HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Sunitha Reddy Letter To Lok Sabha Speaker Om Birla Against Mp Avinash Reddy

YS Viveka Case: లోక్‌సభ్ స్పీకర్‌కు.. వివేకా కుమార్తె సునీత రెడ్డి లేఖ

  • Author : HashtagU Desk Date : 28-02-2022 - 3:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Viveka Murder Case
Viveka Murder Case

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత లేఖ రాశారు. తన తండ్రి హత్య కేసులో ఎంపీ అవినాష్ హస్తం ఉందని లేఖలో పేర్కొన్న సునీత‌, ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని స్పీకర్‌ను కోరారు. అంతేకాదు సీబీఐ అధికారుల‌కు తానిచ్చిన వాంగ్మూలాన్ని లేఖలో జతపరిచింది సునీత రెడ్డి.

ఈ క్ర‌మంలో సీబీఐకి నిందితులిచ్చిన వాంగ్మూలాలను కూడా స్పీకర్‍కు అందజేసిన సునీత, వెంటనే దీనిపై విచారణ జ‌రిపి, త‌న తండ్రిని హ్య‌త చేసిన నిందితుల‌కు శిక్ష విధించాల‌ని కోరారు. ఇక త‌న‌ అన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయినా, రాష్ట్రంలో తనకు న్యాయం జరుగడం లేదని, మీరైనా దీనిపై స్పందించాలని ఆమె లేఖ ద్వారా స్పీకర్‌ను విన్నవించారు.

ఇకపోతే వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా సీబీఐకి, సునీత రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఇదే అంటు ఓ ప్ర‌ముఖ తెలుగు ప‌త్రిక తాజాగా ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించిగా, ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెల‌సిందే. త‌న తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో, ఎంపీ ఆవినాష్ రెడ్డి హస్తం ఉందని సునీత రెడ్డి, ఆ వాంగ్మూలంలో స్పష్టం చెసింది. అలాగే ఈ విషయం సీఎం జగన్‌కు తెలిసినా చర్యలు తీసుకోలేదని ఆమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Lok Sabha Speaker
  • Om Birla
  • Sunita Reddy
  • Viveka Murder Case
  • ys jagan

Related News

YS Jagan to meet Governor today with one crore signatures

కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో జగన్ భేటీ కానున్నారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి, పీపీపీ విధానాన్ని రద్దు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరనున్నారు.

    Latest News

    • నీళ్లు తాగే విషయంలో పొరపాటు చేస్తే క్యాన్సర్ వ‌స్తుందా?!

    • అరటిపండు తింటే లాభమా నష్టమా..డాక్టర్ చెప్పిన రహస్యాలు ఇవే

    • సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

    • ‘వీబీ జీ రామ్‌ జీ’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

    • రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

    Trending News

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

      • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd