Speed News
-
Corona: పిల్లల టికాకు అంతా సిద్ధం- కేంద్రం
కరోనా మహమ్మారి కట్టడికి కేంద్రం నిర్వహిస్తోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే, తాజాగా ఒమిక్రాన్ నేపథ్యంలో పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ టీకాకు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ అఫ్ ఇండియా) అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అయితే, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్
Date : 28-12-2021 - 10:20 IST -
Owaisi:వాళ్ళని అరెస్ట్ చేయమంటున్న అసదుద్దీన్ ఓవైసీ
హరిద్వార్ లో జరిగిన ధర్మ సంసద్ కార్యక్రమంలో ముస్లింలపై మారణహోమం చేయాలని పిలుపునిచ్చిన వారిపై కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే సరిపోదని, వాళ్ళని తప్పకుండా అరెస్ట్ చేయాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఆ సభలో రెచ్చగొట్టేలా మాట్లాడిన సంస్థలపై కేసులు పెట్టి నిషేదించాలని అసద్ కోరారు. ఈ విషయంలో ఎస్పీ, కాంగ్రేస్ మౌనం వహించడంతో ఆ పార్టీల నేచర్ ఎలాంటోదో అర్థమ
Date : 28-12-2021 - 10:10 IST -
Niti Aayog: ఆరోగ్య సూచీలో కేరళ ఫస్ట్.. తెలంగాణ థర్డ్!
వైద్య ఆరోగ్య సేవల్లో రాష్ట్రాలకు నీతి ఆయోగ్ ర్యాంకులను ప్రకటించింది. 24 అంశాల్లో రాష్ట్రాల పనితీరుని గమనించిన నీతి ఆయోగ్ ఈ ర్యాంకులను ఇచ్చింది.
Date : 28-12-2021 - 10:08 IST -
Chiru On Pushpa: పుష్ప దర్శకుడికి మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు!
పాన్ ఇండియా చిత్రం పుష్ప సినిమా సాధించిన బ్లాక్బస్టర్ విజయంతో అందరి ప్రశంసలు అందుకుంటున్న సృజనాత్మకత దర్శకుడు సుకుమార్ను మెగాస్టార్ చిరంజీవి అభినందనలతో ముంచెత్తారు.
Date : 28-12-2021 - 12:10 IST -
Cong dispute: వర్గపోరు మళ్ళీ తెరపైకి..!
తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో వర్గపోరు మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన రచ్చబండ కార్యక్రమం పార్టీలో మరోసారి రచ్చకు దారితీసింది.
Date : 27-12-2021 - 11:38 IST -
Omicron In TS:తెలంగాణాలో మళ్ళీ 12 ఓమిక్రాన్ కేసులు
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఒక్కరోజే 12 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు తేలాయి. వీరిలో నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారు 10 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
Date : 27-12-2021 - 11:35 IST -
Dead Lizard: మధ్యాహ్న భోజనంలో బల్లి… 80 మంది విద్యార్థులకు అస్వస్థత
కర్ణాటకలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. హవేరి జిల్లా రాణిబెన్నూరు సమీపంలోని వెంకటాపుర తండా లోని ప్రాథమిక పాఠశాలలో సాంబర్ లో బల్లి పండింది.
Date : 27-12-2021 - 8:40 IST -
News GST Rule:కొత్త సంవత్సరంలో కొత్త జీఎస్టీ రూల్స్.. ఈ వస్తువులపై పెరగనున్న ధరలు..?
కొత్త సంవత్సరంలో వస్తు సేవల పన్నులో మార్పులు జరగనున్నాయి. సవరించిన రేట్లు జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీంతో ఆయా వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.
Date : 27-12-2021 - 8:36 IST -
Theatres Issue:రేపు ఏపీ మంత్రి పేర్ని నానిని కలవనున్న సినీ పెద్దలు.. !
ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ వర్గాలతో పాటు రాజకీయ నాయకులు కూడా తమదైన శైలిలో దీనిపై స్పందిస్తున్నారు.
Date : 27-12-2021 - 7:39 IST -
Harish Rao: తోమర్ రైతులకు క్షమాపణ చెప్పాలి!
పార్లమెంట్లో రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను మోదీ ప్రభుత్వం త్వరలో మరో రూపంలో తీసుకువస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన ప్రకటనలపై ఆర్థిక మంత్రి టి హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ పీఠాధిపతి కళ్యాణ మహోత్సవానికి మంత్రి తన మంత్రివర్గ సహచరులు సిహెచ్ మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాద
Date : 27-12-2021 - 5:45 IST -
ఓమిక్రాన్ ఎఫెక్ట్.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు వాయిదా?
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు వాయిదా పడే అవకాశం లేదని పలు రాజకీయ వర్గాలు తెలిపాయి.
Date : 27-12-2021 - 5:38 IST -
Punjab Politics : పంజాబ్ లో సింగ్ తో బీజేపీ కూటమి
మాజీ సీఎం అమరేంద్రసింగ్ పెట్టిన కొత్త పార్టీతో కలిసి బీజేపీ పోటీ చేయనుంది. బీజేపీతో కలిసి ఎస్ఎడి కూడా పొత్తు పెట్టుకుంది. ఆ విషయాన్ని కేంద్రం మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించాడు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ ను ఇటీవల అమరేంద్రసింగ్ స్థాపించిన విషయం విదితమే. అలాగే, సుఖ్ దేవ్ సింగ్ ధిండాకు చెందిన ఎస్ఎడి (సంయుక్త్)తో పొత్తుతో పోటీ చేస్తోంది.రాజ్యసభ ఎంపీ అయి
Date : 27-12-2021 - 4:58 IST -
Fact Check : ఆమిర్ ఖాన్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడా?
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మరియు అతని భార్య కిరణ్ రావు జులై 3, 2021న పరస్పర అంగీకారంతో తమ 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కొద్ది సేపటికే అమీర్ ఖాన్, ఫాతిమా సైనా షేక్ల ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారని తెగ షేర్ చేసుకున్నారు.
Date : 27-12-2021 - 4:56 IST -
Modi : మండీలో మోడీ పర్యటన.. జలవిద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హిమాచల్ ప్రదేశ్లోని మండీలో పర్యటించారు. ఈ పర్యటనలో ప్రధాన మంత్రి తొలుత పలు స్టాళ్లను సందర్శించారు. స్థానిక కూరగాయల ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించారు. డ్రోన్ల స్టాల్ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండీ పర్యటనలో భాగంగా సుమారు 11 వేల కోట్ల రూపాయల విలువైన జలవిద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు మ
Date : 27-12-2021 - 3:58 IST -
Politics: వెనక్కి తగ్గిన తేజస్వి సూర్య
బీజేపీ పార్లమెంటు సభ్యుడు తేజస్వి సూర్య శ్రీ కృష్ణ మట్ నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. దేశ చరిత్రలో రాజకీయ, ఆర్ధిక, సామాజిక కారణాలవల్ల హిందూ ధర్మాన్ని విడిచి ఇతర మతాలను స్వీకరించిన వారందరిని తిరిగి హిందూ మతం స్వీకరించేలా అందరూ కలిసి పనిచేయాలని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే అయితే గోవాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.
Date : 27-12-2021 - 3:31 IST -
Andhra Pradesh: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఇటీవలే ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల ఫీజులను ఖరారు చేస్తూ తీసుకువచ్చిన జీవో 53, 54ను హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ఫీజును ఖరారు చేస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో విచారిస్తూ.. ప్రైవేట్ స్కూళ్లు, జూ.కాలేజీలకు మీరెలా ఫీజులు ఖరారు చేస్తారని కోర్టు ప్రశ్నించింది. చట్టాన
Date : 27-12-2021 - 3:07 IST -
International: ప్రధాన మంత్రిని సస్పెండ్ చేసిన అధ్యక్షుడు
సోమాలియా ప్రధాన మంత్రి మహమ్మద్ హుస్సేన్ రోబుల్ను సస్పెండ్ చేసినట్లు ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్లాహి మహమ్మద్ ప్రకటించారు. ప్రధాన మంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపారు. చాలా కాలం నుంచి ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతుండటంపై వీరిద్దరూ ఆదివారం చర్చించారు. అయితే వీరు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దేశాధ్యక్షు
Date : 27-12-2021 - 2:28 IST -
Politics: కేసీఆర్ కుటుంబంపై మరోసారి మాట్లాడితే నరికేస్తాం-ఎమ్మెల్యే షకీల్
నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంఎల్ఏ షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ మల్లన్న వ్యాఖ్యలకు స్పందిస్తూ.. కేసీఆర్ కుటుంబంపై మరోసారి మాట్లాడితే మూడు వందల ముక్కలుగా నరికేస్తాం. ఎక్కువ మాట్లాడితే నేనే ఇంటికి వచ్చి కొడతా… క్రమశిక్షణ గల బీజేపీ తీన్మార్ మల్లన్న కి నేర్పేది ఇదేనా? అని మండిపడ్డారు. అయితే ప్రభుత్వ విధివిధానాలపై ప్రతిపక్షాల నిర్మాణాత్మకమైన విమర్శల వల
Date : 27-12-2021 - 2:07 IST -
Politics: దేశం కోసం వ్యవసాయం చేస్తున్నాం: రాకేశ్ టికాయత్
ప్రధాని మోదీ క్షమాణలను చెప్పాలని రైతులెవరూ కోరుకోలేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ అన్నారు. ఏ నిర్ణయాన్నైనా రైతుల ఆమోదం లేకుండా తీసుకోవద్దని మాత్రమే తాము ప్రధానిని కోరుతున్నామని తెలిపారు. దేశం కోసం తాము వ్యవసాయం చేస్తున్నామని, ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నామని… అయినప్పటికీ ఢిల్లీ మాత్రం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని అన్నారు. మూడు వ్యవసాయచట్టాల
Date : 27-12-2021 - 1:43 IST -
Politics: రేవంత్ రెడ్డి అరెస్ట్
కెసిఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం తలపెట్టిన నేపథ్యంలో ఆయనను ఇంట్లోంచి వెళ్లనివ్వకుండా జూబ్లీహిల్స్లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు మోహరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి చుట్టూ పోలీసులు బారీకేడ్లు ఏర్
Date : 27-12-2021 - 1:29 IST