Speed News
-
Naredco Property Show : బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తుంది: సీఎం చంద్రబాబు
నిర్మాణ రంగం ఏపీలో దేశంలోనే ముందుండాలన్నారు. బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే మళ్లీ ముందుకు వెళ్తుంది.
Date : 10-01-2025 - 3:21 IST -
CII National Council Meeting : మహిళాభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
స్కిల్ యూనివర్సిటీలో భాగస్వాములు అవుతామని సీఐఐ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డికి వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని డీజిల్ వాహనాలను.. ఆర్టీసీ బస్సులు, క్యాబ్లు, ఆటోలను హైదరాబాద్ నుంచి తీసేస్తాం అని తెలిపారు.
Date : 10-01-2025 - 2:56 IST -
Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఇక ఫిబ్రవరి 5వ తేదీన 70అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. 8వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని వెల్లడించింది.
Date : 10-01-2025 - 2:20 IST -
Stampede : టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర భేటీ
ఈరోజు సాయంత్రానికి పరిహారం చెక్కులు తయారుచేసే అంశంపై చర్చ జరగనుంది. ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం శనివారం ఉదయం మృతుల గ్రామాలకు వెళ్లి చెక్కులు అందజేసే అంశంపై చర్చించనున్నారు.
Date : 10-01-2025 - 1:59 IST -
Lay Out : లే ఔట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సంక్రాంతి కానుకగా బిల్డర్లు, డెవలపర్లు, ప్రజలకు అనుకూలంగా జీవోలు తెచ్చామని.. దీంతో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని మంత్రి నారాయణ చెప్పారు.
Date : 10-01-2025 - 1:21 IST -
Rs 200 Crores Electricity Bill : రూ.200 కోట్ల కరెంటు బిల్లు.. నోరెళ్లబెట్టిన చిరువ్యాపారి
కరెంటు బిల్లుపై రూ.210,42,08,405 కోట్లు(Rs 200 Crores Electricity Bill) అని రాసి ఉండటాన్ని చూసి లలిత్ ఆశ్చర్యపోయాడు.
Date : 10-01-2025 - 1:02 IST -
Pocso Case : చెవిరెడ్డి క్వాష్ పిటిషన్ కొట్టివేత
తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన ఓ బాలిక (14) పై చెవిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అది రుజువు కావడంతో తిరుపతి పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.
Date : 10-01-2025 - 12:22 IST -
Formula E Case : ఏసీబీ విచారణకు హాజరైన బీఎల్ఎన్ రెడ్డి
హెచ్ఎండీఏ బోర్డు నుంచి బదిలీ అయిన రూ. 45.75 కోట్లపై ఏసీబీ ప్రశ్నిస్తోంది. అలాగే ఫెనాల్టీ కింద ఐటీ శాఖకు చెల్లించిన రూ. 8 కోట్లపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.
Date : 10-01-2025 - 12:06 IST -
Congress vs Regional Parties : ‘ఇండియా’లో విభేదాలు.. ఆధిపత్యం కోసం కాంగ్రెస్తో ప్రాంతీయ పార్టీల ఢీ
ప్రత్యేకించి ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ హవా(Congress vs Regional Parties) ముందు కాంగ్రెస్ నిలువలేకపోతోంది.
Date : 10-01-2025 - 11:16 IST -
Hydra : మణికొండ నెక్నాంపూర్లో హైడ్రా కూల్చివేతలు..
శుక్రవారం ఉదయం నుంచే భారీ పోలీస్ బందోబస్తు నడుమ అక్రమ కూల్చివేతలు చేపట్టారు. చెరువులు, కుంటలు కబ్జా చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని హైడ్రా కమిషనర్ తెలిపారు.
Date : 10-01-2025 - 11:12 IST -
2 Lakh Job Cuts : ఏఐ హారర్.. 2 లక్షల బ్యాంకింగ్ ఉద్యోగాలు ఉఫ్.. ‘బ్లూమ్బర్గ్’ సంచలన నివేదిక
ఏఐ టెక్నాలజీ వల్ల రానున్న కొన్నేళ్లలో బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులపై(2 Lakh Job Cuts) చాలా ప్రతికూల ప్రభావం పడబోతోంది.
