపుకోబోతున్నాం.
Date : 09-02-2024 - 11:18 IST -
Bharat Rice : తెలంగాణలో ‘భారత్ రైస్’ సేల్స్ ఎప్పటి నుంచి ?
Bharat Rice : ‘భారత్ రైస్’ పేరును చెప్పారు.. రూ.29కే కిలో సన్నబియ్యం అన్నారు.. అయినా ఇప్పటికీ ఆ రైస్ తెలంగాణలో అందుబాటులోకి రాలేదు.
Date : 09-02-2024 - 10:38 IST -
Pakistan Election Result: పాకిస్థాన్లో కొత్త ప్రభుత్వం రాబోతుందా..? ఇమ్రాన్ ఖాన్ మరోసారి ప్రధాని అవుతారా..?
పాకిస్థాన్లో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు గురువారం ఓటింగ్ జరిగింది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు (Pakistan Election Result) కొనసాగుతోంది.
Date : 09-02-2024 - 9:47 IST -
Supreme Leader Banned : ఆ దేశాధినేతపై ఫేస్బుక్, ఇన్స్టాలో బ్యాన్.. ఎందుకు ?
Supreme Leader Banned : ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి చెందిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను తొలగించామని ఫేస్బుక్ వెల్లడించింది.
Date : 09-02-2024 - 9:13 IST -
Digital Payments Score: క్రెడిట్ స్కోర్ ఎందుకు ముఖ్యమైనది..? ‘డిజిటల్ చెల్లింపుల స్కోర్’పై పని చేస్తున్న ఎన్పీసీఐ..!
UPI తర్వాత NPCI అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సామాన్యులకు మరో గొప్ప బహుమతిని అందించేందుకు సిద్ధమవుతోంది. చెల్లింపుల కార్పొరేషన్ తన సొంత క్రెడిట్ స్కోర్ (Digital Payments Score)ను ప్రారంభించాలని యోచిస్తోంది.
Date : 09-02-2024 - 9:09 IST -
Uttarakhand Violence : నలుగురి మృతి.. 250 మందికి గాయాలు.. మదర్సా కూల్చివేతతో ఉద్రిక్తత
Uttarakhand Violence : ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Date : 09-02-2024 - 8:44 IST -
Pakistan Election Results: పాక్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. అధిక్యంలో ఇమ్రాన్ఖాన్ పార్టీ..?
పాకిస్థాన్ ఎన్నికల ఫలితాల (Pakistan Election Results)పై ఉత్కంఠ నెలకొంది. అనేక కౌంటింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగాయని ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఆరోపించింది.
Date : 09-02-2024 - 8:14 IST -
ISRO Weather Satellite : 17న నింగిలోకి ఇస్రో వాతావరణ ఉపగ్రహం.. మనకేం లాభమో తెలుసా ?
ISRO Weather Satellite : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది.
Date : 09-02-2024 - 8:06 IST -
Maldives Vs India : మాల్దీవ్స్ నుంచి భారత సైన్యం వెనక్కి.. వారి ప్లేసులోకి వీరు !
Maldives Vs India : ‘‘మార్చికల్లా ఇండియన్ ఆర్మీని వెనక్కి పిలుచుకోండి’’ అంటూ మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు పదేపదే భారత్కు అల్టిమేటం జారీ చేస్తున్నారు.
Date : 09-02-2024 - 7:33 IST -
Facebook Live Murder : ఫేస్బుక్ లైవ్లోనే మర్డర్, సూసైడ్.. వీడియో వైరల్.. ‘మహా’ కలకలం
Facebook Live Murder : ఫేస్బుక్ లైవ్లోనూ అఘాయిత్యాలు జరగడం కామన్గా మారుతోంది.
Date : 09-02-2024 - 7:15 IST