Speed News
-
Andhra pradesh: వైసీపీ నేతలపై నారా లోకేష్ ఆగ్రహం
వైసీపీ నేతలపై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి నారా భువనేశ్వరి పై విమర్శలు చేసిన వారిని ఎవరిని వదిలి పెట్టనని అన్నారు. “నా తల్లిని విమర్శించడం బాధించింది.. నా తల్లిని కించపరిచిన వారిని మా నాన్న వదిలిపెట్టినా నేను వదలను.. మా కుటుంబాన్ని బయటకు లాగాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది, రానున్న కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు” అని నారా లోకేష్
Date : 22-12-2021 - 1:21 IST -
Andhra pradesh: రెండో ఒమిక్రాన్ కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళను ఒమిక్రాన్ పాజిటివ్ గా గుర్తుంచారు. పాజిటివ్ వచ్చిన మహిళాకు కాంటాక్ట్ అయిన వారందరికి టెస్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేసుల సంఖ్య పెరిగితే కంటైన్ మెంట్ జోన్లు, రాత్రి కర్ఫ్య
Date : 22-12-2021 - 12:40 IST -
Mulugu: మాజీ సర్పంచ్ను హత్య చేసిన మావోయిస్టులు
నిన్నటి రోజున ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలానికి చెందిన కుర్సం రమేష్ను మావోయిస్ట్ లు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. నిన్న కిడ్నాప్ చేసిని మాజీ సర్పంచ్ రమేష్ ను హత్య చేశారు మావోయిస్టులు. మావోయిస్టులను మోసం చేసేలా వ్యవహరించాడని.. అందుకే రమేష్ ను చంపినట్లు లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. తమ సమాచారం… పోలీసులకు రమేష్ అందించారని.. మావోయిస్ట్ పార
Date : 22-12-2021 - 12:29 IST -
Parliament: నేటితో ముగియనున్న పార్లమెంటు సమావేశాలు
శీతకాల పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 23 వరకు నిర్వహించాల్సిన ఈ సమావేశాలను ప్రభుత్వ అజెండా పూర్తి కావడంతో బుధవారం పార్లమెంటు ఉభయ సభలను నివరవధిక వాయిదా వేయనున్నారు. నవంబర్ 29 నుంచి ప్రారంభం అయిన ఈ సమావేశాలను షెడ్యూల్ కు ఒక రోజు ముందుగానే ముగించనున్నారు. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లు లను త
Date : 22-12-2021 - 11:47 IST -
Kerala: కేరళ హై కోర్టు సంచలన తీర్పు
వ్యాక్సిన్ సర్టిఫికెట్ పై ప్రధాని నరేంద్రమోడీ ఫోటోను తొలగించాలని కేరళ హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి కి లక్ష రూపాయలు జరిమానా ఇస్తూ తీర్పు చెపింది హై కోర్టు. సదరు వ్యక్తి ప్రైవేటు ఆసుపత్రి లో డబ్బులు కట్టి వ్యాక్సిన్ వేయించుకోగా.. తన వ్యాక్సిన్ సర్టిఫికెట్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఉంది. తను సొంతంగా డబ్బులు కట్టి ప్రైవేటు ఆసుపత్రిలో వేయించుకున్న సర్టిఫ
Date : 22-12-2021 - 10:46 IST -
Climate: తెలుగు రాష్ట్రాల్లో కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పరిమితమవడంతో చలి తీవ్రత భారీగా పెరిగింది. విశాఖ ఏజెన్సీలో రెండేళ్ల తర్వాత కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పాడేరు, అరకులో 9 డిగ్రీలు, మినుములూరులో 8 డిగ్రీలు, చింతపల్లిలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. లంబసింగిలో జీరో డిగ్రీలు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణ
Date : 22-12-2021 - 10:10 IST -
AP Ration Dealers: రేషన్ డీలర్ లకు షాకిచ్చిన జగన్ సర్కార్!
ఏపీ ప్రభుత్వం రేషన్ డీలర్లకు షాక్ ఇచ్చింది. గన్నీ బ్యాగ్ లకు డబ్బులు చెల్లించబోమని అధికారులు రేషన్ డీలర్లకు తేల్చి చెప్పారు. రేషన్ డీలర్ల సమస్యలపై మంత్రి కొడాలి నాని, సబ్ కమిటీ ఇచ్చిన హమీలను అధికారులు పట్టించుకోలేదని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు.
Date : 22-12-2021 - 9:48 IST -
Telangana Model: తెలంగాణ అనాధ శరణాలపై కర్ణాటక అధ్యయనం
కర్నాటక రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జయప్రకాశ్ హెగ్డే తెలంగాణలోని అనాధ శరణాలయాలను సందర్శించి ఇక్కడి పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలను అధ్యయనం చేసిందని, తెలంగాణలో అనాధ శరణాలయాలు స్ఫూర్తివంతంగా ఉన్నాయని ఆయన కొనియాడారు.
Date : 22-12-2021 - 9:42 IST -
Omicron: హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ కి ఓమిక్రాన్
తెలంగాణలో ఓమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మంగళవారం మరో నాలుగు ఓమిక్రాన్ కేసులు నమోదవ్వగా మొత్తం 24 కేసులకు చేరింది.
