Speed News
-
Rekha Gupta: ఢిల్లీ సీఎంగా మహిళ.. ఎవరీ రేఖా గుప్తా?
హర్యానాలోని జింద్ జిల్లాలోని జులానాలో ఆమె కుటుంబం వ్యాపారం చేస్తుంది. రేఖా గుప్తా ఢిల్లీలో ఉంటూ చదువుకుంది. రేఖా గుప్తా తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో పని చేసేవారు.
Date : 19-02-2025 - 5:21 IST -
VIP Number: వీఐపీ ఫోన్ నంబర్ కావాలా ? ఇదిగో కొత్త సిమ్
CYMN అంటే "నచ్చిన మొబైల్ నంబర్ను(VIP Number) ఎంచుకోండి” అని అర్థం.
Date : 19-02-2025 - 1:39 IST -
Priyanka Arul Mohan: గ్జితివీవ్స్ లో పట్టు చీర కలెక్షన్స్ ను ఆవిష్కరించిన ప్రియాంక అరుల్ మోహన్
జూబ్లీహిల్స్ రోడ్ నెం 45 లో గల జిటీ వీవ్స్ వారు తమ గ్రాండ్ పట్టు చీర కలెక్షన్ ని హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ తో పాటు గ్జితి మేనేజింగ్ డైరెక్టర్లు సౌజన్య, బాబీ తిక్క మరియు టి. శ్రీనివాస్ కలిసి ఆవిష్కరించారు.
Date : 19-02-2025 - 1:13 IST -
Jay Shah : అమిత్షా కుమారుడి పేరుతో బీజేపీ ఎమ్మెల్యేలకు ఫోన్.. దొరికిన మోసగాడు
తనను తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా(Jay Shah)గా పరిచయం చేసుకున్నాడు.
Date : 19-02-2025 - 12:59 IST -
Guntur Mirchi Yard : రాబోయే రోజుల్లో రైతులకు అండగా వైసీపీ ఉద్యమిస్తుంది : వైఎస్ జగన్
మిర్చి పంటకు కనీసం రూ.11వేలు కూడా గిట్టుబాటు ధర లేదు. పండించిన పంటను రైతులు అమ్ముకునే పరిస్తితి లేకుండా పోయిందన్నారు. గుంటూరు మిర్చి రైతులకు జగన్ సంఘీభావం తెలిపారు.
Date : 19-02-2025 - 12:37 IST -
Qatar King : రేంజే వేరప్ప.. ఖతర్ రాజు కళ్లు చెదిరే సంపద
ఖతర్ రాజు(Qatar King) షేక్ తమీమ్ది అల్థానీ వంశం.
Date : 19-02-2025 - 12:11 IST -
Srisailam : శ్రీశైలంలో ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 23న మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
Date : 19-02-2025 - 11:36 IST -
5000 Dollars Gift : పన్ను చెల్లించే వాళ్లకు రూ.4.30 లక్షల గిఫ్ట్.. అందరి ఇళ్లకు చెక్కులు
ఎలాన్ మస్క్ సారథ్యం వహిస్తున్న ‘డోజ్’(5000 Dollars Gift) విభాగం అమెరికాలోని లక్షలాది పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ వినిపించబోతోంది.
Date : 19-02-2025 - 11:31 IST -
Faecal Bacteria: మహాకుంభ మేళా.. గంగానదిలో బ్యాక్టీరియా అలజడి
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్, వారణాసి, ప్రయాగ్రాజ్, ఘాజిపూర్, కాన్పూర్ నగరాల్లో గంగానది నుంచి తీసుకున్న నమూనాల్లో ఫీకల్ స్ట్రెప్టోకోకి బ్యాక్టీరియాను(Faecal Bacteria) గుర్తించారు.
