KTR Tesla: తెలంగాణ రండి..ఎలాన్ మస్క్ కి కేటీఆర్ ఇన్విటేషన్
టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్.. రెండు రోజుల కిందట ఇండియా విమర్శలు చేస్తూ.. ట్వీట్ చేశారు.
- By Hashtag U Published Date - 10:31 AM, Sat - 15 January 22
టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్.. రెండు రోజుల కిందట ఇండియా విమర్శలు చేస్తూ.. ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ గా మారింది. భారత ప్రభుత్వంతో ఎదురు అవుతున్న సవాళ్ల కారణంగానే ఇండియలోకి టెస్లా రాక ఆలస్యం అఅవుతుందని కామెంట్ చేశారు ఎలాన్. దీనిపై పలువురు ఇప్పటికే మండిపడుతూ ట్వీట్ చేశారు.అటు హీరో విజయ్ దేవరకొండ కూడా దీనిపై ట్వీట్ చేశాడు. మస్క్,, తెలంగాణ రండి. మీరు ఇక్కడ కార్యకలాపాలు ననిర్వహించడం మా అదృష్టం అన్నాడు.
Hey Elon, I am the Industry & Commerce Minister of Telangana state in India
Will be happy to partner Tesla in working through the challenges to set shop in India/Telangana
Our state is a champion in sustainability initiatives & a top notch business destination in India https://t.co/hVpMZyjEIr
— KTR (@KTRTRS) January 14, 2022
అటు హీరో విజయ్ దేవరకొండ కూడా దీనిపై ట్వీట్ చేశాడు. మస్క్,, తెలంగాణ రండి. మీరు ఇక్కడ కార్యకలాపాలు ననిర్వహించడం మా అదృష్టం అన్నాడు.
.@elonmusk –
Come to Hyderabad – India!!!
It will be epic to have you 🤍The Government here in Telangana is terrific too..
— Vijay Deverakonda (@TheDeverakonda) January 15, 2022
Tags
Related News
Elon Musk Net Worth Rise: మస్క్తో మామూలుగా ఉండదు మరీ.. 5 రోజుల్లో రూ. 3 లక్షల కోట్లు సంపద..!
ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో కంపెనీ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ నికర విలువ సోమవారం నాడు 18.5 బిలియన్ డాలర్లు పెరిగింది.