Speed News
-
Rail Jobs 2022: ‘రైల్వేలో ఉద్యోగ ఖాళీల’పై ‘కేంద్రం’ కీలక ప్రకటన..!
రైల్వే శాఖలో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది. మొత్తం 2,98,428 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వీటిలో ప్రస్తుతం 1,40,713 ఖాళీల భర్తీ అనేది వివిధ దశల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. ఖాళీల భర్తీని వేగవంతం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు అశ్వినీ వైష్ణవ్. బుధవారం లోక్సభలో రైల్వే పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడిన అశ్వినీ వై
Date : 17-03-2022 - 9:56 IST -
TTD: తిరుమల వెంకన్న’ భక్తులకు గుడ్ న్యూస్… ఈనెల 20 నుంచి అందుబాటులోకి ‘ఆర్జిత సేవా టికెట్లు’..!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక శుభవార్త చెప్పారు. 2022 ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన తిరుమల ఆర్జిత సేవ టిక్కెట్లను ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది టీటీడీ. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన మరియు నిజ పాద దర్శనం మొదలగు ఆర్జిత సేవ టిక్కెట్లు ఎలక్ట్రానిక్ లాటరీ
Date : 17-03-2022 - 9:45 IST -
Telangana Weather: తెలంగాణలో నేడు, రేపు ‘వడగాలులు’…. హెచ్చరికలు జారీ..!
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ ఎండలు మండుతున్నాయి. ఇంకా చెప్పాలంటే…పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. సాధారణం కంటే 6-7 డిగ్రీల వరకు అదనంగా నమోదవుతున్నాయి. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా సింగరేణి బెల్ట్ లో ఈ వడగాలులు అధికంగా వీస్తున్నాయి. ఇకపోతే.. ఇవాళ, రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్
Date : 17-03-2022 - 9:36 IST -
Farmers: ఆ రైతులకు ‘రైతుబంధు’ కట్
గంజాయి, డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
Date : 16-03-2022 - 10:23 IST -
hand ball: హ్యాండ్బాల్ టీమ్కు లోక్సభ స్పీకర్ అభినందనలు
న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ మహిళల హ్యాండ్బాల్ చాంపియ్న్షిప్ టైటిల్ను కైవసం చేసుకున్న భారత జటును లోక్సభ స్పీకర్ ఓమ్ బిర్లా అభినందించారు.
Date : 16-03-2022 - 10:17 IST -
Suresh Raina: ఐపీఎల్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న చిన్న తలా
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేష్ రైనా ఫాన్స్ కు గుడ్ న్యూస్...రైనా ఐపీఎల్ లో ర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఏ టీమ్ కొనుగోలు చేసింది అనుకుంటున్నారా..
Date : 16-03-2022 - 10:08 IST -
Prashant Kishor: 2024లో బీజేపీకి.. కాంగ్రెస్ చుక్కలు చూపిస్తుంది..!
దేశంలో 2024 ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో జాతీయ పార్టీల్లో ఒకటైన కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఒక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్కు కనీస సీట్లు దక్కలేదు. దీంతో 70 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక కోలుకోవడం కష్టమని రాజకీయ విశ్లేషకులు సైతం తేల్చ
Date : 16-03-2022 - 4:52 IST -
Bandi: స్పీకర్ తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు!
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీరుపై తనదైన శైలిలో స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
Date : 16-03-2022 - 4:11 IST -
Vijayawada: రోడ్డుపై మందుబాబుల అడ్డా.. రాకపోకలు సాగేదెలా!
ఆ రోడ్డు నిత్యం ప్రయాణికులు, బాటసారులతో రద్దీగా ఉంటుంది. అంతే కాదు.. ఇతర ప్రధాన మార్గాలకు కేంద్రం బిందువు కూడా.
Date : 16-03-2022 - 3:28 IST -
Seethakka Demands: ‘జీయర్’ బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలి!
ప్రముఖ సమ్మక్క సారలమ్మ జాతరపై చిన జీయర్ స్వామి వ్యాఖ్యలను కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే సీతక్క ఖండిస్తూ గిరిజనులకు, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Date : 16-03-2022 - 12:46 IST -
AP Half day schools: వచ్చే నెల నుంచి ‘హాఫ్ డే’ స్కూల్స్
ఆంధ్రప్రదేశ్లో హాఫ్ డే స్కూల్స్ ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలకు పని దినాలు తక్కువగా ఉన్నందున విద్యా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Date : 16-03-2022 - 12:21 IST -
Navjot Singh Sidhu: పంజాబ్ పీసీసీ పదవికి.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా..!
పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేశారు. ఇక ఇటీవల పంజాబ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించడంతో, అక్కడి సిట్టింగ్ సీఎం చరణ్ జిత్ చన్నీతో పాటు, పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సిద్ధూ
Date : 16-03-2022 - 12:02 IST -
Corona Virus: ఇండియాలో భారీగా తగ్గుతున్న కరోనా యాక్టివ్ కేసులు..!
దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 2,876 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 98 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 4,722 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను వి
Date : 16-03-2022 - 11:39 IST -
AP Assembly: జంగారెడ్డి గూడెం రగడ ..10 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..!
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం వాడి వేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సభకు పదే పదే అంతరాయం కల్గిస్తున్న క్రమంలో వరుసగా రెండో రోజు కూడా పది మంది టీడీపీ శాసనసభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం స్పెండ్ చేశారు. జంగారెడ్డి గూడెం కల్తీ సారా మరణాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సభను తప్పు దారి పట్టించారంటు టీడీపీ సభ్యులు
Date : 16-03-2022 - 11:28 IST -
Ukraine Russia War: కీవ్కు దగ్గరగా రష్యా సేనలు..!
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్కు కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో రష్యా సేనలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. రష్యా సైనిక బలగాలు వేగంగా కీవ్ వైపు కదులుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు మూడు వారాలు నుంచి ఉక్రెయిన్తో భీకర యుద్దం జరుగుతున్నా, రష్యా సేనలు కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. అయితే ఇప్పుడు రష్య
Date : 16-03-2022 - 10:12 IST -
LB Nagar Underpass: ఎల్బీనగర్ అండర్ పాస్ ప్రారంభంనున్న మంత్రి కేటీఆర్..!
హైదరాబాద్లోని ఎల్పీనగర్ అండర్ పాస్ను ఈరోజు తెలంగాణ మంత్రి మంత్రి కేటీఆర్ ప్రారంభంచనున్నారు. దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఎల్పీనగర్ అండర్ పాస్ను నిర్మించారు. దీనితో పాటు 29కోట్ల వ్యయంతో నిర్మించిన బైరామల్ గూడ ఫ్లైఓవర్ను కూడా ఈరోజు మంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఒకేసారి ఈ రెండు అండర్ పాస్లు అందుబాటులోకి రానుండటంతో హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ సమస్
Date : 16-03-2022 - 9:50 IST -
Covid Vaccine: నేటి నుంచి తెలంగాణలో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్
హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నుంచి 12-14 ఏళ్లలోపు పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు వేసేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 17, 23, 000 మంది లబ్ధిదారులు గుర్తించబడ్డారు మరియు నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఇ లిమిటెడ్ ద్వారా తయారు చేయబడిన కార్బెవాక్స్ వ్యాక్సిన్తో నిర్వహించబడుతుంది. మార్చి 15, 2010న మరియు అంతకు ముందు జన్మించిన పిల్లలందరూ కోవిడ
Date : 16-03-2022 - 9:13 IST -
Digvijaya Singh: దిగ్విజయ్కు హెర్నియా ఆపరేషన్
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ హెర్నియా ఆపరేషన్ కోసం ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చేరారు.మంగళవారం ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్లో రాజ్యసభ ఎంపీకి హెర్నియా ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. సింగ్ను రెండు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. డాక్టర్ ప్రదీప్ చౌబే మ్యాక్స్ హాస్పిటల్లో సింగ్కు ఆపరేషన్ నిర్వహించారు. రెండు రోజుల తర్వాత సింగ్ పార్లమెంటర
Date : 16-03-2022 - 9:06 IST -
IPL 2022: ఢిల్లీ జట్టుతో చేరిన వాట్సన్
ఐపీఎల్ సందడి షురూ అయింది. నెలాఖరున ప్రారంభమయ్యే లీగ్ కోసం ఇప్పటికే ప్రాంఛైజీలు తమ ఆటగాళ్లను సిద్ధం చేస్తున్నాయి.
Date : 16-03-2022 - 8:59 IST -
SKY: ముంబైకి బిగ్ షాక్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL-2022 ప్రారంభానికి ముందు ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్కు గట్టి షాక్ తగిలింది.
Date : 16-03-2022 - 8:52 IST