Speed News
-
2025 లో కూటమి ప్రభుత్వం సాధించిన 60 విజయాలు !
AP Kutami Govt : 2025లో కూటమి ప్రభుత్వ విజయాలు.. 1. సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్ 2. తల్లికి వందనం : రూ.10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం 3. స్త్రీ శక్తి : ఆగస్ట్ 15 నుంచి పథకం ప్రారంభం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం… ఇప్పటి వరకు 3.25 కోట్ల ప్రయాణాలు. ఇప్పటి వరకు ఈ పథకానికి రూ.1,144 కోట్ల వ్యయం. 4. దివ్యాంగులకు ఉచిత బస్సు […]
Date : 29-12-2025 - 5:03 IST -
ఏపీలో కొత్తగా మొబైల్ టవర్లలు.. మొబైల్ కనెక్టివిటీ సమస్యకు పరిష్కారం !
Union Minister of State for Rural Development and Communications Pemmasani Chandrasekhar : ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మొబైల్ కనెక్టివిటీపై ఫోకస్ పెట్టింది. మొబైల్ సిగ్నల్స్ను మెరుగుపరిచేందుకు సిద్ధమైంది.. మారుమూల ప్రాంతాల్లో కూడా సిగ్నల్స్ వచ్చేలా ప్లాన్ చేస్తోంది. దీని కోసం కొత్తగా 707 టవర్లను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది.రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలను గుర్తించి ఈ టవర్లు ఏర్పాటు చేస్తారు. ‘డిజిటల్ భారత్ నిధి’ పథకం కిం
Date : 29-12-2025 - 12:01 IST -
ఉగ్రవాదుల ఏరివేతకు భారత సైన్యం వింటర్ ఆపరేషన్!
వివిధ భద్రతా సంస్థల సమన్వయంతో తక్కువ సమయంలో ఉగ్రవాదులను మట్టుబెట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత సైన్యం తన వింటర్ ఆపరేషన్ల ద్వారా ఉగ్రవాదులకు ఎక్కడా అవకాశం లేకుండా ఉక్కుపాదం మోపుతోంది.
Date : 27-12-2025 - 8:58 IST -
విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత.!
Kanaka Durga Temple : విజయవాడ దుర్గ గుడికి కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించలేదంటూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఏపీసీపీడీసీఎల్ అధికారులు శనివారం ఈ చర్యలు తీసుకున్నారు. విజయవాడ దుర్గ గుడి దేవస్థానం రూ.3.08 కోట్లు విద్యుత్ బిల్లులు బకాయిలు ఉందని.. ఈ విషయమై పలుమార్లు దేవస్థానం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు జనరేటర్ల ద్వారా ప్రత్యామ్నాయ
Date : 27-12-2025 - 4:03 IST -
వైకుంఠ ఏకాదశికి టీటీడీ భారీ ఏర్పాట్లు .. టోకెన్లు లేకపోతే తిరుమలకి వెళ్లొద్దంటూ విశ్వక్సేన్ విజ్ఞప్తి !
Vaikuntha Dwara Darshan : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో నిర్వహిస్తున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై హీరో విశ్వక్సేన్ భక్తులకు కీలక విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 30, 31 అలాగే జనవరి 1 తేదీల్లో దర్శన టోకెన్లు ఉన్న భక్తులే తిరుమలకు రావాలని ఆయన కోరారు. ఈ పది రోజుల దర్శన కాలంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆన్లైన్ లక్కీడిప్ ద్వారా ఎంపికైన వారికే ఆ మూడ
Date : 27-12-2025 - 11:53 IST -
అమరావతిలో మరో కీలక అధ్యాయం.. హైకోర్టు శాశ్వత భవన పనులకు శ్రీకారం
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి స్పష్టం చేశారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ఇది మరో బలమైన అడుగుగా ప్రభుత్వం అభివర్ణిస్తోంది.
Date : 26-12-2025 - 6:00 IST -
రైల్వేలో ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ వివరాలీవే!
అభ్యర్థులు తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, కేవలం అధికారిక RRB వెబ్సైట్లను మాత్రమే చూడాలని సూచించారు.
Date : 25-12-2025 - 6:10 IST -
లక్నోలో ‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ!
ఈ కేంద్రం ఆత్మగౌరవం, ఐక్యత, సేవకు చిహ్నమని ప్రధాని అభివర్ణించారు. అక్కడ ఏర్పాటు చేసిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజపేయిల భారీ విగ్రహాలు దేశ నిర్మాణానికి నిరంతరం స్ఫూర్తినిస్తాయని చెప్పారు.
Date : 25-12-2025 - 5:10 IST -
దేశం మెచ్చిన నాయకత్వానికి చిరస్థాయి గౌరవం : సీఎం చంద్రబాబు
వాజ్పేయీ నాయకత్వం దేశ చరిత్రను మలుపుతిప్పిందని, రాజకీయాల్లో విభేదాల మధ్య కూడా సమన్వయాన్ని సాధించిన గొప్ప నాయకుడిగా ఆయన గుర్తుండిపోతారని చంద్రబాబు చెప్పారు.
