Speed News
-
Ukraine Russia War: ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర.. అమెరికా పై ఉత్తర కొరియా సెన్షేషన్ కామెంట్స్..!
ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర వరుసగా ఐదో రోజుకూడా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్- రష్యాల మధ్య వార్ తలెత్తడానికి కారణం అమెరికానే అని ఉత్తర కొరియాఘాటుగా స్పందించింది. నియంత పాలన సాగే ఉత్తర కొరియా అగ్రరాజ్యం అమెరికాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం గమనార్హం. రష్యా తమ దేశ భద్రత కోసం చేసిన డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తూ అమెరికా తన మిలటరీ ఆధిపత్యాన్ని పె
Date : 28-02-2022 - 3:35 IST -
YS Viveka Case: లోక్సభ్ స్పీకర్కు.. వివేకా కుమార్తె సునీత రెడ్డి లేఖ
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత లేఖ రాశారు. తన తండ్రి హత్య కేసులో ఎంపీ అవినాష్ హస్తం ఉందని లేఖలో పేర్కొన్న సునీత, ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని స్పీకర్ను కోరారు. అంతేకాదు సీబీఐ అధికారులకు తానిచ్చిన వాంగ్మూలాన్ని లేఖలో జతపరిచింది సునీత రెడ్డి. ఈ క్రమంలో సీబీఐకి నిందితులిచ్చిన వాంగ్మూలాలను
Date : 28-02-2022 - 3:08 IST -
Corona Update: ఇండియాలో పది వేల దిగువకు చేరిన రోజువారీ కరోనా కేసులు..!
ఇండియాలో కరోనా కేసులు సంఖ్య భారీగా తగ్గాయి. రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10 వేల దిగువకు చేరింది. ఈ క్రమంలో దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 8,013 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక భారత్లో కరోనాతో నిన్న ఒక్కరోజు 119 మంది ప్రాణాలు కోల్పోగా, 16,765 మంది కరోనా నుండి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు ఇండియ
Date : 28-02-2022 - 1:53 IST -
Milan2022: ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకను.. జాతికి అంకితం చేసిన సీఎం జగన్
ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మిలన్-2022 కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. నేవల్ డాక్యార్డులోని ఐఎన్ఎస్ విశాఖను సీఎం జాతికి అంకితం ఇచ్చారు. విశాఖ తూర్పు నావికా దళ కేంద్రంలో పర్యటించిన జగన్ నేవల్ డాక్ యార్డులో INS విశాఖ యుద్ధ నౌకను సందర్శించారు. ఈ క్రమంలో ఆర్కే బీచ్లోని ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మిలన్-2022 వేడుకలను ప్రారంభించిన జ
Date : 28-02-2022 - 1:32 IST -
Bank Holidays March 2022: మార్చిలో 13 రోజులు బ్యాంక్ సెలవులు..!
దేశంలో ప్రతి రోజు చాలా మంది బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు జరుపుతుంటారు. ఈ క్రమంలో బ్యాంకులకు ప్రతి నెల ఏయే రోజున సెలవు ఉంటుంది.. ఏయే రోజు బ్యాంకులు పనిచేస్తాయనే విషయం ముందస్తుగా తెలుసుకుంటే, మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకు సంబంధించిన పనులు పూర్తి చేసుకోవచ్చు. ఈరోజుతో ఫిబ్రవరి ముగియనుంది. రేపటి నుంచి మార్చి నెల స్టార్ట్ అవుతున్న నేపధ్యంలో, వచ్చే నెలలో మీ
Date : 28-02-2022 - 11:16 IST -
Andhra Pradesh: టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత..!
ఆంధ్రప్రదేశ్ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు మరణించారు.
Date : 28-02-2022 - 9:51 IST -
Theft: మంచు విష్ణు కార్యాలయంలో చోరీ.!
సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(M.A.A) అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో ఆదివారం చోరీ జరిగింది.
Date : 28-02-2022 - 8:23 IST -
Elections: కర్ణాటక అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు?
కర్ణాటకలో ఎన్నికలకు ఇంకా చాలా సమయమున్నా అప్పుడే రాజకీయాలు వేడెక్కాయి. ఏదో ఒక అంశంపై ఆందోళన చేస్తూ నిత్యం ప్రజల్లో ఉండడానికి congress ప్రయత్నాలు చేస్తోంది.
Date : 28-02-2022 - 8:19 IST -
AP DSC: ఏపీలో మెగా డీఎస్సీ అవకాశాలు తక్కువే
ఆంధ్రప్రదేశ్లో టీచర్లను రిక్రూట్ చేయడానికి dsc నిర్వహణ ఇప్పట్లో ఉండకపోవచ్చన్న అనుమానాలు నిరుద్యోగుల్లో కలుగుతున్నాయి. ప్రభుత్వానికి ఆ ఆలోచన ఉన్నట్టు కూడా కనిపించడం లేదని అంటున్నారు.
Date : 28-02-2022 - 8:17 IST -
Smart Phones: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? నో డౌట్ స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయినట్లే!!
