HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Cong Padayatra:జనవరి30 నుండి కాంగ్రెస్ పాదయాత్ర

    జనవరి 30 నుంచి కాంగ్రేస్ పార్టీ నేత మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయనున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

    Published Date - 11:24 PM, Wed - 22 December 21
  • 6770 Telangana Secretariat Imresizer

    Telangana Employees: ముఖ్యమంత్రికి తెలంగాణ ఉద్యోగుల డెడ్ లైన్

    వీఆర్వో వ్యవస్థ రద్దు చేసిన తరువాత వీఆర్ఏ లపై పనిభారం విపరీతంగా పెరిగిందని వీఆర్ఏ ఉద్యోగుల జేఏసీ తెలిపింది.

    Published Date - 11:03 PM, Wed - 22 December 21
  • Pushpa 11

    Pushpa : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘పుష్ప’ టీం

    టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప మూవీ విడుదలై భారీ వసూళ్లను సాధిస్తోంది. వరల్డ్ వైడ్ గా మంచి టాక్ తెచ్చుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అంచనాలకు మించి పుష్ప సక్సెస్ కావడంతో విజయోత్సవ వేడుకులను జరుపుకుంది. తాజాగా పుష్పటీం తిరుమల శ్రీవారి పుష్ప చిత్ర బృందం దర్శిచుకుంది. దర్శకుడు సుకుమార్, నిర్మాత నవీన్, నటుడు సునీల

    Published Date - 05:30 PM, Wed - 22 December 21
  • Ola

    Ola Cabs: ట్రిప్ వివరాలు తెలిసేలా ‘ఓలా’ మార్పులు!

    రైల్వేస్టేషన్ కు వెళ్లాలని క్యాబ్ బుక్ చేసుకుంటాం. కొద్ది సేపు వేచి చూసి, ఇక క్యాబ్ దగ్గరకు వచ్చేసిందనుకుని ఊపిరి తీసుకునేలోపే.. మొబైల్ మోగుతుంది.

    Published Date - 05:06 PM, Wed - 22 December 21
  • Omicron

    India: క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు రద్దు

    ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బయటకి వచ్చేటప్పుడు మాస్క్ ధరించడం, ఫీజికల్ డిస్టాన్స్ పాటించడం తప్పనిసరి చేసింది లేకుంటే భారీ ఎత్తున్న జరిమానా విధించనుంది. దేశంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభ

    Published Date - 04:48 PM, Wed - 22 December 21
  • Template (40) Copy

    India: లక్ష్వాదీప్ లో నిరసనలు

    లక్ష్వాదీప్ లో నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం ఉన్న సెలవు దినాన్ని ఆదివారంగా ప్రకటించడంతో అక్కడి ప్రజలు నిరసన చేపట్టారు. లక్ష్వాదీప్ దివిలో 96% ముస్లిములు నివసిస్తారు. వారికీ శుక్రవారం నాడు నమాజ్ తప్పని సరి కాబట్టి అక్కడ శుక్రవారం రోజును సెలవుదినంగా కొన్ని దశాబ్దాలనుండి పాటిస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతగా ఉన్న లక్ష్వాదీప్ కు ప్రఫుల్ ఖోడా పటేల్ అడ్మినిస్ట్రేటర్

    Published Date - 04:17 PM, Wed - 22 December 21
  • Template (38) Copy

    Telangana: కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ

    ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో సగానికిపైగా విద్యార్థులు ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయం పై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. ఇంటర్‌ విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళనలో ఉన్నారని, విద్యార్థులందరిని పాస్ చేయాలని అయన లేఖలో కోరారు. కరోనా పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసి 35 మార్కులు ఇచ్చాయని గుర్తుచేశారు. ఆలస్య

    Published Date - 03:52 PM, Wed - 22 December 21
  • Template (37) Copy

    India: ‘ప్రళయ్’ విజయవంతం – DRDO

    భారత రక్షణ శాఖలో మరో అస్త్రం. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్’ ని ఇవాళ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి దీన్ని ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న ‘ప్రళయ్’ అత్యంత కచ్చితత్వం (హై డిగ్రీ)తో లక్ష్యాన్ని ఛేదించిందని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) వెల్లడించింది. ప్రళయ్ లోని అన్ని సాంకేత

