Speed News
-
Maharashtra: సూపర్ మార్కెట్లలో మద్యం అమ్మకాలు
మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వం గురువారం కొత్త వైన్ పాలసీలో భాగంగా రాష్ట్రంలో తయారు చేసిన వైన్లను విక్రయించడానికి అన్ని సూపర్ మార్కెట్లను అనుమతించిందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పొరుగున ఉన్న మధ్యప్రదేశ్ తన అన్ని విమానాశ్రయాలలో మద్యం అమ్మకాలకు, న
Date : 28-01-2022 - 12:17 IST -
AP Seva Portal : ఏపీ సేవ పోర్టల్ ప్రారంభం
సచివాలయాల వ్యవస్థ ద్వారా పాలనను ప్రజలకు చేరువ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘ఏపీ సేవా పోర్టల్’ను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ను ప్రారంభించి ఏపీ సేవగా నామకరణం చేశారు.
Date : 28-01-2022 - 10:56 IST -
Tamil Nadu: తమిళనాడులో నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ ఎత్తివేత
తమిళనాడులో లాక్డౌన్ నిబంధనలను ఫిబ్రవరి 15 వరకు మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ, ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో కొన్ని ముఖ్యమైన సడలింపులను ఉంటాయని ఆయన ప్రకటించారు.
Date : 28-01-2022 - 10:21 IST -
Karnataka: కర్ణాటకలో ఒక్క రోజులో 67వేల మంది డిశ్చార్జ్
కర్ణాటకలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యాక నిన్న(గురువారం 27) ఒక్క రోజే అత్యధికంగా 67వేల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో రికవరీ రేటు 90 శాతానికి పైగా పెరిగింది.
Date : 28-01-2022 - 10:17 IST -
RGV: ఆర్జీవి బంపర్ ఆఫర్.. తన ఫొటోకు క్యాప్షన్ పెడితే లక్ష గిఫ్ట్!
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా కూడా అది సంచలనమే అని చెప్పాలి. తన మనసులో ఏది అనిపిస్తే... అదే చేసేస్తాడు. అది ఎవరికి నచ్చినా... నచ్చకపోయినా తనకి అనవసరం. ఇంకా చెప్పాలంటే... తాను తీసే సినిమాలు తనకి నచ్చితే చాలు...
Date : 28-01-2022 - 10:10 IST -
Delhi: ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేత
ఢిల్లీ లో వారంతపు కర్ఫ్యూ ఎత్తివేయాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నిర్ణయించింది. దీంతో పాటు నగరంలో అనవసరమైన దుకాణాలను తెరవడానికి సరి-బేసి విధానాన్ని కూడా ఎత్తి వేయాలని నిర్ణయించింది.
Date : 28-01-2022 - 6:00 IST -
NTR Trust: కొవిడ్ బాధితుల కోసం టెలిమెడిసిన్ సేవలు
కోవిడ్ బాధితుల కోసం ఎన్టీ ఆర్ ట్రస్ట్ మరో కార్యక్రమం మొదలు పెట్టింది.
Date : 27-01-2022 - 8:53 IST -
Kerala: కేరళలో ఆరుగురు బాలికల అదృశ్యం..?
కోజికోడ్లోని వెల్లిమడుకున్నులో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలికల చిల్డ్రన్స్ హోంలో ఆరుగురు బాలికలు అదృశ్యమయ్యారు. చిల్డ్రన్స్ హోమ్ సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Date : 27-01-2022 - 7:49 IST -
Thalassemia: తెలంగాణలో ఆ నాలుగు జిల్లాల్లో తలసేమియా ముప్పు
తెలంగాణలో నాలుగు జిల్లాల్లో తలసేమియా ముప్పు ఎక్కువగా ఉందని అధ్యయనం వెల్లడించింది. జీనోమ్ ఫౌండేషన్, తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ (టిఎస్సిఎస్) సంయుక్త అధ్యయనంలో ఇది వెల్లడైంది.
Date : 27-01-2022 - 7:39 IST -
Tamil Nadu: తమిళనాడులో చిరుత కలకలం.. ఇద్దరిపై అటాక్!
తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో ముగ్గురిపై దాడి చేసిన చిరుత పులి మళ్లీ రెచ్చిపోయి, జిల్లాలోని నిట్వేర్ తయారీ యూనిట్ ఆవరణలో ఇద్దరు వ్యక్తులపై విరుచుకుపడింది.
Date : 27-01-2022 - 5:01 IST -
Upasana Konidela: మెగాస్టార్ గారూ.. మీ కోడలికి సంస్కారం నేర్పలేదా?
మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన పేరు చెప్పగానే ఆసక్తికరమైన ట్వీట్స్ గుర్తుకువస్తాయి.
Date : 27-01-2022 - 3:45 IST -
Singireddy: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి కరోనా!
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం చూపుతూనే ఉంది. రోజురోజుకూ వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో బాధితుల సంఖ్య సైతం పెరిగిపోతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. గురువారం జరిపిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడయింది. మూడు రోజులుగా మంత్రి పలు అభివృద్ధి కా
Date : 27-01-2022 - 3:25 IST -
CM KCR: చిరుకు సీఎం కేసీఆర్ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డ విషయం అందరికీ తెలిసిందే. డాక్టర్ల సూచన మేరకు ఆయన హోం క్వారంటైన్ లో ఉండి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిరంజీవికి ఫోన్ చేశారు. చిరంజీవి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకొని, త్వరగా రికవరీ కావాలని కోరారు. గత కొద్దిరోజులుగా టాలీవుడ్ కరోనా బారిన పడుతోంది. దీంతో ఆ ప్రభావం చిరంజీవిపై పడింది. మ
Date : 27-01-2022 - 1:23 IST -
Omicron: దడ పుట్టిస్తోన్న ఒమిక్రాన్…మనిషి శరీరంపై 21 గంటలు సజీవంగా వైరస్…!
కోవిడ్ మహమ్మారి కొత్త కొత్త వేరియంట్లలో ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా...ఇప్పుడు ఒమిక్రాన్. ఇలా అనేక వేరియంట్లలో రూపాంతరం చెందుతూ ప్రజలను వణికిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.
Date : 27-01-2022 - 11:15 IST -
Showrya Chakra : అమర జవాన్ కు అత్యున్నత పురస్కారం
ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన అమర జవాన్ మారుప్రోలు జస్వంత్ రెడ్డికి అత్యున్నత శాంతియుత శౌర్యచక్ర పురస్కారం లభించింది
Date : 27-01-2022 - 10:55 IST -
ఇందిరాగాంధీ స్టేడియంలో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు త్వరలో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ రానుంది.
Date : 27-01-2022 - 10:54 IST -
Rice Millers : వే బిల్లలు నిలిపివేయడంతో ఆందోళనలో రైస్ మిల్లర్లు
ప్రభుత్వానికి కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) రవాణా చేసేందుకు వేబిల్లులు ఆకస్మికంగా నిలిచిపోవడంతో రైస్ మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Date : 27-01-2022 - 10:47 IST -
Turtles: 20వేల ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లలను సముద్రంలోకి వదలనున్న నెల్లూరు అటవీ శాఖ
నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది 20 వేల ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లలను సముద్రంలోకి వదలాలని అటవీశాఖ యోచిస్తోంది. తీరం వెంబడి 12 హేచరీలను ఏర్పాటు చేసింది.
Date : 27-01-2022 - 10:46 IST -
NATA: లాస్ వేగాస్ లో నాటా నూతన కార్యవర్గం ఎంపిక
అమెరికాలో ప్రవాసాంధ్రుల అభిమాన తెలుగు సంఘం నార్త్ అమెరికా తెలుగు అసొసియేషన్ నాటా బోర్డు సమావేశం లాస్ వేగాస్ లో మూడు వందలు పైగా సభ్యుల సమక్షం లో ఎంతో ఉత్సాహం గా జరిగినది.
Date : 26-01-2022 - 10:32 IST -
TRS: సీఎం కేసీఆర్ ను కలిసిన టీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షులు!
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన నేపథ్యంలో పలు జిల్లాల అధ్యక్షులు అధినేత, సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.
Date : 26-01-2022 - 9:08 IST