Date : 25-12-2025 - 3:38 IST -
నీ నోరు కంపు సీఎం స్థాయికి తగదు: రేవంత్ రెడ్డి పై జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
“తంతే బూరెల బుట్టలో పడ్డట్లే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పదవిని కించపరిచేలా చేస్తున్నారు. ముఖ్యమంత్రి గౌరవాన్ని కిందకు నెట్టే ప్రయత్నం తక్షణమే నిలిపివేయాలి” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 25-12-2025 - 3:18 IST -
భద్రతా బలగాల కాల్పులు.. ఐదుగురు మావోయిస్టులు మృతి
భద్రతా అధికారులు కందమాల్ జిల్లాలోని గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం పొందడంతో, స్థానిక పోలీసు బలగాలు మరియు ప్రత్యేక సైనిక బలగాలు సంయుక్త ఆపరేషన్ను అమలు చేశారు.
Date : 25-12-2025 - 2:11 IST -
బీఎల్వోల వార్షిక పారితోషికం రెట్టింపు చేసిన ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సీఈవో వివేక్ యాదవ్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బూత్ లెవల్ అధికారులు బీఎల్వో, సూపర్వైజర్లకు శుభవార్త అందించింది. వారి వార్షిక పారితోషికాన్ని గణనీయంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. బీఎల్వోలకు రూ.12 వేలు, సూపర్వైజర్లకు రూ.18 వేలు వార్షిక గౌరవ వేతనం లభిస్తుంది. అయితే ఎన్నికల ప్రక్రియలో వీరి సేవలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో బీఎల్వోలకు
Date : 25-12-2025 - 12:34 IST -
అమరావతిలో అటల్ జయంతి వేడుకలు..14 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
దేశవ్యాప్తంగా అభిమానులు, నాయకులు అటల్ జీని స్మరించుకునే ఈ రోజున అమరావతిలో నిర్వహించిన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Date : 25-12-2025 - 12:07 IST -
మీ స్నేహితులు, బంధుమిత్రులకు క్రిస్మస్ ఇలా తెలియజేయండి!
Christmas 2025 : చీకటిమయమైన లోకంలో వెలుగును నింపడానికి యేసుక్రీస్తు జన్మించాడని (Jesus Christ Birth Date) నమ్ముతారు. అందుకే ఇళ్లను క్రిస్మస్ స్టార్స్, విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఈ వెలుగు మన జీవితంలో అజ్ఞానాన్ని, బాధలను తొలగిస్తుందని అర్థం. అలాగే కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని ఒకరినొకరు క్షమించుకోవాలని కరుణ కలిగి ఉండాలని, అంతేకాకుండా మన దగ్గర ఉన్న దానిని కష్టాల్లో ఉన్న ఇ
Date : 24-12-2025 - 11:00 IST -
అరావళి పర్వతాల్లో మైనింగ్పై కేంద్రం నిషేధం!
ప్రస్తుతం నడుస్తున్న గనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం పర్యావరణ భద్రతా చర్యలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశించింది.
Date : 24-12-2025 - 9:27 IST -
ఆర్సీబీ స్టార్ బౌలర్ యశ్ దయాల్కు చుక్కెదురు!
జైపూర్ మెట్రోపాలిటన్ కోర్టు (POCSO కోర్టు-3) న్యాయమూర్తి అల్కా బన్సల్ తన ఉత్తర్వుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 24-12-2025 - 6:58 IST -
ఏపీలో సినిమా టికెట్ రేట్ల పెంపుపై కొత్త పాలసీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
Minister Kandula Durgesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్ల పెంపుపై ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సినిమా టికెట్ రేట్ల పెంపుపై త్వరలోనే కొత్త విధానం తీసుకువస్తామని ప్రకటించారు. సినిమా బడ్జెట్ ప్రకారం ప్రస్తుతం టికెట్ రేట్లు పెంచుతున్నామన్న మంత్రి కందుల దుర్గేష్.. ఇక మీదట అన్నింటికీ కేటగిరీ ప్రకారం సమానంగా సినిమా టికెట్ రేట్లు పె
Date : 24-12-2025 - 5:38 IST -
ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ.. సచిన్ రికార్డు బ్రేక్!
Virat Kohli : విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దుమ్ము రేపాడు. బెంగళూరులో వేదికగా ఆంధ్రతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన కోహ్లి.. అద్భుత సెంచరీ చేశాడు. ఈ శతకంతో లిస్ట్-ఏ వన్డేల్లో అత్యంత వేగంగా 16,000 పరుగులు చేసిన క్రికెటర్గా నిలిచాడు. దీంతో ఇప్పటివరకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. కాగా, దాదాపు
Date : 24-12-2025 - 5:30 IST -
ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ. 12,015 కోట్లతో ఫేజ్ 5A ప్రాజెక్టు!
ఈ మెట్రో విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1,759 కోట్లు, ఢిల్లీ ప్రభుత్వం రూ. 1,759 కోట్లు అందించనున్నాయి. మిగిలిన సుమారు రూ. 5 వేల కోట్లను అప్పు రూపంలో తీసుకోనున్నారు.
Date : 24-12-2025 - 4:17 IST -
ఒరిజినల్ పాస్పోర్టు, ఇమ్మిగ్రేషన్ స్టాంప్ ఉంటే.. ఎన్నారైలకు సులభంగా శ్రీవారి దర్శనం!
Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అనేది కోట్లాది భక్తుల కల. దేశంలోనే కాకుండా విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు, ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా భారతదేశానికి వచ్చిన ప్రతిసారీ తిరుమల యాత్రను తమ ప్రయాణంలో భాగంగా చేసుకుంటారు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే భక్తుల సౌలభ్యం కోసం టీటీడీ ఎన్నారైలకు ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఎన్నారై భక్తులు తిర
Date : 24-12-2025 - 11:06 IST