    Published Date - 03:08 PM, Wed - 22 December 21
  • Template (36) Copy

    Andhra pradesh: ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు

    విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు జరగనున్న భవానీ దీక్షల విరమణకు అన్ని ఏర్పాట్లు చేస్తునట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. భవానీ దీక్షల విమరణ ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, మున్సిపల్ కమిషన్ ప్రసన్న వెంకటేష్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. 4 లక్షల మంది భవానీలు దీక్ష విమరణకు వస్తారనే అంచనాల నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు

    Published Date - 02:56 PM, Wed - 22 December 21
  • Template (35) Copy

    Sports: ప్రో కబడ్డీ సీజన్ 8 షురూ..

    క్రీడా అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ సీజన్ 8 తొలి మ్యాచ్ బెంగళూరు వేదికగా బుధవారం ప్రారంభం కానుంది. రాత్రి 7:30 గంటలకు మొదలుకానున్న తొలి మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ యూ ముంబాతో తలపడనుంది. కోవిడ్ కారణంగా సీజన్ మొత్తం ఒకే వేదిక పై పేక్షకులు లేకుండా నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం 12 జట్లు తలపడనున్నాయి. అలాగే ఈ టోర్నీలో మొద‌టి నాలుగు రోజుల పాటు మూడ

    Published Date - 02:34 PM, Wed - 22 December 21
  • Nara Lokesh2

    Andhra pradesh: వైసీపీ నేతలపై నారా లోకేష్ ఆగ్రహం

    వైసీపీ నేతలపై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి నారా భువనేశ్వరి పై విమర్శలు చేసిన వారిని ఎవరిని వదిలి పెట్టనని అన్నారు. “నా తల్లిని విమర్శించడం బాధించింది.. నా తల్లిని కించపరిచిన వారిని మా నాన్న వదిలిపెట్టినా నేను వదలను.. మా కుటుంబాన్ని బయటకు లాగాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది, రానున్న కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు” అని నారా లోకేష్‌

    Published Date - 01:21 PM, Wed - 22 December 21
  • omicron

    Andhra pradesh: రెండో ఒమిక్రాన్‌ కేసు నమోదు

    ఆంధ్రప్రదేశ్ లో రెండో ఒమిక్రాన్‌ కేసు నమోదైనట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళను ఒమిక్రాన్ పాజిటివ్‌ గా గుర్తుంచారు. పాజిటివ్ వచ్చిన మహిళాకు కాంటాక్ట్ అయిన వారందరికి టెస్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేసుల సంఖ్య పెరిగితే కంటైన్ మెంట్ జోన్లు, రాత్రి కర్ఫ్య

    Published Date - 12:40 PM, Wed - 22 December 21
  • Template (33) Copy

    Mulugu: మాజీ సర్పంచ్‌ను హత్య చేసిన మావోయిస్టులు

    నిన్న‌టి రోజున ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలానికి చెందిన కుర్సం రమేష్ను మావోయిస్ట్ లు కిడ్నాప్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. నిన్న కిడ్నాప్ చేసిని మాజీ స‌ర్పంచ్ రమేష్ ను హ‌త్య చేశారు మావోయిస్టులు. మావోయిస్టుల‌ను మోసం చేసేలా వ్య‌వ‌హ‌రించాడ‌ని.. అందుకే ర‌మేష్ ను చంపిన‌ట్లు లేఖ విడుద‌ల చేశారు మావోయిస్టులు. త‌మ స‌మాచారం… పోలీసుల‌కు ర‌మేష్ అందించార‌ని.. మావోయిస్ట్ పార

    Published Date - 12:29 PM, Wed - 22 December 21
  • Template (32) Copy

    Parliament: నేటితో ముగియనున్న పార్లమెంటు సమావేశాలు

    శీత‌కాల పార్ల‌మెంటు స‌మావేశాలు నేటితో ముగియ‌నున్నాయి. షెడ్యూల్ ప్ర‌కారం డిసెంబ‌ర్ 23 వ‌ర‌కు నిర్వ‌హించాల్సిన ఈ సమావేశాలను ప్ర‌భుత్వ అజెండా పూర్తి కావ‌డంతో బుధవారం పార్లమెంటు ఉభ‌య స‌భ‌ల‌ను నివ‌ర‌వ‌ధిక వాయిదా వేయ‌నున్నారు. న‌వంబ‌ర్ 29 నుంచి ప్రారంభం అయిన ఈ సమావేశాలను షెడ్యూల్ కు ఒక రోజు ముందుగానే ముగించనున్నారు. ఈ స‌మావేశాల్లో కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు కీలక బిల్లు ల‌ను త

