Speed News
-
YCP vs JanaSena: పవన్ స్పీచ్ పై వైసీపీ ఎటాక్
జనసేన ఆవిర్భావ సభలో పవన్ ఇచ్చిన స్పీచ్ పై వైసీపీ ఎటాక్ మొదలుపెట్టింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పల్లకి మోయడానికి జనసైనికుల్ని, వీర మహిళల్ని పవన్ సిద్దం చేస్తున్నాడని మంత్రి పేర్ని నాని ఆరోపణలకు దిగాడు.
Date : 14-03-2022 - 11:04 IST -
PK ON YCP: వైసీపీపై పవన్ సెటైరిక్ ప్రతిజ్ఞ
ఆవిర్భావ సభలో జనసేనని పవన్ వైసీపీ పై సెటైరిక్ గా ఉన్న ప్రతిజ్ఞ సభికుల్ని ఆయకట్టు కుంది. ఆ ప్రతిజ్ఞ ఇలా ఉంది..'' ఆంధ్రప్రదేశ్ మా సొంత భూమి. ఆంధ్రులందరూ మా బానిసలు. రాజ్యాంగస్ఫూర్తిని తుంగలో తొక్కుతాం.
Date : 14-03-2022 - 9:26 IST -
JanaSena: పొత్తులపై పవన్ శపథం
ఏపీలో ప్రజా ప్రభుత్వాన్ని 2024లో స్థాపించే దిశగా పనిచేయాలని జనసేనాని దిశానిర్దేశం చేశాడు. బీజేపీ ఇచ్చే రోడ్ మాప్ కు అనుగుణంగా నడుచుకుంటామని తేల్చి చెప్పాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా నిర్ణయాలు ఉంటాయని పరోక్షంగా పొత్తుల గురించి పవన్ శపథం చేసాడు.
Date : 14-03-2022 - 9:21 IST -
Suma Kanakala: `జయమ్మ పంచాయతీ` ఏప్రిల్ 22న విడుదల
ప్రముఖ యాంకర్, టెలివిజన్ ప్రెజెంటర్, హోస్ట్ సుమ కనకాల నటించిన తాజా చిత్రం `జయమ్మ పంచాయితీ` విడుదల తేదీని
Date : 14-03-2022 - 8:13 IST -
SS Rajamouli: సీఎం జగన్ తో రాజమౌళి ‘స్పెషల్’ భేటీ!
రాజమౌళి మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ మార్చి 25 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.
Date : 14-03-2022 - 7:42 IST -
Shreyas Iyer: ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా శ్రేయాస్ అయ్యర్
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ఎంపికయ్యాడు.
Date : 14-03-2022 - 7:18 IST -
Inia Vs SL: పింక్బాల్ టెస్టులో భారత్ గ్రాండ్ విక్టరీ
వేదిక మారింది... బంతి కూడా మారింది...అయితే ఫలితం మాత్రం మారలేదు.
Date : 14-03-2022 - 7:12 IST -
Janasena: జనసేన ఆవిర్భావ సభ షురూ.. జనసైనికులతో కిక్కిరిసిన ప్రాంగణం..!
ఆంధ్రప్రదేశ్లో జనసేన ఆవిర్భావ సభ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జనసేన ఆవిర్భావ దినోత్సవం ఈసందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామ సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ వేదికకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టారు. ఆవిర్భావ సభ కోసం సాంగ్ రిలీజ్ చేసింది జనసేన పార్టీ. ఇక ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేల సంఖ్యలో అభిమానులు
Date : 14-03-2022 - 4:22 IST -
Brother Anil: ‘జగన్’ పై ‘బ్రదర్ అనిల్’ సంచలన వ్యాఖ్యలు
సోమవారం విశాఖపట్టణంలో ఏపీ సీఎం జగన్ బావ, వైఎస్ షర్మిల భర్త.. బ్రదర్ అనిల్ పర్యటించారు.
Date : 14-03-2022 - 4:00 IST -
AP Assembly: ఐదుగురు టీడీపీ నేతల పై సస్పెన్షన్ వేటు..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు. అసెంబ్లీలో సభా కార్యాకలాపాలకు అడ్డు తగులుతున్నారనే కారణంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఐదుగురు టీడీపీ సభ్యులపై వేటు వేశారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావు కేశవ్, నిమ్మల రామానాయుడు, బాలవీరాంజనేయులును ఈ బడ్జెట్ సెషన్ నుంచి పూర్తిగా సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించ
Date : 14-03-2022 - 3:02 IST -
Sonia Gandhi: అలాంటివాళ్లకు కాంగ్రెస్ లో స్థానం ఉండదు!