స్మార్ట్ ఫోన్ మానవజీవితంతో ఎంతగా ముడిపడి ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఒకపూట భోజనం మానేస్తారు కానీ ఫోన్ చూడంది మాత్రం ఉండలేరు.
Date : 28-02-2022 - 8:06 IST -
SL T20: లంకనూ వాష్ చేసేశారు
ధర్మశాలలో జరిగిన మూడో టీ20లో టీమిండియా విజయం సాధించి మూడు మ్యాచ్ల సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది.
Date : 28-02-2022 - 1:04 IST -
Kalavati: రికార్డు సృష్టించిన కళావతి సాంగ్
సూపర్ స్టార్ మహేష్ బాబు మోస్ట్ అవైటెడ్ మూవీ సర్కార్ విపరీతమైన పాపులారిటీతో వారి పాటకు మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించింది మరియు కళాత్మక లిరికల్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది.
Date : 28-02-2022 - 12:51 IST -
Jana Sena: ‘తెలంగాణ జనసేన’ నేతలతో ‘నాదెండ్ల మనోహర్’ కీలక సమావేశం!
తెలంగాణలో జనసేన న పార్టీ బలోపేతం కావాలంటే ఒక్కో డివిజన్ లో కనీసం వంద మంది క్రియాశీలక సభ్యులు ఉండాలి..
Date : 27-02-2022 - 7:29 IST -
Pulse Polio: ఏపీలో వచ్చే నాలుగు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం నాలుగు రోజుల పాటు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 52,93,832 మంది పిల్లలకు టీకాలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఇందుకోసం 37,969 కేంద్రాలను ఏర్పాటు చేసింది. 1,51,876 మంది వైద్య సిబ్బంది పాల్గొంటున
Date : 27-02-2022 - 7:16 IST -
Telangana: ఉక్రెయిన్ నుండి హైదరాబాద్కు చేరుకున్న.. 15 మంది తెలంగాణ విద్యార్ధులు..!
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్ధులు క్రమంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఈక్రమంలో 218 మందితో బుకారెస్ట్ నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం శనివారం రాత్రి ఇండియాకు చేరుకుంది. ఉక్రయిన్ నుండి స్వదేశానికి వచ్చిన ఈ తొలిబ్యాచ్లో 15 మంది తెలంగాణ విద్యార్ధులు ఉన్నారు. ఈ నేపధ్యంలో ఈరోజు ముంబై నుండి హైదరాబాద్కు చేరుకున్న విద్యార్ధులను, వారి తల్లిదండ్ర
Date : 27-02-2022 - 3:27 IST -
IND vs SL: టీమిండియాకు షాక్.. మూడో టీ20 కి ఆ ఫ్లేయర్ దూరం
తలకు గాయం కారణంగా ఇషాన్ కిషన్ శ్రీలంకతో జరగనున్న మూడో టీ20కి దూరంగా ఉన్నాడు. శనివారం ధర్మశాలలో జరిగిన 2వ టీ20లో బ్యాటింగ్ చేస్తుండగా తలకు గాయమైంది. ఇన్నింగ్స్ నాల్గవ ఓవర్ సమయంలో తలపై దెబ్బ తగలడంతో ఇషాన్ కిషన్ ని చెక్-అప్ కోసం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ CT స్కాన్ నిర్వహించారు. ఇషాన్ కిషన్ కండిషన్ని బీసీసీఐ వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తుందని భారత క్రిక
Date : 27-02-2022 - 3:21 IST -
Rudraksha: శివరాత్రి రోజునే రుద్రాక్ష ఎందుకు ధరించాలి…?
ఈరోజున పరమశివుడు, పార్వతి కళ్యాణం జరుగుతుంది. ఈ రోజున శివుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే...కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెబుతుంటారు.
Date : 27-02-2022 - 12:00 IST -
Atonement For Sins: పాపాల ప్రాయశ్చిత్తానికి అక్కడి బ్రాహ్మణుల పాదాలు కడగాల్సిన అవసరం లేదు
చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి ప్రాయశ్చిత్తంగా... బ్రాహ్మణుల పాదాలు కడగడం వివాదస్పదంగా మారింది.
Date : 27-02-2022 - 10:40 IST -
Heart Attack : గుప్పెడు గుండెకు ప్రమాదం…!!!
ఈ రోజుల్లో చాలామంది గుండెనొప్పితో మరణిస్తున్నారు. చిన్న వయస్సులోనే గుండెపోటు వస్తుంది. దీనికి చాలా కారణాలే ఉంటున్నాయి.
Date : 27-02-2022 - 10:34 IST -
UP Polls: యూపీలో ఐదవ దశ ఎన్నికలు.. 61 స్థానాలకు జరుగుతున్న పోలింగ్
ఉత్తరప్రదేశ్ లో ఐదవ దశ పోలింగ్ ప్రారంభమైంది. 12 జిల్లాల్లోని 61 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది.
Date : 27-02-2022 - 9:32 IST