Speed News
-
ఈరోజు బ్యాంక్లకు హాలిడే ఉందా?
బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. నగదు విత్ డ్రా చేసుకోవడానికి ATMలు అందుబాటులో ఉంటాయి.
Date : 03-04-2026 - 8:00 IST -
Amaravati: రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం
అమరావతి చట్టబద్ధత బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపారు. ఇదివరకే ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈరోజు రాజ్యసభలో చర్చ అనంతరం ఆమోదం తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ
Date : 02-04-2026 - 5:26 IST -
Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఇది ఉద్విగ్న క్షణం… కలలు నిజమైన క్షణం… ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన క్షణం… కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు, భారత ప్రజాస్వామ్య గొంతుకలు అన్నీ ఏకగ్రీవంగా అమరావతినే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ముక్తకంఠంతో నినదించాయి.
Date : 02-04-2026 - 4:46 IST -
ఎంపీ రాఘవ్ చద్దాకు ఊహించని షాక్.. కారణం ఇదేనా?!
గత కొంతకాలంగా రాఘవ్ చద్దా ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించారు. ఎయిర్పోర్టుల్లో రూ. 10 టీ అంశం, డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన బలంగా వినిపించారు.
Date : 02-04-2026 - 4:28 IST -
పీఎఫ్పై బాంబే హై కోర్టు కీలక తీర్పు!
ఈ విషయంలో EPFO సమాచారాన్ని తనిఖీ చేసేటప్పుడు చాలా పరిమితమైన ధోరణిని అవలబించిందని కోర్టు పేర్కొంది. ఉద్యోగి 37 ఏళ్ల సర్వీసును, అలాగే నిరంతరంగా EPFOకు చెల్లించిన కంట్రిబ్యూషన్ను ఎవరూ ప్రశ్నించలేదని కోర్టు తన ఉత్తర్వుల్లో గుర్తు చేసింది.
Date : 02-04-2026 - 4:21 IST -
AP Capital: మన రాజధాని అమరావతి.. ఇది చారిత్రాత్మక దినం. సీఎం చంద్రబాబు
Chandrababu ఏపీ రాజధాని అమరావతి విషయంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని, మన రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతి బిల్లు నేడు రాజ్యసభలో ఆమోదం పొందబోతోందని, దీంతో పార్లమెంట్లో ఆమోద ప్రక్ర
Date : 02-04-2026 - 11:45 IST -
Rupee vs Dollar: స్వల్పంగా బలపడిన రూపాయి
Indian Rupee భారత రూపాయి మారకం విలువ గురువారం భారీగా పుంజుకుంది. గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే పెద్ద మొత్తంలో లాభపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 1.7 శాతం బలపడి 93.25 వద్ద స్థిరపడింది. కరెన్సీ స్పెక్యులేషన్ను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకుంటున్న కఠిన చర్యలే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. మూడు రోజుల సెలవుల తర్వాత మార్కెట్లు తిరిగి ప్రారంభమైన వెంటనే రూప
Date : 02-04-2026 - 11:30 IST -
Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు
War Effect పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు భారతీయ కుటుంబాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపబోతున్నాయి. దేశంలోని రూ. 8,170 కోట్ల కండోమ్ తయారీ పరిశ్రమ తీవ్రమైన సరఫరా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీని ఫలితంగా కండోమ్ల ధరలు 50 శాతం వరకు పెరగవచ్చని, మార్కెట్లో తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కొరతకు పెరిగిన డిమాండ్ కారణం కాదు. యుద్ధం కారణంగా
Date : 02-04-2026 - 11:05 IST -
లక్నో సూపర్ జెయింట్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం!
మరోవైపు, ఎయిడెన్ మార్క్రామ్ (11), ఆయుష్ బదోని (0), నికోలస్ పూరన్ (8) తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. లక్నో జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.
Date : 01-04-2026 - 11:26 IST -
పశ్చిమాసియాలో యుద్ధం.. మూడు గంటలపాటు ప్రధాని మోదీ కీలక సమావేశం!
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం తన నివాసంలో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ కీలక సమావేశానికి అధ్యక్షత వహించారు.
Date : 01-04-2026 - 11:18 IST -
సీజ్ ఫైర్ కోరిన ఇరాన్.. అసలు నిజం ఇదే!
మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మంగళవారం 'అల్ జజీరా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉందని సంకేతాలిచ్చారు.
Date : 01-04-2026 - 10:59 IST -
అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ లక్ష్యంగా ఇరాన్ దాడి!
అమెరికన్ టెక్ కంపెనీలను ఇరాన్ "శత్రువు మౌలిక సదుపాయాలు"గా పరిగణిస్తోంది. ఈ దాడి తర్వాత గల్ఫ్ ప్రాంతమంతా ఆందోళన పెరిగింది.
Date : 01-04-2026 - 10:37 IST -
జింబాబ్వే టూర్కు భారత్ జట్టు.. కెప్టెన్ ఎవరంటే?!
గత కొంతకాలంగా టీమ్ ఇండియా ప్రతి ఏడాది జింబాబ్వే పర్యటనకు వెళ్తోంది. భారత జట్టు షెడ్యూల్ను గమనిస్తే గత 4 ఏళ్లలో ఇది జింబాబ్వేలో జట్టుకు మూడవ పర్యటన.
Date : 01-04-2026 - 4:50 IST -
పెట్రోల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన..!
పీఎన్జీ, సీఎన్జీల 100 శాతం సరఫరాను నిర్ధారించామని, పెట్రోల్- డీజిల్ కూడా తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Date : 01-04-2026 - 4:41 IST -
పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని పొడిగించిన కేంద్రం.. ఎవరు అర్హులు అంటే?!
ప్రభుత్వం ఈ పథకం కోసం భారీ బడ్జెట్ను కేటాయించింది. రోడ్లపై కాలుష్యాన్ని వెదజల్లే పెట్రోల్ వాహనాల సంఖ్యను తగ్గించడం, ‘నెట్ జీరో’ ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.
Date : 01-04-2026 - 4:31 IST -
Nara Lokesh: నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాశ్వతం, నా రాజధాని అమరావతి అజరామరం.. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే చారిత్రక ఘట్టం పార్లమెంటులో ఆవిష్కృతమవుతున్న వేళ, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆ క్షణాలను టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఆయన చప్పట్లు కొట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, సభలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ పురందేశ్వరి అమరావతిక
Date : 01-04-2026 - 3:27 IST -
Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Amaravati కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ అమరావతి రైతులు పడిన కష్టాలను వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 29 వేల మంది రైతులను ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అని అవమానించారని, మహిళలను కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. 1631 రోజుల పాటు సాగిన ఉద్యమంలో రైతులపై మేకులున్న లాఠీలతో దాడి చేశారని, గర్భిణులను బూట్ల కాళ్లతో తన్నారని, వారి భోజనంలో
Date : 01-04-2026 - 2:46 IST -
Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్సభ ఆమోదించింది. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఏపీ పునర్విభజన సవరణ చట్టం బిల్లు పేరుతో బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ అనంతరం, లోక్సభ అమరావతి బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపె
Date : 01-04-2026 - 2:29 IST -
AP Capital: అమరావతి రైతుల కన్నీళ్లకు పునాది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Pemmasani Chandrasekhar ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై పార్లమెంటులో చర్చ వాడివేడిగా సాగింది. ఈ సందర్భంగా ఏపీకి చెందిన ఎన్డీయే ఎంపీలు, కేంద్ర మంత్రులు గత వైసీపీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల పేరుతో జగన్ ఆడిన నాటకానికి ఈ బిల్లుతో తెరపడిందని వారు స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మాట
Date : 01-04-2026 - 2:04 IST -
Ys Jagan Plan B: రాజధానిపై జగన్ ప్లాన్ బీ.. మావిగన్ పేరుతో తెరపైకి కొత్త ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ అమరావతితో సహా ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదన్నారు. అలాగే ప్లాన్ బీ అంటూ సరికొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు కేపిటల్ ఏరియాగా ప్రకటించాలన్నారు. ఈ ప్రాంతానికి కొత్త పేరును సూచించారు. భవిష్యత్తులో ఇది గ్రోత్ ఇంజిన్ అవుతుందని జగన్ చెప్పుకొచ్చారు.
Date : 01-04-2026 - 1:37 IST