Speed News
-
Congress on TRS: మంత్రులకు చీరె, సారె.!
వరి ధాన్యం కొనుగోలు డిమాండ్ తో ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ మంత్రులు తిరిగి వచ్చారు. కేంద్రంపై పోరాడలేక బిక్క మొహాలతో వచ్చిన మంత్రులకు కాంగ్రెస్ మహిళా నేతలు చీర, సారె పంపడం చర్చనీయాంశంగా మారింది.
Date : 25-12-2021 - 7:26 IST -
CJI: ఎన్వీ రమణను కలిసిన సీఎం జగన్!
చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఏపీలో పర్యటన ఉన్నారు. సతీసమేతంగా సొంతూరికి వెళ్లారు. పొన్నవరం ప్రజలు సీజీఐ దంపతులకు ఘనస్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటుచేసిన ఆత్మీయ సభకు తెలంగాణ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, మంత్రులు హాజరయ్యారు. క్రిస్మస్ సందర్భంగా మూడు రోజుల పర్యటన ముగించుకున్న సీఎం జగన్ సీజేఐ ఎన్వీ రమణను ప్రత్యేకంగా కలిశారు. ప్రభుత్వం అధికారికంగా ఐటీ కార్యక్రమం ఏర్పాటుచ
Date : 25-12-2021 - 4:59 IST -
Ludhiana Blast : లూథియానా పేలుడు వెనుక ఖలిస్తాన్ క్లూ
పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా కోర్టు ఆవరణలో జరిగిన పేలుడు వెనుక ఖలిస్టానీ ఉద్యమకారులు ప్రమేయం ఉందని ఆ రాష్ట్ర పోలీస్ అనుమానిస్తోంది. పేలుడు కు సంబంధించిన దర్యాప్తులో గ్యాంగ్స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్లకు సంబంధాలు ఉన్నట్లు తేలింది.
Date : 25-12-2021 - 4:13 IST -
Karnataka CM : 2023 వరకు కర్నాటక సీఎం ఆయనే.!
కర్నాటక సీఎం బొమ్మైని మార్చేస్తారని ఇటీవల జరిగిన ప్రచారానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఫుల్ స్టాప్ పెట్టారు. నాయకత్వ మార్పు ఉండదని జోషి, బిజెపి కర్ణాటక యూనిట్ చీఫ్ నళిన్ కుమార్ స్పష్టం చేశారు. బసవరాజ్ బొమ్మై 2023 లో వచ్చే ఎన్నికల వరకు కొనసాగుతారని తేల్చేశారు. మరో రెండు రోజుల్లో ఐదు నెలలు పూర్తి కానున్న ముఖ్యమంత్రి కొద్దిరోజుల క్రితం హావేరీ జిల్లాలోని తన స్
Date : 25-12-2021 - 4:09 IST -
TTD: జనవరి 11 నుంచి 14 వరకు ‘నో రూమ్స్ బుకింగ్’
తిరుమల తిరుపతి దేవస్థానం జనవరి 11 నుంచి 14 వరకు తిరుమలలోని అన్ని గదుల ముందస్తు రిజర్వేషన్ను రద్దు చేసింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. టీటీడీ ప్రకారం తిరుమలలో సాధారణ భక్తులకు బుకింగ్ మోడ్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన బుక్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. “MBC-34, కౌస్తుభం విశ్రాంతి గృహం, TBC కౌంటర్లో గది కేటాయింపులు ఉండవు; ARP
Date : 25-12-2021 - 3:42 IST -
CJI: కనకదుర్గమ్మ సేవలో జస్టీస్ ఎన్వీ రమణ దంపతులు!
ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సతీసమేతంగా శనివారం ఉదయం దర్శించుకున్నారు.
Date : 25-12-2021 - 3:18 IST -
Somu Veerraju : జగన్ సర్కార్ పై 28న ప్రజాగ్రహ సభ
ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనెల 28న ప్రభుత్వంపై ప్రజా ఆగ్రహం సభను ఏపీ బీజేపీ నిర్వహించనుంది. ఆ రోజు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ సభ, దీక్ష కొనసాగుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించాడు. బహిరంగ సభను విజయవంతం చేయడానికి భారీగా ప్రజల తరలిరావాలని పిలుపునిచ్చాడు. విలేకరుల సమావేశంలో ఆయన జగన్ స
Date : 25-12-2021 - 3:18 IST -
YS Sharmila: కేటీఆర్ కు షర్మిల సపోర్ట్.. ఆ వ్యాఖ్యలపై ఖండన!
బీజేపీ నేత తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూన్యూస్ కేటీఆర్ కుమారుడుని ఉద్దేశిస్తూ ఓ పోల్ పోస్ట్ చేసింది. దీనిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Date : 25-12-2021 - 2:10 IST -
Hamsa Nandini: అభిమానులకు హంసానందిని ‘థ్యాంక్స్’
టాలీవుడ్ నటి, ఐటెం బ్యూటీ హంసా నందిని క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఉల్లాసంగా, ఉత్సాహంగా హంసా క్యాన్సర్ బారిన పడటం సినీ అభిమానులకు షాక్ గురిచేసింది. సోషల్ మీడియా వేదికగా హంసా నందిని క్యాన్సర్ బారిన పడినట్టు స్పష్టం చేశారు. దీంతో ఆమె అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హంసా నందిని స్పందిస్తూ.. ‘‘మీ ఆలోచనలు, ప్రార్థనలు ప్రోత్స
Date : 25-12-2021 - 12:55 IST -
Sankranti Special: సంక్రాంతి నేపథ్యంలో ప్రత్యేక రైళ్ల పొడిగింపు!
సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో నగరం జనం సొంతూళ్ల బాట పట్టనున్నారు. ఇప్పటికే రైళ్లు, ఆర్టీసీ బస్సుల సీట్ల రిజర్వేషన్ దాదాపుగా పూర్తి చేసుకున్నారు. ప్రతి పండుగకు రవాణా సౌకర్యాలు అంతంతమాత్రమే ఉండటంతో రైల్వే శాఖ మరిన్ని రైళ్లు నడపాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో జనవరిలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకట
Date : 25-12-2021 - 12:40 IST -
Trailer: ‘అర్జున ఫల్గుణ’ ట్రైలర్ రిలీజ్!
కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ
Date : 25-12-2021 - 12:22 IST -
Omicron: ఓమిక్రాన్తో బాధపడుతున్న పది మంది రికవరీ!
రాకపోకల నిమిత్తం అంతర్జాతీయ ప్రయాణికులు తెలంగాణకు వస్తున్న విషయం తెలిసిందే. వాళ్లలో కొంతమంది ఓమిక్రాన్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. శుక్రవారం పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ మీడియా బులెటిన్ ప్రకార.. ఓమిక్రాన్తో బాధపడుతున్న పది మంది వ్యక్తులు కోలుకున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ఆధారంగా రాష్ట్రం 38 ఓమిక్రాన్ కేసులను గుర్తించింది. ప్రజారోగ్య నిపుణులు సూచించిన విధంగా
Date : 25-12-2021 - 11:42 IST -
Owaisi: ఉత్తర ప్రదేశ్ పోలీసులకు ఒవైసీ వార్నింగ్!
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉత్తర ప్రదేశ్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఆయన పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ బహిరంగంగా విరుచుకుపడ్డారు. మోదీ, యోగీ పదవుల నుంచి దిగిపోయిన తర్వాత ఎవరూ మిమ్మల్ని కాపాడలేరన్న విధంగా ఆయన కాన్పూర్ లో జరిగిన బహిరంగ సభ వేదికగా రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. అసుదుద్దీన్ ఆవేశపూరిత ప్రసంగానికి సభకు హాజరైన వారు హర్షామోదాలు తెలియజేసినట్టు వీడియో చూస్
Date : 25-12-2021 - 11:22 IST -
Tiger Skin: పులిచర్మాల స్మగ్లింగ్
పులి చర్మం విక్రయించడానికి ప్రయత్నం చేసిన ముఠాను అరెస్టు చేసినట్లు ములుగు జిల్లా పోలీసులు ప్రకటించారు. ఛత్తీస్ఘడ్ నుండి పులి చర్మాన్ని తెలంగాణలో అమ్మేందుకు ముఠా బయలు దేరినట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేయగా రెండు బైక్స్ పైన వస్తున్న ఐదుగురిని అనుమానించి చెక్ చేయగా వారిదగ్గర పులిచర్మం దొరికింది. అది నిజమైన పులిచర్మమా కాదా అనే విషయాన్ని పోలీసులు ఫారెస్ట
Date : 25-12-2021 - 9:26 IST -
UP Elections:అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది
ఒమిక్రాన్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది.
Date : 25-12-2021 - 9:19 IST -
Omicron:న్యూ ఈయర్ వేడుకలకు ఓమిక్రాన్ దెబ్బ
ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఓమిక్రాన్ కట్టడికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించిన నేపధ్యంలో పలు రాష్ట్రాలు తమతమ రాష్ట్రాల్లో ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో పబ్లిక్ గ్యాదరింగ్స్ పై ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి.
Date : 25-12-2021 - 9:09 IST -
New CP: 30 మంది ఐపీఎస్ ల బదిలీ, హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్
తెలంగాణ రాష్ట్రంలో 30 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ అయ్యారు. వీరిలో కొందరికి స్థానచలనం అవ్వగా మరికొంతమంది వెయిటింగ్ లో ఉన్న అధికారులకు పోస్టింగ్స్ ఇచ్చారు. కొంతమంది కీలక అధికారులకు కూడా బదిలీ తప్పలేదు. బదిలీ అయిన వారికి పోస్టింగ్స్ కూడా ఇచ్చారు. వారిలో ఏసీబీ డీజీగా అంజనీ కుమార్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా సీవీ ఆనంద్ ఏసీబీ డైరెక్టర్గా షికాగోయల్, క్రైమ్ సిట్
Date : 25-12-2021 - 12:02 IST -
Revanth On KCR:కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర రేవంత్ మీటింగ్
డిసెంబర్ 27మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి లో రచ్చబండ నిర్వహిస్తామని రైతులంతా ఎర్రవెల్లి రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ నేతలందరూ వస్తారని రేవంత్ తెలిపారు.
Date : 24-12-2021 - 11:33 IST -
Swachh Telangana:తెలంగాణకి మరో అవార్డు
తెలంగాణ రాష్ట్రానికి మరో అవార్డు లభించింది. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత రాష్ట్రాలలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా రికార్డు సొంతం చేసుకొంది. ఈ కార్యక్రమంలో భాగమైన స్వచ్చ తెలంగాణ, భారత్ కార్యక్రమంలో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది, ప్రజలకు కేంద్రం అభినందనలు తెలిపింది.
Date : 24-12-2021 - 10:32 IST -
Inter: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ విద్యార్థులంతా పాస్!
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులందరినీ కనీస మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది.
Date : 24-12-2021 - 10:20 IST