Date : 19-02-2025 - 10:10 IST -
Committee Meeting : బిఆర్ఎస్ భవన్ కు కేసీఆర్..భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం
Committee Meeting : మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు
Date : 19-02-2025 - 9:35 IST -
Maha Kumbh Mela 2025 : YuppTV CEO పాడి ఉదయ్ రెడ్డి పవిత్ర స్నానం
Maha Kumbh Mela 2025 : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ సంగమ్ వద్ద జరుగుతున్న ఈ మహా కుంభమేళాలో యాప్ టీవీ (YuppTV) CEO పాడి ఉదయ్ రెడ్డి (Padi Uday Reddy) గారు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు
Date : 18-02-2025 - 8:27 IST -
SC classification : ఎస్సీ వర్గీకరణ కమిషన్ గడువు పెంపు
ఎస్సీ వర్గీకరణలో ప్రభుత్వం ఆమోదించిన నివేదికలో లోపాలను సవరించి అన్ని కులాలకు న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది. అధిక జనాభా ఉన్న మాదిగలకు గ్రూప్ B లో 9 శాతం రిజర్వేషన్ల ఇచ్చారు.
Date : 18-02-2025 - 8:27 IST -
Fact Check: ఢిల్లీలో భూకంపంతో కూలిన భవనాలు.. ఫొటోలు వైరల్
PTI ఫ్యాక్ట్ చెక్ డెస్క్(Fact Check) ఈ ఫొటో గురించి దర్యాప్తు చేసింది.
Date : 18-02-2025 - 8:24 IST -
Sudan War : 3 రోజుల్లో 200 మంది మృతి.. సూడాన్లో రక్తపాతం
సూడాన్లో గత కొన్ని దశాబ్దాలుగా అంతర్యుద్ధం(Sudan War) జరుగుతోంది.
Date : 18-02-2025 - 7:30 IST -
Division Of Husband : మొదటి భార్య, రెండో భార్య.. ఓ భర్త సంచలన నిర్ణయం
శంకర్ సాహ్కు 2000 సంవత్సరంలో పూనమ్(Division Of Husband) అనే మహిళతో పెళ్లి జరిగింది.
Date : 18-02-2025 - 6:57 IST -
Cognizant VS Infosys : ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ మధ్యలో రవికుమార్.. ఐటీ దిగ్గజాల ఢీ
కాగ్నిజెంట్ కంపెనీ చేసిన ఆరోపణలను ఇన్ఫోసిస్(Cognizant VS Infosys) ఖండించింది.
Date : 18-02-2025 - 5:22 IST -
Vice Chancellors : ఏపీలోని వర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకం..నోటిఫికేషన్ విడుదల
ప్రస్తుతం ప్రసాద్.. వరంగల్ నిట్లో సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్గా ఉన్నారు. యోగి వేమన వర్సిటీకి వీసీగా ప్రొఫెసర్గా పి.ప్రకాశ్బాబును నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన హెచ్సీయూ, స్కూల్ ఆఫ్ లైఫ్సైన్సెస్లో బయో టెక్నాలజీలో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.
Date : 18-02-2025 - 4:50 IST -
Rahul Gandhi : సీఈసీ నియామకాన్ని తప్పుపట్టిన రాహుల్గాంధీ
ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి ఈ ప్రక్రియలో అమర్యాదపూర్వకంగా వ్యవహరించినట్లు ఆరోపించారు. సీఈసీ నియమాక ప్రక్రియపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు.
Date : 18-02-2025 - 3:27 IST -
200 Year Old Peoples: 200 ఏళ్లు దాటిన వారు 2వేల మందికిపైనే.. సంచలన ప్రకటన
200 ఏళ్ల వయసు(150 Year Old Peoples) దాటినవారు 2వేల మందికిపైగా ఉన్నారట.
Date : 18-02-2025 - 2:46 IST -
YCP : రా.7గంటలకు సంచలన నిజం బయటకు: వైసీపీ ట్వీట్
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఫిర్యాదురారైన సత్వవర్ధన్ ను బెదిరించారని ఆరోపిస్తూ పోలీసులు వంశీని జైలుకు పంపిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ జైలులో ఆయనతో ములాఖత్ అయ్యారు.
Date : 18-02-2025 - 2:25 IST