Pavan Kalyan: ఈ పండుగ రైతుల్లో ఆనందం నింపాలి!
- By Balu J Published Date - 12:38 PM, Fri - 14 January 22
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి. ఇప్పటికే పట్టణాల్లో నివసించేవాళ్లు, సొంతూళ్లకు చేరడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఇవాళ భోగిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు శుభకాంక్షలు తెలిపారు. కాగా సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ రైతుల్లో ఆనందం నింపాలని, అండగా ఉండాలని అన్నారు. జన సైనికులకు, మహిళలకు పవన్ కళ్యాణ్ గ్రీటింగ్స్ తెలిపారు.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. – JanaSena Chief Sri @PawanKalyan #HappySankranti #MakarSankranti #makarsankranti2022 pic.twitter.com/5FSDBPgYXt
— JanaSena Party (@JanaSenaParty) January 13, 2022
Related News
BRS Leaders: రేవంత్ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ : బీఆర్ఎస్ నేతలు
BRS Leaders: బీఆర్ఎస్ నేతలు దేవిప్రసాద్, చిరుమళ్ల రాకేష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఎం .శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. గత పదిహేను రోజులుగా రైతాంగం తీవ్ర ఆందోళన లో ఉందని, రైతులకు భరోసా ఇచ్చే ప్రభుత్వం రాష్ట్రం లో లేదని వారు మండిపడ్డారు. రైతు భరోసా కింద పెంచిన మొత్తం రైతులకు ఇస్తామని చెప్పి రైతు బంధు సాయం తోనే ప్రభుత్వం సరిపెట్టింది అది కూడా మొత్తం ఇవ్వలేదని