Speed News
-
Renuka Swamy Murder Case: రేణుక స్వామి హత్యా కేసులో స్టార్ హీరో దర్శన్ కు బెయిల్!
దర్శన్కు కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అతని ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని, ఆరు వారాల పాటు ఈ బెయిల్ ఇవ్వబడింది.
Date : 30-10-2024 - 1:12 IST -
Super Powers : సూపర్ పవర్స్ వచ్చాయని.. గోడ దూకిన ఏఐ ఇంజినీరింగ్ స్టూడెంట్
విద్యార్థి ప్రభు(Super Powers) ‘కర్పగం ఇంజినీరింగ్ కాలేజీ’లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీరింగ్ కోర్సు మూడో సంవత్సరం చదువుతున్నట్లు గుర్తించారు.
Date : 30-10-2024 - 12:48 IST -
AP Bhavan In Delhi: ఢిల్లీలో ఏపీ భవన్ నూతన నిర్మాణానికి టెండర్లు!
దిల్లీలో నూతన ఏపీ భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 'రీ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ భవన్' పేరుతో 11.53 ఎకరాల్లో నిర్మాణానికి అవసరమైన డిజైన్లకు టెండర్లు పిలిచింది. ఈ ప్రక్రియను ప్రారంభించింది.
Date : 30-10-2024 - 12:21 IST -
Balmoori Venkat : కేటీఆర్, కౌశిక్పై ఫైర్.. డ్రగ్స్ టెస్టుకు శాంపిల్స్ ఇచ్చిన అనిల్, బల్మూరి
డ్రగ్స్ నిజ నిర్ధారణ కోసం యూరిన్, డీఓఏ6 డ్రగ్ ప్యానల్ శాంపిల్స్ను అనిల్ కుమార్ యాదవ్, బల్మూరి వెంకట్(Balmoori Venkat) అందించారు.
Date : 30-10-2024 - 12:02 IST -
Kidambi Srikanth : సీఎం రేవంత్ను కలిసిన తన పెళ్లికి ఆహ్వానించిన కిదాంబి శ్రీకాంత్
Kidambi Srikanth : కిదాంబి శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో, శ్రీకాంత్ తన కాబోయే భార్య శ్రావ్య వర్మతో కలిసి సీఎం రెడ్డిని తన వివాహానికి హాజరుకావాలని ఆహ్వానించారు.
Date : 30-10-2024 - 11:57 IST -
Stock Markets : భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
Stock Markets : భారతీయ స్టా్క్ మార్కెట్లు నేడు తీవ్ర నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలు మదుపర్లకు గప్పి నష్టం చేకూర్చాయి. ఉదయం 10.35 గంటలకు, బీఎస్ఈ సెన్సెక్స్ 259 పాయింట్లు క్షీణించి 80,109.44కి చేరగా, నిఫ్టీ 70.65 పాయింట్లు తగ్గి 24,396.20 వద్ద నమోదయింది.
Date : 30-10-2024 - 11:14 IST -
Salman Khan : ‘2 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం’.. సల్మాన్కు మరోసారి హత్య బెదిరింపు
వారం క్రితం కూడా ఇదే విధంగా సల్మాన్ ఖాన్ను(Salman Khan) హెచ్చరిస్తూ ముంబై ట్రాఫిక్ పోలీసుల హెల్ప్లైన్ నంబరుకు ఒక మెసేజ్ వచ్చింది.
Date : 30-10-2024 - 11:10 IST -
Gold Price: పండుగ వేళ.. పసిడి పరుగులు..
Gold Price: ప్రస్తుతం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.80,000ని దాటింది, కానీ పెరుగుదల ఆగడం లేదు. ఇటీవల, వరుసగా రెండో రోజు బంగారపు ధరలు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో, బుధవారం (అక్టోబర్ 29) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 పెరిగి రూ.74,400గా నమోదైంది. 24 క్యారెట్ల బంగారంపై మాత్రం రూ.710 పెరిగి రూ.81,160గా ఉంది. మంగళవారం కూడా ధరలు రూ.600 , రూ.650 పెరిగాయి.
Date : 30-10-2024 - 11:00 IST -
Bomb Threat : మరోసారి తిరుపతిలో బాంబు బెదిరింపులు.. 9 హోటల్స్లో తనిఖీలు
Bomb Threat : గత కొన్ని రోజులుగా ఈ బాంబు బెదిరింపులు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో బాంబు బెదిరింపు ఇమెయిల్స్ అందుకున్న పోలీసులు, విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. అయితే, ఎక్కడా పేలుడు పదార్థాలు లభించకపోవడంతో వారికి కొంత ఊపిరి లభించినట్లు తెలుస్తోంది.