ఇటీవల జరిగిన ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరున్న కాంగ్రెస్ ఘోర వైఫల్యం మూటగట్టుకుంది.
Date : 14-03-2022 - 1:18 IST -
Ganta Srinivasa Rao: నా రాజీనామాను వెంటనే ఆమోదించండి..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం నాడు లేఖ రాశారు. తన రాజీనామాను ఆమోదించాలని ఆ లేఖలో గంటా శ్రీనివాసరావు స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. ఇక విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ, 2021 ఫిబ్రవరి 12వ తేదీన గంటా శ్రీనావాసరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రాజీనామాను స్పీకర్ ఇంకా
Date : 14-03-2022 - 12:53 IST -
Earthquake: భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు..!
మలేషియ, ఫిలిప్పీన్స్ దేశాల్లో అర్థరాత్రి ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భారీ తీవ్రత నమోదవడంతో అక్కడి ప్రజలు భయంతో రోడ్లపై పరుగులు తీశారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ సమీపంలో రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదైంది. మరోవైపు ఫిలిప్పీన్స్లో రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదైంది. దీంతో రెండు దేశాల్లో రిక్టర్ స్కేలు పై తీవ్రత 6 దాటడంతో ఆస్థిన
Date : 14-03-2022 - 12:47 IST -
T20 league: లక్నో టీమ్ కు ఎదురుదెబ్బ
ఐపీఎల్ 2022వ సీజన్ ప్రారంభానికి ముందు కొత్త జట్టు లక్నో సూపర్ జాయింట్స్ కు భారీ షాక్ తగిలింది.
Date : 14-03-2022 - 12:05 IST -
Corona Virus: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!
ఇండియాలో థర్డ్వేవ్ అనంతరం రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 2,503 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 27 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 4,377 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ త
Date : 14-03-2022 - 10:15 IST -
Tragedy in Telangana: తెలంగాణలో విషాదం..చెరువులో పడి ముగ్గురు మృతి
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని నర్సంపేట మండలం చిన్న గురిజాల గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులను కృష్ణమూర్తి (65), నాగరాజు (35), లక్కీ (12)గా గుర్తించారు. కృష్ణమూర్తి చెరువులో కాళ్లు కడుక్కుంటుండగా, ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడని పోలీసులు తెలిపారు. అతడిని కాపాడేందుకు తోడుగా ఉన్న మనవడు చెరువులోకి దూకాడని…
Date : 14-03-2022 - 9:40 IST -
Liquor Rates: తెలంగాణలో మందుబాబులకు గుడ్ న్యూస్..!
రాష్ట్రంలో మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. తెలంగాణలో త్వరలోనే మద్యం ధరలు తగ్గించనున్నట్లు సమాచారం. గతంలో కరోనా పరిస్థితుల నేపధ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం ధరలను 20 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణలో లిక్కర్ విక్రయాలు భారీగా తగ్గినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో మద్యం ధరల పెరుగుదలతోనే, రాష్ట్ర
Date : 14-03-2022 - 9:31 IST -
Telangana Jobs: పోలీస్ శాఖ నుంచే.. ఉద్యోగాల జాతర షురూ..!
తెలంగాణలో ఉద్యోగాల జాతార మొదలు కానుంది. ఈ క్రమంలో ముందుగా పోలీసు శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ ప్రారంభం కానుందని సమాచారం. మార్చి చివరి వారంలో కానీ, ఏప్రిల్ మొదటి వారంలో కానీ పోలీస్ శాఖ నుంచి ప్రకటన వెలువేడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలో జోన్ల వారిగా ఉద్యోగాల ఖాళీల జాబితాను అధికారులు సిద్ధం చేసి, ప్రభుత్వానికి పంపారని, దీంతో ఆ జాబితాను ప్రభుత్వం ఆ
Date : 14-03-2022 - 9:08 IST -
India 2nd Test: ఇక గెలుపు లాంఛనమే
పింక్ బాల్ టెస్టులో రెండోరోజూ భారత్ ఆధిపత్యం కొనసాగింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టిన రోహిత్సేన ఇక విజయాన్ని అందుకోవడమే లాంఛనమే.
Date : 13-03-2022 - 10:03 IST -
Congress President: మళ్లీ సోనియా వైపే ‘సీడబ్ల్యూసీ’
ఐదు రాష్ట్రాల ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం దృష్ట్యా నాయకత్వాన్ని మార్చాలనే డిమాండ్ల మధ్య నాలుగున్నర గంటల సుదీర్ఘ సీడబ్ల్యూసీ సమావేశం సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగాలని తీర్మానించింది.
Date : 13-03-2022 - 9:47 IST