Date : 21-12-2021 - 10:29 IST -
Vaccine: తెలంగాణాలో వాక్సిన్ ఎంతశాతం మంది తీసుకున్నారో చూడండి
ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం, వైద్యులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Date : 21-12-2021 - 10:25 IST -
DalitBandhu: దళితబంధు నిధులను విడుదల చేసిన ప్రభుత్వం
దళితబంధు పథకం అమలులో భాగంగా నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు ఎస్సీ కార్పోరేషన్ నిధులను విడుదల చేసింది.
Date : 21-12-2021 - 8:59 IST -
Andhra Pradesh: మత మార్పిళ్లకు పాల్పడితే కఠిన చర్యలు
కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ మంగళవారం లోక్ సభ లో సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 18 NGOలు చట్ట వ్యతిరేకంగా ఇతర మతస్థులను క్రిస్టియానిటీలోకి మారుస్తున్నట్టు కంప్లైంట్స్ వచ్చాయని కేంద్ర మంత్రి అన్నారు. వారి పై దర్యాప్తు జరిపి ఫారెన్ కాంట్రిబ్యూషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్(FCRA)2010 కింద చర్యలు తీసుకుంటాం అని అన్నారు. 2018 నుండి ఈ 18 NGOలు ఈ కార్యకలాపాలకు పాటు పడుతున్నాయని అని ఆరోపి
Date : 21-12-2021 - 5:31 IST -
UP elections: ప్రియాంక గాంధీ తీవ్ర ఆరోపణలు
ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన ఇద్దరు పిల్లల మిరయా వాద్రా (18), రైహన్ వాద్రా (20) ఇంస్టాగ్రామ్ అకౌంట్ లను హ్యాక్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్నవారికి ఇంకా ఎంపని లేదా అని ప్రశ్నించారు. నేడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాగరాజ్ పర్యటన పై స్పందిస్తూ.. అయిదు సంవత్సరాలలో గుర్తుకురాని మహిళలు కేవల
Date : 21-12-2021 - 5:03 IST -
India: లోక్ సభలో బాల్యవివాహాల నిరోధక చట్టం(సవరణ) బిల్లు
బాల్యవివాహాల నిరోధక చట్టం(సవరణ) బిల్లు 2021ను లోక్ సభలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మ్రితి ఇరానీ ప్రవేశపెట్టారు. అమ్మాయిల కనీస వివాహ వయసును 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిని పురుషులతో సమానంగా 21 సంవత్సరాలు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా ప్రత్యేక వివాహ చట
Date : 21-12-2021 - 3:18 IST -
Politics: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ
ఇటీవల అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో జరిగిన ఘటనపై రాహుల్ గాంధీ స్పందిచారు. భారత దేశంలో 2014 తర్వాత ఇలాంటి మూకదాడులు జరుగుతున్నాయి అని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.
Date : 21-12-2021 - 2:56 IST -
తెలంగాణ మంత్రులను ఢిల్లీకి పిలవలేదట
తెలంగాణ రైతులకు టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు భ్రమలను కల్పిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.కేంద్ర ప్రభుత్వ పరంగా రైతులకు భరోసా ఇస్తున్నామని,తప్పుడు సమాచారం నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.గత రబీ సీజన్లో ఇచ్చిన హామీ మేరకు ధాన్యాన్ని ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేయలేక పోయిందన్నారు.అవసరం లేకపోయినా, ప్రత్యేక కేసుగా పరిగణించి, 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయల
Date : 21-12-2021 - 2:39 IST -
Telangana: ఆదిలాబాద్ లో అతి తక్కువగా..!
రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థితి కంటే తక్కువగా నమోదైనట్టు ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఆదిలాబాద్ లో అతితక్కువగా 3.5 డిగ్రీ సెలీసియస్ గా నమోదయింది. కోల్డ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యం లో ఉష్ణోగ్రతలు ఇంకా పడిపోయే అవకాశం ఉన్నటు తెలిపింది. రానున్న రెండు మూడు రోజులు ప్రజలందరూ కూడా అప్రమతంగా ఉండాలని హెచరించింది. మొదటిసారిగా, హైదరాబాద్తో సహ
Date : 21-12-2021 - 1:34 IST -
Omicron: ఆంక్షలు తప్పనిసరి- WHO
ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్ శర వేగంగా వ్యాప్తి చెందుతున విషయం తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ ఒమిక్రాన్ నిర్ధారణ అవుతుండడం గమనార్హం.
Date : 21-12-2021 - 1:06 IST -
ఢిల్లీలో జగన్ ‘బర్త్ డే’ సెలబ్రేషన్స్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురష్కరించుకుని ఆ పార్టీ నేతలు వేడుకలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు,నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇటు ఢిల్లీలో కూడా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని వైసీపీ పార్లమెంట్ కార్యాలయంలో లోక్ సభ పక్ష నా
Date : 21-12-2021 - 12:24 IST -
200 Cases : ‘ఓమిక్రాన్’ ఓ మై గాడ్.. 200 కేసులు నమోదు
యావత్ ప్రపంచానికి వణుకు పుట్టిస్తోన్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. దేశంలోనూ శరవేగంగా వ్యాపిస్తోంది.
Date : 21-12-2021 - 12:14 IST