Speed News
-
Sawang: ఏపీపీఎస్సీ చైర్మన్గా గౌతమ్ సవాంగ్.!
ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1986 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన గౌతమ్ సవాంగ్, 2019, మే 30న ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇంకా ఏడాది పాటు పదవీకాలం ఉండగానే, తాజాగా మూడు రోజుల క్రితం జగన్ సర్కార్ ఆయనను బదిలీ చేసింది. అనంతరం ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించింది. ప్రభుత్వ ఉద్యోగుల చలో వ
Date : 19-02-2022 - 11:08 IST -
Rajendranath Reddy: ఏపీ డీజీపీగా నేడు బాధ్యతల స్వీకరణ
ఏపీ డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాధ్ రెడ్డి ఈరోజు బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీగా అదనపు బాధ్యతలను చేపట్టనున్నారు. డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్ను ఇటీవల బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత గౌతమ్ సవాంగ్కు ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్ పోస్టు ఇచ్చారు.
Date : 19-02-2022 - 9:44 IST -
Telangana Budget: తెలంగాణ ప్రజలకు తీపి కబురు.. ఆదాయం పెరగడంతో భారీ బడ్జెట్ కు కసరత్తు.. దళితబంధుకు..
2022-23 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సొంత ఆర్థిక వనరులు సంతృప్తికరంగా ఉంటాయన్న నమ్మకంతో భారీ బడ్జెట్నే రూపొందించనుంది.
Date : 19-02-2022 - 9:06 IST -
Pushpa Dialogue Rift: విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టిన పుష్ప సినిమా డైలాగ్.. ఓ అమ్మాయికి మెసేజ్ చేయడంతో..
దేనికి పాపా నవ్వుతా ఉండావు... నచ్చినానా నీకు... పుష్ప సినిమాలోని ఈ డైలాగ్ కుర్రకారు గుండెల్లోకి చొచ్చుకుపోయింది. అందుకే సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఎక్కడ చూసినా ఈ డైలాగే వినపడింది.
Date : 19-02-2022 - 8:57 IST -
Electricity Staff: వేతనాల పెంపుపై తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు షాక్
ఆర్థిక పరిస్థితి బాగాలేనందున కనీసం ఏడాదిపాటు వేతన సవరణను వాయిదా వేసుకోవాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు కోరాయి.
Date : 19-02-2022 - 8:52 IST -
Galaxy S22: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-బుకింగ్ ఆఫర్…వీటిపై భారీ డిస్కౌంట్…!
దక్షిణకొరియా స్మార్ట్ ఫోన్ తయారీదారు సంస్థ శాంసంగ్ తన గెలాక్సీ ఎస్ 22 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ప్రీ ఆర్డర్ లు వచ్చే వారం మనదేశంలో ప్రారంభించనుంది. గెలాక్సీ ఎస్ 22 సిరీస్ స్మార్ట్ ఫోన్లను ప్రీ బుకింగ్ చేసే కస్టమర్ల కోసం శాంసంగ్ కొత్త ఆఫర్లను వెల్లడించింది.
Date : 19-02-2022 - 6:00 IST -
Jana Sena: అంతర్వేది రథం దగ్ధం కేసులో ‘జగన్’ సర్కార్ చిత్తశుద్దితో వ్యవహరించలేదు – ‘నాదెండ్ల మనోహర్’ !
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్దం కేసు విషయంలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
Date : 18-02-2022 - 10:07 IST -
Telangana DGP: సెలవుపై ‘డీజీపీ మహేందర్ రెడ్డి’… ‘అంజనీ కుమార్’ కు అదనపు బాధ్యతలు !
తెలంగాణ పోలీస్ బాస్(DGP) సెలవుపై వెళ్లనున్నారు. ఇందుకోసం ఆయన మెడికల్ గ్రౌండ్స్ లో లీవ్ అప్లై చేసుకున్నారు.
Date : 18-02-2022 - 10:00 IST -
AP Secretariat: ఏపీ సచివాలయంలో కరోనా ఆంక్షలు ఎత్తివేత
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలు ఎత్తేసే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూని ఎత్తివేసిన ఏపీ సర్కార్..
Date : 18-02-2022 - 9:57 IST -
Donkey Theft: ’డాంకీ‘ పాలిటిక్స్.. కాంగ్రెస్ యువనేత అరెస్టు!
గాడిద దొంగతనం ఆరోపణలపై తెలంగాణ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు వెంకట్ బల్మూర్ను అరెస్టు చేశారు.