Date : 30-10-2024 - 10:45 IST -
Narendra Modi : నేడు గుజరాత్కు ప్రధాని మోదీ
Narendra Modi : దీపావళి రోజున గుజరాత్ ప్రజలకు వేలకోట్ల విలువైన బహుమతులను ప్రకటించనున్నారు ప్రధాని మోదీ. సాయంత్రం 5.30 గంటలకు, ఏక్తా నగర్లో రూ. 280 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం , శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్లు పర్యాటక అనుభవాన్ని మెరుగుపరచడం, యాక్సెసిబిలిటీని పెంపొందించడం, ప్రాంతంలో స్థిరత్వ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వంటి లక్ష్యాలను ఉద్దేశ్
Date : 30-10-2024 - 10:30 IST -
Delhi Pollution : ఢిల్లీలో మారని వాతావరణం.. క్షీణిస్తున్న గాలి నాణ్యత
Delhi Pollution : సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) ప్రకారం బుధవారం ఉదయం 7.45 గంటలకు నమోదైన గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 273గా ఉంది, ఇది 'లో'విభాగంలో ఉంది. అనేక స్టేషన్లు 201-300లో 'లో'కేటగిరీలో AQIని నమోదు చేశాయి, అయితే కొన్ని 301-400 'Poor Level' కేటగిరీలో ఉన్నాయి. ఏక్యూఐ స్థాయి ఆనంద్ విహార్లో 351, బవానాలో 319, జహంగీర్పురిలో 313, ముండ్కాలో 351, నరేలాలో 308, వివేక్ విహార్లో 326, వజీర్పూర్లో 327గా ఉంది.
Date : 30-10-2024 - 10:15 IST -
Amit Shah : ఖలిస్తానీల హత్యలు.. హోంమంత్రి అమిత్షాపై కెనడా సంచలన ఆరోపణలు
ఆ ఆదేశాలు ఇచ్చింది మరెవరో కాదు.. భారత హోం మంత్రి అమిత్షా(Amit Shah)నే అని తాజాగా కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి డేవిడ్ మారిసన్ బహిరంగంగా ప్రకటించడం గమనార్హం.
Date : 30-10-2024 - 10:08 IST -
Free Gas Cylinder : ఏపీలో దీపం పథకానికి విశేష స్పందన..
Free Gas Cylinder : “దీపం పథకం” ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సిద్ధమవుతోంది. ఈ పథకాన్ని నవంబర్ 1న సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి, ప్రీ గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బుకింగ్లకు కావలసినంత మంది రోజుకు మూడు రెట్లు ఎక్కువగా ఆన్లైన్లో రిజిస్టర్ అవుతున్నారు. ప్రజలు గ్యాస్ కనెక్షన్ కోస
Date : 30-10-2024 - 10:01 IST -
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈవో సమావేశం
CM Chandrababu: నీతి ఆయోగ్ సీఈవోతో నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై, అలాగే ఇతర ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది.
Date : 30-10-2024 - 9:54 IST -
Nishad Yusuf : ‘కంగువ’ ఎడిటర్ నిషాద్ ఇక లేరు.. అనుమానాస్పద స్థితిలో మృతి
సూర్య నటించిన ఫాంటసీ యాక్షన్ మూవీ ‘కంగువ’కు ఎడిటర్గా నిషాద్ పనిచేశారు. నవంబర్ 14న(Nishad Yusuf) ఈ మూవీ విడుదల కానుంది.
Date : 30-10-2024 - 9:42 IST -
Military Theatre Commands : మన దేశానికి మూడు మిలిటరీ థియేటర్ కమాండ్లు.. ఎలా పనిచేస్తాయి ?
మన దేశానికి చెందిన ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ చట్టం ప్రకారం ఈ మూడు థియేటర్ కమాండ్లు(Military Theatre Commands) సమన్వయంతో పనిచేస్తాయి.
Date : 30-10-2024 - 9:12 IST -
PM Modi Distributes Appointment Letters: 51,000 మంది యువతకు ఉద్యోగాలు.. ఆఫర్ లెటర్లను అందించిన ప్రధాని మోదీ!
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ధన్తేరస్ సందర్భంగా పౌరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేవలం రెండు రోజుల్లో మనం కూడా దీపావళి జరుపుకోనున్నాం.
Date : 29-10-2024 - 11:30 IST -
Jammu And Kashmir: ఇండియన్ ఆర్మీ చేతిలో ఉగ్రవాది.. 12 హ్యాండ్ గ్రెనేడ్లు, పిస్టల్ స్వాధీనం!
గ్రెనేడ్ల సరుకుతో పట్టుబడిన ఉగ్రవాది గుర్తింపును భద్రతా దళాలు విడుదల చేయలేదు. అయితే నిందితుడు పుల్వామా జిల్లాలోని డేంగర్పోరా నివాసి అని వర్గాలు తెలిపాయి.
Date : 29-10-2024 - 9:46 IST -
32 Flights Bomb Threat: మరో 32 విమానాలకు బాంబు బెదిరింపులు.. ప్రయాణికుల్లో భయాందోళనలు
భారతీయ విమానయాన కంపెనీలకు చెందిన సుమారు 350 విమానాలకు బాంబులు వేస్తామని తప్పుడు బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా చాలా వరకు బెదిరింపులు వచ్చాయి.
Date : 29-10-2024 - 8:36 IST -
CM Revanth Reddy : నవంబరు 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు శంకుస్థాపన: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలతో చర్చలకు సిద్ధమన్నారు. త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. ''బీఆర్ఎస్ నేతలు మూసీ పునరుజ్జీవంపై అభ్యంతరాలను తెలియజేయాలి. నన్ను కలవడానికి అభ్యంతరమైతే మంత్రులు, అధికారులను కలిసి అభ్యంతరాలు చెప్పొచ్చు.
Date : 29-10-2024 - 4:57 IST