Date : 10-01-2025 - 10:45 IST -
Hush Money Case : ట్రంప్కు షాక్.. హష్ మనీ కేసులో శిక్ష ఖరారును ఆపలేమన్న సుప్రీంకోర్టు
వాస్తవానికి హష్ మనీ కేసులో 2024 సంవత్సరం నవంబరులోనే ట్రంప్కు న్యూయార్క్ కోర్టు శిక్షను(Hush Money Case) ఖరారు చేయాల్సి ఉంది.
Date : 10-01-2025 - 9:10 IST -
Adani-ISKCON: ప్రతిరోజూ లక్ష మందికి ఉచిత భోజనం.. ఇస్కాన్తో జతకట్టిన గౌతమ్ అదానీ!
పరిశుభ్రత కోసం 18,000 మంది పారిశుధ్య కార్మికులను నియమించారు. వికలాంగులు, వృద్ధులు, పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తద్వారా ప్రతి ఒక్కరూ సౌకర్యాన్ని, భక్తిని అనుభవించవచ్చు.
Date : 10-01-2025 - 9:02 IST -
Warangal : హైదరాబాద్ కు ధీటుగా వరంగల్
Warangal : వరంగల్లో విమానాశ్రయ అభివృద్ధి పై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, మామూనూరు ఎయిర్పోర్టు భూసేకరణ, ప్రణాళికలను పరిశీలించారు
Date : 10-01-2025 - 8:35 IST -
Canada PM Race : కెనడా ప్రధాని రేసులో ఎంపీ చంద్ర ఆర్య.. ఈయన ఎవరు ?
పెద్దపెద్ద నిర్ణయాలను తీసుకోవడంలో భయపడని బలమైన నాయకత్వం కెనడాకు(Canada PM Race) కావాలి.
Date : 10-01-2025 - 8:17 IST -
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కోసం ఏసీబీ కోర్టు నుంచి అనుమతి పొందారు. జనవరి 13 నుంచి 24 వరకు ఆయన విదేశాల్లో పర్యటించాల్సి ఉండగా, ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టును అనుమతి కోసం అభ్యర్థించారు.
Date : 09-01-2025 - 9:46 IST -
Young India Skills University: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3 కోర్సులకు నోటిఫికేషన్ విడుదల!
రాష్ట్రంలో అభివృద్థి చెందుతున్న 17 ప్రాధాన్య రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు సరిపడే మానవ వనరులను తయారు చేసేలా కొత్త కోర్సులను ఐటీ, పరిశ్రమల శాఖ రూపొందించింది.
Date : 09-01-2025 - 7:03 IST -
CM Chandrababu : వైకుంఠ దర్శనాన్ని పది రోజులకు ఎందుకు పెంచారో తెలియదు
CM Chandrababu : తొక్కిసలాట ఘటన వార్త తెలిసి చాలా బాధపడ్డా అన్నారు. తిరుపతిలో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదని ఓ భక్తుడిగా కోరుకుంటానన్నారు. ఇవాళ ఘటనాస్థలిని పరిశీలించానన్న సీఎం చంద్రబాబు.. ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించాని వెల్లడించారు.
Date : 09-01-2025 - 6:22 IST -
Deshapathi Srinivas : దిల్ రాజుపై దేశపతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
Deshapathi Srinivas : తెలంగాణలో సినిమా టికెట్ల పెంపు ఉండదని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు నిర్మాతగా ఉన్న సినిమాకు ఎలా ప్రత్యేక మినహాయింపులు ఇస్తారని ప్రశ్నించారు.
Date : 09-01-2025 - 5:57 IST -
Arvind Kejriwal : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు తొక్కని అడ్డదారి లేదు
Arvind Kejriwal : గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు ఎలాంటి అడ్డదారులకైనా వెళ్తున్నారని, తమ విజయాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 09-01-2025 - 5:27 IST