Date : 18-02-2022 - 9:44 IST -
Bheemla Nayak: భీమ్లా నాయక్’ సెన్సార్ పూర్తి.. ఇక మిగిలింది రికార్డులే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'భీమ్లా నాయక్'. సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా..
Date : 18-02-2022 - 9:39 IST -
IPL 2022: RCBకి ఎదురుదెబ్బ
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి ఊహించని షాక్ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఆర్సీబీ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ .
Date : 18-02-2022 - 7:52 IST -
KTR: హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ లో ప్రసంగించనున్న ‘కేటీఆర్’..!
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదిక పై ప్రసంగించబోతున్నారు.
Date : 18-02-2022 - 7:48 IST -
Virat Kohli: లంకతో టీ ట్వంటీలకు కోహ్లీ దూరం
వెస్టిండీస్ సిరీస్ తర్వాత స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న సిరీస్కు భారత జట్టును త్వరలో ప్రకటించనున్నారు. లంకతో భారత్ మూడు టీ ట్వంటీలు, రెండు టెస్టులు ఆడనుండగా..
Date : 18-02-2022 - 5:43 IST -
Raina: రైనాపై ధోనీకి నమ్మకం లేదు
బెంగళూరు వేదికగా ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో కొందరు స్టార్ ఆటగాళ్లు అమ్ముడుపోలేదు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
Date : 18-02-2022 - 3:26 IST -
Dhanashree: ‘పుష్ఫ’ పాటలకు ఆ క్రికెటర్ ‘అర్ధాంగి’ అదిరే స్టెప్పులు..!
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో ముచ్చటగా మూడోసారి వచ్చి, పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టిన తాజా చిత్రం 'పుష్ఫ'. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అనేక వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Date : 18-02-2022 - 2:20 IST -
Covid: ఇండియాలో కరోనా లేటెస్ట్ అప్డేట్..!
ఇండియాలో నిన్న ఒక్కరోజు కొత్తగా 25,920 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా నుండి 66,254 మంది కోలుకోగా, 492మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,27,80,235 కరోనా పాజిటీవ్ కేసులు నమోదవగా. 4,19,77,238 మంది కోలుకున్నారు. ఇక కరోనాతో దేశంలోఇప్పటి వరకు 5,10,905 మంది మరణించారు. ఇండియాలో డైలీ కరోనా పాజిటీవ్ రేటు 2.07 శ
Date : 18-02-2022 - 1:46 IST -
Yoga Secrets:శిల్పాశెట్టి యోగా సీక్రెట్స్…ఈ ఆసనంతో ఏకగ్రాత సాధ్యమంటున్న బ్యూటీ…!
శిల్పాశెట్టి....ఈ పేరులోనే ఉన్నట్లుగా శిల్పి ఉలి పట్టుకుని చెక్కినట్లు ఉంటుంది ఆమె శరీర సౌష్టవం. 45ఏళ్ల ఈ భామ చెక్కుచెదరని సౌందర్యంతో ఆకట్టుకుంటోంది.
Date : 18-02-2022 - 1:19 IST -
Bomb Blast Case: అహ్మదాబాద్ సీరియల్ బ్లాస్ట్ కేసు.. 38 మందికి మరణ శిక్ష..!
గుజరాత్లో 2008 అహ్మదాబాద్ సీరియల్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 38 మందికి మరణ శిక్ష విధించింది ప్రత్యేకకోర్టు. అహ్మదాబాద్లో 18 చోట్ల ఈ సీరియల్ బ్లాస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసు పై దాదాపు 13 ఏళ్ళ తర్వాత కోర్టు తీర్పు చెప్పింది. ఈ వరుస బాంబు బ్లాస్ట్ కేసులో మొత్తం 49 మందిని దోషులుగా ప్రకటించిన ప
Date : 18-02-2022 - 1:08 IST -
శ్రీకాళహస్తిలో కలకలం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద మృతి
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తిలో కలకలం రేపుతోంది. కాళహస్తి మండలం రాచగున్నేరి గ్రామంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మర్దాన్ జిల్లా ఆండాల్ గ్రామానికి చెందిన రమేష్, నీలన్ కుమారి దంపతులు. బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం శ్రీకాళహస్తికి వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు, కూతురు హీనా కుమారి (5), కుమారుడు రోషన్
Date : 18-02-2022 - 12:14 IST