    Published Date - 11:47 AM, Wed - 22 December 21
  • Kerala: కేరళ హై కోర్టు సంచలన తీర్పు

    వ్యాక్సిన్ సర్టిఫికెట్ పై ప్రధాని నరేంద్రమోడీ ఫోటోను తొలగించాలని కేరళ హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి కి లక్ష రూపాయలు జరిమానా ఇస్తూ తీర్పు చెపింది హై కోర్టు. సదరు వ్యక్తి ప్రైవేటు ఆసుపత్రి లో డబ్బులు కట్టి వ్యాక్సిన్ వేయించుకోగా.. తన వ్యాక్సిన్ సర్టిఫికెట్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఉంది. తను సొంతంగా డబ్బులు కట్టి ప్రైవేటు ఆసుపత్రిలో వేయించుకున్న సర్టిఫ

    Published Date - 10:46 AM, Wed - 22 December 21
  • cold wave

    Climate: తెలుగు రాష్ట్రాల్లో కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు

    తెలుగు రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పరిమితమవడంతో చలి తీవ్రత భారీగా పెరిగింది. విశాఖ ఏజెన్సీలో రెండేళ్ల తర్వాత కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పాడేరు, అరకులో 9 డిగ్రీలు, మినుములూరులో 8 డిగ్రీలు, చింతపల్లిలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. లంబసింగిలో జీరో డిగ్రీలు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణ

    Published Date - 10:10 AM, Wed - 22 December 21
  • Ration Imresizer

    AP Ration Dealers: రేషన్ డీలర్ లకు షాకిచ్చిన జ‌గ‌న్ స‌ర్కార్‌!

    ఏపీ ప్ర‌భుత్వం రేష‌న్ డీల‌ర్ల‌కు షాక్ ఇచ్చింది. గ‌న్నీ బ్యాగ్ ల‌కు డ‌బ్బులు చెల్లించ‌బోమ‌ని అధికారులు రేష‌న్ డీల‌ర్ల‌కు తేల్చి చెప్పారు. రేష‌న్ డీల‌ర్ల స‌మ‌స్య‌ల‌పై మంత్రి కొడాలి నాని, స‌బ్ క‌మిటీ ఇచ్చిన హ‌మీల‌ను అధికారులు ప‌ట్టించుకోలేద‌ని రేష‌న్ డీల‌ర్లు ఆరోపిస్తున్నారు.

    Published Date - 09:48 AM, Wed - 22 December 21
  • Orphanage Imresizer

    Telangana Model: తెలంగాణ అనాధ శరణాలపై కర్ణాటక అధ్యయనం

    కర్నాటక రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జయప్రకాశ్ హెగ్డే తెలంగాణలోని అనాధ శరణాలయాలను సందర్శించి ఇక్కడి పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలను అధ్యయనం చేసిందని, తెలంగాణలో అనాధ శరణాలయాలు స్ఫూర్తివంతంగా ఉన్నాయని ఆయన కొనియాడారు.

    Published Date - 09:42 AM, Wed - 22 December 21
  • Corona New

    Omicron: హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ కి ఓమిక్రాన్

    తెలంగాణలో ఓమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మంగళవారం మరో నాలుగు ఓమిక్రాన్ కేసులు నమోదవ్వగా మొత్తం 24 కేసులకు చేరింది.

    Published Date - 10:29 PM, Tue - 21 December 21
  • Vaccine: తెలంగాణాలో వాక్సిన్ ఎంతశాతం మంది తీసుకున్నారో చూడండి

    ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం, వైద్యులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

    Published Date - 10:25 PM, Tue - 21 December 21
← 1 … 1,215 1,216 1,217 1,218 1,219 … 1,222 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd