Speed News
-
BJP Chief: ఫ్రంట్ లేదు.. టెంట్ లేదు.. కేసీఆర్ పై బండి ఫైర్!
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వివేకానందుడి విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలను మొదలుపెట్టిందని, ఏ క్షణంలోనైనా జైలుకు పోవచ్చునని జోస్యం చెప్పారు. తమిళనాడు, కేరళ, బీహార్ రాష్రాలకు చెందిన కీలక నేతలు కేసీఆర్ కలుస్తుండటం.. కేసీఆర్ థర్డ్ ప్రంట్ దిశగా అడుగుల
Published Date - 04:28 PM, Wed - 12 January 22 -
Rains: ఏపీకి వర్ష సూచన.. మోస్తరు నుంచి భారీ వర్షాలు!
నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, బుధవారం ఉత్తర కోస్తాలో తేలికపాటి వ
Published Date - 02:34 PM, Wed - 12 January 22 -
CM KCR: బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం
దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా, రైతాంగం నడ్డివిరిచే దిశగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎరువుల ధరల పెంపు నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
Published Date - 02:16 PM, Wed - 12 January 22 -
Kite Festival: అనగనగా ఓ పతంగి.. చార్ సౌ సాల్ కీ కహానీ!
సంక్రాంతి అంటే ఫెస్టివల్ ఆఫ్ కైట్స్ .పలు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతికి పతంగులు ఎగరేసిన ఎక్కువగా తయారయ్యేది హైదరాబాద్ లోనే. ఇక్కడి ధూల్ పేటలో తయారయ్యే పతంగులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది.
Published Date - 02:12 PM, Wed - 12 January 22 -
Covid Updates: రెండు లక్షలకు చేరువలో కరోనా కేసులు!
భారతదేశంలో గత 24 గంటల్లో 1,94,720 COVID-19 కేసులు, 442 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 9,55,319 యాక్టివ్ కేసులతో సహా 3,60,70,510కి పెరిగింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 2.65 శాతం. ఇప్పటివరకు 69.52 కోట్ల మొత్తం పరీక్షలు నిర్వహించగా, వారానికి 9.82 శాతం పాజిటివ్ రేటు నమోదైంది. మహారాష్ట్రలో మంగళవారం 34,424 కేసులు, ఢిల్లీలో 21, 259
Published Date - 02:07 PM, Wed - 12 January 22 -
Modi Tributes: స్వామి వివేకానంద కలలను నెరవేరుద్దాం!
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆయనకు నివాళులర్పించారు. ఒక ట్వీట్లో ప్రధాన మంత్రి “మహోన్నతమైన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నేను ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. అతనిది జాతీయ పునరుత్పత్తికి అంకితమైన జీవితం. దేశ నిర్మాణానికి కృషి చేసేలా ఎంతో మంది యువకులను ప్రేరేపించారు. మన దేశం కోసం ఆయన కన్న క
Published Date - 01:58 PM, Wed - 12 January 22 -
CID Notice To RRR : రఘురామకు ఏపీ సీఐడీ నోటీసులు
వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణంరాజుకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది
Published Date - 12:45 PM, Wed - 12 January 22 -
TSRTC: గ్రేట్ సజ్జనార్..జయహో మహిళ
సమస్య పెద్దది..పరిష్కారం సులభం. కానీ దీర్ఘకాలంగా ఎవరు పట్టించుకోలేదు. ఓ మహిళ అర్ధరాత్రి చేసిన ఒక ట్వీట్ తో టీఎస్ ఆర్ టీ సీ ఎండీ సజ్జనార్ స్పందించాడు. సమస్యకు పరిష్కారం వెంటనే చూపుతూ ఆదేశాలు జారీ చేసాడు. దానికి సంబంధించిన వివరాలు ఇవి.. అర్ధరాత్రి సమయాలలో RTC బస్సులలో మహిళల సౌకర్యం కోసం ( వాష్ రూమ్స్ ) బస్సులను పెట్రోల్ పంప్ లలో 10 నిమిషాలు బస్సు ఆపాలని యువతి పాలే నిషా ట్వీట్ […
Published Date - 10:00 AM, Wed - 12 January 22 -
Siddharth:సారీ సైనా… జోక్ చేసానంతే
నటుడు సిద్దార్థ్ స్టార్ షట్లర్, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. పంజాబ్లో ప్రధాని మోదీకి భద్రత విషయంలో జరిగిన సంఘటనపై స్పందించిన సైనా దేశ ప్రధానికే భద్రత లేకపోతే ఇంకెవరికి ఉంటుందని ట్వీట్ చేశారు. సైనా ట్వీట్ పై సిద్దార్థ్ సెటైర్ వేశారు. సైనాను ఉద్దేశిస్తూ చిన్న కాక్ తో ఆడే ప్రపంచ చాంపియన్ అంటూ సమాధానమిచ్చాడు.సిద్దార్థ్ కాక్ అనే ప
Published Date - 09:28 AM, Wed - 12 January 22 -
Srikakulam: శ్రీకాకుళంలో కరోనా డెంజర్ బెల్స్..
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవ్వుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇటు ఏపీలో కూడా కరోనా కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి.
Published Date - 09:21 AM, Wed - 12 January 22 -
PK : పవన్ నోట పొత్తు మాట
జనసేనాని పొత్తులపై నోరు విప్పాడు. కొన్ని పార్టీలు జనసేనతో పొత్తు పెట్టుకోవాలి అని కోరుకుంటున్నాయని పరోక్షంగా టీడీపీ ప్రయత్నాన్ని ప్రస్తావించాడు. పార్టీ క్యాడర్ తో నిర్వహించిన వీడియో సమావేశంలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Published Date - 10:14 PM, Tue - 11 January 22 -
TDP: టీడీపీ ఈ-పేపర్ ప్రారంభం
తెలుగు దేశం పార్టీ సొంత పత్రికను ప్రారంభించింది. చైతన్య రథం పేరుతో ఈ-పేపర్ ను చంద్రబాబు మంగళవారం ప్రారంభించారు.
Published Date - 09:27 PM, Tue - 11 January 22 -
Bangarraju Trailer: బంగార్రాజు ట్రైలర్ రిలీజ్.. తండ్రికొడుకుల జోరు అదుర్స్!
అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా బంగార్రాజు సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. 14న సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
Published Date - 08:40 PM, Tue - 11 January 22 -
Keerthy Suresh: కీర్తి సురేష్ కు కరోనా పాజిటివ్!
చిత్ర పరిశ్రమలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ఇప్పటికే ప్రముఖ నటీనటులు మహేశ్ బాబు, త్రిష, ఖుష్బూ, రేణుదేశాయ్, శోభన లాంటి కరోనా బారిన పడగా, తాజాగా మహనటి ఫేం కీర్తి సురేష్ కరోనా బారిన పడ్డారు.
Published Date - 08:25 PM, Tue - 11 January 22 -
Air Pollution : ప్రమాదకర కాలుష్యంలో 132 సిటీలు
దేశంలోని 132 నగరాల్లో ప్రమాణాల కంటే దారుణంగా పొల్యూషన్ విలువ పడిపోయింది. ఆ విషయాన్ని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ నివేదిక తేల్చింది.
Published Date - 04:50 PM, Tue - 11 January 22 -
Night Curfew in AP : సంక్రాంతి తరువాతే ఏపీలో నైట్ కర్ఫ్యూ
ఏపీలో నైట్ కర్ఫ్యూను సంక్రాంతి తరువాత పెట్టాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Published Date - 04:32 PM, Tue - 11 January 22 -
Hero Siddharth : హీరో సిద్ధార్థ నోటిదూల
హీరో సిద్ధార్థ మహిళలపై నోరుపారేసుకోవడాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ మండిపడ్డారు. బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సందర్భంగా సిద్ధార్థ గతంలో మహిళలపై చేసిన కామెంట్లను రివ్యూ చేసింది. అనుచిత వ్యాఖ్యలు మహిళలపై చేయడం అతనికి కొత్తేమీ కాదని గుర్తించింది. https://twitter.com/Actor_Siddharth/stat
Published Date - 04:11 PM, Tue - 11 January 22 -
US Corona : అమెరికాలో సెకనుకు 9 కరోనా కేసులు
కరోనా దెబ్బకు అగ్రరాజ్యం గజగజా వణికిపోతోంది. ఒక సెకనుకు 9 పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Published Date - 04:02 PM, Tue - 11 January 22 -
Medaram: నేటి నుంచే మేడారం స్పెషల్ బస్సులు షురూ..!
మేడారం భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు నేటి (మంగళవారం) నుంచి హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జానర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరి, తిరిగి మేడారంలో సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అవుతుందని ఆయన వెల్లడించారు. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి చార్జీలు పెద్దలు
Published Date - 02:57 PM, Tue - 11 January 22 -
BJP: వైసీపీ ఉగ్రవాదపార్టీ.. ఏపీని తాలిబన్లు పాలిస్తున్నారు!
వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ గా మార్చారని ఆయన ఆరోపించారు.ఏపీని తాలిబాన్లు పాలిస్తున్నారని.. వైసీపీ ఓ ఉగ్రవాద పార్టీ అని విమర్శించారు. వైసీపీ లో శిక్షణ పొందిన తాలిబన్లు తయారయ్యారని ఆయన ఆరోపించారు. ఆత్మకూరు ఘటన రెండు వర్గాల మధ్య జరిగింది కాదని.. వైసీపీ, బీజేపీ మధ్య జరిగిన స
Published Date - 02:28 PM, Tue - 11 January 22